"ఆమె ఆవేశం అర్థం కావాలంటే ఆమె స్థానం లో మన ముండాలి . అంతే కాదు , ఆమె గుండె కూడా మనకుండాలి " - కాళీ పట్నం రామారావు మాష్టారు
Sunday, December 12, 2010
Friday, December 10, 2010
rayagarh sez
ఉల్క మహాజన్-ఉద్యమ సారధి
సందీప్ పాండే
ఉమాశంకరి తో నేను
మేధా పట్కేర్
సెజ్ వ్యతిరేక పోరాట నాయకులు
సెజ్ వ్యతిరేక పోరాట నాయకులు
సెజ్ వ్యతిరేక పోరాట నాయకులు
కాకినాడ సెజ్ సెగలు
భూమిక October 2008
మనదేశంలో ముందు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు 19 వుంటే, సెజ్చట్టం 2005 వచ్చిన తరువాత 195 నోటిఫైడ్ కాగా అధికారికంగా ఆమోదించబడినది 439. సూత్రప్రాయంగా సుమారు 200 సెజ్లకు అనుమతి లభించింది. ఇందులో 88 సెజ్లతో మహారాష్ట్ర మొదటిస్థానంలో వుండగా 71 సెజ్లతో ఆంధ్రప్రదేశ్ రెండవస్థానంలో వుంది. ప్రభుత్వం సెజ్లు దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించే శక్తి అని అభివర్ణించడం జరుగుతుంది. కాని ఇది వాస్తవం కాదు. ఈ సెజ్లలో ములు, మత్స్యసంపద,గ్రామాలు మొత్తం ప్రకృతి వనరులన్నీ స్వాహా. రైతులు, రైతుకూలీలు, మత్స్యకారులు, దళితులు, స్త్రీలు తమ జీవనాన్ని, గ్రామ సంస్కృతిని కోల్పోతున్నారు.
ఒకప్పుడు భూసంస్కరణల పేరుతో అతికష్టముగా కొంత బంజరు, 2% సేద్యభూమి పేదలకు బదలాయించారు. రోజులు మారాయి. కాకపోతే మలివిడతగా ప్రపంచీకరణ పడగలో పెద్దపెద్ద కంపెనీలకు, పరిశ్రమలకు, ఉపాధి పేరిట భూయజ్ఞం జరుగుతుంది. ఎదురుతిరిగిన ప్రజలకు నందిగామ భీభత్సం స్మృతిలో మెదిలి భయభ్రాంతులను చేస్తూనే వుంది. ఇక మన రాష్ట్రంలో కాకినాడ దగ్గర సెజ్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం గురించి నిజానిజాలు మీ ముందుంచుతున్నాము.
తూర్పుగోదావరి జిల్లా 58 మండలాలు కలుపుకొని గిరిజన ప్రాంతం, మెట్టప్రాంతం, కోనసీమ, సముద్రతీర ప్రాంతాలుగా విభజింపబడింది. ఇరిగేషన్ పేరుతో విలేరు, ముసురిమిల్లి, భూపతిపాలెం, పోలవరం ప్రాజెక్టుల వలన కొన్ని వేల కుటుంబాలు నిర్వాసితులు అయ్యాయి. అలాగే మైనింగు పేరుతో బాక్సైటు, లేటరైటు, నల్లరాయి త్రవ్వకాల వలన సాగునీరు, త్రాగునీరు కరువై ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశాభివృద్ధికి కావలసిన ఇంధనాల వెలికితీత కోసం నదులను, సముద్రాలను, అడవులను రిలయన్స్ వంటి సంపన్న వర్గాలకు అప్పగించడం జరుగుతుంది.
కాకినాడ దగ్గర సహజవాయువు నిక్షేపాలు బాగా వున్నాయి. కాబట్టి ఒ.ఎన్.జి.సి. వారికి శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) నెలకొల్పడానికి భూమి కావాలంటూ ప్రభుత్వం చర్చ మొదలుపెట్టింది. ఒక ఒ.ఎన్.జి.సి. కాక ఇతర ప్రైవేటు రంగం, పెట్రోలియం కంపెనీలకు కూడా రిఫైనరీల కోసం భూమి కావాలి కాబట్టి ఇక్కడ 12,500 వేల ఎకరాలతో సెజ్ను నెలకొల్పుతామన్నారు. తొలుత కాకినాడ రూరల్ సామర్లకోట, పిఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో సెజ్ను ప్రతిపాదించగా ఆ భూమిలో వరి పండించే నేలలు వున్నాయని రైతులు, సంవత్సరంలో సగం రోజులు పైగా పని దొరుకుతుందని వ్యవసాయ కూలీసంఘాలు ప్రతిఘటించారు. వాళ్ళ ఆందోళన కన్నా అది రియల్ ఎస్టేట్ కళ్ళకు బంగారు భూమి కావడం వలన బిల్డర్లు ఒత్తిడి పెట్టారని, ఆ కారణంగా ప్రభుత్వం తన ప్రణాళికను మార్చుకుందంటారు. ఏమైతేనేం సెజ్ యు.కొత్తపల్లి మండలం, తొండంగి మండలంలోని తీరప్రాంత గ్రామాలకు వరింది. మరొక విశేషమేమిటంటే ఒ.ఎన్.జి.సి. ఈ దశలోనే తమకు కాకినాడ దగ్గర రిఫైనరీ నెలకొల్పే వుద్దేశ్యం లేదని ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో సారవంతమైన భూములు వున్నాయి, కాబట్టి దానిస్థానంలో తీరప్రాంతములోని చవిటినేలను ఎంపిక చేసామని వివరణ యిచ్చుకున్నా, భసేకరణ కోసం ప్రతిపాదించినవి సారహీనమైన నేలలు కావు. వందల ఎకరాలు జీడిమామిడి, సరుగుడు, కొబ్బరి, సపోటా, మామిడి తోటలతో పాటు వరి పండే భూమి కూడా వుంది. సరుగుడు నారు ఇక్కడ నుండే రాష్ట్రానికి ఎగుమతి అవుతుంది. అర ఎకరంలో సర్వేనారు పోస్తే లక్షన్నరాదాయం వస్తుంది. సరుగుడు తోట నాలుగేళ్ళు పెంచి కలప అమ్మితే ఎకరానికి లక్షన్నర ఆదాయం తెస్తుంది.
స్వతంత్ర భారతదేశంలో బడాబాబులకు భమిని ధారాదత్తం చేయడానికి ఈ భసేకరణ కార్యక్రమము ప్రజా ప్రయెజనార్ధం కోసం ఏర్పడిన వలస చట్టం 1894 ద్వారా నోటిఫికేషన్ జారీ చేయబడింది. అయితే సెజ్ల కోసం సారవంతమైన భూములు తీసుకోకూడదనే నిబంధనలకు అనుగుణంగా భూ రికార్డులనే తారుమారు చేసారు. పచ్చని వరిపొలాలను రికార్డుల సాక్షిగా సారహీనమైన భూములుగా మార్చేసారు. రెండు నియోజకవర్గ రాజకీయ ప్రతినిధులు తమ మిగులుభూములను, బినామీ భూములను సెజ్ కోసం అమ్మటం కోసం ప్రజలను, గ్రామలను బలిపశువులను చేసారు. ఆ తరువాత ప్రజలను భయపెట్టి వెసగించి భూములను లాక్కొన్నారు. అయితే గమనించవలసినది ఏమిటంటే కాకినాడ సెజ్ కోసం ఏ భూసెకరణ జరిగిందో అది సెజ్ పేరున కాక కొనుగోలు కె.వి. రావు పేరిట చేస్త అతను, అతని వారసులు భూమిపై హక్కులను అనుభవించవచ్చునని రిజిస్ట్రేషన్ పట్టాలో నమోదు చేయబడింది. భూములు దళితులు ఇచ్చినా, ఆ భూములను నాయకులు వారి ప్రమేయం లేకుండానే అమ్మేసుకున్నారు. ఒక సర్వే నెంబర్లలోని భూమిని వేరొకరి పేరుతో అమ్మేసారు. ఒక రైతు కంటి ఆపరేషన్ కోసం హైదరాబాదు వెళ్ళి స్వగ్రామం వస్తే అతని భూమి కె.వి. రావు పరమైంది. అతని కంటిచూపుతోబాటు గుండె కొట్టుకోవడం కూడా మానేసింది. ప్రభుత్వ ధర 50 వేల నుండి లక్షన్నర వరకు వుంటుంది. కె.వి. రావు కాబట్టి 3 లక్షలు ఇస్తున్నాడు, అలా చేయనట్టైతే ప్రభుత్వ ధర ప్రకారం ట్రెజరీలో కట్టేస్తామని రెవెన్యూ సిబ్బంది జనాన్ని బెంబేలెత్తించారు. భబకాసురుడు కె.వి.రావు ఇదే భూమిని కొన్ని లక్షలకు వరు అమ్ముకోవడానికి పథకం వేస్తున్నాడని వినికిడి. దీనికి సెజ్ చట్టంలో ఎలాంటి జవాబు దొరకదు.
ఎక్కడా లేని విధంగా రైతుల భూములలో పేదలు సరుగుడు, కొబ్బరి, జీడిమామిడి, సపోటా తోటలలో, రెండు అంతర పంటలు పండించుకుంటున్నారు. ఈ పంటల ప్రతిఫలాలు రైతుకు చెందవు. చేసుకున్న పేదలకు దక్కుతాయి. ఇందులో పప్పుధాన్యాలు, దుంపలు, వంటచెరుకు, పశువులకు మేత లభిస్తాయి. ఈ పంటలను పండించడం వలన రైతుల భూమిని సంరక్షించుకోవడమే కాక సేద్యానికి చేసే పనులు ఉచితంగా రైతుకు చేస్తారు. ఇది ఎన్నో ఏండ్లుగా రైతుకు, పేదలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధంగా సెజ్ గ్రామాలలో చుడగలం. యజమాన్యం హక్కు ఉన్న రైతులకు అనేక సేవలు అందించి బ్రతికే చాకలి, మంగలి, కుమ్మరి తదితర చేతివృత్తి కులాలు, ప్రకృతిలోని ఫలసాయం పైన ఆధారపడి బ్రతికే 1000 కుటుంబాలకు పైగా గీతకార్మికులు, 15,000 కుటుంబాలకు పైగా ప్రభుత్వభూములలో పశువులను మేపే యదవులను ఈ గ్రామాలలోచూడవచ్చు. ఈ నేలలో ప్రవహించు ఉప్పుటేర్లలో చేపలు, పీతలు పట్టే మత్స్యకారులు, సముద్రములో అలివి వేసి గుంపులుగా చేపలు పట్టేవారు వున్నారు. వీరందరికి ప్రభుత్వం దృష్టిలో నష్టం కలుగదు. నష్టపరిహారం ప్రశ్నే తలెత్తదు.
బ్రిటీషు వారి పాలనా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మన నాయకులు, అధికారులు ఇక్కడ ప్రజలను వర్గాలుగా విడగొట్టారు. కొంతమంది భమిలేని కూలీలను, దళితవాడలను కొనేసారు. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం సెజ్లపై సకల సదుపాయలు, అనేక రాయితీలు కల్పించే ప్రభుత్వం తమ జి.ఓ.నెం.284 రెవెన్యూ (రిజిస్ట్రేషన్ & మండల్ డిపార్ట్మెంట్ తేది.6-3-2006) ప్రకారం సెజ్ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఫీజు మినహాయించి కొన్ని కోట్ల రపాయలు రాబడిని కోల్పోయింది. పన్ను రాయితీ కేవలం కంపెనీకే కాదు. దాని డైరెక్టర్లకు ఆదాయపు పన్ను చట్టం నుండి మినహాయింపు ఇస్తుంది. ఎగుమతులను ప్రోత్సహించే పేరిట ఈ రాయితీలు ఆర్థిక అరాచకత్వానికి దారితీయగా ఇది అభివృద్ధిపధంలో ప్రభుత్వం మొదటిమెట్టు!?
ఇకపోతే భూమిని, నీటిని, అడవిని, చేతివృత్తులను నమ్ముకున్న జనానికి సెజ్లో 30 వేల మందికి ఉద్యోగం ఇస్తామని చెబుతున్న అధికారులు సాంకేతిక పరిజ్ఞానం లేని తక్కువ శాతం చదువుకున్న వారికి ఏ విధమైన ఉద్యోగం ఇస్తారన్నది ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు కొనసాగుతున్న పునరావాసం పనులలో స్థానికులకు చోటులేదన్నది సత్యం. చట్టంలో కూడా ఎక్కడా సెజ్లో నెలకొల్పబోవు కంపెనీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలో నిర్దేశించే అధికారం ప్రభుత్వానికి లేదు. పని గ్యారంటీ లేదు. ఆరోగ్య భద్రతా సదుపాయలు లేవు. సెక్షను 49 ప్రకారం ఏ చట్టం నుండైనా సెజ్లకు మినహాయింపు ఇవ్వవచ్చు. ఇది కార్మిక, పరావ్యవరణ చట్టాలకు వర్తిస్తుంది. పైగా వ్యవసాయం, చేపలవేటపై ఆధారపడిన సెజ్ ప్రాంతవాసులకు ఎలాంటి ప్రత్యామ్న్యాయ ఉపాధి చుపిస్తారనేది ఇంకా వెలుగులోనికి రాకపోగా అసలు నిజానికి ఏ ఉత్పత్తి జరుగుతుందో ప్రజలకు ఇప్పటికీ తెలియదు.
భూసేకరణకు ఎంపిక చేసిన భూమి బంగాళాఖాతాన్ని ఆనుకొనియున్నది. సి.ఆర్.జెడ్. జి.ఒ. ప్రకారం సముద్రతీరం నుండి 2 కిలోమీటర్ల లోపల రిఫైనరీలు, పరిశ్రమలు నెలకొల్పకూడదు. ఉప్పుటేర్లలో వ్యర్ధపదార్ధాలు చేరడం వలన మత్స్యసంపద నాశనం అవుతుంది. అలాగే సముద్రంలోకి చేరిన కలుషితం జలసంపదను నాశనం చేసి 50 వేల కుటుంబాలను వీధిపాలు చేస్తుంది. ఈ ప్రకృతి వనరుల దోపిడీకి కేవలం రెవెన్యూ యంత్రాంగం రాజకీయ అధికారాన్ని మాత్రమే ఉపయోగించకుండా కొంతమంది యువకులను గ్రామాలనుండి దళారులుగా మార్చుకున్నారు. మరికొంతమంది స్థానిక రాజకీయప్రతినిధులను ప్రజలకు వ్యతిరేకంగా కె.వి.రావు గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది. ఇందుకు దడాలవారిపాలెం, వతావారిపాలెం ఒక ఉదాహరణ.
బలవంతంగాను, మోసపూరితంగాను భూమిని కోల్పోయిన రైతులు తమకు వచ్చిన డబ్బును అప్పులను తీర్చడానికి, కుటుంబ కార్యక్రమాలకు ఖర్చు చేసుకొని వీధిపాలయ్యరు. రైతులు అమ్ముకున్న భూములను ఇంకా కె.వి.రావు అనేకచోట్ల స్వాధీనపర్చుకోలేదు. సెజ్లో 25% ఉత్పత్తిలేక ఇతర ఆర్థికసేవలు అందించే సంస్థలు వుంటాయి. మిగిలిన భూభాగంలో సెజ్ చట్టం 2వ సెక్షను ప్రకారం పారిశ్రామిక, వ్యాపార, సామాజిక వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పనిని డెవలపర్ చేస్తాడు. వసతుల పేరిట ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇందులో గ్రామస్థులు సమిధులు. ఇకపోతే ఇక్కడ గ్రామాలలో ఉపాధి పథకం క్రింద పనులు ఆపేసి కొన్నివందల కుటుంబాలను తిండి లేకుండా చేస్తున్నారు. డ్వాక్రా లాంటి స్త్రీల పథకాలను నిలిపివేసి స్త్రీని అబలగా చేసి నిలబెడుతున్నారు. స్త్రీలకు ఆదాయం లేకపోవడం వలన కుటుంబ భారం పెరగడమే కాక కుటుంబ హింసకు గురవుచున్నారు. ఇందుకు అధికారులు చెప్తున్న కారణం ఒక్కటే. ఈ గ్రామాలన్నీ సెజ్ల క్రింద పోయేవే. కాని సెజ్ గ్రామాలన్నింటిలోను కుటుంబ సర్వే చేసి వివరాలు కె.వి.రావుకు అందిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దళిత కాలనీలో ఇళ్ళను కొన్న కె.వి.రావు యింటికి వత్రమే వెల కట్టి ఇంటి స్థలానికి తరువాత డబ్బు ఇస్తానని డబ్బు ఎగ్గొట్టే ఎత్తుగడ వేస్తున్నాడు. సాధారణంగా యింటిని, స్థలాన్ని ఒకేసారి అమ్ముతాము. కాని కె.వి.రావు స్టయిలే వేరు.
ఇక్కడ ప్రజలందరు దృష్టి సారించవలసిన విషయమేమిటంటే మహా ముంబాయి పేరిట రాయిఘడలో ఏర్పాటుచేసిన సెజ్లలో స్థానిక రౌడీలు, రిటైర్డ్ అవినీతి అధికారులు దళారులుగాను, ఉద్యోగస్థులుగాను నియమించుకున్న చందాన కాకినాడ సెజ్కు అదే వారసత్వాన్ని ఆమోదించడం జరిగింది. ఇక్కడ అధికార యంత్రాంగానికి సెజ్లకు భయపడిన కొంతమంది రైతాంగం తాము అమ్మిన భూములను కె.వి.రావు కోసం పరిరక్షించడానికి పూనుకుంటున్నారు. ఇందులో వారి స్వార్ధం కాక కేసులు పెడతారన్న భయం వారిని వెంటాడి ఈ విధంగా చేయిస్తుంది.
పునరావాసం పేరిట వెసం :
పేదలకి ముఖ్యంగా దళితులకు సొంత ఇళ్ళు నిర్మిస్తామని ఆశ చూపించి ఖాళీ చేయిస్తున్నారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని భ్రమింపచేసి ప్రజలను, ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. నిజానికి రాష్ట్రప్రభుత్వం సహాయ పునరావాస విధానం జి.వో.నెం.68 నీటిపారుదలశాఖ, తేది.8-4-2005 ప్రకారం భూములు, ఉపాధి కోల్పోయేవారి గురించి, తమ వృత్తికి, వ్యాపారానికి దూరమయ్యే వారి గురించి సామాజిక ఆర్థిక సర్వే చేపట్టాలి. ఈ సర్వే 90 రోజుల్లో పూర్తికావాలి. ఈ సర్వే ఫలితాలు సంబంధిత గ్రామ పంచాయితీ కార్యాలయలలో ప్రదర్శించి అభ్యంతరాలు విని 30 రోజుల లోపల దానికి తుదిరూపం యివ్వాలి. సమీప ప్రాంతములో భూమిని గుర్తించి ”పునరావాస ప్రాంతం”గా ప్రకటించి పునరావాస పథకాన్ని రూపొందించాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు జరుగలేదు. ఇక్కడ గ్రామసభలు లేవు. వాటి తీర్మానాలు లేవు. ఇక్కడ ఎన్నో ఇళ్లు సగంలో ఆపేసారు. అటు పునరావాస కాలనీలో వుండాలో లేక స్వంత ఇంటిలో వుండగలరో తెలియని అభద్రత నిరంతరం వాళ్ళను వెంటాడుతనే వుంటుంది. ఇక వీరు కోల్పోయే పశుసంపదకు వెల కట్టలేము. ఇందుకు పునరావాస కాలనీలో ఎక్కడ ఎలా వాటిని పెంచుకోవాలో అర్ధంకాదు. ”మమ్మల్ని కబేళాలకు తరలించండి” అన్న స్త్రీల ఆర్తనాదాలు ప్రతి గ్రామములో వినిపించేవే.
ఉద్యమ పథంలో :
పి. చిరంజీవిని కూమారి స్పందన, గరిమెళ్ళ నారాయణ ప్రజావాహిని అనేక మంది మేధావులు, ఉద్యమ కార్యకర్తలు, సామాజిక ప్రతినిధులు, కడలి సావజిక ఉద్యమ సంఘంగా ఏర్పడి తర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక ఆర్థిక మండలాల ప్రవేశాన్ని గుర్తించి ఒ.ఎన్.జి.సి. రిఫైనరీల వలన కలుగు నష్టాలను గురించి తెలియజెప్పాలని కె. రాజేంద్ర విసివిశ్వం ఆధ్వర్యములో ఒక బృందాన్ని పంపడం జరిగింది. ఈ బృందం సెజ్ సంబంధిత ప్రాంతాలలో ప్రజలను చైతన్యపరచడమే కాక వివిధ రాజకీయపక్షాల (బి.జె.పి., బి.ఎస్.పి., సి.పి.ఐ. (ఎమ్.ఎల్.), లిబరేషన్, లోక్సత్తా) నుంచి సంఘీభావాన్ని కూడగట్టింది. ప్రజాచైతన్యం భూసేకరణ చట్టం 1894 యిచ్చిన నోటిఫికేషన్ ద్వారా ప్రతిపాదించిన ప్రాంతాన్నుండి సెజ్ను తరలించింది. దీనికి కారణం ప్రజాచైతన్యంతో బాటు రియల్ఎస్టేట్, రాజకీయలబ్ధి వలన యు.కొత్తపల్లి, తొండంగి మండలాలకి వర్చడం జరిగింది.
మొదట స్థానిక ఎమ్.ఎల్.ఎ.లు ఊహాత్మకంగా ప్రజలతో కలిసినట్టు నటించి తమ భూములను అమ్మినట్టు చేసి ప్రజలను తప్పుద్రోవ పట్టించారు. దీన్ని గుర్తించిన కడలి ఉద్యమసంస్థ వివిధ మానవహక్కుల సంఘాల నాయకులు బాలగోపాల్ లాంటి వారితోను, కలిసివచ్చిన రాజకీయపార్టీలతో పనిచేసి నాటినుండి భూముల అమ్మకాలను అడ్డుకున్నారు. ఈ క్రమములో ప్రజలు సమాయత్తమై అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించడంతో బాటు దళారులను ఎండగట్టారు. సంఘటితమైన ప్రజలు కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట కమిటీగా ఏర్పడినారు. ఈ సంఘం వనవహక్కుల కమీషన్, లీగల్సెల్ అథారిటీ ఇతర న్యాయవ్యవస్థల సహాయన్ని అర్ధించింది. అఖిలపక్షం మద్దతును కూడగట్టిన సెజ్ వ్యతిరేక పోరాట నాయకులపై అణచివేతను ప్రదర్శించి 35 మంది అఖిలపక్ష నాయకులను, రైతులను అరెస్టుచేసి స్వంత పూచీకత్తుపై వదిలివేసింది.
రామన్ మెగసేసే అవార్డు గ్రహీత సందీప్ పాండే గారి చేత ప్రజలకు సమాచారహక్కుచట్టం గురించి అవగాహన కలిగించి రెవెన్యూ యంత్రాంగం నుండి సంబంధిత సమాచారాన్ని రాబట్టుకోవడం జరిగింది. అఖిలపక్షంలో భాగమైన బి.జె.పి. సెజ్ 16 గ్రామాలలో బండారు దత్తాత్రేయ గారి నాయకత్వంలో పర్యటించి తమ మద్దతును తెలియజేసింది. మర్నాడు ఉదయమే ప్రభుత్వ యంత్రాంగం 1500 మంది పోలీసులతో శ్రీరాంపురం గ్రామాన్ని చుట్టుముట్టి నాయకులను అరెస్టు చేసింది. దానికి ప్రతిఘటించిన యువత, మహిళలు గ్రామ రహదారులు మూసివేసి అధికారులను నిర్బంధించి వారి నాయకులను విడిపించుకున్నారు.
సమస్య తీవ్రతను గుర్తించి సామాజిక ఉద్యమకార్యకర్త మేధాపాట్కర్తో సమావేశాన్ని సువరు 15,000 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్.తో బాటు కేంద్రమంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. వివిధ కోర్టులలో మానవహక్కుల కమీషన్ ముందు కేసు పెండింగులో వుండగానే తీర్పుకు వ్యతిరేకంగా అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి సెజ్ అక్రమ ఆక్రమిత ప్రాంతాలలో బలప్రయెగం చేసి భయెత్పాత వాతావరణాన్ని సృష్టించారు. సెజ్ ఉద్యోగుల వైఖరిని ప్రశ్నిస్త పనుల నిలుపుదలకు ఉద్యమనాయకులు ప్రయత్నించగా వారిని అరెస్టు చేసారు. ఈ సమయములో బి.జె.పి. పక్షనేత జి. కిషన్రెడ్డి గారు అరెస్టులకు నిరసనగా సెజ్ గ్రామాలలో బహిరంగసభలు జరిపి అరెస్టు అయినవారిని జైలులో పరామర్శించారు. టి.డి.పి. నాయకులు యనమల, బి.జె.పి. జిల్లా నాయకులు, సి.పి.ఐ. (ఎమ్.ఎల్), లిబరేషన్ పార్టీ ఎమ్.పి., ఎమ్.ఎల్.ఎ. (చత్తీస్ఘడ్, జార్ఖాండ్, ఒరిస్సా)లు, సావజిక ఉద్యమ కార్యకర్త హైకోర్టు న్యాయవాది బొజ్జా తారకం గారు అరెస్టు అయిన నాయకులను జైలులో పరామర్శించారు. బయటకు వచ్చిన నాయకులు ప్రజలతో కలసి స్వతంత్ర దేశంలో చీకటి రాజ్యం చేస్తున్నదని సెజ్ బాధిత ప్రాంతాల్లో నల్లజెండాలు ప్రదర్శించారు. ఊరరా అభివృద్ధి పేరిట వినాశనం కాక శాంతి సౌభ్రాతృత్వాలు తమ గ్రావలలో కావాలని తెల్లజెండాలు ఎగురవేశారు.
ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఇతర పోరాటాలతో సంధించాలని జాతీయ ప్రజా ఉద్యవల వేదికగా ఏర్పాటుచేసిన నందిగాం నుండి గురై వరకు సాగిన యత్రలో మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మేధావులతోను, ఎన్.ఎ.పి.ఎమ్., ఎ.పి.వి.వి.యు., క్రైనెట్తో కూడా సంఘీభావాన్ని కూడగట్టారు.
మానవహక్కుల సంఘం ఇచ్చిన తీర్పుననుసరించి సెజ్ ప్రాంతములలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోనికి తేవడానికి సెజ్ ప్రాంతాల్ని మహిళా న్యాయవాది, సామాజిక ఉద్యమ కార్యకర్త హేమా వెంకట్రావు సందర్శించడం జరిగింది. మహిళల భాగస్వామ్యం ఉద్యమాలలో అవసరమని గుర్తించి ప్రజలతో, స్థానిక నాయకులతో చర్చించి ఆమె నాయకత్వంలో కాకినాడ సెజ్ వ్యతిరేక మహిళాసంఘం ఏర్పడింది. అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని పురస్కరించుకొని వర్చి 7న ”మహిళా ఆక్రందన దినం”గా ప్రకటించారు. ఆ రోజు సభను జరుపుకొని ఉద్యమంలో సగభాగం అవుతామని ప్రతినపూనారు. వేలాదిమంది మహిళలు కదలిరాగా పెద్దర్యాలీతో సెజ్ ఆక్రమిత ప్రాంతాన్ని చేరుకొని కోర్టు ఉత్తర్వుమేరకు పనులు ఆపుచేయమని సెజ్ ఉద్యోగులను శాంతియుతంగా కోరగా మహిళా నాయకురాళ్ళను అగౌరవపరచి గాయపర్చారు. మహిళా న్యాయవాదిపై దౌర్జన్యంగా ప్రవర్తించి గాయపరచడం జరిగింది. మహిళలపై దాడికి ఆక్రోశించిన మహిళలు తమ జీవితాన్ని మట్టుబెడుతున్న సెజ్ పనులను ఆపడంతోబాటు వాటి సంబంధిత కంచెలను, బోర్డులను తొలగించారు. దీనిపై సెజ్ ప్రమోటర్ కె.వి.రావు యిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళలపై కేసును నమోదు చేశారు. మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున అరెస్టులను నిరశిస్తూ తమ నాయకులపై దౌర్జన్యాన్ని ఖండిస్తూసెజ్ ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇదే సమయములో అక్కడకు వచ్చిన ఎమ్.ఎల్.ఎ.ను ఘెరావ్ చేసారు. ఉద్ధేశ్యపూర్వకంగా పోలీసులు ముఖ్యంగా డి.ఎస్.పి. సర్యారావు, న్యాయవాది, మహిళా సంఘం నాయకురాలను దూషించడం జరిగింది. ఆగ్రహించిన మహిళలు ఆమరణ నిరాహారదీక్షకు పిలుపునిచ్చి డి.ఎస్.పి. సర్యారావు క్షమాపణ చెప్పాలని, అతన్ని సస్పెండ్ చేయాలని డిమాన్డ్ చేసారు. వెంటనే మహిళలను అరెస్టు చేసారు. ప్రధానంగా ఉద్యమంలో పాల్గొన్న మహిళలు అండగా నిలబడి తమను కూడా అరెస్టు చేయమని స్వచ్ఛంగా పోలీస్స్టేషన్ చుట్టుముట్టి నాయకులను విడిపించుకున్నారు. ఈ సంఘటనకు అన్ని దళితసంఘాలు, స్థానికసంఘాలు, అఖిలపక్షం, సామాజికస్పృహ కలిగిన కొంతమంది మీడియా వ్యక్తులు సంఘీభావాన్ని తెలిపి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి విడుదలకు ప్రముఖపాత్ర వహించారు.
న్యాయపోరాటం :
కోర్టు ఉత్తర్వులను ఖాతరుచేయక సెజ్ సిబ్బంది పోలీస్, రెవెన్యూ అధికారబలగంతో రైతుల భూములలో పనులు చేపడితే ప్రతిఘటించిన కార్యకర్తలను జైలుపాలుచేసారు. 144వ సెక్షనును సెజ్ గ్రామాలలో విధించారు. కోర్టు కార్యకర్తలను క్రిమినల్స్గా చూడవద్దని బేషరతుగా విడుదల చేయాలని ఆదేశించింది. జైలునుండి విడుదలైన కార్యకర్తల ప్రతి కదలికపైన నిఘా వుంది. సామాజిక ఉద్యమ కార్యకర్త మేధాపాట్కర్ తమ అభ్యంతరాలను కమీషన్ ఎదుట తెలియపర్చడం జరిగింది. కేసు తదుపరి తీర్పువరకు ఎటువంటి చర్యలు సెజ్ ప్రాంతంలో చేయవలదని ఆదేశించి ది.4-4-2008కు కేసును వాయిదా వేయడం జరిగింది. బొజ్జ తారకం గారు సెజ్ గ్రామాలలో సందర్శించి భూవివరాలను సేకరించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయం కోసమై పోరాడతామని ప్రజలకు హామీ యివ్వడం జరిగింది.
సెజ్ ఉద్యోగులు, పోలీసులు మహిళాసంఘ ప్రతినిధి న్యాయవాదిపై అసభ్యంగా ప్రవర్తించి, గాయపరచి మహిళలపై దాడిచేసినందుకు, స్పందించిన సెజ్ వ్యతిరేక మహిళాసంఘం, సెజ్ వ్యతిరేక పోరాటకమిటి మరియు న్యాయవాది, సెజ్ ప్రవెటరు, ఉద్యోగిపైన, పోలీస్ సిబ్బందిపైన కేసును ఫైలు చేసారు. రాష్ట్ర, కేంద్ర మానవహక్కుల కమీషన్కు తమ నివేదికను బాధితులు సమర్పించారు. అఖిలపక్ష కమిటీ ఎస్.పి.కు, కలెక్టరుకు అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. సెజ్ బాధితులు సోనియాగాంధీకి వినతిపత్రం సమర్పించడానికి వెళ్ళుచున్నవారిని ఆపి 144 సెక్షన్ వాతావరణాన్ని సృష్టించారు.
నేటి పరిస్థితి :
మమ్ములను, మా నాయకులను అరెస్టు చేస్తామని కె.వి. రావు ప్రోద్బలముతో పోలీసు యంత్రాంగం ఊరూరా పహారా కాస్తున్నారు. మా గ్రామాలపై ఏ క్షణమైన దాడులు జరగొచ్చు. నిర్బంధం పెరగొచ్చు, అనేక ఎత్తుగడలు వేసి నిర్బంధించవచ్చు. అనేక బయటశక్తులు ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఈ పోరాట సెగలు పల్లె నుండి ఢిల్లీ వరకు విస్తరిస్తాయని హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా మాకు కులం, మతం, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు అనే భేదాలు లేవు. మేమంతా సెజ్ బాధితులం. ఒకే వర్గం. భావితరాన్ని బానిసత్వానికి నెట్టే సెజ్ మాకు వద్దు. మా ప్రాణాలిచ్చైనా మా పచ్చటి పొలాల్ని, ప్రకృతి వనరులను, మా సంస్కృతిని కాపాడుకుంటాము. మా నాయకులను రక్షించుకుంటాము.
మా ఆక్రందన వినండి, మా ఆక్రోశాన్ని అర్థం చేసుకోండి. మా ప్రతిఘటనకు మీవంతు మద్దతునివ్వండి. మీ సహకారం మాకు స్పూర్తి.:
ఒకప్పుడు భూసంస్కరణల పేరుతో అతికష్టముగా కొంత బంజరు, 2% సేద్యభూమి పేదలకు బదలాయించారు. రోజులు మారాయి. కాకపోతే మలివిడతగా ప్రపంచీకరణ పడగలో పెద్దపెద్ద కంపెనీలకు, పరిశ్రమలకు, ఉపాధి పేరిట భూయజ్ఞం జరుగుతుంది. ఎదురుతిరిగిన ప్రజలకు నందిగామ భీభత్సం స్మృతిలో మెదిలి భయభ్రాంతులను చేస్తూనే వుంది. ఇక మన రాష్ట్రంలో కాకినాడ దగ్గర సెజ్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం గురించి నిజానిజాలు మీ ముందుంచుతున్నాము.
తూర్పుగోదావరి జిల్లా 58 మండలాలు కలుపుకొని గిరిజన ప్రాంతం, మెట్టప్రాంతం, కోనసీమ, సముద్రతీర ప్రాంతాలుగా విభజింపబడింది. ఇరిగేషన్ పేరుతో విలేరు, ముసురిమిల్లి, భూపతిపాలెం, పోలవరం ప్రాజెక్టుల వలన కొన్ని వేల కుటుంబాలు నిర్వాసితులు అయ్యాయి. అలాగే మైనింగు పేరుతో బాక్సైటు, లేటరైటు, నల్లరాయి త్రవ్వకాల వలన సాగునీరు, త్రాగునీరు కరువై ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశాభివృద్ధికి కావలసిన ఇంధనాల వెలికితీత కోసం నదులను, సముద్రాలను, అడవులను రిలయన్స్ వంటి సంపన్న వర్గాలకు అప్పగించడం జరుగుతుంది.
కాకినాడ దగ్గర సహజవాయువు నిక్షేపాలు బాగా వున్నాయి. కాబట్టి ఒ.ఎన్.జి.సి. వారికి శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) నెలకొల్పడానికి భూమి కావాలంటూ ప్రభుత్వం చర్చ మొదలుపెట్టింది. ఒక ఒ.ఎన్.జి.సి. కాక ఇతర ప్రైవేటు రంగం, పెట్రోలియం కంపెనీలకు కూడా రిఫైనరీల కోసం భూమి కావాలి కాబట్టి ఇక్కడ 12,500 వేల ఎకరాలతో సెజ్ను నెలకొల్పుతామన్నారు. తొలుత కాకినాడ రూరల్ సామర్లకోట, పిఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో సెజ్ను ప్రతిపాదించగా ఆ భూమిలో వరి పండించే నేలలు వున్నాయని రైతులు, సంవత్సరంలో సగం రోజులు పైగా పని దొరుకుతుందని వ్యవసాయ కూలీసంఘాలు ప్రతిఘటించారు. వాళ్ళ ఆందోళన కన్నా అది రియల్ ఎస్టేట్ కళ్ళకు బంగారు భూమి కావడం వలన బిల్డర్లు ఒత్తిడి పెట్టారని, ఆ కారణంగా ప్రభుత్వం తన ప్రణాళికను మార్చుకుందంటారు. ఏమైతేనేం సెజ్ యు.కొత్తపల్లి మండలం, తొండంగి మండలంలోని తీరప్రాంత గ్రామాలకు వరింది. మరొక విశేషమేమిటంటే ఒ.ఎన్.జి.సి. ఈ దశలోనే తమకు కాకినాడ దగ్గర రిఫైనరీ నెలకొల్పే వుద్దేశ్యం లేదని ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో సారవంతమైన భూములు వున్నాయి, కాబట్టి దానిస్థానంలో తీరప్రాంతములోని చవిటినేలను ఎంపిక చేసామని వివరణ యిచ్చుకున్నా, భసేకరణ కోసం ప్రతిపాదించినవి సారహీనమైన నేలలు కావు. వందల ఎకరాలు జీడిమామిడి, సరుగుడు, కొబ్బరి, సపోటా, మామిడి తోటలతో పాటు వరి పండే భూమి కూడా వుంది. సరుగుడు నారు ఇక్కడ నుండే రాష్ట్రానికి ఎగుమతి అవుతుంది. అర ఎకరంలో సర్వేనారు పోస్తే లక్షన్నరాదాయం వస్తుంది. సరుగుడు తోట నాలుగేళ్ళు పెంచి కలప అమ్మితే ఎకరానికి లక్షన్నర ఆదాయం తెస్తుంది.
స్వతంత్ర భారతదేశంలో బడాబాబులకు భమిని ధారాదత్తం చేయడానికి ఈ భసేకరణ కార్యక్రమము ప్రజా ప్రయెజనార్ధం కోసం ఏర్పడిన వలస చట్టం 1894 ద్వారా నోటిఫికేషన్ జారీ చేయబడింది. అయితే సెజ్ల కోసం సారవంతమైన భూములు తీసుకోకూడదనే నిబంధనలకు అనుగుణంగా భూ రికార్డులనే తారుమారు చేసారు. పచ్చని వరిపొలాలను రికార్డుల సాక్షిగా సారహీనమైన భూములుగా మార్చేసారు. రెండు నియోజకవర్గ రాజకీయ ప్రతినిధులు తమ మిగులుభూములను, బినామీ భూములను సెజ్ కోసం అమ్మటం కోసం ప్రజలను, గ్రామలను బలిపశువులను చేసారు. ఆ తరువాత ప్రజలను భయపెట్టి వెసగించి భూములను లాక్కొన్నారు. అయితే గమనించవలసినది ఏమిటంటే కాకినాడ సెజ్ కోసం ఏ భూసెకరణ జరిగిందో అది సెజ్ పేరున కాక కొనుగోలు కె.వి. రావు పేరిట చేస్త అతను, అతని వారసులు భూమిపై హక్కులను అనుభవించవచ్చునని రిజిస్ట్రేషన్ పట్టాలో నమోదు చేయబడింది. భూములు దళితులు ఇచ్చినా, ఆ భూములను నాయకులు వారి ప్రమేయం లేకుండానే అమ్మేసుకున్నారు. ఒక సర్వే నెంబర్లలోని భూమిని వేరొకరి పేరుతో అమ్మేసారు. ఒక రైతు కంటి ఆపరేషన్ కోసం హైదరాబాదు వెళ్ళి స్వగ్రామం వస్తే అతని భూమి కె.వి. రావు పరమైంది. అతని కంటిచూపుతోబాటు గుండె కొట్టుకోవడం కూడా మానేసింది. ప్రభుత్వ ధర 50 వేల నుండి లక్షన్నర వరకు వుంటుంది. కె.వి. రావు కాబట్టి 3 లక్షలు ఇస్తున్నాడు, అలా చేయనట్టైతే ప్రభుత్వ ధర ప్రకారం ట్రెజరీలో కట్టేస్తామని రెవెన్యూ సిబ్బంది జనాన్ని బెంబేలెత్తించారు. భబకాసురుడు కె.వి.రావు ఇదే భూమిని కొన్ని లక్షలకు వరు అమ్ముకోవడానికి పథకం వేస్తున్నాడని వినికిడి. దీనికి సెజ్ చట్టంలో ఎలాంటి జవాబు దొరకదు.
ఎక్కడా లేని విధంగా రైతుల భూములలో పేదలు సరుగుడు, కొబ్బరి, జీడిమామిడి, సపోటా తోటలలో, రెండు అంతర పంటలు పండించుకుంటున్నారు. ఈ పంటల ప్రతిఫలాలు రైతుకు చెందవు. చేసుకున్న పేదలకు దక్కుతాయి. ఇందులో పప్పుధాన్యాలు, దుంపలు, వంటచెరుకు, పశువులకు మేత లభిస్తాయి. ఈ పంటలను పండించడం వలన రైతుల భూమిని సంరక్షించుకోవడమే కాక సేద్యానికి చేసే పనులు ఉచితంగా రైతుకు చేస్తారు. ఇది ఎన్నో ఏండ్లుగా రైతుకు, పేదలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధంగా సెజ్ గ్రామాలలో చుడగలం. యజమాన్యం హక్కు ఉన్న రైతులకు అనేక సేవలు అందించి బ్రతికే చాకలి, మంగలి, కుమ్మరి తదితర చేతివృత్తి కులాలు, ప్రకృతిలోని ఫలసాయం పైన ఆధారపడి బ్రతికే 1000 కుటుంబాలకు పైగా గీతకార్మికులు, 15,000 కుటుంబాలకు పైగా ప్రభుత్వభూములలో పశువులను మేపే యదవులను ఈ గ్రామాలలోచూడవచ్చు. ఈ నేలలో ప్రవహించు ఉప్పుటేర్లలో చేపలు, పీతలు పట్టే మత్స్యకారులు, సముద్రములో అలివి వేసి గుంపులుగా చేపలు పట్టేవారు వున్నారు. వీరందరికి ప్రభుత్వం దృష్టిలో నష్టం కలుగదు. నష్టపరిహారం ప్రశ్నే తలెత్తదు.
బ్రిటీషు వారి పాలనా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మన నాయకులు, అధికారులు ఇక్కడ ప్రజలను వర్గాలుగా విడగొట్టారు. కొంతమంది భమిలేని కూలీలను, దళితవాడలను కొనేసారు. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం సెజ్లపై సకల సదుపాయలు, అనేక రాయితీలు కల్పించే ప్రభుత్వం తమ జి.ఓ.నెం.284 రెవెన్యూ (రిజిస్ట్రేషన్ & మండల్ డిపార్ట్మెంట్ తేది.6-3-2006) ప్రకారం సెజ్ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఫీజు మినహాయించి కొన్ని కోట్ల రపాయలు రాబడిని కోల్పోయింది. పన్ను రాయితీ కేవలం కంపెనీకే కాదు. దాని డైరెక్టర్లకు ఆదాయపు పన్ను చట్టం నుండి మినహాయింపు ఇస్తుంది. ఎగుమతులను ప్రోత్సహించే పేరిట ఈ రాయితీలు ఆర్థిక అరాచకత్వానికి దారితీయగా ఇది అభివృద్ధిపధంలో ప్రభుత్వం మొదటిమెట్టు!?
ఇకపోతే భూమిని, నీటిని, అడవిని, చేతివృత్తులను నమ్ముకున్న జనానికి సెజ్లో 30 వేల మందికి ఉద్యోగం ఇస్తామని చెబుతున్న అధికారులు సాంకేతిక పరిజ్ఞానం లేని తక్కువ శాతం చదువుకున్న వారికి ఏ విధమైన ఉద్యోగం ఇస్తారన్నది ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు కొనసాగుతున్న పునరావాసం పనులలో స్థానికులకు చోటులేదన్నది సత్యం. చట్టంలో కూడా ఎక్కడా సెజ్లో నెలకొల్పబోవు కంపెనీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలో నిర్దేశించే అధికారం ప్రభుత్వానికి లేదు. పని గ్యారంటీ లేదు. ఆరోగ్య భద్రతా సదుపాయలు లేవు. సెక్షను 49 ప్రకారం ఏ చట్టం నుండైనా సెజ్లకు మినహాయింపు ఇవ్వవచ్చు. ఇది కార్మిక, పరావ్యవరణ చట్టాలకు వర్తిస్తుంది. పైగా వ్యవసాయం, చేపలవేటపై ఆధారపడిన సెజ్ ప్రాంతవాసులకు ఎలాంటి ప్రత్యామ్న్యాయ ఉపాధి చుపిస్తారనేది ఇంకా వెలుగులోనికి రాకపోగా అసలు నిజానికి ఏ ఉత్పత్తి జరుగుతుందో ప్రజలకు ఇప్పటికీ తెలియదు.
భూసేకరణకు ఎంపిక చేసిన భూమి బంగాళాఖాతాన్ని ఆనుకొనియున్నది. సి.ఆర్.జెడ్. జి.ఒ. ప్రకారం సముద్రతీరం నుండి 2 కిలోమీటర్ల లోపల రిఫైనరీలు, పరిశ్రమలు నెలకొల్పకూడదు. ఉప్పుటేర్లలో వ్యర్ధపదార్ధాలు చేరడం వలన మత్స్యసంపద నాశనం అవుతుంది. అలాగే సముద్రంలోకి చేరిన కలుషితం జలసంపదను నాశనం చేసి 50 వేల కుటుంబాలను వీధిపాలు చేస్తుంది. ఈ ప్రకృతి వనరుల దోపిడీకి కేవలం రెవెన్యూ యంత్రాంగం రాజకీయ అధికారాన్ని మాత్రమే ఉపయోగించకుండా కొంతమంది యువకులను గ్రామాలనుండి దళారులుగా మార్చుకున్నారు. మరికొంతమంది స్థానిక రాజకీయప్రతినిధులను ప్రజలకు వ్యతిరేకంగా కె.వి.రావు గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది. ఇందుకు దడాలవారిపాలెం, వతావారిపాలెం ఒక ఉదాహరణ.
బలవంతంగాను, మోసపూరితంగాను భూమిని కోల్పోయిన రైతులు తమకు వచ్చిన డబ్బును అప్పులను తీర్చడానికి, కుటుంబ కార్యక్రమాలకు ఖర్చు చేసుకొని వీధిపాలయ్యరు. రైతులు అమ్ముకున్న భూములను ఇంకా కె.వి.రావు అనేకచోట్ల స్వాధీనపర్చుకోలేదు. సెజ్లో 25% ఉత్పత్తిలేక ఇతర ఆర్థికసేవలు అందించే సంస్థలు వుంటాయి. మిగిలిన భూభాగంలో సెజ్ చట్టం 2వ సెక్షను ప్రకారం పారిశ్రామిక, వ్యాపార, సామాజిక వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పనిని డెవలపర్ చేస్తాడు. వసతుల పేరిట ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇందులో గ్రామస్థులు సమిధులు. ఇకపోతే ఇక్కడ గ్రామాలలో ఉపాధి పథకం క్రింద పనులు ఆపేసి కొన్నివందల కుటుంబాలను తిండి లేకుండా చేస్తున్నారు. డ్వాక్రా లాంటి స్త్రీల పథకాలను నిలిపివేసి స్త్రీని అబలగా చేసి నిలబెడుతున్నారు. స్త్రీలకు ఆదాయం లేకపోవడం వలన కుటుంబ భారం పెరగడమే కాక కుటుంబ హింసకు గురవుచున్నారు. ఇందుకు అధికారులు చెప్తున్న కారణం ఒక్కటే. ఈ గ్రామాలన్నీ సెజ్ల క్రింద పోయేవే. కాని సెజ్ గ్రామాలన్నింటిలోను కుటుంబ సర్వే చేసి వివరాలు కె.వి.రావుకు అందిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దళిత కాలనీలో ఇళ్ళను కొన్న కె.వి.రావు యింటికి వత్రమే వెల కట్టి ఇంటి స్థలానికి తరువాత డబ్బు ఇస్తానని డబ్బు ఎగ్గొట్టే ఎత్తుగడ వేస్తున్నాడు. సాధారణంగా యింటిని, స్థలాన్ని ఒకేసారి అమ్ముతాము. కాని కె.వి.రావు స్టయిలే వేరు.
ఇక్కడ ప్రజలందరు దృష్టి సారించవలసిన విషయమేమిటంటే మహా ముంబాయి పేరిట రాయిఘడలో ఏర్పాటుచేసిన సెజ్లలో స్థానిక రౌడీలు, రిటైర్డ్ అవినీతి అధికారులు దళారులుగాను, ఉద్యోగస్థులుగాను నియమించుకున్న చందాన కాకినాడ సెజ్కు అదే వారసత్వాన్ని ఆమోదించడం జరిగింది. ఇక్కడ అధికార యంత్రాంగానికి సెజ్లకు భయపడిన కొంతమంది రైతాంగం తాము అమ్మిన భూములను కె.వి.రావు కోసం పరిరక్షించడానికి పూనుకుంటున్నారు. ఇందులో వారి స్వార్ధం కాక కేసులు పెడతారన్న భయం వారిని వెంటాడి ఈ విధంగా చేయిస్తుంది.
పునరావాసం పేరిట వెసం :
పేదలకి ముఖ్యంగా దళితులకు సొంత ఇళ్ళు నిర్మిస్తామని ఆశ చూపించి ఖాళీ చేయిస్తున్నారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని భ్రమింపచేసి ప్రజలను, ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. నిజానికి రాష్ట్రప్రభుత్వం సహాయ పునరావాస విధానం జి.వో.నెం.68 నీటిపారుదలశాఖ, తేది.8-4-2005 ప్రకారం భూములు, ఉపాధి కోల్పోయేవారి గురించి, తమ వృత్తికి, వ్యాపారానికి దూరమయ్యే వారి గురించి సామాజిక ఆర్థిక సర్వే చేపట్టాలి. ఈ సర్వే 90 రోజుల్లో పూర్తికావాలి. ఈ సర్వే ఫలితాలు సంబంధిత గ్రామ పంచాయితీ కార్యాలయలలో ప్రదర్శించి అభ్యంతరాలు విని 30 రోజుల లోపల దానికి తుదిరూపం యివ్వాలి. సమీప ప్రాంతములో భూమిని గుర్తించి ”పునరావాస ప్రాంతం”గా ప్రకటించి పునరావాస పథకాన్ని రూపొందించాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు జరుగలేదు. ఇక్కడ గ్రామసభలు లేవు. వాటి తీర్మానాలు లేవు. ఇక్కడ ఎన్నో ఇళ్లు సగంలో ఆపేసారు. అటు పునరావాస కాలనీలో వుండాలో లేక స్వంత ఇంటిలో వుండగలరో తెలియని అభద్రత నిరంతరం వాళ్ళను వెంటాడుతనే వుంటుంది. ఇక వీరు కోల్పోయే పశుసంపదకు వెల కట్టలేము. ఇందుకు పునరావాస కాలనీలో ఎక్కడ ఎలా వాటిని పెంచుకోవాలో అర్ధంకాదు. ”మమ్మల్ని కబేళాలకు తరలించండి” అన్న స్త్రీల ఆర్తనాదాలు ప్రతి గ్రామములో వినిపించేవే.
ఉద్యమ పథంలో :
పి. చిరంజీవిని కూమారి స్పందన, గరిమెళ్ళ నారాయణ ప్రజావాహిని అనేక మంది మేధావులు, ఉద్యమ కార్యకర్తలు, సామాజిక ప్రతినిధులు, కడలి సావజిక ఉద్యమ సంఘంగా ఏర్పడి తర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక ఆర్థిక మండలాల ప్రవేశాన్ని గుర్తించి ఒ.ఎన్.జి.సి. రిఫైనరీల వలన కలుగు నష్టాలను గురించి తెలియజెప్పాలని కె. రాజేంద్ర విసివిశ్వం ఆధ్వర్యములో ఒక బృందాన్ని పంపడం జరిగింది. ఈ బృందం సెజ్ సంబంధిత ప్రాంతాలలో ప్రజలను చైతన్యపరచడమే కాక వివిధ రాజకీయపక్షాల (బి.జె.పి., బి.ఎస్.పి., సి.పి.ఐ. (ఎమ్.ఎల్.), లిబరేషన్, లోక్సత్తా) నుంచి సంఘీభావాన్ని కూడగట్టింది. ప్రజాచైతన్యం భూసేకరణ చట్టం 1894 యిచ్చిన నోటిఫికేషన్ ద్వారా ప్రతిపాదించిన ప్రాంతాన్నుండి సెజ్ను తరలించింది. దీనికి కారణం ప్రజాచైతన్యంతో బాటు రియల్ఎస్టేట్, రాజకీయలబ్ధి వలన యు.కొత్తపల్లి, తొండంగి మండలాలకి వర్చడం జరిగింది.
మొదట స్థానిక ఎమ్.ఎల్.ఎ.లు ఊహాత్మకంగా ప్రజలతో కలిసినట్టు నటించి తమ భూములను అమ్మినట్టు చేసి ప్రజలను తప్పుద్రోవ పట్టించారు. దీన్ని గుర్తించిన కడలి ఉద్యమసంస్థ వివిధ మానవహక్కుల సంఘాల నాయకులు బాలగోపాల్ లాంటి వారితోను, కలిసివచ్చిన రాజకీయపార్టీలతో పనిచేసి నాటినుండి భూముల అమ్మకాలను అడ్డుకున్నారు. ఈ క్రమములో ప్రజలు సమాయత్తమై అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించడంతో బాటు దళారులను ఎండగట్టారు. సంఘటితమైన ప్రజలు కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట కమిటీగా ఏర్పడినారు. ఈ సంఘం వనవహక్కుల కమీషన్, లీగల్సెల్ అథారిటీ ఇతర న్యాయవ్యవస్థల సహాయన్ని అర్ధించింది. అఖిలపక్షం మద్దతును కూడగట్టిన సెజ్ వ్యతిరేక పోరాట నాయకులపై అణచివేతను ప్రదర్శించి 35 మంది అఖిలపక్ష నాయకులను, రైతులను అరెస్టుచేసి స్వంత పూచీకత్తుపై వదిలివేసింది.
రామన్ మెగసేసే అవార్డు గ్రహీత సందీప్ పాండే గారి చేత ప్రజలకు సమాచారహక్కుచట్టం గురించి అవగాహన కలిగించి రెవెన్యూ యంత్రాంగం నుండి సంబంధిత సమాచారాన్ని రాబట్టుకోవడం జరిగింది. అఖిలపక్షంలో భాగమైన బి.జె.పి. సెజ్ 16 గ్రామాలలో బండారు దత్తాత్రేయ గారి నాయకత్వంలో పర్యటించి తమ మద్దతును తెలియజేసింది. మర్నాడు ఉదయమే ప్రభుత్వ యంత్రాంగం 1500 మంది పోలీసులతో శ్రీరాంపురం గ్రామాన్ని చుట్టుముట్టి నాయకులను అరెస్టు చేసింది. దానికి ప్రతిఘటించిన యువత, మహిళలు గ్రామ రహదారులు మూసివేసి అధికారులను నిర్బంధించి వారి నాయకులను విడిపించుకున్నారు.
సమస్య తీవ్రతను గుర్తించి సామాజిక ఉద్యమకార్యకర్త మేధాపాట్కర్తో సమావేశాన్ని సువరు 15,000 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్.తో బాటు కేంద్రమంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. వివిధ కోర్టులలో మానవహక్కుల కమీషన్ ముందు కేసు పెండింగులో వుండగానే తీర్పుకు వ్యతిరేకంగా అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి సెజ్ అక్రమ ఆక్రమిత ప్రాంతాలలో బలప్రయెగం చేసి భయెత్పాత వాతావరణాన్ని సృష్టించారు. సెజ్ ఉద్యోగుల వైఖరిని ప్రశ్నిస్త పనుల నిలుపుదలకు ఉద్యమనాయకులు ప్రయత్నించగా వారిని అరెస్టు చేసారు. ఈ సమయములో బి.జె.పి. పక్షనేత జి. కిషన్రెడ్డి గారు అరెస్టులకు నిరసనగా సెజ్ గ్రామాలలో బహిరంగసభలు జరిపి అరెస్టు అయినవారిని జైలులో పరామర్శించారు. టి.డి.పి. నాయకులు యనమల, బి.జె.పి. జిల్లా నాయకులు, సి.పి.ఐ. (ఎమ్.ఎల్), లిబరేషన్ పార్టీ ఎమ్.పి., ఎమ్.ఎల్.ఎ. (చత్తీస్ఘడ్, జార్ఖాండ్, ఒరిస్సా)లు, సావజిక ఉద్యమ కార్యకర్త హైకోర్టు న్యాయవాది బొజ్జా తారకం గారు అరెస్టు అయిన నాయకులను జైలులో పరామర్శించారు. బయటకు వచ్చిన నాయకులు ప్రజలతో కలసి స్వతంత్ర దేశంలో చీకటి రాజ్యం చేస్తున్నదని సెజ్ బాధిత ప్రాంతాల్లో నల్లజెండాలు ప్రదర్శించారు. ఊరరా అభివృద్ధి పేరిట వినాశనం కాక శాంతి సౌభ్రాతృత్వాలు తమ గ్రావలలో కావాలని తెల్లజెండాలు ఎగురవేశారు.
ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఇతర పోరాటాలతో సంధించాలని జాతీయ ప్రజా ఉద్యవల వేదికగా ఏర్పాటుచేసిన నందిగాం నుండి గురై వరకు సాగిన యత్రలో మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మేధావులతోను, ఎన్.ఎ.పి.ఎమ్., ఎ.పి.వి.వి.యు., క్రైనెట్తో కూడా సంఘీభావాన్ని కూడగట్టారు.
మానవహక్కుల సంఘం ఇచ్చిన తీర్పుననుసరించి సెజ్ ప్రాంతములలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోనికి తేవడానికి సెజ్ ప్రాంతాల్ని మహిళా న్యాయవాది, సామాజిక ఉద్యమ కార్యకర్త హేమా వెంకట్రావు సందర్శించడం జరిగింది. మహిళల భాగస్వామ్యం ఉద్యమాలలో అవసరమని గుర్తించి ప్రజలతో, స్థానిక నాయకులతో చర్చించి ఆమె నాయకత్వంలో కాకినాడ సెజ్ వ్యతిరేక మహిళాసంఘం ఏర్పడింది. అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని పురస్కరించుకొని వర్చి 7న ”మహిళా ఆక్రందన దినం”గా ప్రకటించారు. ఆ రోజు సభను జరుపుకొని ఉద్యమంలో సగభాగం అవుతామని ప్రతినపూనారు. వేలాదిమంది మహిళలు కదలిరాగా పెద్దర్యాలీతో సెజ్ ఆక్రమిత ప్రాంతాన్ని చేరుకొని కోర్టు ఉత్తర్వుమేరకు పనులు ఆపుచేయమని సెజ్ ఉద్యోగులను శాంతియుతంగా కోరగా మహిళా నాయకురాళ్ళను అగౌరవపరచి గాయపర్చారు. మహిళా న్యాయవాదిపై దౌర్జన్యంగా ప్రవర్తించి గాయపరచడం జరిగింది. మహిళలపై దాడికి ఆక్రోశించిన మహిళలు తమ జీవితాన్ని మట్టుబెడుతున్న సెజ్ పనులను ఆపడంతోబాటు వాటి సంబంధిత కంచెలను, బోర్డులను తొలగించారు. దీనిపై సెజ్ ప్రమోటర్ కె.వి.రావు యిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళలపై కేసును నమోదు చేశారు. మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున అరెస్టులను నిరశిస్తూ తమ నాయకులపై దౌర్జన్యాన్ని ఖండిస్తూసెజ్ ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇదే సమయములో అక్కడకు వచ్చిన ఎమ్.ఎల్.ఎ.ను ఘెరావ్ చేసారు. ఉద్ధేశ్యపూర్వకంగా పోలీసులు ముఖ్యంగా డి.ఎస్.పి. సర్యారావు, న్యాయవాది, మహిళా సంఘం నాయకురాలను దూషించడం జరిగింది. ఆగ్రహించిన మహిళలు ఆమరణ నిరాహారదీక్షకు పిలుపునిచ్చి డి.ఎస్.పి. సర్యారావు క్షమాపణ చెప్పాలని, అతన్ని సస్పెండ్ చేయాలని డిమాన్డ్ చేసారు. వెంటనే మహిళలను అరెస్టు చేసారు. ప్రధానంగా ఉద్యమంలో పాల్గొన్న మహిళలు అండగా నిలబడి తమను కూడా అరెస్టు చేయమని స్వచ్ఛంగా పోలీస్స్టేషన్ చుట్టుముట్టి నాయకులను విడిపించుకున్నారు. ఈ సంఘటనకు అన్ని దళితసంఘాలు, స్థానికసంఘాలు, అఖిలపక్షం, సామాజికస్పృహ కలిగిన కొంతమంది మీడియా వ్యక్తులు సంఘీభావాన్ని తెలిపి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి విడుదలకు ప్రముఖపాత్ర వహించారు.
న్యాయపోరాటం :
కోర్టు ఉత్తర్వులను ఖాతరుచేయక సెజ్ సిబ్బంది పోలీస్, రెవెన్యూ అధికారబలగంతో రైతుల భూములలో పనులు చేపడితే ప్రతిఘటించిన కార్యకర్తలను జైలుపాలుచేసారు. 144వ సెక్షనును సెజ్ గ్రామాలలో విధించారు. కోర్టు కార్యకర్తలను క్రిమినల్స్గా చూడవద్దని బేషరతుగా విడుదల చేయాలని ఆదేశించింది. జైలునుండి విడుదలైన కార్యకర్తల ప్రతి కదలికపైన నిఘా వుంది. సామాజిక ఉద్యమ కార్యకర్త మేధాపాట్కర్ తమ అభ్యంతరాలను కమీషన్ ఎదుట తెలియపర్చడం జరిగింది. కేసు తదుపరి తీర్పువరకు ఎటువంటి చర్యలు సెజ్ ప్రాంతంలో చేయవలదని ఆదేశించి ది.4-4-2008కు కేసును వాయిదా వేయడం జరిగింది. బొజ్జ తారకం గారు సెజ్ గ్రామాలలో సందర్శించి భూవివరాలను సేకరించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయం కోసమై పోరాడతామని ప్రజలకు హామీ యివ్వడం జరిగింది.
సెజ్ ఉద్యోగులు, పోలీసులు మహిళాసంఘ ప్రతినిధి న్యాయవాదిపై అసభ్యంగా ప్రవర్తించి, గాయపరచి మహిళలపై దాడిచేసినందుకు, స్పందించిన సెజ్ వ్యతిరేక మహిళాసంఘం, సెజ్ వ్యతిరేక పోరాటకమిటి మరియు న్యాయవాది, సెజ్ ప్రవెటరు, ఉద్యోగిపైన, పోలీస్ సిబ్బందిపైన కేసును ఫైలు చేసారు. రాష్ట్ర, కేంద్ర మానవహక్కుల కమీషన్కు తమ నివేదికను బాధితులు సమర్పించారు. అఖిలపక్ష కమిటీ ఎస్.పి.కు, కలెక్టరుకు అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. సెజ్ బాధితులు సోనియాగాంధీకి వినతిపత్రం సమర్పించడానికి వెళ్ళుచున్నవారిని ఆపి 144 సెక్షన్ వాతావరణాన్ని సృష్టించారు.
నేటి పరిస్థితి :
మమ్ములను, మా నాయకులను అరెస్టు చేస్తామని కె.వి. రావు ప్రోద్బలముతో పోలీసు యంత్రాంగం ఊరూరా పహారా కాస్తున్నారు. మా గ్రామాలపై ఏ క్షణమైన దాడులు జరగొచ్చు. నిర్బంధం పెరగొచ్చు, అనేక ఎత్తుగడలు వేసి నిర్బంధించవచ్చు. అనేక బయటశక్తులు ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఈ పోరాట సెగలు పల్లె నుండి ఢిల్లీ వరకు విస్తరిస్తాయని హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా మాకు కులం, మతం, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు అనే భేదాలు లేవు. మేమంతా సెజ్ బాధితులం. ఒకే వర్గం. భావితరాన్ని బానిసత్వానికి నెట్టే సెజ్ మాకు వద్దు. మా ప్రాణాలిచ్చైనా మా పచ్చటి పొలాల్ని, ప్రకృతి వనరులను, మా సంస్కృతిని కాపాడుకుంటాము. మా నాయకులను రక్షించుకుంటాము.
మా ఆక్రందన వినండి, మా ఆక్రోశాన్ని అర్థం చేసుకోండి. మా ప్రతిఘటనకు మీవంతు మద్దతునివ్వండి. మీ సహకారం మాకు స్పూర్తి.:
మా డిమాన్డులు : మోసపూరితంగాను, బలవంతంగాను తీసుకున్న భూములను ఆక్రమించనివ్వం. ఎట్టి పరిస్థితులలోను ఒక సెంటు భూమి కూడా వదులుకోము.
అక్రమంగా తీసుకున్న దళిత అసైన్డ్, ప్రభుత్వ,అటవీ భూములను బినామీ పేర్లతో బదలాయింపు చేసినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
రైతుకూలీల, దళితుల, మత్స్యకారుల, మహిళల ప్రకృతిపై హక్కును అభివృద్ధి పేరుతో కాలరాయొద్దు.
జలసంపదను, పర్యావరణాన్ని, గ్రామ సంస్కృతిని సెజ్ల బారినుండి రక్షించాలి.
మా నాయకులైన బావిశెట్టి నారాయణస్వామి, చింతా సర్యనారాయణమూర్తి, పిర్ల గంగాధరం, పేకేటి యజమాని, కడలి సామాజిక ఉద్యమ కార్యకర్త కె. రాజేంద్ర, హేమా వెంకట్రావు అఖిలపక్ష సభ్యులు విప్లవకుమార్ మొదలగువారిపై పెట్టిన అక్రమకేసులను ఎత్తివేయలి.
2008 వర్చి 7 సెజ్ మహిళా ఆక్రందన దినం సందర్భముగా మహిళలపై దాడిచేసిన సెజ్ ఉద్యోగి ప్రభాకర్, కె.వి. రావు మొదలగువారిని శిక్షించాలి.
డి.ఎస్.పి. సర్యారావు, మా నాయకురాలు, న్యాయవాది ఎన్. హేమా వెంకట్రావు పైన చేసిన దౌర్జన్యానికి క్షవపణ చెప్పాలి. వారిని అరెస్టు చేయలి.
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న అధికారులను ”కోర్టు ఉల్లంఘన” నేరం క్రింద శిక్షించాలి.
తీరప్రాంతాల్లో సి.ఆర్.జెడ్. (తీరప్రాంత క్రమబద్ధీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు) విధానాల్ని పాటించి పరిశ్రమలను నిషేధించాలి.
సెజ్ చట్టాన్ని వెంటనే రద్దుచేయలి.
పోరాట అభినందనలతో
కాకినాడ సెజ్ వ్యతిరేక మహిళా సంఘం, సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ, సెజ్ వ్యతిరేక యువసేన, కడలి సావజిక ఉద్యమ సంఘం
అక్రమంగా తీసుకున్న దళిత అసైన్డ్, ప్రభుత్వ,అటవీ భూములను బినామీ పేర్లతో బదలాయింపు చేసినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
రైతుకూలీల, దళితుల, మత్స్యకారుల, మహిళల ప్రకృతిపై హక్కును అభివృద్ధి పేరుతో కాలరాయొద్దు.
జలసంపదను, పర్యావరణాన్ని, గ్రామ సంస్కృతిని సెజ్ల బారినుండి రక్షించాలి.
మా నాయకులైన బావిశెట్టి నారాయణస్వామి, చింతా సర్యనారాయణమూర్తి, పిర్ల గంగాధరం, పేకేటి యజమాని, కడలి సామాజిక ఉద్యమ కార్యకర్త కె. రాజేంద్ర, హేమా వెంకట్రావు అఖిలపక్ష సభ్యులు విప్లవకుమార్ మొదలగువారిపై పెట్టిన అక్రమకేసులను ఎత్తివేయలి.
2008 వర్చి 7 సెజ్ మహిళా ఆక్రందన దినం సందర్భముగా మహిళలపై దాడిచేసిన సెజ్ ఉద్యోగి ప్రభాకర్, కె.వి. రావు మొదలగువారిని శిక్షించాలి.
డి.ఎస్.పి. సర్యారావు, మా నాయకురాలు, న్యాయవాది ఎన్. హేమా వెంకట్రావు పైన చేసిన దౌర్జన్యానికి క్షవపణ చెప్పాలి. వారిని అరెస్టు చేయలి.
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న అధికారులను ”కోర్టు ఉల్లంఘన” నేరం క్రింద శిక్షించాలి.
తీరప్రాంతాల్లో సి.ఆర్.జెడ్. (తీరప్రాంత క్రమబద్ధీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు) విధానాల్ని పాటించి పరిశ్రమలను నిషేధించాలి.
సెజ్ చట్టాన్ని వెంటనే రద్దుచేయలి.
పోరాట అభినందనలతో
కాకినాడ సెజ్ వ్యతిరేక మహిళా సంఘం, సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ, సెజ్ వ్యతిరేక యువసేన, కడలి సావజిక ఉద్యమ సంఘం
అభివృద్ధి ఎవరి కోసం?వాన్పిక్ బాధిత మహిళల ఆక్రోశమ్……
భూమిక April 2009
హేమలలిత
అభివృద్ధి ఎవరి కోసం?
”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే కట్టుకున్నాను. నాలుగో తరం మాది, పళ్ళమ్ముకొని, కూరలమ్ముకొని బతుకుతున్నాము, మేమెక్కడికి పోతాం, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండనీ గాక చావనైనా చస్తాం గానీ…” ఇది కొటికపూడి పద్మావతి వెటుపల్లి గ్రామస్తురాలి వేదన. ఈవిడే కాదు వాన్పిక్ ప్రదేశానికి మనం వెళితే మనసుల్ని కదిలించే సంఘటనలు, వారి ఆవేదన మన ముందుంటాయి. ఇంతగా మహిళల జీవితాన్ని కలిచివేస్తున్న వానపిక్ అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. నిజాంపట్నం ఓడరేవు వద్ద రెండు రేవుల నిర్మాణం చేసి దాని ద్వారా ఎగుమతి దిగుమతులు చేసేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఓ ప్రణా ళికను సిద్ధం చేశారు. దీనినే ఓడరేవు నిజాం పట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) అంటారు. 16 వేల ఎనిమిదివందల కోట్ల వ్యయంతో రేవు నిర్మాణం, పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడకు సముద్రతీరం వెంట 26 కి.మీ. పొడవున నిర్మాణాలు చేపడతారు. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చి, మహిళల జీవితాలలో సునామీ తెస్తున్న ఈ వాన్పిక్ ప్రాజెక్టు ఎందుకోసం అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఒక్కటే ”అభివృద్ధి”.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం ఐదు మండలాలలో, గుంటరులో రేపల్లె, బాపట్ల, నిజాంపట్నం మొదలగు ఆరు మండలాలల్లో 28 వేల ఎకరాలలో రెండు పోర్టులు ఒక ఓడరేవు, 2,100 మెగావాట్ల విద్యుచ్ఛక్తి కర్మాగారం, పెట్రో రసాయన పరిశ్రమలు పెట్టి ప్రజల జీవితాలలో అభివృద్ధి తీసుకొస్తామంటున్నారు. పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. నిజానికి స్థానికులు ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నారు. వెటుపల్లి పోర్టు నిర్మాణానికి భసేకరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి అవగాహన సదస్సులోనే మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క వెటుపల్లి పోర్టు కోసం 8,800 ఎకరాల పైన ఎందు కోసమని ప్రజలు అడిగితే ప్రభుత్వ అధికారుల సమాధానం ”అభివృద్ధి”.
”మేము ఉంటే అభివృద్ధి కాదా? మేము చేస్తున్న అభివృద్ధి, మా పంట పొలాలు, మా మత్స్య సంపద, సముద్రం అభివృద్ధిలో భాగం కాదా? మీరు చెప్తున్న అభివృద్ధి మాకు వద్దని మహిళలు తెగేసి చెప్పారు. విసిగిపోయిన అప్పటి కలెక్టరు ”మీకు ఇష్టమున్నా లేకున్నా భూసేకరణ ఆగదు. కాలుష్యాన్ని విరజిమ్మే ఫ్యాక్టరీలు వస్తే మీరే ఊరు విడిచి పోతారు.” అని బెదిరించారు. భూసేకరణ చట్టం ప్రకారం మా భూముల్ని ప్రయి వేటు వారి కోసం బలవంతంగా లాక్కోవడం ఎందుకు? ఇందులో ప్రజల ప్రయెజనం ఏముందని నేతలు ఎదురుతిరిగితే అవగాహన సదస్సు ముగింపులో కలెక్టరు గారి మాటల్లో చెప్పాలంటే ”ఈ భూసేకరణ రియల్ఎస్టేట్ కోసం, ప్రయివేటు సంస్థల లాభం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు” అని. గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటే, సదస్సుకు రాలేక, ఇంట్లోను, పనిలోకి వెళ్ళిన స్త్రీలు ఎంతో అభద్రతకు లోనయ్యరు. ఒకవైపు అన్ని సెక్షన్ల స్త్రీలు ఇంతగా అలజడికి లోనవుతుంటే ప్రభుత్వ పక్షాన నిలబడి భూసేకరణ చేస్తూ పెట్టుబడి దారులకు అప్పనంగా భూదానం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది కూడా ఒక మహిళా అధికారే.
వాన్పిక్ ప్రాంతంలో ప్రజలు అధికారులకు చెప్పినట్టు వారికి పని కల్పించి తిండి పెడ్తున్న పొలాలు, చేపలవేటకు అనువైన తీరప్రాంతం ఉంది. సముద్రములో కలిసే ఏర్లలోను చేపల వేటకు అవకాశం ఉంది. ఉపాధి, ఉత్పత్తి, సంపద వారి సొంతం. కొన్ని తరాలుగా ఇక్కడ కష్టావె నష్టవె ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వెటుపల్లి పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు యన్.టి.ఆర్. ప్రభుత్వం సారాను రద్దు చేస్తే సారా కాంట్రాక్టులు చేస్తున్న రైతులు వ్యాపారాన్ని మానేసి తమ భూముల్ని చేపల చెరువులుగా మార్చేసి ఎంతో నష్టపోయరు. అయినా సరే భూతల్లిని వదిలించుకోవాలని వారెప్పుడు చూళ్ళేదు. సముద్రానికి ఒక కిలోమీటరు లోపలే ఓడరేవు కట్టాలి కానీ సముద్రానికి నాలుగు కిలోమీటర్లు ొదూరంలో వున్న ్మా గ్రామాల్ని ఎందుకు ఖాళీ చేయించాలి? అన్న హేతుబద్దమైన వారి వాదనకు ప్రభుత్వం నుండి జవాబు లేదు.
వాన్పిక్ కోసం పట్టాభూములతో పాటు అసైన్డు, అటవీ, ఈనాం భూముల్ని కుడా స్వాధీనం చేసుకుంటున్నారు. లొంగిన రైతులకు ఎంతో కొంత ముట్టచెప్పి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయమే వృత్తిగా ఆధారపడి వరి, వేరుసెనగ, ఉప్పు, పూలు, కూరగాయలు పండిస్తున్న రైతులు, కౌలు రైతులు, కూలీలను నిరాశ్రయులను చేసి నామమాత్రపు పరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వమిచ్చే లక్షా రెండు లక్షలతో బయట భూమి కొనాలంటే అసాధ్యం. ఎందుకంటే బయట ఎకరం కొనాలంటే సుమారు పదిలక్షల నుంచి ఇరవై లక్షల ధర పలుకుతుంది. అసైన్డు భూములకు మరింత తక్కువ పరిహారం అంటకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో తీరప్రాంత గ్రామాలైన అడవిపాలెం, వెటుకుంట, కొత్తపాలెం, దిండి, ఏడు గ్రామాలు, నిజాంపట్నం, ఎక్స్మిటరీ కాలనీ, గోకర్ల మఠం, అల్లరు, ఏటికట్టు, పెద్ద పులుగు వారి పాలెం, పేరలి, పామర్రు గణపవరం, ముత్తాయి పాలెం గ్రామాల్లో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించాలని చస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో వేటపాలెం, చిన్నగంజాం మండలాలలో తీరప్రాంత గ్రామాలైన వెటుపల్లి, నిరీక్షణ గిరి, సీతారామపురం, జీడిచెట్ల పాలెం, కుంకుడు చెట్ల పాలెం, రుద్రవంబపురం, ఊటుకూరి సుబ్బాపాలెం, పొట్టి సుబ్బాయ పాలెం, కఠారి పాలెం, రావపురం, పాపాయి పాలెం, అక్కాయిపాలెం, సర్సారెడ్డి పాలెం, కొత్తపాలెం, అడవీధిపాలెం, కృష్ణనగర్, కొత్తరెడ్డి పాలెం, పాతరెడ్డి పాలెం, పొలిమలింగాల పాలెం, రామచంద్రాపురం, టెంకాయ చెట్ల పాలెం గ్రామాలలో ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇదే ప్రకాశం జిల్లాలో వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల క్రింద గ్రామాల్ని బలవంతంగా ఖాళీ చేయించిన నిర్వాసితులకు 5 సం|| దాటినా ఇంటి స్థలం, యిళ్ళు కట్టించలేని ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నది. ఈ రెండు జిల్లాలోని తీరప్రాంత గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఉప్పు రైతులు, సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన లక్షలాది మంది మత్స్యకారుల, విభిన్న వృత్తుల వారి జీవితాలను అల్లకల్లోల పరుస్తుంది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ అభివృద్ధి పథంలోని వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) ఏరియలో ప్రతి సెజ్లో జరుగుతున్నట్టి ప్రజావ్యతిరేక కుట్రే ఇక్కడ కూడా జరుగుతంది. అదేమిటంటే కొంతమంది రాజకీయ నాయకులకు, కులపెద్దలకు కమీషన్లు ఆశచపించి వశపరచుకొని వారిచే ప్రజల్ని బెదరగొట్టించి చాపక్రింద నీరులా భూముల్ని వశపరచుకొంటున్నారు. ఇక్కడ కులాలు, మతాలు వర్గాలు ఒకటేమిటి అన్నింటిని ఉపయెగించుకొని భూముల్ని లాక్కొంటున్నారు. కాని ఆశ్చర్యమే మంటే వ్యవసాయంలో మూడొంతులు పనిని నిర్వహిస్తున్న స్త్రీలు మాత్రం, వారు ఏ వర్గానికి, కులానికి, మతానికి చెందిన వారైనా వారి నిర్ణయన్ని ఎవరూ అడగలేదు. కాని వారి అందరి నిర్ణయం ఒక్కటే, తమ భముల్ని, సముద్రాన్ని, వనరులను పోగొట్టుకో కూడదని, కాకపోతే పితృస్వామ్యంలో స్త్రీల నిర్ణయధికారానికి ఏ మాత్రపు విలువ వున్నదో మనకు తెలుసు. సీతారాంపురం ఎస్.టి. కాలనీ సారం మల్లేశ్వరి ఏమంటారంటే ”మాకున్న కొద్దిపాటి భూమి, ఇళ్ళు మాకు తెలియకుండానే అమ్మేసారు. ఇంక మేమేం చేసేది?” ఇది కేవలం మల్లేశ్వరి అభిప్రాయమే కాదు భూములను పోగొట్టుకున్న ప్రతి స్త్రీ ఆవేదన కూడా.
ఇక్కడ స్త్రీలు బయటప్రపంచలోకి అడుగుపెట్టి ఇతర సెజ్లలో ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోలేక పోయినా తమ నాయకులు ‘తడ’, గంగవరం’ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసుకొని రావటానికి సహకరించారు. వారి ద్వారా ఎన్నో విషయలు తెలుసుకొని మరింత సూటిగా ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. పేరాబత్తుల సుబ్బారావమ్మ ఏమంటారంటే ”కంపెనీలు వాడి లాభం కోసం పెట్టాలనుకుంటున్నారు. అవి వస్తే ొమాకు ఏం జరిగినా శవాలు బయటకు వస్తాయి తప్ప….. వారి దౌర్జన్యాలకు అంతు పొంత ఉండదు. అప్పుడు మాకెవరు దిక్కు? ఈ ప్రభుత్వం వస్తుందా ఆదుకోవటానికి? అయినా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఏవీ బయటకు రావు. దొ౦గ సచ్చినోళ్ళు……. రేపు మా గతి కూడా అంతే. మేము ఉప్పు వమూలుగా పండిస్తాం. కానీ యంత్రాల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మాకే యంత్రాలు వద్దు. ఈ ఫ్యాక్టరీలు తెచ్చే అభివృద్ధి వద్దు.” నిజానికి ఇక్కడ స్త్రీలు అంతగా చదువుకున్న వారు కారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళే లేరు. అయినప్పటికీ వారి అవగాహన శక్తికి హద్దులే లేవు.
కృష్ణానగర్కు చెందిన దేవరకొండమ్మది (వైస్ ప్రెసిడెంటు, వెటుపల్లి పంచాయితీ) నిరంతర పోరాటం. ఇటు భర్తతో పిల్లలతో ప్రభుత్వంతో కూడా. వడ్డెర కులానికి చెందిన ఈమెకు, ఈమె కుంటుంబానికి సంబంధించిన వారికి 200 ఎకరాలు ఉన్నాయి. ఈమె అందర్ని ఒక్క తాటికింద నిలబెట్టి వాన్పిక్కు సవాలై నిలిచింది. ఈమె ఏమంటారంటే ఇదే కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లు ఇచ్చి. ఇప్పుడేవె పొమ్మంటున్నారు. ఏడకిపోతాం? ఎన్ని సార్లని పోతాం? ఫ్యాక్టరీలు అయితే వస్తాయి కానీ ఈ గాలి నీరు ఆకాశం ఇంత స్వచ్చంగా ప్రశాంతంగా మాకు ఎక్కడైనా దొరుకుతాయ? ఇక్కడ పని లేకపోయినా మేము మా పిల్లలు కూలీలకు వలసపోతాం, అయినా మళ్ళీ యీడకే వస్తాం” అంటుంది. ”కన్నతల్లి లాంటి భూముల్ని మేం ఎందుకు వదులుకోవాలి. ఈ చెట్టు పుట్ట వకు కావాలి గాని వాడి ఫ్యాక్టరీ వద్దు, ఆ అభివృద్ధి వద్దు” ఇది వారి ఆవేదనే కాదు తమ భూమిని కాపాడుకోవడం ఈ రోజున వారి జీవిత ఆశయంగా మారింది. దేవుళ్ళ శాంతమ్మలాంటి వాళ్ళు అయితే తెగేసి చెప్పేశారు. ”పోలీసులపైనైనా ఎదురు తిరుగుతాం, బయటకు పోతే ఎలాగైనా మేము చస్తాం, దాని బదులు ఈ ఫ్యాక్టరీలు ఆపటానికి యిక్కడే చస్తాం!”
పునరావాసంలోను పితృస్వామ్య ధోరణి :
అభివృద్ధి పథంలో సితారల్ని చూపిస్తున్న ప్రభుత్వం మరియు దళారీ పెట్టుబడి దారి వర్గాల నైజం ఏమిటో చూద్దాం! వీరిది ఎంతటి పితృస్వామ్య ధోరణి అంటే ప్రభుత్వం ప్రకటించే పునరావాస ప్యాకేజీలో కూడా స్త్రీల ప్రస్తావన లేదు. కనీసం వారి ఊసే లేదు. ఊరిలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని ప్రకటిస్తున్నారు. కానీ కుటుంబంలో ఉద్యోగం ఎవరికి? ఉద్యోగం పురుషలక్షణం కాబట్టి ఆ ఉద్యోగం పురుషునిది. మరి వ్యవసాయంలో పాలుపంచుకొనే, చేతివృత్తులు చేసుకొనే స్త్రీల పరిస్థితి హుళక్కే. ఇకపోతే ఇంటిలో ఉండే పురుషులకు ఇళ్ళ పట్టాల్ని ఇస్తామని ప్రకటించారు. మరి స్త్రీలు/అమ్మయిల సంగతేమిటి? ఎందుకంటే ఆడది కాబట్టి! అంటే ‘ఆడ వుండేది’ కాబట్టే, ఈమెకు ఏ పునరావాస ప్యాకేజి అవసరం లేదు. ఈమె ఒక యంత్రం లేదా సరుకు. ఒక ‘అస్తిత్వమే లేదు’, కూలీ కట్టిస్తారు. మళ్ళీ ఎవరికి మగవారికే’. ఇక్కడ మగవారు ఒక డిమా౦డ్ పెట్టారు. అదేమిటంటే ఇంటికి రెండు గేదెలు. బహుశా వాన్పిక్కు అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులు మగవారి సరదాలకు, సంతోషాలకు ఖర్చైతే, ఆ రెండు గేదెలతో ఆడవాళ్లు సంసారం ఈదాలనేవె! ఎంతటి అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య దేశంలో సిటిజన్ అంటే రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుఫులు ఇరువురు కదా? మరి ఎక్కడా ఆ జాడలే కనిపించవు. ఇటు ప్రభుత్వానికి, పెట్టుబడీదార్లకు సిటిజన్ అంటే కేవలం ”మగవారు” మాత్రమే. వారి అడ్డు తొలగించుకొంటే చాలు. అయిన ఆ..ఆడవారు ఈడవారు కాదు కదా! ఎంతటి సమతుల న్యాయం? అందుకనేవె న్యాయ దేవత స్త్రీ అయినా కళ్ళుమూసిన ఆమె దృష్టిలో స్త్రీలు కూడా కనుమరుగయ్యరు!
ఇదే విషయన్ని స్త్రీల దగ్గర ప్రశ్నిస్తే సాదం కోటాలమ్మ ఏమంటుందంటే ‘తర తరాలుగా మాకు అన్యాయమే జరుగుతంది. కొత్తగా ఈ ప్రభుత్వం గానీ కంపెనోళ్ళు గానీ ఏమి న్యాయం చేస్తారు?” ఇది కోటాలమ్మ మాటల మంటలు కావు. ఏ స్త్రీని కదిపినా ఇవే మాటల బాణాలు. అర్థమయ్యేదేమింటంటే గతం మాత్రమే కాదు వర్తమానం కూడా తమకు న్యాయం చేయదని, తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారవని, వాటి వెనుక వున్న భావజాలం మారదని, ఇంతకంటే పితృస్వామ్య అభివృద్ధి ధోరణికి అద్దం పట్టేదేముంది!
”ప్రభుత్వ ద్వంద్వ నీతి”
రామచంద్రాపురం, నిరీక్షణ గిరి, రుద్రమా౦బపురం, జీడిచెట్ల పాలెం, ఓడరేవు, బాపయ్య నగర్ ఇలా ఎన్నో గ్రావలలోని పల్లెకారులు (అగ్ని కుల క్షత్రియులు) ప్రకృతితో వారి జీవితాలను పెనవేసుకున్నారు. వీరి వృత్తి చేపలవేట. వీరికి ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. మంట లేదు. పురుషులు వేటాడివస్తే స్త్రీలు వాటిని ఎండబెట్టి ఎండుచేపలుగా మార్చి మార్కెటుకు పంపుతారు లేదా పచ్చి చేపలను అమ్ముతారు. ఓడరేవు దోసపల్లి అప్పల నరసమ్మ, ప్రెసిడెంటు మహిళా మండళి, వైస్ ప్రెసిడెంటు ఎలిపిరి కొండమ్మ లెక్కల ప్రకారం సాలుసరి ఆదాయం 15 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మరి ఈ స్త్రీల గతేంటి? వీరికి సమాధానం చెప్పేవారే లేరు. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రకారం సముద్రతీర ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు నిర్మించరాదు. సాంప్రదాయ మత్స్యకారుల పొట్టకొట్టకూడదు. కానీ నేడు జరగబోయేది దానికి విరుద్దం. కానీ ఇక్కడే ఓడరేవులు, విమానాశ్రయలు, ఓడరేవు సంబంధిత పారిశ్రామికీకరణ జరగబోతోంది.
దీనికి అనుగుణంగానే శాస్త్రీయ సత్రాల ఆధారిత సుస్థిర కోస్తాతీర మండలి నిర్వహణ విధానంలో ఒక కోస్తాతీర క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించే పేరుతో పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు 15(బి)/2004-ఎ-||| ద్వారా తేది 19 జులై 2004న పర్యావరణ సంబంధ చట్టము సముద్ర ప్రాంత జీవ వైవిధ్యము, పర్యావరణ ఆర్థిక శాస్త్రము, సాొమాజిక ఆర్థిక శాస్త్రము, రివెట్ సెన్సింగ్, కోస్టల్ ఇంజనీరింగ్ నగర ప్రణాళీకరణ మరియు సముద్ర మత్స్య సంపద వంటి రంగాలలోని వ్యక్తులతో ఆచార్య ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 2005లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు తన నివేదికను పంపించింది. ఈ కమిటీ సిఫార్సు ప్రకారం కోస్తా తీరప్రాంతాలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయల అభివృద్ధి మరియు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయల ఆధునీకరణ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఎస్.బి. 1070(ఇ) తేది. 01-05-2008 కోస్తా తీర నిర్వహణ మండలి (సి.యం.జడ్) ప్రకటన, 2009 పేరుతో ఒక ముసాయిదా ప్రకటన చేసింది. దానిని గెజిట్లో ప్రచురించి దీనిపై ప్రజల అభ్యంతరాలు మరియు సలహాలు కోరేందుకు కేవలం ఆరు రోజుల వ్యవధి ఇచ్చింది. ఇది విద్యావంతులకే కష్టతరమైన పని మరిక అట్టే చదువులేని పల్లెకారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం.
తరుపల్లి పాలెం, పరండపల్లి పాలెం, పెద్దపల్లి పాలెం, బాపయ్యనగర్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ. ఒక చోట అయితే సంఘ భూమిలో మన సంరక్షణ సమితి తరుపున గత రెండేళ్ళుగా సరివి చెట్లు పెంచుతున్నారు. ఇందులో స్త్రీ పురుషులిద్దర భాగస్వాములే. 2006లో కలెక్టరు ఆధ్వర్యంలో ఖాళీగా వున్న భూములను మన సంరక్షణ సమితి వాళ్ళకు అప్పగించగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర.10 లక్షల విలువైన మేర సరుగుడు తోటలను పెంచుతున్నారు. తాత ముత్తాతల నుంచి తన అనుభవంలో వున్న భూములను అటవీశాఖకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్త మత్స్యకారులు హై కోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని మధ్యంతర ఉత్తర్వలు జారీ అయ్యయి. వీరు హై కోర్టులో ఇంకా తమకు న్యాయం కావాలని పోరాడుతున్నారు. వీరి మధ్య చిచ్చుపెట్టి ఈ భూమిని కూడా మింగేసారు. అధికార రాజకీయ నాయకుల అండతో పేదల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి భష్ట్రములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఐ. వెంకటేశ్వరమ్మ ప్రకారం కంపెనోళ్ళు నల్లడబ్బు అంతా ఇలా ఉపయెగపడుతుంది. రెవెన్య లిస్టులో పేరు చూసి ఏడుచోట్ల సంతకాలు పెట్టించుకొని డబ్బులు అక్కడికక్కడే పంచేస్తున్నారు. అందులో సగానికి సగం రాజకీయ నాయకులు కమీషన్ తీసుకుంటున్నారు. వీరికి ఇచ్చే నోట్లలో ఎన్ని చెల్లని నోట్లు ఉన్నాయె అని ప్రజల అనుమానం. బ్యాంకులు, అకౌంట్లు వాటి నియమాలు ఇక్కడ ఏమి వర్తించవు. రెవెన్య అధికారి దీనికి బాధ్యుడు.
అభివృద్ధిలో స్త్రీల ఎంట్రెన్సు ఎక్కడ?
ఇక్కడ మరో విశేషమేమిటంటే సాధారణంగా మిగులు భూములను అసైన్డు భూములుగా మార్చి పట్టాలిస్తారు. కాని ఇక్కడ రైతులు గగ్గోలు పెట్టేదేమిటంటే తమ పట్టాభూములను అసైన్డు మిగా మారుస్తున్నారు. వాన్పిక్ ఒక టీంగా మేము కలవటానికి, వివరాలు అడగడానికి వెళితే కనీసం ఆఫీసులోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. ఫోటోగ్రాఫ్స్కు కూడా అనుమతి లేదు. మనల్ని సెక్యూరిటీ డేగకళ్ళు నిరంతరం వెంటాడుతనే ఉంటాయి. మరి నిజాయితీగా, నియమబద్ధంగా ప్రజల దగ్గర భూములు తీసుకుంటే, ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే సాధారణ పౌరుల వాన్పిక్ కార్యాలయ ప్రవేశానికి ఈ నియమనిబంధనలు ఎందుకో వాన్పిక్ వారే చెప్పాలి. మరి వారి అభివృద్ధి పథాన స్త్రీలకు ఎంట్రన్సు వుంటుందన్న గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ ఎం.పి. దగ్గుబాటి పురంధరేశ్వరికి వంద ఎకరాల పైన భూమి ఉందని ప్రజలు చెబుతున్నారు. వీరికి భూ పరిమితి చట్టం వర్తించదా?
జీవించే హక్కుకై న్యాయపోరాటం :
ప్రజా సంఫల సహకారంతో సంఘటితమైన ప్రజలు వివిధ పోరాట రూపాలు తీసుకుంటనే హై కోర్టును ఆశ్రయించారు. ఇందులో రెండు ముఖ్యమైన పిటిషన్లు వున్నాయి. ఒకటి వెటుపల్లి పోర్టు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేక కమిటీ మరియు కోస్టల్ కారిడార్ భూ సంరక్షణ కమిటీ వేసినవి. వీరు న్యాయస్థానం ముందే కాక మనముందు కూడా అనేక ప్రశ్నలు ఉంచుతున్నారు. వాన్పిక్కై భూముల్ని ఎండపెట్టడం కోసం కావాలని సాగునీరు ప్రభుత్వం అందనివ్వటంలేదని ప్రజల అభియెగం. పోర్టుల ఏర్పాటుకు గల పరవర్థాన్ని ఎక్కడా ప్రజలకు తెలియచెప్పలేదు. ప్రాజెక్టు ఒక ఆకారానికి కూడా రాకుండా జరిపే భూసేకరణ ”సుప్రీం కోర్టు తీర్పు (1991) & ఎస్.సి.సి. 224” కు వ్యతిరేకం. ఎందుకంటే సేకరించాలనుకుంటున్న 26,000 ఎకరాలు సన్నకారు, పేద రైతులది మరి! ఇది వ్యక్తి జీవించే హక్కును భగ్న పరుస్తుంది. అలాగే వాన్పిక్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం యు.ఎ.యి. దేశానికి చెందిన రస్అల్ఖైవతో ఒప్పందం చేసుకోవటం ఆర్టికల్ 253 రాజ్యాంగం ప్రకారం చెల్లదు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకునే అధికారం వుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం రస్అల్ఖైవతో కుదుర్చుకున్న ఒప్పందం రిజిష్టరు చేయబడింది కాదు. వాటిలో అమలు వివరాలు కూడా తెలియ చేయబడలేదు. వీరికి కాలుష్య నియంత్రణ, అటవీ, పర్యావరణ, పరిశ్రమల శాఖ, టౌన్ ప్లానింగ్ అథారిటీ, స్థానిక సంస్థల నుంచి అనుమతి అవసరం. అదీ జరగలేదు.
నిజానికి ప్రాజెక్టు మొదట తయరు చేసింది 33 సంవత్సరాలకు, ఆ తర్వాత రెండు దఫాలలో 22 సం||ల పొడిగింపుతో. ఇది బట్ పద్దతిలో అమలు చేయబడుతుంది. బట్ (బిల్డ్ అండ్ ఆపరేట్ & ట్రాన్స్ఫర్). భూమి సేకరణ కూడా కంపెనీ వారే ప్రజలనుండి చేయలి. కానీ ప్రభుత్వమే భూసేకరణ జరుపుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ ఉండదు. ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే భూములను స్టాంపు డ్యటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. తొలిదశలో కారిడార్ అభివృద్ధికి అవసరమైన వ్యయన్ని డెవలపర్స్ భరించాలి. తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన రాయితీ ఫీజు కింద మినహాయిస్తారు. కానీ ఇదే ప్రభుత్వం ఒక పేదవాడు కరెంటు బిల్లు చెల్లించకపోతే కేసులు పెట్టి వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చిన కుటుంబాలు ఎన్నోకదా!
రెండు పోర్టుల మధ్యదరం 30 కి.మీ. మాత్రమే ఉండగా ఒప్పందం ప్రకారం నిజాంపట్నం పోర్టును ఉత్తరాన 30 కి.మీ. వరకు, ఓడరేవు పోర్టునుంచి దక్షిణాన 30 కి.మీ. అంటే 90 కి.మీ. పొడవు మేర హక్కులను వాన్పిక్కు కేటాయించింది. కనీసం ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు కూడా పిలవలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు (ఎస్.సి.ఎ.ఐ.ఆర్. 1979 ఎస్.సి. 1628)కు వ్యతిరేకం. సెక్షన్ 4(1) భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే వాన్పిక్ ప్రతినిధులు ప్రజల్ని భయపెట్టి, ప్రలోభ పరచి భూసేకరణ చేసారు. ఎ.పి.అసైన్డు లాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యక్ట 1977) ప్రకారం అసైన్డు భూమిదారునికి హక్కు ఉంది. ఒకవేళ భూమి అన్యాక్రాంతం చేయబడితే సెక్షన్ 4 ప్రకారం ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి చేరవలసివుంది. దానికీ ఒక పద్దతి, విచారణ ఉంది. కాని యిక్కడ యివేమి జరగలేదు. ఈ భూసేకరణలో ప్రత్యేక అధికారులు మితిమించిన ఉత్సాహం చ౦పారు. అన్నింటికంటే ముఖ్యమైంది కోస్టల్ కారిడార్కు సంబంధించిన జీ.ఓ. నం. 34 ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి పై కారణాల చేత వాన్పిక్ కోసం చేస్తున్న భూసేకరణ నిలిపి వేయలని, ఆక్రమించిన ముల్ని తిరిగి యిచ్చేయలని బాధితులు కోరారు. న్యాయస్థానాలలో పేదవాడి కోరిక ఏ మేరకు తీరుతుందో వేచి చ్గూడవలసిందే.
ఉత్పన్నమయ్యే ఆహార, ఆరోగ్య సమస్యలు
కోస్టల్ కారిడార్ వలన తొమ్మిది జిల్లాలలో 972 కి.మీ. తీరప్రాంతాన ొభూమిని కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్లో 96 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో 67లక్షల టన్నుల ఉత్పత్తి ఈ జిల్లాలదే. దీని వలన ఆహార కొరత ఏర్పడుతుంది. సహజంగానే ఆ భారం స్త్రీలపైన, వారి ఆరోగ్యంపైన పడుతుంది. కొన్ని లక్షల కొద్దీ సముద్రపు వేటపైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాల, వారి స్త్రీల ఉపాధి నష్టం వెలకట్టలేము. ఇది కాకుండా 1264 కోట్ల విదేశీవరక ద్రవ్యాన్ని 600 కోట్ల ఇతర ఆదాయన్ని కోల్పోతాం. పర్యావరణ సమస్యలు తలెత్తి స్త్రీల ఆరోగ్యాన్నే దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కుటుంబ అస్తిత్వానికి పెనుసవాలుగా వరుతాయి. మహాత్మగాంధీ అన్నట్టు ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది తప్ప ఏ ఒక్కరి దురాశను కాదు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్లమెంటరీ రాజకీయ పార్టీలు
రాజ్యాంగం ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రభుత్వం సహజ వనరులకు సంరక్షకులుగా ఉండి వాటిని అందరికీ చెందేలా చూడాలి. కాని వాన్పిక్ పార్టనర్స్ అందరు ముఖ్యమంత్రి కుటుంబానికి కావలసిన వారు. వారి కంపెనీలలో వాటా వున్న వారు. ప్రజా ప్రతినిధులు చేస్తున్న అన్యాయన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ఏ పార్టీ తమ పోరాటానికి మద్దతు యిస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదు. ఓట్ల రాజకీయల మీద విశ్వాసాన్ని కోల్పోయరు. వారి మాటల్లో చెప్పాలంటే ఎవరికి ఓటు వేస్తే ఏమిటి? కాంగ్రెసుకు ఓటు వేస్తే మొత్తం ఎత్తేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా వాని తాత అవుతాడు. చిరంజీవి కూడా గద్దెనెక్కిన తర్వాత మా కడుపులో కొడ్తాడు అని అంటారు సీతామహాలక్ష్మి పాలకు గారు.
”పగలు రాత్రి లేదు పొద్దాక యిదే యవ్వారం, రేతిర్లు కూడా నిద్దుర లేదు.” గత సంవత్సరకాలం నుండి వాన్పిక్కోసం వ్యాసం
అభివృద్ధి ఎవరి కోసం?
వాన్పిక్ బాధిత మహిళల ఆకోశ్రం……
హేమలలిత
అభివృద్ధి ఎవరి కోసం?
”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే కట్టుకున్నాను. నాలుగో తరం మాది, పళ్ళమ్ముకొని, కూరలమ్ముకొని బతుకుతున్నాము, మేమెక్కడికి పోతాం, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండనీ గాక చావనైనా చస్తాం గానీ…” ఇది కొటికపూడి పద్మావతి వెటుపల్లి గ్రామస్తురాలి వేదన. ఈవిడే కాదు వాన్పిక్ ప్రదేశానికి మనం వెళితే మనసుల్ని కదిలించే సంఘటనలు, వారి ఆవేదన మన ముందుంటాయి. ఇంతగా మహిళల జీవితాన్ని కలిచివేస్తున్న వానపిక్ అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. నిజాంపట్నం ఓడరేవు వద్ద రెండు రేవుల నిర్మాణం చేసి దాని ద్వారా ఎగుమతి దిగుమతులు చేసేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఓ ప్రణా ళికను సిద్ధం చేశారు. దీనినే ఓడరేవు నిజాం పట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) అంటారు. 16 వేల ఎనిమిదివందల కోట్ల వ్యయంతో రేవు నిర్మాణం, పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడకు సముద్రతీరం వెంట 26 కి.మీ. పొడవున నిర్మాణాలు చేపడతారు. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చి, మహిళల జీవితాలలో సునామీ తెస్తున్న ఈ వాన్పిక్ ప్రాజెక్టు ఎందుకోసం అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఒక్కటే ”అభివృద్ధి”.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం ఐదు మండలాలలో, గుంటరులో రేపల్లె, బాపట్ల, నిజాంపట్నం మొదలగు ఆరు మండలాలల్లో 28 వేల ఎకరాలలో రెండు పోర్టులు ఒక ఓడరేవు, 2,100 మెగావాట్ల విద్యుచ్ఛక్తి కర్మాగారం, పెట్రో రసాయన పరిశ్రమలు పెట్టి ప్రజల జీవితాలలో అభివృద్ధి తీసుకొస్తామంటున్నారు. పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. నిజానికి స్థానికులు ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నారు. వెటుపల్లి పోర్టు నిర్మాణానికి భసేకరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి అవగాహన సదస్సులోనే మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క వెటుపల్లి పోర్టు కోసం 8,800 ఎకరాల పైన ఎందు కోసమని ప్రజలు అడిగితే ప్రభుత్వ అధికారుల సమాధానం ”అభివృద్ధి”.
”మేము ఉంటే అభివృద్ధి కాదా? మేము చేస్తున్న అభివృద్ధి, మా పంట పొలాలు, మా మత్స్య సంపద, సముద్రం అభివృద్ధిలో భాగం కాదా? మీరు చెప్తున్న అభివృద్ధి మాకు వద్దని మహిళలు తెగేసి చెప్పారు. విసిగిపోయిన అప్పటి కలెక్టరు ”మీకు ఇష్టమున్నా లేకున్నా భూసేకరణ ఆగదు. కాలుష్యాన్ని విరజిమ్మే ఫ్యాక్టరీలు వస్తే మీరే ఊరు విడిచి పోతారు.” అని బెదిరించారు. భూసేకరణ చట్టం ప్రకారం మా భూముల్ని ప్రయి వేటు వారి కోసం బలవంతంగా లాక్కోవడం ఎందుకు? ఇందులో ప్రజల ప్రయెజనం ఏముందని నేతలు ఎదురుతిరిగితే అవగాహన సదస్సు ముగింపులో కలెక్టరు గారి మాటల్లో చెప్పాలంటే ”ఈ భూసేకరణ రియల్ఎస్టేట్ కోసం, ప్రయివేటు సంస్థల లాభం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు” అని. గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటే, సదస్సుకు రాలేక, ఇంట్లోను, పనిలోకి వెళ్ళిన స్త్రీలు ఎంతో అభద్రతకు లోనయ్యరు. ఒకవైపు అన్ని సెక్షన్ల స్త్రీలు ఇంతగా అలజడికి లోనవుతుంటే ప్రభుత్వ పక్షాన నిలబడి భూసేకరణ చేస్తూ పెట్టుబడి దారులకు అప్పనంగా భూదానం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది కూడా ఒక మహిళా అధికారే.
వాన్పిక్ ప్రాంతంలో ప్రజలు అధికారులకు చెప్పినట్టు వారికి పని కల్పించి తిండి పెడ్తున్న పొలాలు, చేపలవేటకు అనువైన తీరప్రాంతం ఉంది. సముద్రములో కలిసే ఏర్లలోను చేపల వేటకు అవకాశం ఉంది. ఉపాధి, ఉత్పత్తి, సంపద వారి సొంతం. కొన్ని తరాలుగా ఇక్కడ కష్టావె నష్టవె ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వెటుపల్లి పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు యన్.టి.ఆర్. ప్రభుత్వం సారాను రద్దు చేస్తే సారా కాంట్రాక్టులు చేస్తున్న రైతులు వ్యాపారాన్ని మానేసి తమ భూముల్ని చేపల చెరువులుగా మార్చేసి ఎంతో నష్టపోయరు. అయినా సరే భూతల్లిని వదిలించుకోవాలని వారెప్పుడు చూళ్ళేదు. సముద్రానికి ఒక కిలోమీటరు లోపలే ఓడరేవు కట్టాలి కానీ సముద్రానికి నాలుగు కిలోమీటర్లు ొదూరంలో వున్న ్మా గ్రామాల్ని ఎందుకు ఖాళీ చేయించాలి? అన్న హేతుబద్దమైన వారి వాదనకు ప్రభుత్వం నుండి జవాబు లేదు.
వాన్పిక్ కోసం పట్టాభూములతో పాటు అసైన్డు, అటవీ, ఈనాం భూముల్ని కుడా స్వాధీనం చేసుకుంటున్నారు. లొంగిన రైతులకు ఎంతో కొంత ముట్టచెప్పి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయమే వృత్తిగా ఆధారపడి వరి, వేరుసెనగ, ఉప్పు, పూలు, కూరగాయలు పండిస్తున్న రైతులు, కౌలు రైతులు, కూలీలను నిరాశ్రయులను చేసి నామమాత్రపు పరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వమిచ్చే లక్షా రెండు లక్షలతో బయట భూమి కొనాలంటే అసాధ్యం. ఎందుకంటే బయట ఎకరం కొనాలంటే సుమారు పదిలక్షల నుంచి ఇరవై లక్షల ధర పలుకుతుంది. అసైన్డు భూములకు మరింత తక్కువ పరిహారం అంటకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో తీరప్రాంత గ్రామాలైన అడవిపాలెం, వెటుకుంట, కొత్తపాలెం, దిండి, ఏడు గ్రామాలు, నిజాంపట్నం, ఎక్స్మిటరీ కాలనీ, గోకర్ల మఠం, అల్లరు, ఏటికట్టు, పెద్ద పులుగు వారి పాలెం, పేరలి, పామర్రు గణపవరం, ముత్తాయి పాలెం గ్రామాల్లో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించాలని చస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో వేటపాలెం, చిన్నగంజాం మండలాలలో తీరప్రాంత గ్రామాలైన వెటుపల్లి, నిరీక్షణ గిరి, సీతారామపురం, జీడిచెట్ల పాలెం, కుంకుడు చెట్ల పాలెం, రుద్రవంబపురం, ఊటుకూరి సుబ్బాపాలెం, పొట్టి సుబ్బాయ పాలెం, కఠారి పాలెం, రావపురం, పాపాయి పాలెం, అక్కాయిపాలెం, సర్సారెడ్డి పాలెం, కొత్తపాలెం, అడవీధిపాలెం, కృష్ణనగర్, కొత్తరెడ్డి పాలెం, పాతరెడ్డి పాలెం, పొలిమలింగాల పాలెం, రామచంద్రాపురం, టెంకాయ చెట్ల పాలెం గ్రామాలలో ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇదే ప్రకాశం జిల్లాలో వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల క్రింద గ్రామాల్ని బలవంతంగా ఖాళీ చేయించిన నిర్వాసితులకు 5 సం|| దాటినా ఇంటి స్థలం, యిళ్ళు కట్టించలేని ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నది. ఈ రెండు జిల్లాలోని తీరప్రాంత గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఉప్పు రైతులు, సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన లక్షలాది మంది మత్స్యకారుల, విభిన్న వృత్తుల వారి జీవితాలను అల్లకల్లోల పరుస్తుంది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ అభివృద్ధి పథంలోని వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) ఏరియలో ప్రతి సెజ్లో జరుగుతున్నట్టి ప్రజావ్యతిరేక కుట్రే ఇక్కడ కూడా జరుగుతంది. అదేమిటంటే కొంతమంది రాజకీయ నాయకులకు, కులపెద్దలకు కమీషన్లు ఆశచపించి వశపరచుకొని వారిచే ప్రజల్ని బెదరగొట్టించి చాపక్రింద నీరులా భూముల్ని వశపరచుకొంటున్నారు. ఇక్కడ కులాలు, మతాలు వర్గాలు ఒకటేమిటి అన్నింటిని ఉపయెగించుకొని భూముల్ని లాక్కొంటున్నారు. కాని ఆశ్చర్యమే మంటే వ్యవసాయంలో మూడొంతులు పనిని నిర్వహిస్తున్న స్త్రీలు మాత్రం, వారు ఏ వర్గానికి, కులానికి, మతానికి చెందిన వారైనా వారి నిర్ణయన్ని ఎవరూ అడగలేదు. కాని వారి అందరి నిర్ణయం ఒక్కటే, తమ భముల్ని, సముద్రాన్ని, వనరులను పోగొట్టుకో కూడదని, కాకపోతే పితృస్వామ్యంలో స్త్రీల నిర్ణయధికారానికి ఏ మాత్రపు విలువ వున్నదో మనకు తెలుసు. సీతారాంపురం ఎస్.టి. కాలనీ సారం మల్లేశ్వరి ఏమంటారంటే ”మాకున్న కొద్దిపాటి భూమి, ఇళ్ళు మాకు తెలియకుండానే అమ్మేసారు. ఇంక మేమేం చేసేది?” ఇది కేవలం మల్లేశ్వరి అభిప్రాయమే కాదు భూములను పోగొట్టుకున్న ప్రతి స్త్రీ ఆవేదన కూడా.
ఇక్కడ స్త్రీలు బయటప్రపంచలోకి అడుగుపెట్టి ఇతర సెజ్లలో ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోలేక పోయినా తమ నాయకులు ‘తడ’, గంగవరం’ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసుకొని రావటానికి సహకరించారు. వారి ద్వారా ఎన్నో విషయలు తెలుసుకొని మరింత సూటిగా ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. పేరాబత్తుల సుబ్బారావమ్మ ఏమంటారంటే ”కంపెనీలు వాడి లాభం కోసం పెట్టాలనుకుంటున్నారు. అవి వస్తే ొమాకు ఏం జరిగినా శవాలు బయటకు వస్తాయి తప్ప….. వారి దౌర్జన్యాలకు అంతు పొంత ఉండదు. అప్పుడు మాకెవరు దిక్కు? ఈ ప్రభుత్వం వస్తుందా ఆదుకోవటానికి? అయినా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఏవీ బయటకు రావు. దొ౦గ సచ్చినోళ్ళు……. రేపు మా గతి కూడా అంతే. మేము ఉప్పు వమూలుగా పండిస్తాం. కానీ యంత్రాల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మాకే యంత్రాలు వద్దు. ఈ ఫ్యాక్టరీలు తెచ్చే అభివృద్ధి వద్దు.” నిజానికి ఇక్కడ స్త్రీలు అంతగా చదువుకున్న వారు కారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళే లేరు. అయినప్పటికీ వారి అవగాహన శక్తికి హద్దులే లేవు.
కృష్ణానగర్కు చెందిన దేవరకొండమ్మది (వైస్ ప్రెసిడెంటు, వెటుపల్లి పంచాయితీ) నిరంతర పోరాటం. ఇటు భర్తతో పిల్లలతో ప్రభుత్వంతో కూడా. వడ్డెర కులానికి చెందిన ఈమెకు, ఈమె కుంటుంబానికి సంబంధించిన వారికి 200 ఎకరాలు ఉన్నాయి. ఈమె అందర్ని ఒక్క తాటికింద నిలబెట్టి వాన్పిక్కు సవాలై నిలిచింది. ఈమె ఏమంటారంటే ఇదే కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లు ఇచ్చి. ఇప్పుడేవె పొమ్మంటున్నారు. ఏడకిపోతాం? ఎన్ని సార్లని పోతాం? ఫ్యాక్టరీలు అయితే వస్తాయి కానీ ఈ గాలి నీరు ఆకాశం ఇంత స్వచ్చంగా ప్రశాంతంగా మాకు ఎక్కడైనా దొరుకుతాయ? ఇక్కడ పని లేకపోయినా మేము మా పిల్లలు కూలీలకు వలసపోతాం, అయినా మళ్ళీ యీడకే వస్తాం” అంటుంది. ”కన్నతల్లి లాంటి భూముల్ని మేం ఎందుకు వదులుకోవాలి. ఈ చెట్టు పుట్ట వకు కావాలి గాని వాడి ఫ్యాక్టరీ వద్దు, ఆ అభివృద్ధి వద్దు” ఇది వారి ఆవేదనే కాదు తమ భూమిని కాపాడుకోవడం ఈ రోజున వారి జీవిత ఆశయంగా మారింది. దేవుళ్ళ శాంతమ్మలాంటి వాళ్ళు అయితే తెగేసి చెప్పేశారు. ”పోలీసులపైనైనా ఎదురు తిరుగుతాం, బయటకు పోతే ఎలాగైనా మేము చస్తాం, దాని బదులు ఈ ఫ్యాక్టరీలు ఆపటానికి యిక్కడే చస్తాం!”
పునరావాసంలోను పితృస్వామ్య ధోరణి :
అభివృద్ధి పథంలో సితారల్ని చూపిస్తున్న ప్రభుత్వం మరియు దళారీ పెట్టుబడి దారి వర్గాల నైజం ఏమిటో చూద్దాం! వీరిది ఎంతటి పితృస్వామ్య ధోరణి అంటే ప్రభుత్వం ప్రకటించే పునరావాస ప్యాకేజీలో కూడా స్త్రీల ప్రస్తావన లేదు. కనీసం వారి ఊసే లేదు. ఊరిలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని ప్రకటిస్తున్నారు. కానీ కుటుంబంలో ఉద్యోగం ఎవరికి? ఉద్యోగం పురుషలక్షణం కాబట్టి ఆ ఉద్యోగం పురుషునిది. మరి వ్యవసాయంలో పాలుపంచుకొనే, చేతివృత్తులు చేసుకొనే స్త్రీల పరిస్థితి హుళక్కే. ఇకపోతే ఇంటిలో ఉండే పురుషులకు ఇళ్ళ పట్టాల్ని ఇస్తామని ప్రకటించారు. మరి స్త్రీలు/అమ్మయిల సంగతేమిటి? ఎందుకంటే ఆడది కాబట్టి! అంటే ‘ఆడ వుండేది’ కాబట్టే, ఈమెకు ఏ పునరావాస ప్యాకేజి అవసరం లేదు. ఈమె ఒక యంత్రం లేదా సరుకు. ఒక ‘అస్తిత్వమే లేదు’, కూలీ కట్టిస్తారు. మళ్ళీ ఎవరికి మగవారికే’. ఇక్కడ మగవారు ఒక డిమా౦డ్ పెట్టారు. అదేమిటంటే ఇంటికి రెండు గేదెలు. బహుశా వాన్పిక్కు అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులు మగవారి సరదాలకు, సంతోషాలకు ఖర్చైతే, ఆ రెండు గేదెలతో ఆడవాళ్లు సంసారం ఈదాలనేవె! ఎంతటి అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య దేశంలో సిటిజన్ అంటే రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుఫులు ఇరువురు కదా? మరి ఎక్కడా ఆ జాడలే కనిపించవు. ఇటు ప్రభుత్వానికి, పెట్టుబడీదార్లకు సిటిజన్ అంటే కేవలం ”మగవారు” మాత్రమే. వారి అడ్డు తొలగించుకొంటే చాలు. అయిన ఆ..ఆడవారు ఈడవారు కాదు కదా! ఎంతటి సమతుల న్యాయం? అందుకనేవె న్యాయ దేవత స్త్రీ అయినా కళ్ళుమూసిన ఆమె దృష్టిలో స్త్రీలు కూడా కనుమరుగయ్యరు!
ఇదే విషయన్ని స్త్రీల దగ్గర ప్రశ్నిస్తే సాదం కోటాలమ్మ ఏమంటుందంటే ‘తర తరాలుగా మాకు అన్యాయమే జరుగుతంది. కొత్తగా ఈ ప్రభుత్వం గానీ కంపెనోళ్ళు గానీ ఏమి న్యాయం చేస్తారు?” ఇది కోటాలమ్మ మాటల మంటలు కావు. ఏ స్త్రీని కదిపినా ఇవే మాటల బాణాలు. అర్థమయ్యేదేమింటంటే గతం మాత్రమే కాదు వర్తమానం కూడా తమకు న్యాయం చేయదని, తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారవని, వాటి వెనుక వున్న భావజాలం మారదని, ఇంతకంటే పితృస్వామ్య అభివృద్ధి ధోరణికి అద్దం పట్టేదేముంది!
”ప్రభుత్వ ద్వంద్వ నీతి”
రామచంద్రాపురం, నిరీక్షణ గిరి, రుద్రమా౦బపురం, జీడిచెట్ల పాలెం, ఓడరేవు, బాపయ్య నగర్ ఇలా ఎన్నో గ్రావలలోని పల్లెకారులు (అగ్ని కుల క్షత్రియులు) ప్రకృతితో వారి జీవితాలను పెనవేసుకున్నారు. వీరి వృత్తి చేపలవేట. వీరికి ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. మంట లేదు. పురుషులు వేటాడివస్తే స్త్రీలు వాటిని ఎండబెట్టి ఎండుచేపలుగా మార్చి మార్కెటుకు పంపుతారు లేదా పచ్చి చేపలను అమ్ముతారు. ఓడరేవు దోసపల్లి అప్పల నరసమ్మ, ప్రెసిడెంటు మహిళా మండళి, వైస్ ప్రెసిడెంటు ఎలిపిరి కొండమ్మ లెక్కల ప్రకారం సాలుసరి ఆదాయం 15 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మరి ఈ స్త్రీల గతేంటి? వీరికి సమాధానం చెప్పేవారే లేరు. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రకారం సముద్రతీర ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు నిర్మించరాదు. సాంప్రదాయ మత్స్యకారుల పొట్టకొట్టకూడదు. కానీ నేడు జరగబోయేది దానికి విరుద్దం. కానీ ఇక్కడే ఓడరేవులు, విమానాశ్రయలు, ఓడరేవు సంబంధిత పారిశ్రామికీకరణ జరగబోతోంది.
దీనికి అనుగుణంగానే శాస్త్రీయ సత్రాల ఆధారిత సుస్థిర కోస్తాతీర మండలి నిర్వహణ విధానంలో ఒక కోస్తాతీర క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించే పేరుతో పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు 15(బి)/2004-ఎ-||| ద్వారా తేది 19 జులై 2004న పర్యావరణ సంబంధ చట్టము సముద్ర ప్రాంత జీవ వైవిధ్యము, పర్యావరణ ఆర్థిక శాస్త్రము, సాొమాజిక ఆర్థిక శాస్త్రము, రివెట్ సెన్సింగ్, కోస్టల్ ఇంజనీరింగ్ నగర ప్రణాళీకరణ మరియు సముద్ర మత్స్య సంపద వంటి రంగాలలోని వ్యక్తులతో ఆచార్య ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 2005లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు తన నివేదికను పంపించింది. ఈ కమిటీ సిఫార్సు ప్రకారం కోస్తా తీరప్రాంతాలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయల అభివృద్ధి మరియు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయల ఆధునీకరణ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఎస్.బి. 1070(ఇ) తేది. 01-05-2008 కోస్తా తీర నిర్వహణ మండలి (సి.యం.జడ్) ప్రకటన, 2009 పేరుతో ఒక ముసాయిదా ప్రకటన చేసింది. దానిని గెజిట్లో ప్రచురించి దీనిపై ప్రజల అభ్యంతరాలు మరియు సలహాలు కోరేందుకు కేవలం ఆరు రోజుల వ్యవధి ఇచ్చింది. ఇది విద్యావంతులకే కష్టతరమైన పని మరిక అట్టే చదువులేని పల్లెకారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం.
తరుపల్లి పాలెం, పరండపల్లి పాలెం, పెద్దపల్లి పాలెం, బాపయ్యనగర్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ. ఒక చోట అయితే సంఘ భూమిలో మన సంరక్షణ సమితి తరుపున గత రెండేళ్ళుగా సరివి చెట్లు పెంచుతున్నారు. ఇందులో స్త్రీ పురుషులిద్దర భాగస్వాములే. 2006లో కలెక్టరు ఆధ్వర్యంలో ఖాళీగా వున్న భూములను మన సంరక్షణ సమితి వాళ్ళకు అప్పగించగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర.10 లక్షల విలువైన మేర సరుగుడు తోటలను పెంచుతున్నారు. తాత ముత్తాతల నుంచి తన అనుభవంలో వున్న భూములను అటవీశాఖకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్త మత్స్యకారులు హై కోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని మధ్యంతర ఉత్తర్వలు జారీ అయ్యయి. వీరు హై కోర్టులో ఇంకా తమకు న్యాయం కావాలని పోరాడుతున్నారు. వీరి మధ్య చిచ్చుపెట్టి ఈ భూమిని కూడా మింగేసారు. అధికార రాజకీయ నాయకుల అండతో పేదల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి భష్ట్రములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఐ. వెంకటేశ్వరమ్మ ప్రకారం కంపెనోళ్ళు నల్లడబ్బు అంతా ఇలా ఉపయెగపడుతుంది. రెవెన్య లిస్టులో పేరు చూసి ఏడుచోట్ల సంతకాలు పెట్టించుకొని డబ్బులు అక్కడికక్కడే పంచేస్తున్నారు. అందులో సగానికి సగం రాజకీయ నాయకులు కమీషన్ తీసుకుంటున్నారు. వీరికి ఇచ్చే నోట్లలో ఎన్ని చెల్లని నోట్లు ఉన్నాయె అని ప్రజల అనుమానం. బ్యాంకులు, అకౌంట్లు వాటి నియమాలు ఇక్కడ ఏమి వర్తించవు. రెవెన్య అధికారి దీనికి బాధ్యుడు.
అభివృద్ధిలో స్త్రీల ఎంట్రెన్సు ఎక్కడ?
ఇక్కడ మరో విశేషమేమిటంటే సాధారణంగా మిగులు భూములను అసైన్డు భూములుగా మార్చి పట్టాలిస్తారు. కాని ఇక్కడ రైతులు గగ్గోలు పెట్టేదేమిటంటే తమ పట్టాభూములను అసైన్డు మిగా మారుస్తున్నారు. వాన్పిక్ ఒక టీంగా మేము కలవటానికి, వివరాలు అడగడానికి వెళితే కనీసం ఆఫీసులోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. ఫోటోగ్రాఫ్స్కు కూడా అనుమతి లేదు. మనల్ని సెక్యూరిటీ డేగకళ్ళు నిరంతరం వెంటాడుతనే ఉంటాయి. మరి నిజాయితీగా, నియమబద్ధంగా ప్రజల దగ్గర భూములు తీసుకుంటే, ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే సాధారణ పౌరుల వాన్పిక్ కార్యాలయ ప్రవేశానికి ఈ నియమనిబంధనలు ఎందుకో వాన్పిక్ వారే చెప్పాలి. మరి వారి అభివృద్ధి పథాన స్త్రీలకు ఎంట్రన్సు వుంటుందన్న గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ ఎం.పి. దగ్గుబాటి పురంధరేశ్వరికి వంద ఎకరాల పైన భూమి ఉందని ప్రజలు చెబుతున్నారు. వీరికి భూ పరిమితి చట్టం వర్తించదా?
జీవించే హక్కుకై న్యాయపోరాటం :
ప్రజా సంఫల సహకారంతో సంఘటితమైన ప్రజలు వివిధ పోరాట రూపాలు తీసుకుంటనే హై కోర్టును ఆశ్రయించారు. ఇందులో రెండు ముఖ్యమైన పిటిషన్లు వున్నాయి. ఒకటి వెటుపల్లి పోర్టు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేక కమిటీ మరియు కోస్టల్ కారిడార్ భూ సంరక్షణ కమిటీ వేసినవి. వీరు న్యాయస్థానం ముందే కాక మనముందు కూడా అనేక ప్రశ్నలు ఉంచుతున్నారు. వాన్పిక్కై భూముల్ని ఎండపెట్టడం కోసం కావాలని సాగునీరు ప్రభుత్వం అందనివ్వటంలేదని ప్రజల అభియెగం. పోర్టుల ఏర్పాటుకు గల పరవర్థాన్ని ఎక్కడా ప్రజలకు తెలియచెప్పలేదు. ప్రాజెక్టు ఒక ఆకారానికి కూడా రాకుండా జరిపే భూసేకరణ ”సుప్రీం కోర్టు తీర్పు (1991) & ఎస్.సి.సి. 224” కు వ్యతిరేకం. ఎందుకంటే సేకరించాలనుకుంటున్న 26,000 ఎకరాలు సన్నకారు, పేద రైతులది మరి! ఇది వ్యక్తి జీవించే హక్కును భగ్న పరుస్తుంది. అలాగే వాన్పిక్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం యు.ఎ.యి. దేశానికి చెందిన రస్అల్ఖైవతో ఒప్పందం చేసుకోవటం ఆర్టికల్ 253 రాజ్యాంగం ప్రకారం చెల్లదు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకునే అధికారం వుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం రస్అల్ఖైవతో కుదుర్చుకున్న ఒప్పందం రిజిష్టరు చేయబడింది కాదు. వాటిలో అమలు వివరాలు కూడా తెలియ చేయబడలేదు. వీరికి కాలుష్య నియంత్రణ, అటవీ, పర్యావరణ, పరిశ్రమల శాఖ, టౌన్ ప్లానింగ్ అథారిటీ, స్థానిక సంస్థల నుంచి అనుమతి అవసరం. అదీ జరగలేదు.
నిజానికి ప్రాజెక్టు మొదట తయరు చేసింది 33 సంవత్సరాలకు, ఆ తర్వాత రెండు దఫాలలో 22 సం||ల పొడిగింపుతో. ఇది బట్ పద్దతిలో అమలు చేయబడుతుంది. బట్ (బిల్డ్ అండ్ ఆపరేట్ & ట్రాన్స్ఫర్). భూమి సేకరణ కూడా కంపెనీ వారే ప్రజలనుండి చేయలి. కానీ ప్రభుత్వమే భూసేకరణ జరుపుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ ఉండదు. ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే భూములను స్టాంపు డ్యటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. తొలిదశలో కారిడార్ అభివృద్ధికి అవసరమైన వ్యయన్ని డెవలపర్స్ భరించాలి. తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన రాయితీ ఫీజు కింద మినహాయిస్తారు. కానీ ఇదే ప్రభుత్వం ఒక పేదవాడు కరెంటు బిల్లు చెల్లించకపోతే కేసులు పెట్టి వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చిన కుటుంబాలు ఎన్నోకదా!
రెండు పోర్టుల మధ్యదరం 30 కి.మీ. మాత్రమే ఉండగా ఒప్పందం ప్రకారం నిజాంపట్నం పోర్టును ఉత్తరాన 30 కి.మీ. వరకు, ఓడరేవు పోర్టునుంచి దక్షిణాన 30 కి.మీ. అంటే 90 కి.మీ. పొడవు మేర హక్కులను వాన్పిక్కు కేటాయించింది. కనీసం ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు కూడా పిలవలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు (ఎస్.సి.ఎ.ఐ.ఆర్. 1979 ఎస్.సి. 1628)కు వ్యతిరేకం. సెక్షన్ 4(1) భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే వాన్పిక్ ప్రతినిధులు ప్రజల్ని భయపెట్టి, ప్రలోభ పరచి భూసేకరణ చేసారు. ఎ.పి.అసైన్డు లాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యక్ట 1977) ప్రకారం అసైన్డు భూమిదారునికి హక్కు ఉంది. ఒకవేళ భూమి అన్యాక్రాంతం చేయబడితే సెక్షన్ 4 ప్రకారం ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి చేరవలసివుంది. దానికీ ఒక పద్దతి, విచారణ ఉంది. కాని యిక్కడ యివేమి జరగలేదు. ఈ భూసేకరణలో ప్రత్యేక అధికారులు మితిమించిన ఉత్సాహం చ౦పారు. అన్నింటికంటే ముఖ్యమైంది కోస్టల్ కారిడార్కు సంబంధించిన జీ.ఓ. నం. 34 ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి పై కారణాల చేత వాన్పిక్ కోసం చేస్తున్న భూసేకరణ నిలిపి వేయలని, ఆక్రమించిన ముల్ని తిరిగి యిచ్చేయలని బాధితులు కోరారు. న్యాయస్థానాలలో పేదవాడి కోరిక ఏ మేరకు తీరుతుందో వేచి చ్గూడవలసిందే.
ఉత్పన్నమయ్యే ఆహార, ఆరోగ్య సమస్యలు
కోస్టల్ కారిడార్ వలన తొమ్మిది జిల్లాలలో 972 కి.మీ. తీరప్రాంతాన ొభూమిని కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్లో 96 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో 67లక్షల టన్నుల ఉత్పత్తి ఈ జిల్లాలదే. దీని వలన ఆహార కొరత ఏర్పడుతుంది. సహజంగానే ఆ భారం స్త్రీలపైన, వారి ఆరోగ్యంపైన పడుతుంది. కొన్ని లక్షల కొద్దీ సముద్రపు వేటపైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాల, వారి స్త్రీల ఉపాధి నష్టం వెలకట్టలేము. ఇది కాకుండా 1264 కోట్ల విదేశీవరక ద్రవ్యాన్ని 600 కోట్ల ఇతర ఆదాయన్ని కోల్పోతాం. పర్యావరణ సమస్యలు తలెత్తి స్త్రీల ఆరోగ్యాన్నే దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కుటుంబ అస్తిత్వానికి పెనుసవాలుగా వరుతాయి. మహాత్మగాంధీ అన్నట్టు ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది తప్ప ఏ ఒక్కరి దురాశను కాదు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్లమెంటరీ రాజకీయ పార్టీలు
రాజ్యాంగం ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రభుత్వం సహజ వనరులకు సంరక్షకులుగా ఉండి వాటిని అందరికీ చెందేలా చూడాలి. కాని వాన్పిక్ పార్టనర్స్ అందర ముఖ్యమంత్రి కుటుంబానికి కావలసిన వారు. వారి కంపెనీలలో వాటా వున్న వారు. ప్రజా ప్రతినిధులు చేస్తున్న అన్యాయన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ఏ పార్టీ తమ పోరాటానికి మద్దతు యిస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదు. ఓట్ల రాజకీయల మీద విశ్వాసాన్ని కోల్పోయరు. వారి వటల్లో చెప్పాలంటే ఎవరికి ఓటు వేస్తే ఏమిటి? కాంగ్రెసుకు ఓటు వేస్తే మొత్తం ఎత్తేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా వాని తాత అవుతాడు. చిరంజీవి కూడా గద్దెనెక్కిన తర్వాత మా కడుపులో కొడ్తాడు అని అంటారు సీతామహాలక్ష్మి పాలకు గారు.
”పగలు రాత్రి లేదు పొద్దాక యిదే యవ్వారం, రేతిర్లు కూడా నిద్దుర లేదు.” గత సంవత్సరకాలం నుండి వాన్పిక్కోసం భసేకరణ జరుగుతున్నప్పటి నుంచి ప్రజల పాట్లు యివి. వివిధ వృత్తులు, వర్గాలకు సంబంధించిన స్త్రీలు నందిగ్రామ్ గురించి, కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట మహిళా సంఘం గురించి యితర సెజ్ పోరాటాల గురించి విన్నప్పుడు వారు ఎంతో ఆసక్తిని కనబరచారు. తాము వాన్పిక్కు వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో పాలు పంచుకుంటున్నామని, అయితే అది అనుకున్నంత స్థాయిలో జరగటం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ముందు ఈ పోరాటంలో మరింతగా స్త్రీలు పాల్గొనేందుకు, వారిని జాగృత పరిచేందుకు మహిళా సంఫన్ని పెట్టుకుంటామని అన్నారు. ఈ సంఘం ద్వారా వాన్పిక్కు వ్యతిరేకించటమే కాదు ఒక వ్యక్తిగా తమకు జరిగే అన్యాయల్ని కుటుంబాలలోను, సంఘంలోను ఎదుర్కొంటున్నామన్నారు. ఒక సంఘంగా నిలబడి ఉద్యామాన్ని బలోపేతం చేస్తామన్నారు.
మహిళల ఉద్యమస్పూర్తి
అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ యజ్ఞంలో సమిధలు ప్రజలు. వారిలో కొందరిని ప్రలోభపెట్టి ఉద్యమాన్ని చీలుస్తున్నారు. వ్యాసం
అభివృద్ధి ఎవరి కోసం?
వాన్పిక్ బాధిత మహిళల ఆకోశ్రం……
హేమలలిత
అభివృద్ధి ఎవరి కోసం?
”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే కట్టుకున్నాను. నాలుగో తరం మాది, పళ్ళమ్ముకొని, కూరలమ్ముకొని బతుకుతున్నాము, మేమెక్కడికి పోతాం, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండనీ గాక చావనైనా చస్తాం గానీ…” ఇది కొటికపూడి పద్మావతి వెటుపల్లి గ్రామస్తురాలి వేదన. ఈవిడే కాదు వాన్పిక్ ప్రదేశానికి మనం వెళితే మనసుల్ని కదిలించే సంఘటనలు, వారి ఆవేదన మన ముందుంటాయి. ఇంతగా మహిళల జీవితాన్ని కలిచివేస్తున్న వానపిక్ అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. నిజాంపట్నం ఓడరేవు వద్ద రెండు రేవుల నిర్మాణం చేసి దాని ద్వారా ఎగుమతి దిగుమతులు చేసేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఓ ప్రణా ళికను సిద్ధం చేశారు. దీనినే ఓడరేవు నిజాం పట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) అంటారు. 16 వేల ఎనిమిదివందల కోట్ల వ్యయంతో రేవు నిర్మాణం, పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడకు సముద్రతీరం వెంట 26 కి.మీ. పొడవున నిర్మాణాలు చేపడతారు. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చి, మహిళల జీవితాలలో సునామీ తెస్తున్న ఈ వాన్పిక్ ప్రాజెక్టు ఎందుకోసం అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఒక్కటే ”అభివృద్ధి”.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం ఐదు మండలాలలో, గుంటరులో రేపల్లె, బాపట్ల, నిజాంపట్నం మొదలగు ఆరు మండలాలల్లో 28 వేల ఎకరాలలో రెండు పోర్టులు ఒక ఓడరేవు, 2,100 మెగావాట్ల విద్యుచ్ఛక్తి కర్మాగారం, పెట్రో రసాయన పరిశ్రమలు పెట్టి ప్రజల జీవితాలలో అభివృద్ధి తీసుకొస్తామంటున్నారు. పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. నిజానికి స్థానికులు ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నారు. వెటుపల్లి పోర్టు నిర్మాణానికి భసేకరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి అవగాహన సదస్సులోనే మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క వెటుపల్లి పోర్టు కోసం 8,800 ఎకరాల పైన ఎందు కోసమని ప్రజలు అడిగితే ప్రభుత్వ అధికారుల సమాధానం ”అభివృద్ధి”.
”మేము ఉంటే అభివృద్ధి కాదా? మేము చేస్తున్న అభివృద్ధి, మా పంట పొలాలు, మా మత్స్య సంపద, సముద్రం అభివృద్ధిలో భాగం కాదా? మీరు చెప్తున్న అభివృద్ధి మాకు వద్దని మహిళలు తెగేసి చెప్పారు. విసిగిపోయిన అప్పటి కలెక్టరు ”మీకు ఇష్టమున్నా లేకున్నా భూసేకరణ ఆగదు. కాలుష్యాన్ని విరజిమ్మే ఫ్యాక్టరీలు వస్తే మీరే ఊరు విడిచి పోతారు.” అని బెదిరించారు. భూసేకరణ చట్టం ప్రకారం మా భూముల్ని ప్రయి వేటు వారి కోసం బలవంతంగా లాక్కోవడం ఎందుకు? ఇందులో ప్రజల ప్రయెజనం ఏముందని నేతలు ఎదురుతిరిగితే అవగాహన సదస్సు ముగింపులో కలెక్టరు గారి మాటల్లో చెప్పాలంటే ”ఈ భూసేకరణ రియల్ఎస్టేట్ కోసం, ప్రయివేటు సంస్థల లాభం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు” అని. గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటే, సదస్సుకు రాలేక, ఇంట్లోను, పనిలోకి వెళ్ళిన స్త్రీలు ఎంతో అభద్రతకు లోనయ్యరు. ఒకవైపు అన్ని సెక్షన్ల స్త్రీలు ఇంతగా అలజడికి లోనవుతుంటే ప్రభుత్వ పక్షాన నిలబడి భూసేకరణ చేస్తూ పెట్టుబడి దారులకు అప్పనంగా భూదానం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది కూడా ఒక మహిళా అధికారే.
వాన్పిక్ ప్రాంతంలో ప్రజలు అధికారులకు చెప్పినట్టు వారికి పని కల్పించి తిండి పెడ్తున్న పొలాలు, చేపలవేటకు అనువైన తీరప్రాంతం ఉంది. సముద్రములో కలిసే ఏర్లలోను చేపల వేటకు అవకాశం ఉంది. ఉపాధి, ఉత్పత్తి, సంపద వారి సొంతం. కొన్ని తరాలుగా ఇక్కడ కష్టావె నష్టవె ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వెటుపల్లి పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు యన్.టి.ఆర్. ప్రభుత్వం సారాను రద్దు చేస్తే సారా కాంట్రాక్టులు చేస్తున్న రైతులు వ్యాపారాన్ని మానేసి తమ భూముల్ని చేపల చెరువులుగా మార్చేసి ఎంతో నష్టపోయరు. అయినా సరే భూతల్లిని వదిలించుకోవాలని వారెప్పుడు చూళ్ళేదు. సముద్రానికి ఒక కిలోమీటరు లోపలే ఓడరేవు కట్టాలి కానీ సముద్రానికి నాలుగు కిలోమీటర్లు ొదూరంలో వున్న ్మా గ్రామాల్ని ఎందుకు ఖాళీ చేయించాలి? అన్న హేతుబద్దమైన వారి వాదనకు ప్రభుత్వం నుండి జవాబు లేదు.
వాన్పిక్ కోసం పట్టాభూములతో పాటు అసైన్డు, అటవీ, ఈనాం భూముల్ని కుడా స్వాధీనం చేసుకుంటున్నారు. లొంగిన రైతులకు ఎంతో కొంత ముట్టచెప్పి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయమే వృత్తిగా ఆధారపడి వరి, వేరుసెనగ, ఉప్పు, పూలు, కూరగాయలు పండిస్తున్న రైతులు, కౌలు రైతులు, కూలీలను నిరాశ్రయులను చేసి నామమాత్రపు పరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వమిచ్చే లక్షా రెండు లక్షలతో బయట భూమి కొనాలంటే అసాధ్యం. ఎందుకంటే బయట ఎకరం కొనాలంటే సుమారు పదిలక్షల నుంచి ఇరవై లక్షల ధర పలుకుతుంది. అసైన్డు భూములకు మరింత తక్కువ పరిహారం అంటకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో తీరప్రాంత గ్రామాలైన అడవిపాలెం, వెటుకుంట, కొత్తపాలెం, దిండి, ఏడు గ్రామాలు, నిజాంపట్నం, ఎక్స్మిటరీ కాలనీ, గోకర్ల మఠం, అల్లరు, ఏటికట్టు, పెద్ద పులుగు వారి పాలెం, పేరలి, పామర్రు గణపవరం, ముత్తాయి పాలెం గ్రామాల్లో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించాలని చస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో వేటపాలెం, చిన్నగంజాం మండలాలలో తీరప్రాంత గ్రామాలైన వెటుపల్లి, నిరీక్షణ గిరి, సీతారామపురం, జీడిచెట్ల పాలెం, కుంకుడు చెట్ల పాలెం, రుద్రవంబపురం, ఊటుకూరి సుబ్బాపాలెం, పొట్టి సుబ్బాయ పాలెం, కఠారి పాలెం, రావపురం, పాపాయి పాలెం, అక్కాయిపాలెం, సర్సారెడ్డి పాలెం, కొత్తపాలెం, అడవీధిపాలెం, కృష్ణనగర్, కొత్తరెడ్డి పాలెం, పాతరెడ్డి పాలెం, పొలిమలింగాల పాలెం, రామచంద్రాపురం, టెంకాయ చెట్ల పాలెం గ్రామాలలో ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇదే ప్రకాశం జిల్లాలో వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల క్రింద గ్రామాల్ని బలవంతంగా ఖాళీ చేయించిన నిర్వాసితులకు 5 సం|| దాటినా ఇంటి స్థలం, యిళ్ళు కట్టించలేని ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నది. ఈ రెండు జిల్లాలోని తీరప్రాంత గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఉప్పు రైతులు, సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన లక్షలాది మంది మత్స్యకారుల, విభిన్న వృత్తుల వారి జీవితాలను అల్లకల్లోల పరుస్తుంది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ అభివృద్ధి పథంలోని వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) ఏరియలో ప్రతి సెజ్లో జరుగుతున్నట్టి ప్రజావ్యతిరేక కుట్రే ఇక్కడ కూడా జరుగుతంది. అదేమిటంటే కొంతమంది రాజకీయ నాయకులకు, కులపెద్దలకు కమీషన్లు ఆశచపించి వశపరచుకొని వారిచే ప్రజల్ని బెదరగొట్టించి చాపక్రింద నీరులా భూముల్ని వశపరచుకొంటున్నారు. ఇక్కడ కులాలు, మతాలు వర్గాలు ఒకటేమిటి అన్నింటిని ఉపయెగించుకొని భూముల్ని లాక్కొంటున్నారు. కాని ఆశ్చర్యమే మంటే వ్యవసాయంలో మూడొంతులు పనిని నిర్వహిస్తున్న స్త్రీలు మాత్రం, వారు ఏ వర్గానికి, కులానికి, మతానికి చెందిన వారైనా వారి నిర్ణయన్ని ఎవరూ అడగలేదు. కాని వారి అందరి నిర్ణయం ఒక్కటే, తమ భముల్ని, సముద్రాన్ని, వనరులను పోగొట్టుకో కూడదని, కాకపోతే పితృస్వామ్యంలో స్త్రీల నిర్ణయధికారానికి ఏ మాత్రపు విలువ వున్నదో మనకు తెలుసు. సీతారాంపురం ఎస్.టి. కాలనీ సారం మల్లేశ్వరి ఏమంటారంటే ”మాకున్న కొద్దిపాటి భూమి, ఇళ్ళు మాకు తెలియకుండానే అమ్మేసారు. ఇంక మేమేం చేసేది?” ఇది కేవలం మల్లేశ్వరి అభిప్రాయమే కాదు భూములను పోగొట్టుకున్న ప్రతి స్త్రీ ఆవేదన కూడా.
ఇక్కడ స్త్రీలు బయటప్రపంచలోకి అడుగుపెట్టి ఇతర సెజ్లలో ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోలేక పోయినా తమ నాయకులు ‘తడ’, గంగవరం’ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసుకొని రావటానికి సహకరించారు. వారి ద్వారా ఎన్నో విషయలు తెలుసుకొని మరింత సూటిగా ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. పేరాబత్తుల సుబ్బారావమ్మ ఏమంటారంటే ”కంపెనీలు వాడి లాభం కోసం పెట్టాలనుకుంటున్నారు. అవి వస్తే ొమాకు ఏం జరిగినా శవాలు బయటకు వస్తాయి తప్ప….. వారి దౌర్జన్యాలకు అంతు పొంత ఉండదు. అప్పుడు మాకెవరు దిక్కు? ఈ ప్రభుత్వం వస్తుందా ఆదుకోవటానికి? అయినా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఏవీ బయటకు రావు. దొ౦గ సచ్చినోళ్ళు……. రేపు మా గతి కూడా అంతే. మేము ఉప్పు వమూలుగా పండిస్తాం. కానీ యంత్రాల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మాకే యంత్రాలు వద్దు. ఈ ఫ్యాక్టరీలు తెచ్చే అభివృద్ధి వద్దు.” నిజానికి ఇక్కడ స్త్రీలు అంతగా చదువుకున్న వారు కారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళే లేరు. అయినప్పటికీ వారి అవగాహన శక్తికి హద్దులే లేవు.
కృష్ణానగర్కు చెందిన దేవరకొండమ్మది (వైస్ ప్రెసిడెంటు, వెటుపల్లి పంచాయితీ) నిరంతర పోరాటం. ఇటు భర్తతో పిల్లలతో ప్రభుత్వంతో కూడా. వడ్డెర కులానికి చెందిన ఈమెకు, ఈమె కుంటుంబానికి సంబంధించిన వారికి 200 ఎకరాలు ఉన్నాయి. ఈమె అందర్ని ఒక్క తాటికింద నిలబెట్టి వాన్పిక్కు సవాలై నిలిచింది. ఈమె ఏమంటారంటే ఇదే కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లు ఇచ్చి. ఇప్పుడేవె పొమ్మంటున్నారు. ఏడకిపోతాం? ఎన్ని సార్లని పోతాం? ఫ్యాక్టరీలు అయితే వస్తాయి కానీ ఈ గాలి నీరు ఆకాశం ఇంత స్వచ్చంగా ప్రశాంతంగా మాకు ఎక్కడైనా దొరుకుతాయ? ఇక్కడ పని లేకపోయినా మేము మా పిల్లలు కూలీలకు వలసపోతాం, అయినా మళ్ళీ యీడకే వస్తాం” అంటుంది. ”కన్నతల్లి లాంటి భూముల్ని మేం ఎందుకు వదులుకోవాలి. ఈ చెట్టు పుట్ట వకు కావాలి గాని వాడి ఫ్యాక్టరీ వద్దు, ఆ అభివృద్ధి వద్దు” ఇది వారి ఆవేదనే కాదు తమ భూమిని కాపాడుకోవడం ఈ రోజున వారి జీవిత ఆశయంగా మారింది. దేవుళ్ళ శాంతమ్మలాంటి వాళ్ళు అయితే తెగేసి చెప్పేశారు. ”పోలీసులపైనైనా ఎదురు తిరుగుతాం, బయటకు పోతే ఎలాగైనా మేము చస్తాం, దాని బదులు ఈ ఫ్యాక్టరీలు ఆపటానికి యిక్కడే చస్తాం!”
పునరావాసంలోను పితృస్వామ్య ధోరణి :
అభివృద్ధి పథంలో సితారల్ని చూపిస్తున్న ప్రభుత్వం మరియు దళారీ పెట్టుబడి దారి వర్గాల నైజం ఏమిటో చూద్దాం! వీరిది ఎంతటి పితృస్వామ్య ధోరణి అంటే ప్రభుత్వం ప్రకటించే పునరావాస ప్యాకేజీలో కూడా స్త్రీల ప్రస్తావన లేదు. కనీసం వారి ఊసే లేదు. ఊరిలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని ప్రకటిస్తున్నారు. కానీ కుటుంబంలో ఉద్యోగం ఎవరికి? ఉద్యోగం పురుషలక్షణం కాబట్టి ఆ ఉద్యోగం పురుషునిది. మరి వ్యవసాయంలో పాలుపంచుకొనే, చేతివృత్తులు చేసుకొనే స్త్రీల పరిస్థితి హుళక్కే. ఇకపోతే ఇంటిలో ఉండే పురుషులకు ఇళ్ళ పట్టాల్ని ఇస్తామని ప్రకటించారు. మరి స్త్రీలు/అమ్మయిల సంగతేమిటి? ఎందుకంటే ఆడది కాబట్టి! అంటే ‘ఆడ వుండేది’ కాబట్టే, ఈమెకు ఏ పునరావాస ప్యాకేజి అవసరం లేదు. ఈమె ఒక యంత్రం లేదా సరుకు. ఒక ‘అస్తిత్వమే లేదు’, కూలీ కట్టిస్తారు. మళ్ళీ ఎవరికి మగవారికే’. ఇక్కడ మగవారు ఒక డిమా౦డ్ పెట్టారు. అదేమిటంటే ఇంటికి రెండు గేదెలు. బహుశా వాన్పిక్కు అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులు మగవారి సరదాలకు, సంతోషాలకు ఖర్చైతే, ఆ రెండు గేదెలతో ఆడవాళ్లు సంసారం ఈదాలనేవె! ఎంతటి అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య దేశంలో సిటిజన్ అంటే రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుఫులు ఇరువురు కదా? మరి ఎక్కడా ఆ జాడలే కనిపించవు. ఇటు ప్రభుత్వానికి, పెట్టుబడీదార్లకు సిటిజన్ అంటే కేవలం ”మగవారు” మాత్రమే. వారి అడ్డు తొలగించుకొంటే చాలు. అయిన ఆ..ఆడవారు ఈడవారు కాదు కదా! ఎంతటి సమతుల న్యాయం? అందుకనేవె న్యాయ దేవత స్త్రీ అయినా కళ్ళుమూసిన ఆమె దృష్టిలో స్త్రీలు కూడా కనుమరుగయ్యరు!
ఇదే విషయన్ని స్త్రీల దగ్గర ప్రశ్నిస్తే సాదం కోటాలమ్మ ఏమంటుందంటే ‘తర తరాలుగా మాకు అన్యాయమే జరుగుతంది. కొత్తగా ఈ ప్రభుత్వం గానీ కంపెనోళ్ళు గానీ ఏమి న్యాయం చేస్తారు?” ఇది కోటాలమ్మ మాటల మంటలు కావు. ఏ స్త్రీని కదిపినా ఇవే మాటల బాణాలు. అర్థమయ్యేదేమింటంటే గతం మాత్రమే కాదు వర్తమానం కూడా తమకు న్యాయం చేయదని, తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారవని, వాటి వెనుక వున్న భావజాలం మారదని, ఇంతకంటే పితృస్వామ్య అభివృద్ధి ధోరణికి అద్దం పట్టేదేముంది!
”ప్రభుత్వ ద్వంద్వ నీతి”
రామచంద్రాపురం, నిరీక్షణ గిరి, రుద్రమా౦బపురం, జీడిచెట్ల పాలెం, ఓడరేవు, బాపయ్య నగర్ ఇలా ఎన్నో గ్రావలలోని పల్లెకారులు (అగ్ని కుల క్షత్రియులు) ప్రకృతితో వారి జీవితాలను పెనవేసుకున్నారు. వీరి వృత్తి చేపలవేట. వీరికి ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. మంట లేదు. పురుషులు వేటాడివస్తే స్త్రీలు వాటిని ఎండబెట్టి ఎండుచేపలుగా మార్చి మార్కెటుకు పంపుతారు లేదా పచ్చి చేపలను అమ్ముతారు. ఓడరేవు దోసపల్లి అప్పల నరసమ్మ, ప్రెసిడెంటు మహిళా మండళి, వైస్ ప్రెసిడెంటు ఎలిపిరి కొండమ్మ లెక్కల ప్రకారం సాలుసరి ఆదాయం 15 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మరి ఈ స్త్రీల గతేంటి? వీరికి సమాధానం చెప్పేవారే లేరు. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రకారం సముద్రతీర ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు నిర్మించరాదు. సాంప్రదాయ మత్స్యకారుల పొట్టకొట్టకూడదు. కానీ నేడు జరగబోయేది దానికి విరుద్దం. కానీ ఇక్కడే ఓడరేవులు, విమానాశ్రయలు, ఓడరేవు సంబంధిత పారిశ్రామికీకరణ జరగబోతోంది.
దీనికి అనుగుణంగానే శాస్త్రీయ సత్రాల ఆధారిత సుస్థిర కోస్తాతీర మండలి నిర్వహణ విధానంలో ఒక కోస్తాతీర క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించే పేరుతో పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు 15(బి)/2004-ఎ-||| ద్వారా తేది 19 జులై 2004న పర్యావరణ సంబంధ చట్టము సముద్ర ప్రాంత జీవ వైవిధ్యము, పర్యావరణ ఆర్థిక శాస్త్రము, సాొమాజిక ఆర్థిక శాస్త్రము, రివెట్ సెన్సింగ్, కోస్టల్ ఇంజనీరింగ్ నగర ప్రణాళీకరణ మరియు సముద్ర మత్స్య సంపద వంటి రంగాలలోని వ్యక్తులతో ఆచార్య ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 2005లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు తన నివేదికను పంపించింది. ఈ కమిటీ సిఫార్సు ప్రకారం కోస్తా తీరప్రాంతాలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయల అభివృద్ధి మరియు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయల ఆధునీకరణ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఎస్.బి. 1070(ఇ) తేది. 01-05-2008 కోస్తా తీర నిర్వహణ మండలి (సి.యం.జడ్) ప్రకటన, 2009 పేరుతో ఒక ముసాయిదా ప్రకటన చేసింది. దానిని గెజిట్లో ప్రచురించి దీనిపై ప్రజల అభ్యంతరాలు మరియు సలహాలు కోరేందుకు కేవలం ఆరు రోజుల వ్యవధి ఇచ్చింది. ఇది విద్యావంతులకే కష్టతరమైన పని మరిక అట్టే చదువులేని పల్లెకారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం.
తరుపల్లి పాలెం, పరండపల్లి పాలెం, పెద్దపల్లి పాలెం, బాపయ్యనగర్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ. ఒక చోట అయితే సంఘ భూమిలో మన సంరక్షణ సమితి తరుపున గత రెండేళ్ళుగా సరివి చెట్లు పెంచుతున్నారు. ఇందులో స్త్రీ పురుషులిద్దర భాగస్వాములే. 2006లో కలెక్టరు ఆధ్వర్యంలో ఖాళీగా వున్న భూములను మన సంరక్షణ సమితి వాళ్ళకు అప్పగించగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర.10 లక్షల విలువైన మేర సరుగుడు తోటలను పెంచుతున్నారు. తాత ముత్తాతల నుంచి తన అనుభవంలో వున్న భూములను అటవీశాఖకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్త మత్స్యకారులు హై కోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని మధ్యంతర ఉత్తర్వలు జారీ అయ్యయి. వీరు హై కోర్టులో ఇంకా తమకు న్యాయం కావాలని పోరాడుతున్నారు. వీరి మధ్య చిచ్చుపెట్టి ఈ భూమిని కూడా మింగేసారు. అధికార రాజకీయ నాయకుల అండతో పేదల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి భష్ట్రములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఐ. వెంకటేశ్వరమ్మ ప్రకారం కంపెనోళ్ళు నల్లడబ్బు అంతా ఇలా ఉపయెగపడుతుంది. రెవెన్య లిస్టులో పేరు చూసి ఏడుచోట్ల సంతకాలు పెట్టించుకొని డబ్బులు అక్కడికక్కడే పంచేస్తున్నారు. అందులో సగానికి సగం రాజకీయ నాయకులు కమీషన్ తీసుకుంటున్నారు. వీరికి ఇచ్చే నోట్లలో ఎన్ని చెల్లని నోట్లు ఉన్నాయె అని ప్రజల అనుమానం. బ్యాంకులు, అకౌంట్లు వాటి నియమాలు ఇక్కడ ఏమి వర్తించవు. రెవెన్య అధికారి దీనికి బాధ్యుడు.
అభివృద్ధిలో స్త్రీల ఎంట్రెన్సు ఎక్కడ?
ఇక్కడ మరో విశేషమేమిటంటే సాధారణంగా మిగులు భూములను అసైన్డు భూములుగా మార్చి పట్టాలిస్తారు. కాని ఇక్కడ రైతులు గగ్గోలు పెట్టేదేమిటంటే తమ పట్టాభూములను అసైన్డు మిగా మారుస్తున్నారు. వాన్పిక్ ఒక టీంగా మేము కలవటానికి, వివరాలు అడగడానికి వెళితే కనీసం ఆఫీసులోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. ఫోటోగ్రాఫ్స్కు కూడా అనుమతి లేదు. మనల్ని సెక్యూరిటీ డేగకళ్ళు నిరంతరం వెంటాడుతనే ఉంటాయి. మరి నిజాయితీగా, నియమబద్ధంగా ప్రజల దగ్గర భూములు తీసుకుంటే, ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే సాధారణ పౌరుల వాన్పిక్ కార్యాలయ ప్రవేశానికి ఈ నియమనిబంధనలు ఎందుకో వాన్పిక్ వారే చెప్పాలి. మరి వారి అభివృద్ధి పథాన స్త్రీలకు ఎంట్రన్సు వుంటుందన్న గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ ఎం.పి. దగ్గుబాటి పురంధరేశ్వరికి వంద ఎకరాల పైన భూమి ఉందని ప్రజలు చెబుతున్నారు. వీరికి భూ పరిమితి చట్టం వర్తించదా?
జీవించే హక్కుకై న్యాయపోరాటం :
ప్రజా సంఫల సహకారంతో సంఘటితమైన ప్రజలు వివిధ పోరాట రూపాలు తీసుకుంటనే హై కోర్టును ఆశ్రయించారు. ఇందులో రెండు ముఖ్యమైన పిటిషన్లు వున్నాయి. ఒకటి వెటుపల్లి పోర్టు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేక కమిటీ మరియు కోస్టల్ కారిడార్ భూ సంరక్షణ కమిటీ వేసినవి. వీరు న్యాయస్థానం ముందే కాక మనముందు కూడా అనేక ప్రశ్నలు ఉంచుతున్నారు. వాన్పిక్కై భూముల్ని ఎండపెట్టడం కోసం కావాలని సాగునీరు ప్రభుత్వం అందనివ్వటంలేదని ప్రజల అభియెగం. పోర్టుల ఏర్పాటుకు గల పరవర్థాన్ని ఎక్కడా ప్రజలకు తెలియచెప్పలేదు. ప్రాజెక్టు ఒక ఆకారానికి కూడా రాకుండా జరిపే భూసేకరణ ”సుప్రీం కోర్టు తీర్పు (1991) & ఎస్.సి.సి. 224” కు వ్యతిరేకం. ఎందుకంటే సేకరించాలనుకుంటున్న 26,000 ఎకరాలు సన్నకారు, పేద రైతులది మరి! ఇది వ్యక్తి జీవించే హక్కును భగ్న పరుస్తుంది. అలాగే వాన్పిక్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం యు.ఎ.యి. దేశానికి చెందిన రస్అల్ఖైవతో ఒప్పందం చేసుకోవటం ఆర్టికల్ 253 రాజ్యాంగం ప్రకారం చెల్లదు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకునే అధికారం వుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం రస్అల్ఖైవతో కుదుర్చుకున్న ఒప్పందం రిజిష్టరు చేయబడింది కాదు. వాటిలో అమలు వివరాలు కూడా తెలియ చేయబడలేదు. వీరికి కాలుష్య నియంత్రణ, అటవీ, పర్యావరణ, పరిశ్రమల శాఖ, టౌన్ ప్లానింగ్ అథారిటీ, స్థానిక సంస్థల నుంచి అనుమతి అవసరం. అదీ జరగలేదు.
నిజానికి ప్రాజెక్టు మొదట తయరు చేసింది 33 సంవత్సరాలకు, ఆ తర్వాత రెండు దఫాలలో 22 సం||ల పొడిగింపుతో. ఇది బట్ పద్దతిలో అమలు చేయబడుతుంది. బట్ (బిల్డ్ అండ్ ఆపరేట్ & ట్రాన్స్ఫర్). భూమి సేకరణ కూడా కంపెనీ వారే ప్రజలనుండి చేయలి. కానీ ప్రభుత్వమే భూసేకరణ జరుపుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ ఉండదు. ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే భూములను స్టాంపు డ్యటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. తొలిదశలో కారిడార్ అభివృద్ధికి అవసరమైన వ్యయన్ని డెవలపర్స్ భరించాలి. తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన రాయితీ ఫీజు కింద మినహాయిస్తారు. కానీ ఇదే ప్రభుత్వం ఒక పేదవాడు కరెంటు బిల్లు చెల్లించకపోతే కేసులు పెట్టి వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చిన కుటుంబాలు ఎన్నోకదా!
రెండు పోర్టుల మధ్యదరం 30 కి.మీ. మాత్రమే ఉండగా ఒప్పందం ప్రకారం నిజాంపట్నం పోర్టును ఉత్తరాన 30 కి.మీ. వరకు, ఓడరేవు పోర్టునుంచి దక్షిణాన 30 కి.మీ. అంటే 90 కి.మీ. పొడవు మేర హక్కులను వాన్పిక్కు కేటాయించింది. కనీసం ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు కూడా పిలవలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు (ఎస్.సి.ఎ.ఐ.ఆర్. 1979 ఎస్.సి. 1628)కు వ్యతిరేకం. సెక్షన్ 4(1) భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే వాన్పిక్ ప్రతినిధులు ప్రజల్ని భయపెట్టి, ప్రలోభ పరచి భూసేకరణ చేసారు. ఎ.పి.అసైన్డు లాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యక్ట 1977) ప్రకారం అసైన్డు భూమిదారునికి హక్కు ఉంది. ఒకవేళ భూమి అన్యాక్రాంతం చేయబడితే సెక్షన్ 4 ప్రకారం ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి చేరవలసివుంది. దానికీ ఒక పద్దతి, విచారణ ఉంది. కాని యిక్కడ యివేమి జరగలేదు. ఈ భూసేకరణలో ప్రత్యేక అధికారులు మితిమించిన ఉత్సాహం చ౦పారు. అన్నింటికంటే ముఖ్యమైంది కోస్టల్ కారిడార్కు సంబంధించిన జీ.ఓ. నం. 34 ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి పై కారణాల చేత వాన్పిక్ కోసం చేస్తున్న భూసేకరణ నిలిపి వేయలని, ఆక్రమించిన ముల్ని తిరిగి యిచ్చేయలని బాధితులు కోరారు. న్యాయస్థానాలలో పేదవాడి కోరిక ఏ మేరకు తీరుతుందో వేచి చ్గూడవలసిందే.
ఉత్పన్నమయ్యే ఆహార, ఆరోగ్య సమస్యలు
కోస్టల్ కారిడార్ వలన తొమ్మిది జిల్లాలలో 972 కి.మీ. తీరప్రాంతాన ొభూమిని కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్లో 96 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో 67లక్షల టన్నుల ఉత్పత్తి ఈ జిల్లాలదే. దీని వలన ఆహార కొరత ఏర్పడుతుంది. సహజంగానే ఆ భారం స్త్రీలపైన, వారి ఆరోగ్యంపైన పడుతుంది. కొన్ని లక్షల కొద్దీ సముద్రపు వేటపైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాల, వారి స్త్రీల ఉపాధి నష్టం వెలకట్టలేము. ఇది కాకుండా 1264 కోట్ల విదేశీవరక ద్రవ్యాన్ని 600 కోట్ల ఇతర ఆదాయన్ని కోల్పోతాం. పర్యావరణ సమస్యలు తలెత్తి స్త్రీల ఆరోగ్యాన్నే దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కుటుంబ అస్తిత్వానికి పెనుసవాలుగా వరుతాయి. మహాత్మగాంధీ అన్నట్టు ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది తప్ప ఏ ఒక్కరి దురాశను కాదు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్లమెంటరీ రాజకీయ పార్టీలు
రాజ్యాంగం ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రభుత్వం సహజ వనరులకు సంరక్షకులుగా ఉండి వాటిని అందరికీ చెందేలా చూడాలి. కాని వాన్పిక్ పార్టనర్స్ అందర ముఖ్యమంత్రి కుటుంబానికి కావలసిన వారు. వారి కంపెనీలలో వాటా వున్న వారు. ప్రజా ప్రతినిధులు చేస్తున్న అన్యాయన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ఏ పార్టీ తమ పోరాటానికి మద్దతు యిస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదు. ఓట్ల రాజకీయల మీద విశ్వాసాన్ని కోల్పోయరు. వారి వటల్లో చెప్పాలంటే ఎవరికి ఓటు వేస్తే ఏమిటి? కాంగ్రెసుకు ఓటు వేస్తే మొత్తం ఎత్తేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా వాని తాత అవుతాడు. చిరంజీవి కూడా గద్దెనెక్కిన తర్వాత మా ౧౨౩౪౫౫౬ కడుపులో కొడ్తాడు అని అంటారు సీతామహాలక్ష్మి పాలకు గారు.
”పగలు రాత్రి లేదు పొద్దాక యిదే యవ్వారం, రేతిర్లు కూడా నిద్దుర లేదు.” గత సంవత్సరకాలం నుండి వాన్పిక్కోసం భసేకరణ జరుగుతున్నప్పటి నుంచి ప్రజల పాట్లు యివి. వివిధ వృత్తులు, వర్గాలకు సంబంధించిన స్త్రీలు నందిగ్రామ్ గురించి, కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట మహిళా సంఘం గురించి యితర సెజ్ పోరాటాల గురించి విన్నప్పుడు వారు ఎంతో ఆసక్తిని కనబరచారు. తాము వాన్పిక్కు వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో పాలు పంచుకుంటున్నామని, అయితే అది అనుకున్నంత స్థాయిలో జరగటం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ముందు ఈ పోరాటంలో మరింతగా స్త్రీలు పాల్గొనేందుకు, వారిని జాగృత పరిచేందుకు మహిళా సంఫన్ని పెట్టుకుంటామని అన్నారు. ఈ సంఘం ద్వారా వాన్పిక్కు వ్యతిరేకించటమే కాదు ఒక వ్యక్తిగా తమకు జరిగే అన్యాయల్ని కుటుంబాలలోను, సంఘంలోన ఎదుర్కొంటున్నామన్నారు. ఒక సంఘంగా నిలబడి ఉద్యవన్ని బలోపేతం చేస్తామన్నారు.
మహిళల ఉద్యమస్పూర్తి
అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ యజ్ఞంలో సమిధలు ప్రజలు. వారిలో కొందరిని ప్రలోభపెట్టి ఉద్యమాన్ని చీలుస్తున్నారు. వ్యాసం
అభివృద్ధి ఎవరి కోసం?
వాన్పిక్ బాధిత మహిళల ఆకోశ్రం……
హేమలలిత
అభివృద్ధి ఎవరి కోసం?
”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే కట్టుకున్నాను. నాలుగో తరం మాది, పళ్ళమ్ముకొని, కూరలమ్ముకొని బతుకుతున్నాము, మేమెక్కడికి పోతాం, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండనీ గాక చావనైనా చస్తాం గానీ…” ఇది కొటికపూడి పద్మావతి వెటుపల్లి గ్రామస్తురాలి వేదన. ఈవిడే కాదు వాన్పిక్ ప్రదేశానికి మనం వెళితే మనసుల్ని కదిలించే సంఘటనలు, వారి ఆవేదన మన ముందుంటాయి. ఇంతగా మహిళల జీవితాన్ని కలిచివేస్తున్న వానపిక్ అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. నిజాంపట్నం ఓడరేవు వద్ద రెండు రేవుల నిర్మాణం చేసి దాని ద్వారా ఎగుమతి దిగుమతులు చేసేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఓ ప్రణా ళికను సిద్ధం చేశారు. దీనినే ఓడరేవు నిజాం పట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) అంటారు. 16 వేల ఎనిమిదివందల కోట్ల వ్యయంతో రేవు నిర్మాణం, పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడకు సముద్రతీరం వెంట 26 కి.మీ. పొడవున నిర్మాణాలు చేపడతారు. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చి, మహిళల జీవితాలలో సునామీ తెస్తున్న ఈ వాన్పిక్ ప్రాజెక్టు ఎందుకోసం అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఒక్కటే ”అభివృద్ధి”.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం ఐదు మండలాలలో, గుంటరులో రేపల్లె, బాపట్ల, నిజాంపట్నం మొదలగు ఆరు మండలాలల్లో 28 వేల ఎకరాలలో రెండు పోర్టులు ఒక ఓడరేవు, 2,100 మెగావాట్ల విద్యుచ్ఛక్తి కర్మాగారం, పెట్రో రసాయన పరిశ్రమలు పెట్టి ప్రజల జీవితాలలో అభివృద్ధి తీసుకొస్తామంటున్నారు. పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. నిజానికి స్థానికులు ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నారు. వెటుపల్లి పోర్టు నిర్మాణానికి భసేకరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి అవగాహన సదస్సులోనే మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క వెటుపల్లి పోర్టు కోసం 8,800 ఎకరాల పైన ఎందు కోసమని ప్రజలు అడిగితే ప్రభుత్వ అధికారుల సమాధానం ”అభివృద్ధి”.
”మేము ఉంటే అభివృద్ధి కాదా? మేము చేస్తున్న అభివృద్ధి, మా పంట పొలాలు, మా మత్స్య సంపద, సముద్రం అభివృద్ధిలో భాగం కాదా? మీరు చెప్తున్న అభివృద్ధి మాకు వద్దని మహిళలు తెగేసి చెప్పారు. విసిగిపోయిన అప్పటి కలెక్టరు ”మీకు ఇష్టమున్నా లేకున్నా భూసేకరణ ఆగదు. కాలుష్యాన్ని విరజిమ్మే ఫ్యాక్టరీలు వస్తే మీరే ఊరు విడిచి పోతారు.” అని బెదిరించారు. భూసేకరణ చట్టం ప్రకారం మా భూముల్ని ప్రయి వేటు వారి కోసం బలవంతంగా లాక్కోవడం ఎందుకు? ఇందులో ప్రజల ప్రయెజనం ఏముందని నేతలు ఎదురుతిరిగితే అవగాహన సదస్సు ముగింపులో కలెక్టరు గారి మాటల్లో చెప్పాలంటే ”ఈ భూసేకరణ రియల్ఎస్టేట్ కోసం, ప్రయివేటు సంస్థల లాభం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు” అని. గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటే, సదస్సుకు రాలేక, ఇంట్లోను, పనిలోకి వెళ్ళిన స్త్రీలు ఎంతో అభద్రతకు లోనయ్యరు. ఒకవైపు అన్ని సెక్షన్ల స్త్రీలు ఇంతగా అలజడికి లోనవుతుంటే ప్రభుత్వ పక్షాన నిలబడి భూసేకరణ చేస్తూ పెట్టుబడి దారులకు అప్పనంగా భూదానం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది కూడా ఒక మహిళా అధికారే.
వాన్పిక్ ప్రాంతంలో ప్రజలు అధికారులకు చెప్పినట్టు వారికి పని కల్పించి తిండి పెడ్తున్న పొలాలు, చేపలవేటకు అనువైన తీరప్రాంతం ఉంది. సముద్రములో కలిసే ఏర్లలోను చేపల వేటకు అవకాశం ఉంది. ఉపాధి, ఉత్పత్తి, సంపద వారి సొంతం. కొన్ని తరాలుగా ఇక్కడ కష్టావె నష్టవె ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వెటుపల్లి పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు యన్.టి.ఆర్. ప్రభుత్వం సారాను రద్దు చేస్తే సారా కాంట్రాక్టులు చేస్తున్న రైతులు వ్యాపారాన్ని మానేసి తమ భూముల్ని చేపల చెరువులుగా మార్చేసి ఎంతో నష్టపోయరు. అయినా సరే భూతల్లిని వదిలించుకోవాలని వారెప్పుడు చూళ్ళేదు. సముద్రానికి ఒక కిలోమీటరు లోపలే ఓడరేవు కట్టాలి కానీ సముద్రానికి నాలుగు కిలోమీటర్లు ొదూరంలో వున్న ్మా గ్రామాల్ని ఎందుకు ఖాళీ చేయించాలి? అన్న హేతుబద్దమైన వారి వాదనకు ప్రభుత్వం నుండి జవాబు లేదు.
వాన్పిక్ కోసం పట్టాభూములతో పాటు అసైన్డు, అటవీ, ఈనాం భూముల్ని కుడా స్వాధీనం చేసుకుంటున్నారు. లొంగిన రైతులకు ఎంతో కొంత ముట్టచెప్పి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయమే వృత్తిగా ఆధారపడి వరి, వేరుసెనగ, ఉప్పు, పూలు, కూరగాయలు పండిస్తున్న రైతులు, కౌలు రైతులు, కూలీలను నిరాశ్రయులను చేసి నామమాత్రపు పరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వమిచ్చే లక్షా రెండు లక్షలతో బయట భూమి కొనాలంటే అసాధ్యం. ఎందుకంటే బయట ఎకరం కొనాలంటే సుమారు పదిలక్షల నుంచి ఇరవై లక్షల ధర పలుకుతుంది. అసైన్డు భూములకు మరింత తక్కువ పరిహారం అంటకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో తీరప్రాంత గ్రామాలైన అడవిపాలెం, వెటుకుంట, కొత్తపాలెం, దిండి, ఏడు గ్రామాలు, నిజాంపట్నం, ఎక్స్మిటరీ కాలనీ, గోకర్ల మఠం, అల్లరు, ఏటికట్టు, పెద్ద పులుగు వారి పాలెం, పేరలి, పామర్రు గణపవరం, ముత్తాయి పాలెం గ్రామాల్లో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించాలని చస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో వేటపాలెం, చిన్నగంజాం మండలాలలో తీరప్రాంత గ్రామాలైన వెటుపల్లి, నిరీక్షణ గిరి, సీతారామపురం, జీడిచెట్ల పాలెం, కుంకుడు చెట్ల పాలెం, రుద్రవంబపురం, ఊటుకూరి సుబ్బాపాలెం, పొట్టి సుబ్బాయ పాలెం, కఠారి పాలెం, రావపురం, పాపాయి పాలెం, అక్కాయిపాలెం, సర్సారెడ్డి పాలెం, కొత్తపాలెం, అడవీధిపాలెం, కృష్ణనగర్, కొత్తరెడ్డి పాలెం, పాతరెడ్డి పాలెం, పొలిమలింగాల పాలెం, రామచంద్రాపురం, టెంకాయ చెట్ల పాలెం గ్రామాలలో ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇదే ప్రకాశం జిల్లాలో వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల క్రింద గ్రామాల్ని బలవంతంగా ఖాళీ చేయించిన నిర్వాసితులకు 5 సం|| దాటినా ఇంటి స్థలం, యిళ్ళు కట్టించలేని ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నది. ఈ రెండు జిల్లాలోని తీరప్రాంత గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఉప్పు రైతులు, సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన లక్షలాది మంది మత్స్యకారుల, విభిన్న వృత్తుల వారి జీవితాలను అల్లకల్లోల పరుస్తుంది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ అభివృద్ధి పథంలోని వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) ఏరియలో ప్రతి సెజ్లో జరుగుతున్నట్టి ప్రజావ్యతిరేక కుట్రే ఇక్కడ కూడా జరుగుతంది. అదేమిటంటే కొంతమంది రాజకీయ నాయకులకు, కులపెద్దలకు కమీషన్లు ఆశచపించి వశపరచుకొని వారిచే ప్రజల్ని బెదరగొట్టించి చాపక్రింద నీరులా భూముల్ని వశపరచుకొంటున్నారు. ఇక్కడ కులాలు, మతాలు వర్గాలు ఒకటేమిటి అన్నింటిని ఉపయెగించుకొని భూముల్ని లాక్కొంటున్నారు. కాని ఆశ్చర్యమే మంటే వ్యవసాయంలో మూడొంతులు పనిని నిర్వహిస్తున్న స్త్రీలు మాత్రం, వారు ఏ వర్గానికి, కులానికి, మతానికి చెందిన వారైనా వారి నిర్ణయన్ని ఎవరూ అడగలేదు. కాని వారి అందరి నిర్ణయం ఒక్కటే, తమ భముల్ని, సముద్రాన్ని, వనరులను పోగొట్టుకో కూడదని, కాకపోతే పితృస్వామ్యంలో స్త్రీల నిర్ణయధికారానికి ఏ మాత్రపు విలువ వున్నదో మనకు తెలుసు. సీతారాంపురం ఎస్.టి. కాలనీ సారం మల్లేశ్వరి ఏమంటారంటే ”మాకున్న కొద్దిపాటి భూమి, ఇళ్ళు మాకు తెలియకుండానే అమ్మేసారు. ఇంక మేమేం చేసేది?” ఇది కేవలం మల్లేశ్వరి అభిప్రాయమే కాదు భూములను పోగొట్టుకున్న ప్రతి స్త్రీ ఆవేదన కూడా.
ఇక్కడ స్త్రీలు బయటప్రపంచలోకి అడుగుపెట్టి ఇతర సెజ్లలో ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోలేక పోయినా తమ నాయకులు ‘తడ’, గంగవరం’ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసుకొని రావటానికి సహకరించారు. వారి ద్వారా ఎన్నో విషయలు తెలుసుకొని మరింత సూటిగా ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. పేరాబత్తుల సుబ్బారావమ్మ ఏమంటారంటే ”కంపెనీలు వాడి లాభం కోసం పెట్టాలనుకుంటున్నారు. అవి వస్తే ొమాకు ఏం జరిగినా శవాలు బయటకు వస్తాయి తప్ప….. వారి దౌర్జన్యాలకు అంతు పొంత ఉండదు. అప్పుడు మాకెవరు దిక్కు? ఈ ప్రభుత్వం వస్తుందా ఆదుకోవటానికి? అయినా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఏవీ బయటకు రావు. దొ౦గ సచ్చినోళ్ళు……. రేపు మా గతి కూడా అంతే. మేము ఉప్పు వమూలుగా పండిస్తాం. కానీ యంత్రాల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మాకే యంత్రాలు వద్దు. ఈ ఫ్యాక్టరీలు తెచ్చే అభివృద్ధి వద్దు.” నిజానికి ఇక్కడ స్త్రీలు అంతగా చదువుకున్న వారు కారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళే లేరు. అయినప్పటికీ వారి అవగాహన శక్తికి హద్దులే లేవు.
కృష్ణానగర్కు చెందిన దేవరకొండమ్మది (వైస్ ప్రెసిడెంటు, వెటుపల్లి పంచాయితీ) నిరంతర పోరాటం. ఇటు భర్తతో పిల్లలతో ప్రభుత్వంతో కూడా. వడ్డెర కులానికి చెందిన ఈమెకు, ఈమె కుంటుంబానికి సంబంధించిన వారికి 200 ఎకరాలు ఉన్నాయి. ఈమె అందర్ని ఒక్క తాటికింద నిలబెట్టి వాన్పిక్కు సవాలై నిలిచింది. ఈమె ఏమంటారంటే ఇదే కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లు ఇచ్చి. ఇప్పుడేవె పొమ్మంటున్నారు. ఏడకిపోతాం? ఎన్ని సార్లని పోతాం? ఫ్యాక్టరీలు అయితే వస్తాయి కానీ ఈ గాలి నీరు ఆకాశం ఇంత స్వచ్చంగా ప్రశాంతంగా మాకు ఎక్కడైనా దొరుకుతాయ? ఇక్కడ పని లేకపోయినా మేము మా పిల్లలు కూలీలకు వలసపోతాం, అయినా మళ్ళీ యీడకే వస్తాం” అంటుంది. ”కన్నతల్లి లాంటి భూముల్ని మేం ఎందుకు వదులుకోవాలి. ఈ చెట్టు పుట్ట వకు కావాలి గాని వాడి ఫ్యాక్టరీ వద్దు, ఆ అభివృద్ధి వద్దు” ఇది వారి ఆవేదనే కాదు తమ భూమిని కాపాడుకోవడం ఈ రోజున వారి జీవిత ఆశయంగా మారింది. దేవుళ్ళ శాంతమ్మలాంటి వాళ్ళు అయితే తెగేసి చెప్పేశారు. ”పోలీసులపైనైనా ఎదురు తిరుగుతాం, బయటకు పోతే ఎలాగైనా మేము చస్తాం, దాని బదులు ఈ ఫ్యాక్టరీలు ఆపటానికి యిక్కడే చస్తాం!”
పునరావాసంలోను పితృస్వామ్య ధోరణి :
అభివృద్ధి పథంలో సితారల్ని చూపిస్తున్న ప్రభుత్వం మరియు దళారీ పెట్టుబడి దారి వర్గాల నైజం ఏమిటో చూద్దాం! వీరిది ఎంతటి పితృస్వామ్య ధోరణి అంటే ప్రభుత్వం ప్రకటించే పునరావాస ప్యాకేజీలో కూడా స్త్రీల ప్రస్తావన లేదు. కనీసం వారి ఊసే లేదు. ఊరిలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని ప్రకటిస్తున్నారు. కానీ కుటుంబంలో ఉద్యోగం ఎవరికి? ఉద్యోగం పురుషలక్షణం కాబట్టి ఆ ఉద్యోగం పురుషునిది. మరి వ్యవసాయంలో పాలుపంచుకొనే, చేతివృత్తులు చేసుకొనే స్త్రీల పరిస్థితి హుళక్కే. ఇకపోతే ఇంటిలో ఉండే పురుషులకు ఇళ్ళ పట్టాల్ని ఇస్తామని ప్రకటించారు. మరి స్త్రీలు/అమ్మయిల సంగతేమిటి? ఎందుకంటే ఆడది కాబట్టి! అంటే ‘ఆడ వుండేది’ కాబట్టే, ఈమెకు ఏ పునరావాస ప్యాకేజి అవసరం లేదు. ఈమె ఒక యంత్రం లేదా సరుకు. ఒక ‘అస్తిత్వమే లేదు’, కూలీ కట్టిస్తారు. మళ్ళీ ఎవరికి మగవారికే’. ఇక్కడ మగవారు ఒక డిమా౦డ్ పెట్టారు. అదేమిటంటే ఇంటికి రెండు గేదెలు. బహుశా వాన్పిక్కు అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులు మగవారి సరదాలకు, సంతోషాలకు ఖర్చైతే, ఆ రెండు గేదెలతో ఆడవాళ్లు సంసారం ఈదాలనేవె! ఎంతటి అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య దేశంలో సిటిజన్ అంటే రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుఫులు ఇరువురు కదా? మరి ఎక్కడా ఆ జాడలే కనిపించవు. ఇటు ప్రభుత్వానికి, పెట్టుబడీదార్లకు సిటిజన్ అంటే కేవలం ”మగవారు” మాత్రమే. వారి అడ్డు తొలగించుకొంటే చాలు. అయిన ఆ..ఆడవారు ఈడవారు కాదు కదా! ఎంతటి సమతుల న్యాయం? అందుకనేవె న్యాయ దేవత స్త్రీ అయినా కళ్ళుమూసిన ఆమె దృష్టిలో స్త్రీలు కూడా కనుమరుగయ్యరు!
ఇదే విషయన్ని స్త్రీల దగ్గర ప్రశ్నిస్తే సాదం కోటాలమ్మ ఏమంటుందంటే ‘తర తరాలుగా మాకు అన్యాయమే జరుగుతంది. కొత్తగా ఈ ప్రభుత్వం గానీ కంపెనోళ్ళు గానీ ఏమి న్యాయం చేస్తారు?” ఇది కోటాలమ్మ మాటల మంటలు కావు. ఏ స్త్రీని కదిపినా ఇవే మాటల బాణాలు. అర్థమయ్యేదేమింటంటే గతం మాత్రమే కాదు వర్తమానం కూడా తమకు న్యాయం చేయదని, తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారవని, వాటి వెనుక వున్న భావజాలం మారదని, ఇంతకంటే పితృస్వామ్య అభివృద్ధి ధోరణికి అద్దం పట్టేదేముంది!
”ప్రభుత్వ ద్వంద్వ నీతి”
రామచంద్రాపురం, నిరీక్షణ గిరి, రుద్రమా౦బపురం, జీడిచెట్ల పాలెం, ఓడరేవు, బాపయ్య నగర్ ఇలా ఎన్నో గ్రావలలోని పల్లెకారులు (అగ్ని కుల క్షత్రియులు) ప్రకృతితో వారి జీవితాలను పెనవేసుకున్నారు. వీరి వృత్తి చేపలవేట. వీరికి ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. మంట లేదు. పురుషులు వేటాడివస్తే స్త్రీలు వాటిని ఎండబెట్టి ఎండుచేపలుగా మార్చి మార్కెటుకు పంపుతారు లేదా పచ్చి చేపలను అమ్ముతారు. ఓడరేవు దోసపల్లి అప్పల నరసమ్మ, ప్రెసిడెంటు మహిళా మండళి, వైస్ ప్రెసిడెంటు ఎలిపిరి కొండమ్మ లెక్కల ప్రకారం సాలుసరి ఆదాయం 15 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మరి ఈ స్త్రీల గతేంటి? వీరికి సమాధానం చెప్పేవారే లేరు. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రకారం సముద్రతీర ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు నిర్మించరాదు. సాంప్రదాయ మత్స్యకారుల పొట్టకొట్టకూడదు. కానీ నేడు జరగబోయేది దానికి విరుద్దం. కానీ ఇక్కడే ఓడరేవులు, విమానాశ్రయలు, ఓడరేవు సంబంధిత పారిశ్రామికీకరణ జరగబోతోంది.
దీనికి అనుగుణంగానే శాస్త్రీయ సత్రాల ఆధారిత సుస్థిర కోస్తాతీర మండలి నిర్వహణ విధానంలో ఒక కోస్తాతీర క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించే పేరుతో పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు 15(బి)/2004-ఎ-||| ద్వారా తేది 19 జులై 2004న పర్యావరణ సంబంధ చట్టము సముద్ర ప్రాంత జీవ వైవిధ్యము, పర్యావరణ ఆర్థిక శాస్త్రము, సాొమాజిక ఆర్థిక శాస్త్రము, రివెట్ సెన్సింగ్, కోస్టల్ ఇంజనీరింగ్ నగర ప్రణాళీకరణ మరియు సముద్ర మత్స్య సంపద వంటి రంగాలలోని వ్యక్తులతో ఆచార్య ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 2005లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు తన నివేదికను పంపించింది. ఈ కమిటీ సిఫార్సు ప్రకారం కోస్తా తీరప్రాంతాలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయల అభివృద్ధి మరియు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయల ఆధునీకరణ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఎస్.బి. 1070(ఇ) తేది. 01-05-2008 కోస్తా తీర నిర్వహణ మండలి (సి.యం.జడ్) ప్రకటన, 2009 పేరుతో ఒక ముసాయిదా ప్రకటన చేసింది. దానిని గెజిట్లో ప్రచురించి దీనిపై ప్రజల అభ్యంతరాలు మరియు సలహాలు కోరేందుకు కేవలం ఆరు రోజుల వ్యవధి ఇచ్చింది. ఇది విద్యావంతులకే కష్టతరమైన పని మరిక అట్టే చదువులేని పల్లెకారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం.
తరుపల్లి పాలెం, పరండపల్లి పాలెం, పెద్దపల్లి పాలెం, బాపయ్యనగర్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ. ఒక చోట అయితే సంఘ భూమిలో మన సంరక్షణ సమితి తరుపున గత రెండేళ్ళుగా సరివి చెట్లు పెంచుతున్నారు. ఇందులో స్త్రీ పురుషులిద్దర భాగస్వాములే. 2006లో కలెక్టరు ఆధ్వర్యంలో ఖాళీగా వున్న భూములను మన సంరక్షణ సమితి వాళ్ళకు అప్పగించగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర.10 లక్షల విలువైన మేర సరుగుడు తోటలను పెంచుతున్నారు. తాత ముత్తాతల నుంచి తన అనుభవంలో వున్న భూములను అటవీశాఖకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్త మత్స్యకారులు హై కోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని మధ్యంతర ఉత్తర్వలు జారీ అయ్యయి. వీరు హై కోర్టులో ఇంకా తమకు న్యాయం కావాలని పోరాడుతున్నారు. వీరి మధ్య చిచ్చుపెట్టి ఈ భూమిని కూడా మింగేసారు. అధికార రాజకీయ నాయకుల అండతో పేదల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి భష్ట్రములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఐ. వెంకటేశ్వరమ్మ ప్రకారం కంపెనోళ్ళు నల్లడబ్బు అంతా ఇలా ఉపయెగపడుతుంది. రెవెన్య లిస్టులో పేరు చూసి ఏడుచోట్ల సంతకాలు పెట్టించుకొని డబ్బులు అక్కడికక్కడే పంచేస్తున్నారు. అందులో సగానికి సగం రాజకీయ నాయకులు కమీషన్ తీసుకుంటున్నారు. వీరికి ఇచ్చే నోట్లలో ఎన్ని చెల్లని నోట్లు ఉన్నాయె అని ప్రజల అనుమానం. బ్యాంకులు, అకౌంట్లు వాటి నియమాలు ఇక్కడ ఏమి వర్తించవు. రెవెన్య అధికారి దీనికి బాధ్యుడు.
అభివృద్ధిలో స్త్రీల ఎంట్రెన్సు ఎక్కడ?
ఇక్కడ మరో విశేషమేమిటంటే సాధారణంగా మిగులు భూములను అసైన్డు భూములుగా మార్చి పట్టాలిస్తారు. కాని ఇక్కడ రైతులు గగ్గోలు పెట్టేదేమిటంటే తమ పట్టాభూములను అసైన్డు మిగా మారుస్తున్నారు. వాన్పిక్ ఒక టీంగా మేము కలవటానికి, వివరాలు అడగడానికి వెళితే కనీసం ఆఫీసులోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. ఫోటోగ్రాఫ్స్కు కూడా అనుమతి లేదు. మనల్ని సెక్యూరిటీ డేగకళ్ళు నిరంతరం వెంటాడుతనే ఉంటాయి. మరి నిజాయితీగా, నియమబద్ధంగా ప్రజల దగ్గర భూములు తీసుకుంటే, ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే సాధారణ పౌరుల వాన్పిక్ కార్యాలయ ప్రవేశానికి ఈ నియమనిబంధనలు ఎందుకో వాన్పిక్ వారే చెప్పాలి. మరి వారి అభివృద్ధి పథాన స్త్రీలకు ఎంట్రన్సు వుంటుందన్న గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ ఎం.పి. దగ్గుబాటి పురంధరేశ్వరికి వంద ఎకరాల పైన భూమి ఉందని ప్రజలు చెబుతున్నారు. వీరికి భూ పరిమితి చట్టం వర్తించదా?
జీవించే హక్కుకై న్యాయపోరాటం :
ప్రజా సంఫల సహకారంతో సంఘటితమైన ప్రజలు వివిధ పోరాట రూపాలు తీసుకుంటనే హై కోర్టును ఆశ్రయించారు. ఇందులో రెండు ముఖ్యమైన పిటిషన్లు వున్నాయి. ఒకటి వెటుపల్లి పోర్టు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేక కమిటీ మరియు కోస్టల్ కారిడార్ భూ సంరక్షణ కమిటీ వేసినవి. వీరు న్యాయస్థానం ముందే కాక మనముందు కూడా అనేక ప్రశ్నలు ఉంచుతున్నారు. వాన్పిక్కై భూముల్ని ఎండపెట్టడం కోసం కావాలని సాగునీరు ప్రభుత్వం అందనివ్వటంలేదని ప్రజల అభియెగం. పోర్టుల ఏర్పాటుకు గల పరవర్థాన్ని ఎక్కడా ప్రజలకు తెలియచెప్పలేదు. ప్రాజెక్టు ఒక ఆకారానికి కూడా రాకుండా జరిపే భూసేకరణ ”సుప్రీం కోర్టు తీర్పు (1991) & ఎస్.సి.సి. 224” కు వ్యతిరేకం. ఎందుకంటే సేకరించాలనుకుంటున్న 26,000 ఎకరాలు సన్నకారు, పేద రైతులది మరి! ఇది వ్యక్తి జీవించే హక్కును భగ్న పరుస్తుంది. అలాగే వాన్పిక్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం యు.ఎ.యి. దేశానికి చెందిన రస్అల్ఖైవతో ఒప్పందం చేసుకోవటం ఆర్టికల్ 253 రాజ్యాంగం ప్రకారం చెల్లదు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకునే అధికారం వుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం రస్అల్ఖైవతో కుదుర్చుకున్న ఒప్పందం రిజిష్టరు చేయబడింది కాదు. వాటిలో అమలు వివరాలు కూడా తెలియ చేయబడలేదు. వీరికి కాలుష్య నియంత్రణ, అటవీ, పర్యావరణ, పరిశ్రమల శాఖ, టౌన్ ప్లానింగ్ అథారిటీ, స్థానిక సంస్థల నుంచి అనుమతి అవసరం. అదీ జరగలేదు.
నిజానికి ప్రాజెక్టు మొదట తయరు చేసింది 33 సంవత్సరాలకు, ఆ తర్వాత రెండు దఫాలలో 22 సం||ల పొడిగింపుతో. ఇది బట్ పద్దతిలో అమలు చేయబడుతుంది. బట్ (బిల్డ్ అండ్ ఆపరేట్ & ట్రాన్స్ఫర్). భూమి సేకరణ కూడా కంపెనీ వారే ప్రజలనుండి చేయలి. కానీ ప్రభుత్వమే భూసేకరణ జరుపుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ ఉండదు. ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే భూములను స్టాంపు డ్యటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. తొలిదశలో కారిడార్ అభివృద్ధికి అవసరమైన వ్యయన్ని డెవలపర్స్ భరించాలి. తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన రాయితీ ఫీజు కింద మినహాయిస్తారు. కానీ ఇదే ప్రభుత్వం ఒక పేదవాడు కరెంటు బిల్లు చెల్లించకపోతే కేసులు పెట్టి వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చిన కుటుంబాలు ఎన్నోకదా!
రెండు పోర్టుల మధ్యదరం 30 కి.మీ. మాత్రమే ఉండగా ఒప్పందం ప్రకారం నిజాంపట్నం పోర్టును ఉత్తరాన 30 కి.మీ. వరకు, ఓడరేవు పోర్టునుంచి దక్షిణాన 30 కి.మీ. అంటే 90 కి.మీ. పొడవు మేర హక్కులను వాన్పిక్కు కేటాయించింది. కనీసం ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు కూడా పిలవలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు (ఎస్.సి.ఎ.ఐ.ఆర్. 1979 ఎస్.సి. 1628)కు వ్యతిరేకం. సెక్షన్ 4(1) భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే వాన్పిక్ ప్రతినిధులు ప్రజల్ని భయపెట్టి, ప్రలోభ పరచి భూసేకరణ చేసారు. ఎ.పి.అసైన్డు లాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యక్ట 1977) ప్రకారం అసైన్డు భూమిదారునికి హక్కు ఉంది. ఒకవేళ భూమి అన్యాక్రాంతం చేయబడితే సెక్షన్ 4 ప్రకారం ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి చేరవలసివుంది. దానికీ ఒక పద్దతి, విచారణ ఉంది. కాని యిక్కడ యివేమి జరగలేదు. ఈ భూసేకరణలో ప్రత్యేక అధికారులు మితిమించిన ఉత్సాహం చ౦పారు. అన్నింటికంటే ముఖ్యమైంది కోస్టల్ కారిడార్కు సంబంధించిన జీ.ఓ. నం. 34 ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి పై కారణాల చేత వాన్పిక్ కోసం చేస్తున్న భూసేకరణ నిలిపి వేయలని, ఆక్రమించిన ముల్ని తిరిగి యిచ్చేయలని బాధితులు కోరారు. న్యాయస్థానాలలో పేదవాడి కోరిక ఏ మేరకు తీరుతుందో వేచి చ్గూడవలసిందే.
ఉత్పన్నమయ్యే ఆహార, ఆరోగ్య సమస్యలు
కోస్టల్ కారిడార్ వలన తొమ్మిది జిల్లాలలో 972 కి.మీ. తీరప్రాంతాన ొభూమిని కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్లో 96 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో 67లక్షల టన్నుల ఉత్పత్తి ఈ జిల్లాలదే. దీని వలన ఆహార కొరత ఏర్పడుతుంది. సహజంగానే ఆ భారం స్త్రీలపైన, వారి ఆరోగ్యంపైన పడుతుంది. కొన్ని లక్షల కొద్దీ సముద్రపు వేటపైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాల, వారి స్త్రీల ఉపాధి నష్టం వెలకట్టలేము. ఇది కాకుండా 1264 కోట్ల విదేశీవరక ద్రవ్యాన్ని 600 కోట్ల ఇతర ఆదాయన్ని కోల్పోతాం. పర్యావరణ సమస్యలు తలెత్తి స్త్రీల ఆరోగ్యాన్నే దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కుటుంబ అస్తిత్వానికి పెనుసవాలుగా వరుతాయి. మహాత్మగాంధీ అన్నట్టు ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది తప్ప ఏ ఒక్కరి దురాశను కాదు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్లమెంటరీ రాజకీయ పార్టీలు
రాజ్యాంగం ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రభుత్వం సహజ వనరులకు సంరక్షకులుగా ఉండి వాటిని అందరికీ చెందేలా చూడాలి. కాని వాన్పిక్ పార్టనర్స్ అందర ముఖ్యమంత్రి కుటుంబానికి కావలసిన వారు. వారి కంపెనీలలో వాటా వున్న వారు. ప్రజా ప్రతినిధులు చేస్తున్న అన్యాయన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ఏ పార్టీ తమ పోరాటానికి మద్దతు యిస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదు. ఓట్ల రాజకీయల మీద విశ్వాసాన్ని కోల్పోయరు. వారి వటల్లో చెప్పాలంటే ఎవరికి ఓటు వేస్తే ఏమిటి? కాంగ్రెసుకు ఓటు వేస్తే మొత్తం ఎత్తేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా వాని తాత అవుతాడు. చిరంజీవి కూడా గద్దెనెక్కిన తర్వాత మా ౧౨౩౪౫౫౬ కడుపులో కొడ్తాడు అని అంటారు సీతామహాలక్ష్మి పాలకు గారు.
”పగలు రాత్రి లేదు పొద్దాక యిదే యవ్వారం, రేతిర్లు కూడా నిద్దుర లేదు.” గత సంవత్సరకాలం నుండి వాన్పిక్కోసం భసేకరణ జరుగుతున్నప్పటి నుంచి ప్రజల పాట్లు యివి. వివిధ వృత్తులు, వర్గాలకు సంబంధించిన స్త్రీలు నందిగ్రామ్ గురించి, కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట మహిళా సంఘం గురించి యితర సెజ్ పోరాటాల గురించి విన్నప్పుడు వారు ఎంతో ఆసక్తిని కనబరచారు. తాము వాన్పిక్కు వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో పాలు పంచుకుంటున్నామని, అయితే అది అనుకున్నంత స్థాయిలో జరగటం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ముందు ఈ పోరాటంలో మరింతగా స్త్రీలు పాల్గొనేందుకు, వారిని జాగృత పరిచేందుకు మహిళా సంఫన్ని పెట్టుకుంటామని అన్నారు. ఈ సంఘం ద్వారా వాన్పిక్కు వ్యతిరేకించటమే కాదు ఒక వ్యక్తిగా తమకు జరిగే అన్యాయల్ని కుటుంబాలలోను, సంఘంలోన ఎదుర్కొంటున్నామన్నారు. ఒక సంఘంగా నిలబడి ఉద్యవన్ని బలోపేతం చేస్తామన్నారు.
మహిళల ఉద్యమస్ఫర్తి
అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ యజ్ఞంలో సమిధలు ప్రజలు. వారిలో కొందరిని ప్రలోభపెట్టి ఉద్యవన్ని చీలుస్తున్నారు. భమితో, కుటుంబంతో వారి జీవితాలలో రాబోయే అభద్రతలోను స్త్రీలు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టటానికి సిద్ధంగా లేరు. వారు ఏ కులానికి, వర్గానికి చెందిన వారైనా అందరిది ఒకటే మాట ‘వాన్పిక్ని తరిమికొడతామ’ని. స్త్రీలు సంఘంగా ఏర్పడిన తర్వాత వీరిని చీల్చడం సాధ్యమయ్యే పనికాదు. వారు ఏ త్యాగాలకైనా సిద్ధంగానే వున్నారు. పండ్రాజు సుబ్బారావమ్మ వటల్లో చెప్పాలంటే ‘నా కొడుకుని నక్సలైటుగా ముద్ర వేసారు. ప్రభుత్వానికి, వాన్పిక్కు వ్యతిరేకంగా పోరాడుతున్న నా కొడుకును ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏమైనా చెయ్యొచ్చు. అయినా సరే, ఫర్వాలేదు. నాకు నలుగురు కొడుకులు, అందులో ఒక కొడుకును న్యాయపోరాటంలో కోల్పోయినా ఫర్వాలేదు. కాని ఇది మా బ్రతుకుల్ని, మా సముద్రాన్ని, మా గాలిని, నీరుని అన్ని సంపదల్ని దోచుకుంటున్న వారికి వ్యతిరేకంగా జరుగుతున్నది, ఈ పోరాటం మాత్రం ఆపం. ఆఖరికి 10 సం||ల కొటికెలపూడి శిరీష అనే పాప కూడా కలెక్టరునే ప్రశ్నించే స్థాయికి ఎదిగింది అంటే ఆ పోరాటం నుండి మనం స్స్పూర్తిని తీసుకోవాలి.
మహిళలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు?
ఇంతగా ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి మంత్రానికి స్త్రీలు ఎందుకు అడ్డుకుంటున్నారు? వారి జీవితాలలో కావలసిన ప్రత్యావ్నయ అభివృద్ధి ఏమి కోరుకుంటు న్నారు? వారు పండించే పంటలకు సరైన విత్తనాలు మందులు లభించడం లేదు. వ్యాసం
అభివృద్ధి ఎవరి కోసం?
వాన్పిక్ బాధిత మహిళల ఆకోశ్రం……
హేమలలిత
అభివృద్ధి ఎవరి కోసం?
”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే కట్టుకున్నాను. నాలుగో తరం మాది, పళ్ళమ్ముకొని, కూరలమ్ముకొని బతుకుతున్నాము, మేమెక్కడికి పోతాం, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండనీ గాక చావనైనా చస్తాం గానీ…” ఇది కొటికపూడి పద్మావతి వెటుపల్లి గ్రామస్తురాలి వేదన. ఈవిడే కాదు వాన్పిక్ ప్రదేశానికి మనం వెళితే మనసుల్ని కదిలించే సంఘటనలు, వారి ఆవేదన మన ముందుంటాయి. ఇంతగా మహిళల జీవితాన్ని కలిచివేస్తున్న వానపిక్ అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. నిజాంపట్నం ఓడరేవు వద్ద రెండు రేవుల నిర్మాణం చేసి దాని ద్వారా ఎగుమతి దిగుమతులు చేసేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఓ ప్రణా ళికను సిద్ధం చేశారు. దీనినే ఓడరేవు నిజాం పట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) అంటారు. 16 వేల ఎనిమిదివందల కోట్ల వ్యయంతో రేవు నిర్మాణం, పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడకు సముద్రతీరం వెంట 26 కి.మీ. పొడవున నిర్మాణాలు చేపడతారు. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చి, మహిళల జీవితాలలో సునామీ తెస్తున్న ఈ వాన్పిక్ ప్రాజెక్టు ఎందుకోసం అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఒక్కటే ”అభివృద్ధి”.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం ఐదు మండలాలలో, గుంటరులో రేపల్లె, బాపట్ల, నిజాంపట్నం మొదలగు ఆరు మండలాలల్లో 28 వేల ఎకరాలలో రెండు పోర్టులు ఒక ఓడరేవు, 2,100 మెగావాట్ల విద్యుచ్ఛక్తి కర్మాగారం, పెట్రో రసాయన పరిశ్రమలు పెట్టి ప్రజల జీవితాలలో అభివృద్ధి తీసుకొస్తామంటున్నారు. పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. నిజానికి స్థానికులు ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నారు. వెటుపల్లి పోర్టు నిర్మాణానికి భసేకరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి అవగాహన సదస్సులోనే మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క వెటుపల్లి పోర్టు కోసం 8,800 ఎకరాల పైన ఎందు కోసమని ప్రజలు అడిగితే ప్రభుత్వ అధికారుల సమాధానం ”అభివృద్ధి”.
”మేము ఉంటే అభివృద్ధి కాదా? మేము చేస్తున్న అభివృద్ధి, మా పంట పొలాలు, మా మత్స్య సంపద, సముద్రం అభివృద్ధిలో భాగం కాదా? మీరు చెప్తున్న అభివృద్ధి మాకు వద్దని మహిళలు తెగేసి చెప్పారు. విసిగిపోయిన అప్పటి కలెక్టరు ”మీకు ఇష్టమున్నా లేకున్నా భూసేకరణ ఆగదు. కాలుష్యాన్ని విరజిమ్మే ఫ్యాక్టరీలు వస్తే మీరే ఊరు విడిచి పోతారు.” అని బెదిరించారు. భూసేకరణ చట్టం ప్రకారం మా భూముల్ని ప్రయి వేటు వారి కోసం బలవంతంగా లాక్కోవడం ఎందుకు? ఇందులో ప్రజల ప్రయెజనం ఏముందని నేతలు ఎదురుతిరిగితే అవగాహన సదస్సు ముగింపులో కలెక్టరు గారి మాటల్లో చెప్పాలంటే ”ఈ భూసేకరణ రియల్ఎస్టేట్ కోసం, ప్రయివేటు సంస్థల లాభం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు” అని. గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటే, సదస్సుకు రాలేక, ఇంట్లోను, పనిలోకి వెళ్ళిన స్త్రీలు ఎంతో అభద్రతకు లోనయ్యరు. ఒకవైపు అన్ని సెక్షన్ల స్త్రీలు ఇంతగా అలజడికి లోనవుతుంటే ప్రభుత్వ పక్షాన నిలబడి భూసేకరణ చేస్తూ పెట్టుబడి దారులకు అప్పనంగా భూదానం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది కూడా ఒక మహిళా అధికారే.
వాన్పిక్ ప్రాంతంలో ప్రజలు అధికారులకు చెప్పినట్టు వారికి పని కల్పించి తిండి పెడ్తున్న పొలాలు, చేపలవేటకు అనువైన తీరప్రాంతం ఉంది. సముద్రములో కలిసే ఏర్లలోను చేపల వేటకు అవకాశం ఉంది. ఉపాధి, ఉత్పత్తి, సంపద వారి సొంతం. కొన్ని తరాలుగా ఇక్కడ కష్టావె నష్టవె ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వెటుపల్లి పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు యన్.టి.ఆర్. ప్రభుత్వం సారాను రద్దు చేస్తే సారా కాంట్రాక్టులు చేస్తున్న రైతులు వ్యాపారాన్ని మానేసి తమ భూముల్ని చేపల చెరువులుగా మార్చేసి ఎంతో నష్టపోయరు. అయినా సరే భూతల్లిని వదిలించుకోవాలని వారెప్పుడు చూళ్ళేదు. సముద్రానికి ఒక కిలోమీటరు లోపలే ఓడరేవు కట్టాలి కానీ సముద్రానికి నాలుగు కిలోమీటర్లు ొదూరంలో వున్న ్మా గ్రామాల్ని ఎందుకు ఖాళీ చేయించాలి? అన్న హేతుబద్దమైన వారి వాదనకు ప్రభుత్వం నుండి జవాబు లేదు.
వాన్పిక్ కోసం పట్టాభూములతో పాటు అసైన్డు, అటవీ, ఈనాం భూముల్ని కుడా స్వాధీనం చేసుకుంటున్నారు. లొంగిన రైతులకు ఎంతో కొంత ముట్టచెప్పి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయమే వృత్తిగా ఆధారపడి వరి, వేరుసెనగ, ఉప్పు, పూలు, కూరగాయలు పండిస్తున్న రైతులు, కౌలు రైతులు, కూలీలను నిరాశ్రయులను చేసి నామమాత్రపు పరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వమిచ్చే లక్షా రెండు లక్షలతో బయట భూమి కొనాలంటే అసాధ్యం. ఎందుకంటే బయట ఎకరం కొనాలంటే సుమారు పదిలక్షల నుంచి ఇరవై లక్షల ధర పలుకుతుంది. అసైన్డు భూములకు మరింత తక్కువ పరిహారం అంటకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో తీరప్రాంత గ్రామాలైన అడవిపాలెం, వెటుకుంట, కొత్తపాలెం, దిండి, ఏడు గ్రామాలు, నిజాంపట్నం, ఎక్స్మిటరీ కాలనీ, గోకర్ల మఠం, అల్లరు, ఏటికట్టు, పెద్ద పులుగు వారి పాలెం, పేరలి, పామర్రు గణపవరం, ముత్తాయి పాలెం గ్రామాల్లో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించాలని చస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో వేటపాలెం, చిన్నగంజాం మండలాలలో తీరప్రాంత గ్రామాలైన వెటుపల్లి, నిరీక్షణ గిరి, సీతారామపురం, జీడిచెట్ల పాలెం, కుంకుడు చెట్ల పాలెం, రుద్రవంబపురం, ఊటుకూరి సుబ్బాపాలెం, పొట్టి సుబ్బాయ పాలెం, కఠారి పాలెం, రావపురం, పాపాయి పాలెం, అక్కాయిపాలెం, సర్సారెడ్డి పాలెం, కొత్తపాలెం, అడవీధిపాలెం, కృష్ణనగర్, కొత్తరెడ్డి పాలెం, పాతరెడ్డి పాలెం, పొలిమలింగాల పాలెం, రామచంద్రాపురం, టెంకాయ చెట్ల పాలెం గ్రామాలలో ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇదే ప్రకాశం జిల్లాలో వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల క్రింద గ్రామాల్ని బలవంతంగా ఖాళీ చేయించిన నిర్వాసితులకు 5 సం|| దాటినా ఇంటి స్థలం, యిళ్ళు కట్టించలేని ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నది. ఈ రెండు జిల్లాలోని తీరప్రాంత గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఉప్పు రైతులు, సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన లక్షలాది మంది మత్స్యకారుల, విభిన్న వృత్తుల వారి జీవితాలను అల్లకల్లోల పరుస్తుంది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ అభివృద్ధి పథంలోని వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) ఏరియలో ప్రతి సెజ్లో జరుగుతున్నట్టి ప్రజావ్యతిరేక కుట్రే ఇక్కడ కూడా జరుగుతంది. అదేమిటంటే కొంతమంది రాజకీయ నాయకులకు, కులపెద్దలకు కమీషన్లు ఆశచపించి వశపరచుకొని వారిచే ప్రజల్ని బెదరగొట్టించి చాపక్రింద నీరులా భూముల్ని వశపరచుకొంటున్నారు. ఇక్కడ కులాలు, మతాలు వర్గాలు ఒకటేమిటి అన్నింటిని ఉపయెగించుకొని భూముల్ని లాక్కొంటున్నారు. కాని ఆశ్చర్యమే మంటే వ్యవసాయంలో మూడొంతులు పనిని నిర్వహిస్తున్న స్త్రీలు మాత్రం, వారు ఏ వర్గానికి, కులానికి, మతానికి చెందిన వారైనా వారి నిర్ణయన్ని ఎవరూ అడగలేదు. కాని వారి అందరి నిర్ణయం ఒక్కటే, తమ భముల్ని, సముద్రాన్ని, వనరులను పోగొట్టుకో కూడదని, కాకపోతే పితృస్వామ్యంలో స్త్రీల నిర్ణయధికారానికి ఏ మాత్రపు విలువ వున్నదో మనకు తెలుసు. సీతారాంపురం ఎస్.టి. కాలనీ సారం మల్లేశ్వరి ఏమంటారంటే ”మాకున్న కొద్దిపాటి భూమి, ఇళ్ళు మాకు తెలియకుండానే అమ్మేసారు. ఇంక మేమేం చేసేది?” ఇది కేవలం మల్లేశ్వరి అభిప్రాయమే కాదు భూములను పోగొట్టుకున్న ప్రతి స్త్రీ ఆవేదన కూడా.
ఇక్కడ స్త్రీలు బయటప్రపంచలోకి అడుగుపెట్టి ఇతర సెజ్లలో ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోలేక పోయినా తమ నాయకులు ‘తడ’, గంగవరం’ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసుకొని రావటానికి సహకరించారు. వారి ద్వారా ఎన్నో విషయలు తెలుసుకొని మరింత సూటిగా ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. పేరాబత్తుల సుబ్బారావమ్మ ఏమంటారంటే ”కంపెనీలు వాడి లాభం కోసం పెట్టాలనుకుంటున్నారు. అవి వస్తే ొమాకు ఏం జరిగినా శవాలు బయటకు వస్తాయి తప్ప….. వారి దౌర్జన్యాలకు అంతు పొంత ఉండదు. అప్పుడు మాకెవరు దిక్కు? ఈ ప్రభుత్వం వస్తుందా ఆదుకోవటానికి? అయినా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఏవీ బయటకు రావు. దొ౦గ సచ్చినోళ్ళు……. రేపు మా గతి కూడా అంతే. మేము ఉప్పు వమూలుగా పండిస్తాం. కానీ యంత్రాల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మాకే యంత్రాలు వద్దు. ఈ ఫ్యాక్టరీలు తెచ్చే అభివృద్ధి వద్దు.” నిజానికి ఇక్కడ స్త్రీలు అంతగా చదువుకున్న వారు కారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళే లేరు. అయినప్పటికీ వారి అవగాహన శక్తికి హద్దులే లేవు.
కృష్ణానగర్కు చెందిన దేవరకొండమ్మది (వైస్ ప్రెసిడెంటు, వెటుపల్లి పంచాయితీ) నిరంతర పోరాటం. ఇటు భర్తతో పిల్లలతో ప్రభుత్వంతో కూడా. వడ్డెర కులానికి చెందిన ఈమెకు, ఈమె కుంటుంబానికి సంబంధించిన వారికి 200 ఎకరాలు ఉన్నాయి. ఈమె అందర్ని ఒక్క తాటికింద నిలబెట్టి వాన్పిక్కు సవాలై నిలిచింది. ఈమె ఏమంటారంటే ఇదే కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లు ఇచ్చి. ఇప్పుడేవె పొమ్మంటున్నారు. ఏడకిపోతాం? ఎన్ని సార్లని పోతాం? ఫ్యాక్టరీలు అయితే వస్తాయి కానీ ఈ గాలి నీరు ఆకాశం ఇంత స్వచ్చంగా ప్రశాంతంగా మాకు ఎక్కడైనా దొరుకుతాయ? ఇక్కడ పని లేకపోయినా మేము మా పిల్లలు కూలీలకు వలసపోతాం, అయినా మళ్ళీ యీడకే వస్తాం” అంటుంది. ”కన్నతల్లి లాంటి భూముల్ని మేం ఎందుకు వదులుకోవాలి. ఈ చెట్టు పుట్ట వకు కావాలి గాని వాడి ఫ్యాక్టరీ వద్దు, ఆ అభివృద్ధి వద్దు” ఇది వారి ఆవేదనే కాదు తమ భూమిని కాపాడుకోవడం ఈ రోజున వారి జీవిత ఆశయంగా మారింది. దేవుళ్ళ శాంతమ్మలాంటి వాళ్ళు అయితే తెగేసి చెప్పేశారు. ”పోలీసులపైనైనా ఎదురు తిరుగుతాం, బయటకు పోతే ఎలాగైనా మేము చస్తాం, దాని బదులు ఈ ఫ్యాక్టరీలు ఆపటానికి యిక్కడే చస్తాం!”
పునరావాసంలోను పితృస్వామ్య ధోరణి :
అభివృద్ధి పథంలో సితారల్ని చూపిస్తున్న ప్రభుత్వం మరియు దళారీ పెట్టుబడి దారి వర్గాల నైజం ఏమిటో చూద్దాం! వీరిది ఎంతటి పితృస్వామ్య ధోరణి అంటే ప్రభుత్వం ప్రకటించే పునరావాస ప్యాకేజీలో కూడా స్త్రీల ప్రస్తావన లేదు. కనీసం వారి ఊసే లేదు. ఊరిలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని ప్రకటిస్తున్నారు. కానీ కుటుంబంలో ఉద్యోగం ఎవరికి? ఉద్యోగం పురుషలక్షణం కాబట్టి ఆ ఉద్యోగం పురుషునిది. మరి వ్యవసాయంలో పాలుపంచుకొనే, చేతివృత్తులు చేసుకొనే స్త్రీల పరిస్థితి హుళక్కే. ఇకపోతే ఇంటిలో ఉండే పురుషులకు ఇళ్ళ పట్టాల్ని ఇస్తామని ప్రకటించారు. మరి స్త్రీలు/అమ్మయిల సంగతేమిటి? ఎందుకంటే ఆడది కాబట్టి! అంటే ‘ఆడ వుండేది’ కాబట్టే, ఈమెకు ఏ పునరావాస ప్యాకేజి అవసరం లేదు. ఈమె ఒక యంత్రం లేదా సరుకు. ఒక ‘అస్తిత్వమే లేదు’, కూలీ కట్టిస్తారు. మళ్ళీ ఎవరికి మగవారికే’. ఇక్కడ మగవారు ఒక డిమా౦డ్ పెట్టారు. అదేమిటంటే ఇంటికి రెండు గేదెలు. బహుశా వాన్పిక్కు అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులు మగవారి సరదాలకు, సంతోషాలకు ఖర్చైతే, ఆ రెండు గేదెలతో ఆడవాళ్లు సంసారం ఈదాలనేవె! ఎంతటి అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య దేశంలో సిటిజన్ అంటే రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుఫులు ఇరువురు కదా? మరి ఎక్కడా ఆ జాడలే కనిపించవు. ఇటు ప్రభుత్వానికి, పెట్టుబడీదార్లకు సిటిజన్ అంటే కేవలం ”మగవారు” మాత్రమే. వారి అడ్డు తొలగించుకొంటే చాలు. అయిన ఆ..ఆడవారు ఈడవారు కాదు కదా! ఎంతటి సమతుల న్యాయం? అందుకనేవె న్యాయ దేవత స్త్రీ అయినా కళ్ళుమూసిన ఆమె దృష్టిలో స్త్రీలు కూడా కనుమరుగయ్యరు!
ఇదే విషయన్ని స్త్రీల దగ్గర ప్రశ్నిస్తే సాదం కోటాలమ్మ ఏమంటుందంటే ‘తర తరాలుగా మాకు అన్యాయమే జరుగుతంది. కొత్తగా ఈ ప్రభుత్వం గానీ కంపెనోళ్ళు గానీ ఏమి న్యాయం చేస్తారు?” ఇది కోటాలమ్మ మాటల మంటలు కావు. ఏ స్త్రీని కదిపినా ఇవే మాటల బాణాలు. అర్థమయ్యేదేమింటంటే గతం మాత్రమే కాదు వర్తమానం కూడా తమకు న్యాయం చేయదని, తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారవని, వాటి వెనుక వున్న భావజాలం మారదని, ఇంతకంటే పితృస్వామ్య అభివృద్ధి ధోరణికి అద్దం పట్టేదేముంది!
”ప్రభుత్వ ద్వంద్వ నీతి”
రామచంద్రాపురం, నిరీక్షణ గిరి, రుద్రమా౦బపురం, జీడిచెట్ల పాలెం, ఓడరేవు, బాపయ్య నగర్ ఇలా ఎన్నో గ్రావలలోని పల్లెకారులు (అగ్ని కుల క్షత్రియులు) ప్రకృతితో వారి జీవితాలను పెనవేసుకున్నారు. వీరి వృత్తి చేపలవేట. వీరికి ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. మంట లేదు. పురుషులు వేటాడివస్తే స్త్రీలు వాటిని ఎండబెట్టి ఎండుచేపలుగా మార్చి మార్కెటుకు పంపుతారు లేదా పచ్చి చేపలను అమ్ముతారు. ఓడరేవు దోసపల్లి అప్పల నరసమ్మ, ప్రెసిడెంటు మహిళా మండళి, వైస్ ప్రెసిడెంటు ఎలిపిరి కొండమ్మ లెక్కల ప్రకారం సాలుసరి ఆదాయం 15 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మరి ఈ స్త్రీల గతేంటి? వీరికి సమాధానం చెప్పేవారే లేరు. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రకారం సముద్రతీర ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు నిర్మించరాదు. సాంప్రదాయ మత్స్యకారుల పొట్టకొట్టకూడదు. కానీ నేడు జరగబోయేది దానికి విరుద్దం. కానీ ఇక్కడే ఓడరేవులు, విమానాశ్రయలు, ఓడరేవు సంబంధిత పారిశ్రామికీకరణ జరగబోతోంది.
దీనికి అనుగుణంగానే శాస్త్రీయ సత్రాల ఆధారిత సుస్థిర కోస్తాతీర మండలి నిర్వహణ విధానంలో ఒక కోస్తాతీర క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించే పేరుతో పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు 15(బి)/2004-ఎ-||| ద్వారా తేది 19 జులై 2004న పర్యావరణ సంబంధ చట్టము సముద్ర ప్రాంత జీవ వైవిధ్యము, పర్యావరణ ఆర్థిక శాస్త్రము, సాొమాజిక ఆర్థిక శాస్త్రము, రివెట్ సెన్సింగ్, కోస్టల్ ఇంజనీరింగ్ నగర ప్రణాళీకరణ మరియు సముద్ర మత్స్య సంపద వంటి రంగాలలోని వ్యక్తులతో ఆచార్య ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 2005లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు తన నివేదికను పంపించింది. ఈ కమిటీ సిఫార్సు ప్రకారం కోస్తా తీరప్రాంతాలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయల అభివృద్ధి మరియు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయల ఆధునీకరణ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఎస్.బి. 1070(ఇ) తేది. 01-05-2008 కోస్తా తీర నిర్వహణ మండలి (సి.యం.జడ్) ప్రకటన, 2009 పేరుతో ఒక ముసాయిదా ప్రకటన చేసింది. దానిని గెజిట్లో ప్రచురించి దీనిపై ప్రజల అభ్యంతరాలు మరియు సలహాలు కోరేందుకు కేవలం ఆరు రోజుల వ్యవధి ఇచ్చింది. ఇది విద్యావంతులకే కష్టతరమైన పని మరిక అట్టే చదువులేని పల్లెకారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం.
తరుపల్లి పాలెం, పరండపల్లి పాలెం, పెద్దపల్లి పాలెం, బాపయ్యనగర్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ. ఒక చోట అయితే సంఘ భూమిలో మన సంరక్షణ సమితి తరుపున గత రెండేళ్ళుగా సరివి చెట్లు పెంచుతున్నారు. ఇందులో స్త్రీ పురుషులిద్దర భాగస్వాములే. 2006లో కలెక్టరు ఆధ్వర్యంలో ఖాళీగా వున్న భూములను మన సంరక్షణ సమితి వాళ్ళకు అప్పగించగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర.10 లక్షల విలువైన మేర సరుగుడు తోటలను పెంచుతున్నారు. తాత ముత్తాతల నుంచి తన అనుభవంలో వున్న భూములను అటవీశాఖకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్త మత్స్యకారులు హై కోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని మధ్యంతర ఉత్తర్వలు జారీ అయ్యయి. వీరు హై కోర్టులో ఇంకా తమకు న్యాయం కావాలని పోరాడుతున్నారు. వీరి మధ్య చిచ్చుపెట్టి ఈ భూమిని కూడా మింగేసారు. అధికార రాజకీయ నాయకుల అండతో పేదల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి భష్ట్రములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఐ. వెంకటేశ్వరమ్మ ప్రకారం కంపెనోళ్ళు నల్లడబ్బు అంతా ఇలా ఉపయెగపడుతుంది. రెవెన్య లిస్టులో పేరు చూసి ఏడుచోట్ల సంతకాలు పెట్టించుకొని డబ్బులు అక్కడికక్కడే పంచేస్తున్నారు. అందులో సగానికి సగం రాజకీయ నాయకులు కమీషన్ తీసుకుంటున్నారు. వీరికి ఇచ్చే నోట్లలో ఎన్ని చెల్లని నోట్లు ఉన్నాయె అని ప్రజల అనుమానం. బ్యాంకులు, అకౌంట్లు వాటి నియమాలు ఇక్కడ ఏమి వర్తించవు. రెవెన్య అధికారి దీనికి బాధ్యుడు.
అభివృద్ధిలో స్త్రీల ఎంట్రెన్సు ఎక్కడ?
ఇక్కడ మరో విశేషమేమిటంటే సాధారణంగా మిగులు భూములను అసైన్డు భూములుగా మార్చి పట్టాలిస్తారు. కాని ఇక్కడ రైతులు గగ్గోలు పెట్టేదేమిటంటే తమ పట్టాభూములను అసైన్డు మిగా మారుస్తున్నారు. వాన్పిక్ ఒక టీంగా మేము కలవటానికి, వివరాలు అడగడానికి వెళితే కనీసం ఆఫీసులోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. ఫోటోగ్రాఫ్స్కు కూడా అనుమతి లేదు. మనల్ని సెక్యూరిటీ డేగకళ్ళు నిరంతరం వెంటాడుతనే ఉంటాయి. మరి నిజాయితీగా, నియమబద్ధంగా ప్రజల దగ్గర భూములు తీసుకుంటే, ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే సాధారణ పౌరుల వాన్పిక్ కార్యాలయ ప్రవేశానికి ఈ నియమనిబంధనలు ఎందుకో వాన్పిక్ వారే చెప్పాలి. మరి వారి అభివృద్ధి పథాన స్త్రీలకు ఎంట్రన్సు వుంటుందన్న గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ ఎం.పి. దగ్గుబాటి పురంధరేశ్వరికి వంద ఎకరాల పైన భూమి ఉందని ప్రజలు చెబుతున్నారు. వీరికి భూ పరిమితి చట్టం వర్తించదా?
జీవించే హక్కుకై న్యాయపోరాటం :
ప్రజా సంఫల సహకారంతో సంఘటితమైన ప్రజలు వివిధ పోరాట రూపాలు తీసుకుంటనే హై కోర్టును ఆశ్రయించారు. ఇందులో రెండు ముఖ్యమైన పిటిషన్లు వున్నాయి. ఒకటి వెటుపల్లి పోర్టు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేక కమిటీ మరియు కోస్టల్ కారిడార్ భూ సంరక్షణ కమిటీ వేసినవి. వీరు న్యాయస్థానం ముందే కాక మనముందు కూడా అనేక ప్రశ్నలు ఉంచుతున్నారు. వాన్పిక్కై భూముల్ని ఎండపెట్టడం కోసం కావాలని సాగునీరు ప్రభుత్వం అందనివ్వటంలేదని ప్రజల అభియెగం. పోర్టుల ఏర్పాటుకు గల పరవర్థాన్ని ఎక్కడా ప్రజలకు తెలియచెప్పలేదు. ప్రాజెక్టు ఒక ఆకారానికి కూడా రాకుండా జరిపే భూసేకరణ ”సుప్రీం కోర్టు తీర్పు (1991) & ఎస్.సి.సి. 224” కు వ్యతిరేకం. ఎందుకంటే సేకరించాలనుకుంటున్న 26,000 ఎకరాలు సన్నకారు, పేద రైతులది మరి! ఇది వ్యక్తి జీవించే హక్కును భగ్న పరుస్తుంది. అలాగే వాన్పిక్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం యు.ఎ.యి. దేశానికి చెందిన రస్అల్ఖైవతో ఒప్పందం చేసుకోవటం ఆర్టికల్ 253 రాజ్యాంగం ప్రకారం చెల్లదు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకునే అధికారం వుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం రస్అల్ఖైవతో కుదుర్చుకున్న ఒప్పందం రిజిష్టరు చేయబడింది కాదు. వాటిలో అమలు వివరాలు కూడా తెలియ చేయబడలేదు. వీరికి కాలుష్య నియంత్రణ, అటవీ, పర్యావరణ, పరిశ్రమల శాఖ, టౌన్ ప్లానింగ్ అథారిటీ, స్థానిక సంస్థల నుంచి అనుమతి అవసరం. అదీ జరగలేదు.
నిజానికి ప్రాజెక్టు మొదట తయరు చేసింది 33 సంవత్సరాలకు, ఆ తర్వాత రెండు దఫాలలో 22 సం||ల పొడిగింపుతో. ఇది బట్ పద్దతిలో అమలు చేయబడుతుంది. బట్ (బిల్డ్ అండ్ ఆపరేట్ & ట్రాన్స్ఫర్). భూమి సేకరణ కూడా కంపెనీ వారే ప్రజలనుండి చేయలి. కానీ ప్రభుత్వమే భూసేకరణ జరుపుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ ఉండదు. ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే భూములను స్టాంపు డ్యటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. తొలిదశలో కారిడార్ అభివృద్ధికి అవసరమైన వ్యయన్ని డెవలపర్స్ భరించాలి. తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన రాయితీ ఫీజు కింద మినహాయిస్తారు. కానీ ఇదే ప్రభుత్వం ఒక పేదవాడు కరెంటు బిల్లు చెల్లించకపోతే కేసులు పెట్టి వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చిన కుటుంబాలు ఎన్నోకదా!
రెండు పోర్టుల మధ్యదరం 30 కి.మీ. మాత్రమే ఉండగా ఒప్పందం ప్రకారం నిజాంపట్నం పోర్టును ఉత్తరాన 30 కి.మీ. వరకు, ఓడరేవు పోర్టునుంచి దక్షిణాన 30 కి.మీ. అంటే 90 కి.మీ. పొడవు మేర హక్కులను వాన్పిక్కు కేటాయించింది. కనీసం ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు కూడా పిలవలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు (ఎస్.సి.ఎ.ఐ.ఆర్. 1979 ఎస్.సి. 1628)కు వ్యతిరేకం. సెక్షన్ 4(1) భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే వాన్పిక్ ప్రతినిధులు ప్రజల్ని భయపెట్టి, ప్రలోభ పరచి భూసేకరణ చేసారు. ఎ.పి.అసైన్డు లాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యక్ట 1977) ప్రకారం అసైన్డు భూమిదారునికి హక్కు ఉంది. ఒకవేళ భూమి అన్యాక్రాంతం చేయబడితే సెక్షన్ 4 ప్రకారం ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి చేరవలసివుంది. దానికీ ఒక పద్దతి, విచారణ ఉంది. కాని యిక్కడ యివేమి జరగలేదు. ఈ భూసేకరణలో ప్రత్యేక అధికారులు మితిమించిన ఉత్సాహం చ౦పారు. అన్నింటికంటే ముఖ్యమైంది కోస్టల్ కారిడార్కు సంబంధించిన జీ.ఓ. నం. 34 ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి పై కారణాల చేత వాన్పిక్ కోసం చేస్తున్న భూసేకరణ నిలిపి వేయలని, ఆక్రమించిన ముల్ని తిరిగి యిచ్చేయలని బాధితులు కోరారు. న్యాయస్థానాలలో పేదవాడి కోరిక ఏ మేరకు తీరుతుందో వేచి చ్గూడవలసిందే.
ఉత్పన్నమయ్యే ఆహార, ఆరోగ్య సమస్యలు
కోస్టల్ కారిడార్ వలన తొమ్మిది జిల్లాలలో 972 కి.మీ. తీరప్రాంతాన ొభూమిని కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్లో 96 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో 67లక్షల టన్నుల ఉత్పత్తి ఈ జిల్లాలదే. దీని వలన ఆహార కొరత ఏర్పడుతుంది. సహజంగానే ఆ భారం స్త్రీలపైన, వారి ఆరోగ్యంపైన పడుతుంది. కొన్ని లక్షల కొద్దీ సముద్రపు వేటపైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాల, వారి స్త్రీల ఉపాధి నష్టం వెలకట్టలేము. ఇది కాకుండా 1264 కోట్ల విదేశీవరక ద్రవ్యాన్ని 600 కోట్ల ఇతర ఆదాయన్ని కోల్పోతాం. పర్యావరణ సమస్యలు తలెత్తి స్త్రీల ఆరోగ్యాన్నే దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కుటుంబ అస్తిత్వానికి పెనుసవాలుగా వరుతాయి. మహాత్మగాంధీ అన్నట్టు ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది తప్ప ఏ ఒక్కరి దురాశను కాదు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్లమెంటరీ రాజకీయ పార్టీలు
రాజ్యాంగం ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రభుత్వం సహజ వనరులకు సంరక్షకులుగా ఉండి వాటిని అందరికీ చెందేలా చూడాలి. కాని వాన్పిక్ పార్టనర్స్ అందర ముఖ్యమంత్రి కుటుంబానికి కావలసిన వారు. వారి కంపెనీలలో వాటా వున్న వారు. ప్రజా ప్రతినిధులు చేస్తున్న అన్యాయన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ఏ పార్టీ తమ పోరాటానికి మద్దతు యిస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదు. ఓట్ల రాజకీయల మీద విశ్వాసాన్ని కోల్పోయరు. వారి వటల్లో చెప్పాలంటే ఎవరికి ఓటు వేస్తే ఏమిటి? కాంగ్రెసుకు ఓటు వేస్తే మొత్తం ఎత్తేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా వాని తాత అవుతాడు. చిరంజీవి కూడా గద్దెనెక్కిన తర్వాత మా ౧౨౩౪౫౫౬ కడుపులో కొడ్తాడు అని అంటారు సీతామహాలక్ష్మి పాలకు గారు.
”పగలు రాత్రి లేదు పొద్దాక యిదే యవ్వారం, రేతిర్లు కూడా నిద్దుర లేదు.” గత సంవత్సరకాలం నుండి వాన్పిక్కోసం భసేకరణ జరుగుతున్నప్పటి నుంచి ప్రజల పాట్లు యివి. వివిధ వృత్తులు, వర్గాలకు సంబంధించిన స్త్రీలు నందిగ్రామ్ గురించి, కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట మహిళా సంఘం గురించి యితర సెజ్ పోరాటాల గురించి విన్నప్పుడు వారు ఎంతో ఆసక్తిని కనబరచారు. తాము వాన్పిక్కు వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో పాలు పంచుకుంటున్నామని, అయితే అది అనుకున్నంత స్థాయిలో జరగటం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ముందు ఈ పోరాటంలో మరింతగా స్త్రీలు పాల్గొనేందుకు, వారిని జాగృత పరిచేందుకు మహిళా సంఫన్ని పెట్టుకుంటామని అన్నారు. ఈ సంఘం ద్వారా వాన్పిక్కు వ్యతిరేకించటమే కాదు ఒక వ్యక్తిగా తమకు జరిగే అన్యాయల్ని కుటుంబాలలోను, సంఘంలోన ఎదుర్కొంటున్నామన్నారు. ఒక సంఘంగా నిలబడి ఉద్యవన్ని బలోపేతం చేస్తామన్నారు.
మహిళల ఉద్యమస్పూర్తి
అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ యజ్ఞంలో సమిధలు ప్రజలు. వారిలో కొందరిని ప్రలోభపెట్టి ఉద్యవన్ని చీలుస్తున్నారు. భమితో, కుటుంబంతో వారి జీవితాలలో రాబోయే అభద్రతలోను స్త్రీలు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టటానికి సిద్ధంగా లేరు. వారు ఏ కులానికి, వర్గానికి చెందిన వారైనా అందరిది ఒకటే మాట ‘వాన్పిక్ని తరిమికొడతామ’ని. స్త్రీలు సంఘంగా ఏర్పడిన తర్వాత వీరిని చీల్చడం సాధ్యమయ్యే పనికాదు. వారు ఏ త్యాగాలకైనా సిద్ధంగానే వున్నారు. పండ్రాజు సుబ్బారావమ్మ వటల్లో చెప్పాలంటే ‘నా కొడుకుని నక్సలైటుగా ముద్ర వేసారు. ప్రభుత్వానికి, వాన్పిక్కు వ్యతిరేకంగా పోరాడుతున్న నా కొడుకును ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏమైనా చెయ్యొచ్చు. అయినా సరే, ఫర్వాలేదు. నాకు నలుగురు కొడుకులు, అందులో ఒక కొడుకును న్యాయపోరాటంలో కోల్పోయినా ఫర్వాలేదు. కాని ఇది వ బ్రతుకుల్ని, వ సముద్రాన్ని, వ గాలిని, నీరుని అన్ని సంపదల్ని దోచుకుంటున్న వారికి వ్యతిరేకంగా జరుగుతున్నది, ఈ పోరాటం వత్రం ఆపం. ఆఖరికి 10 సం||ల కొటికెలపూడి శిరీష అనే పాప కూడా కలెక్టరునే ప్రశ్నించే స్థాయికి ఎదిగింది అంటే ఆ పోరాటం నుండి మనం స్ఫర్తిని తీసుకోవాలి.
మహిళలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు?
ఇంతగా ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి మంత్రానికి స్త్రీలు ఎందుకు అడ్డుకుంటున్నారు? వారి జీవితాలలో కావలసిన ప్రత్యావ్నయ అభివృద్ధి ఏమి కోరుకుంటు న్నారు? వారు పండించే పంటలకు సరైన విత్తనాలు మందులు లభించడం లేదు. భూమిని మరింత విస్తృతంగా ఉపయెగంలోకి తీసుకురావటానికి సరైన నీటివసతి లేదు. ఉన్న నీటివనరులను వాన్పిక్ ప్రాజెక్టు కోసం ఎండగడుతున్నారు. వారి పిల్లలకు చదువు చెప్పించటానికి సరైన విద్యాలయలు లేవు. అరకొరగా వున్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అందులో మందులు సరిగా లేవు. అన్నీ ప్రైవేటీకరణలో మూసుకుపోయయి. కార్పోరేటు శక్తుల ముందు జీవించే హక్కును కోల్పోయరు. వారి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. పనికి గ్యారంటీ యిచ్చి కార్మికుల హక్కుల్ని కాపాడే పరిశ్రమలు లేవు. పైగా వున్న ఉపాధిని లాగేసుకుంటున్నారు.
స్త్రీలు కోరుకుంటున్న అభివృద్ధి దేశాన్ని తాకట్టుపెట్టి ఈస్టిండియ కంపెనీ లాంటి కార్పోరేట్ శక్తులకు సంపదలను దోచిపెట్టే అభివృద్ధి కాదు. ప్రజాస్వామ్య దేశంలో తమ జీవించే హక్కును కాపాడుకుంటూ, తరతరాల తమ వనరులను మరింత మెరుగుపర్చుకుంట అభివృద్ధిని సాధిద్దామనుకుంటున్నారు. ప్రజలే పాలకులుగా వుండే విధానంలో ప్రభుత్వ హయంలో నడిచే పరిశ్రమలను కోరుకుంటున్నారు. తమ సంపదకు ప్రభుత్వం సంరక్షకులుగా వుండాలని ఆశిస్తున్నారే తప్ప, ప్రభుత్వమే బడా గుత్త పెట్టుబడీదారి వర్గాలకు తాకట్టు పెట్టాలనుకోవట్లేదు. తమకు కావలసిన కూడు, గుడ్డ, నీరు, ఆరోగ్యం, విద్య, జీవించే హక్కుని కోరుకుంటున్నారే తప్ప తమ జీవితాలలో విధ్వంసాన్ని కాదు. స్త్రీలను వ్యక్తులుగా గుర్తించే వ్యవస్థను కోరుకుంటున్నారు. తమ శ్రమకు తగిన గుర్తింపు కావాలనుకొంటున్నారు. ఇటు కుటుంబాలలో, బయట జరిగే దోపిడి పోవాలనుకుంటున్నారు. ప్రకృతితో తమకు వుండే అనుబంధాన్ని అలాగే కొనసాగాలనుకుంటున్నారు.
ఇప్పటికే కొన్ని ప్రజాసంఘ్హాలు వాన్పిక్ వ్యతిరేక పోరాటానికి మద్దతునిస్తున్నాయి. ప్రజా ప్రయెజనాకలు వ్యతిరేకంగా దేశంలోని వనరులని తాకట్టుపెట్టి, దేశ సార్వభౌమత్వానికి ఎసరు తెచ్చే ఈ అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాన్పిక్ బాధిత మహిళలకు, ఆ పోరాట కమిటీకి ఈ క్లిష్ట పరిస్థితులలో మహిళా కార్మిక, కర్షక, విద్యార్థి సంఘ్హాలు కూడా మరింత మద్దతును అందజేయవలసిన అవసరం, కర్తవ్యం ఎంతైనా వుంది.
భూమిక April 2009
హేమలలిత
అభివృద్ధి ఎవరి కోసం?
”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే కట్టుకున్నాను. నాలుగో తరం మాది, పళ్ళమ్ముకొని, కూరలమ్ముకొని బతుకుతున్నాము, మేమెక్కడికి పోతాం, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండనీ గాక చావనైనా చస్తాం గానీ…” ఇది కొటికపూడి పద్మావతి వెటుపల్లి గ్రామస్తురాలి వేదన. ఈవిడే కాదు వాన్పిక్ ప్రదేశానికి మనం వెళితే మనసుల్ని కదిలించే సంఘటనలు, వారి ఆవేదన మన ముందుంటాయి. ఇంతగా మహిళల జీవితాన్ని కలిచివేస్తున్న వానపిక్ అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. నిజాంపట్నం ఓడరేవు వద్ద రెండు రేవుల నిర్మాణం చేసి దాని ద్వారా ఎగుమతి దిగుమతులు చేసేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఓ ప్రణా ళికను సిద్ధం చేశారు. దీనినే ఓడరేవు నిజాం పట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) అంటారు. 16 వేల ఎనిమిదివందల కోట్ల వ్యయంతో రేవు నిర్మాణం, పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడకు సముద్రతీరం వెంట 26 కి.మీ. పొడవున నిర్మాణాలు చేపడతారు. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చి, మహిళల జీవితాలలో సునామీ తెస్తున్న ఈ వాన్పిక్ ప్రాజెక్టు ఎందుకోసం అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఒక్కటే ”అభివృద్ధి”.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం ఐదు మండలాలలో, గుంటరులో రేపల్లె, బాపట్ల, నిజాంపట్నం మొదలగు ఆరు మండలాలల్లో 28 వేల ఎకరాలలో రెండు పోర్టులు ఒక ఓడరేవు, 2,100 మెగావాట్ల విద్యుచ్ఛక్తి కర్మాగారం, పెట్రో రసాయన పరిశ్రమలు పెట్టి ప్రజల జీవితాలలో అభివృద్ధి తీసుకొస్తామంటున్నారు. పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. నిజానికి స్థానికులు ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నారు. వెటుపల్లి పోర్టు నిర్మాణానికి భసేకరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి అవగాహన సదస్సులోనే మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క వెటుపల్లి పోర్టు కోసం 8,800 ఎకరాల పైన ఎందు కోసమని ప్రజలు అడిగితే ప్రభుత్వ అధికారుల సమాధానం ”అభివృద్ధి”.
”మేము ఉంటే అభివృద్ధి కాదా? మేము చేస్తున్న అభివృద్ధి, మా పంట పొలాలు, మా మత్స్య సంపద, సముద్రం అభివృద్ధిలో భాగం కాదా? మీరు చెప్తున్న అభివృద్ధి మాకు వద్దని మహిళలు తెగేసి చెప్పారు. విసిగిపోయిన అప్పటి కలెక్టరు ”మీకు ఇష్టమున్నా లేకున్నా భూసేకరణ ఆగదు. కాలుష్యాన్ని విరజిమ్మే ఫ్యాక్టరీలు వస్తే మీరే ఊరు విడిచి పోతారు.” అని బెదిరించారు. భూసేకరణ చట్టం ప్రకారం మా భూముల్ని ప్రయి వేటు వారి కోసం బలవంతంగా లాక్కోవడం ఎందుకు? ఇందులో ప్రజల ప్రయెజనం ఏముందని నేతలు ఎదురుతిరిగితే అవగాహన సదస్సు ముగింపులో కలెక్టరు గారి మాటల్లో చెప్పాలంటే ”ఈ భూసేకరణ రియల్ఎస్టేట్ కోసం, ప్రయివేటు సంస్థల లాభం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు” అని. గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటే, సదస్సుకు రాలేక, ఇంట్లోను, పనిలోకి వెళ్ళిన స్త్రీలు ఎంతో అభద్రతకు లోనయ్యరు. ఒకవైపు అన్ని సెక్షన్ల స్త్రీలు ఇంతగా అలజడికి లోనవుతుంటే ప్రభుత్వ పక్షాన నిలబడి భూసేకరణ చేస్తూ పెట్టుబడి దారులకు అప్పనంగా భూదానం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది కూడా ఒక మహిళా అధికారే.
వాన్పిక్ ప్రాంతంలో ప్రజలు అధికారులకు చెప్పినట్టు వారికి పని కల్పించి తిండి పెడ్తున్న పొలాలు, చేపలవేటకు అనువైన తీరప్రాంతం ఉంది. సముద్రములో కలిసే ఏర్లలోను చేపల వేటకు అవకాశం ఉంది. ఉపాధి, ఉత్పత్తి, సంపద వారి సొంతం. కొన్ని తరాలుగా ఇక్కడ కష్టావె నష్టవె ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వెటుపల్లి పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు యన్.టి.ఆర్. ప్రభుత్వం సారాను రద్దు చేస్తే సారా కాంట్రాక్టులు చేస్తున్న రైతులు వ్యాపారాన్ని మానేసి తమ భూముల్ని చేపల చెరువులుగా మార్చేసి ఎంతో నష్టపోయరు. అయినా సరే భూతల్లిని వదిలించుకోవాలని వారెప్పుడు చూళ్ళేదు. సముద్రానికి ఒక కిలోమీటరు లోపలే ఓడరేవు కట్టాలి కానీ సముద్రానికి నాలుగు కిలోమీటర్లు ొదూరంలో వున్న ్మా గ్రామాల్ని ఎందుకు ఖాళీ చేయించాలి? అన్న హేతుబద్దమైన వారి వాదనకు ప్రభుత్వం నుండి జవాబు లేదు.
వాన్పిక్ కోసం పట్టాభూములతో పాటు అసైన్డు, అటవీ, ఈనాం భూముల్ని కుడా స్వాధీనం చేసుకుంటున్నారు. లొంగిన రైతులకు ఎంతో కొంత ముట్టచెప్పి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయమే వృత్తిగా ఆధారపడి వరి, వేరుసెనగ, ఉప్పు, పూలు, కూరగాయలు పండిస్తున్న రైతులు, కౌలు రైతులు, కూలీలను నిరాశ్రయులను చేసి నామమాత్రపు పరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వమిచ్చే లక్షా రెండు లక్షలతో బయట భూమి కొనాలంటే అసాధ్యం. ఎందుకంటే బయట ఎకరం కొనాలంటే సుమారు పదిలక్షల నుంచి ఇరవై లక్షల ధర పలుకుతుంది. అసైన్డు భూములకు మరింత తక్కువ పరిహారం అంటకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో తీరప్రాంత గ్రామాలైన అడవిపాలెం, వెటుకుంట, కొత్తపాలెం, దిండి, ఏడు గ్రామాలు, నిజాంపట్నం, ఎక్స్మిటరీ కాలనీ, గోకర్ల మఠం, అల్లరు, ఏటికట్టు, పెద్ద పులుగు వారి పాలెం, పేరలి, పామర్రు గణపవరం, ముత్తాయి పాలెం గ్రామాల్లో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించాలని చస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో వేటపాలెం, చిన్నగంజాం మండలాలలో తీరప్రాంత గ్రామాలైన వెటుపల్లి, నిరీక్షణ గిరి, సీతారామపురం, జీడిచెట్ల పాలెం, కుంకుడు చెట్ల పాలెం, రుద్రవంబపురం, ఊటుకూరి సుబ్బాపాలెం, పొట్టి సుబ్బాయ పాలెం, కఠారి పాలెం, రావపురం, పాపాయి పాలెం, అక్కాయిపాలెం, సర్సారెడ్డి పాలెం, కొత్తపాలెం, అడవీధిపాలెం, కృష్ణనగర్, కొత్తరెడ్డి పాలెం, పాతరెడ్డి పాలెం, పొలిమలింగాల పాలెం, రామచంద్రాపురం, టెంకాయ చెట్ల పాలెం గ్రామాలలో ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇదే ప్రకాశం జిల్లాలో వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల క్రింద గ్రామాల్ని బలవంతంగా ఖాళీ చేయించిన నిర్వాసితులకు 5 సం|| దాటినా ఇంటి స్థలం, యిళ్ళు కట్టించలేని ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నది. ఈ రెండు జిల్లాలోని తీరప్రాంత గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఉప్పు రైతులు, సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన లక్షలాది మంది మత్స్యకారుల, విభిన్న వృత్తుల వారి జీవితాలను అల్లకల్లోల పరుస్తుంది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ అభివృద్ధి పథంలోని వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) ఏరియలో ప్రతి సెజ్లో జరుగుతున్నట్టి ప్రజావ్యతిరేక కుట్రే ఇక్కడ కూడా జరుగుతంది. అదేమిటంటే కొంతమంది రాజకీయ నాయకులకు, కులపెద్దలకు కమీషన్లు ఆశచపించి వశపరచుకొని వారిచే ప్రజల్ని బెదరగొట్టించి చాపక్రింద నీరులా భూముల్ని వశపరచుకొంటున్నారు. ఇక్కడ కులాలు, మతాలు వర్గాలు ఒకటేమిటి అన్నింటిని ఉపయెగించుకొని భూముల్ని లాక్కొంటున్నారు. కాని ఆశ్చర్యమే మంటే వ్యవసాయంలో మూడొంతులు పనిని నిర్వహిస్తున్న స్త్రీలు మాత్రం, వారు ఏ వర్గానికి, కులానికి, మతానికి చెందిన వారైనా వారి నిర్ణయన్ని ఎవరూ అడగలేదు. కాని వారి అందరి నిర్ణయం ఒక్కటే, తమ భముల్ని, సముద్రాన్ని, వనరులను పోగొట్టుకో కూడదని, కాకపోతే పితృస్వామ్యంలో స్త్రీల నిర్ణయధికారానికి ఏ మాత్రపు విలువ వున్నదో మనకు తెలుసు. సీతారాంపురం ఎస్.టి. కాలనీ సారం మల్లేశ్వరి ఏమంటారంటే ”మాకున్న కొద్దిపాటి భూమి, ఇళ్ళు మాకు తెలియకుండానే అమ్మేసారు. ఇంక మేమేం చేసేది?” ఇది కేవలం మల్లేశ్వరి అభిప్రాయమే కాదు భూములను పోగొట్టుకున్న ప్రతి స్త్రీ ఆవేదన కూడా.
ఇక్కడ స్త్రీలు బయటప్రపంచలోకి అడుగుపెట్టి ఇతర సెజ్లలో ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోలేక పోయినా తమ నాయకులు ‘తడ’, గంగవరం’ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసుకొని రావటానికి సహకరించారు. వారి ద్వారా ఎన్నో విషయలు తెలుసుకొని మరింత సూటిగా ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. పేరాబత్తుల సుబ్బారావమ్మ ఏమంటారంటే ”కంపెనీలు వాడి లాభం కోసం పెట్టాలనుకుంటున్నారు. అవి వస్తే ొమాకు ఏం జరిగినా శవాలు బయటకు వస్తాయి తప్ప….. వారి దౌర్జన్యాలకు అంతు పొంత ఉండదు. అప్పుడు మాకెవరు దిక్కు? ఈ ప్రభుత్వం వస్తుందా ఆదుకోవటానికి? అయినా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఏవీ బయటకు రావు. దొ౦గ సచ్చినోళ్ళు……. రేపు మా గతి కూడా అంతే. మేము ఉప్పు వమూలుగా పండిస్తాం. కానీ యంత్రాల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మాకే యంత్రాలు వద్దు. ఈ ఫ్యాక్టరీలు తెచ్చే అభివృద్ధి వద్దు.” నిజానికి ఇక్కడ స్త్రీలు అంతగా చదువుకున్న వారు కారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళే లేరు. అయినప్పటికీ వారి అవగాహన శక్తికి హద్దులే లేవు.
కృష్ణానగర్కు చెందిన దేవరకొండమ్మది (వైస్ ప్రెసిడెంటు, వెటుపల్లి పంచాయితీ) నిరంతర పోరాటం. ఇటు భర్తతో పిల్లలతో ప్రభుత్వంతో కూడా. వడ్డెర కులానికి చెందిన ఈమెకు, ఈమె కుంటుంబానికి సంబంధించిన వారికి 200 ఎకరాలు ఉన్నాయి. ఈమె అందర్ని ఒక్క తాటికింద నిలబెట్టి వాన్పిక్కు సవాలై నిలిచింది. ఈమె ఏమంటారంటే ఇదే కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లు ఇచ్చి. ఇప్పుడేవె పొమ్మంటున్నారు. ఏడకిపోతాం? ఎన్ని సార్లని పోతాం? ఫ్యాక్టరీలు అయితే వస్తాయి కానీ ఈ గాలి నీరు ఆకాశం ఇంత స్వచ్చంగా ప్రశాంతంగా మాకు ఎక్కడైనా దొరుకుతాయ? ఇక్కడ పని లేకపోయినా మేము మా పిల్లలు కూలీలకు వలసపోతాం, అయినా మళ్ళీ యీడకే వస్తాం” అంటుంది. ”కన్నతల్లి లాంటి భూముల్ని మేం ఎందుకు వదులుకోవాలి. ఈ చెట్టు పుట్ట వకు కావాలి గాని వాడి ఫ్యాక్టరీ వద్దు, ఆ అభివృద్ధి వద్దు” ఇది వారి ఆవేదనే కాదు తమ భూమిని కాపాడుకోవడం ఈ రోజున వారి జీవిత ఆశయంగా మారింది. దేవుళ్ళ శాంతమ్మలాంటి వాళ్ళు అయితే తెగేసి చెప్పేశారు. ”పోలీసులపైనైనా ఎదురు తిరుగుతాం, బయటకు పోతే ఎలాగైనా మేము చస్తాం, దాని బదులు ఈ ఫ్యాక్టరీలు ఆపటానికి యిక్కడే చస్తాం!”
పునరావాసంలోను పితృస్వామ్య ధోరణి :
అభివృద్ధి పథంలో సితారల్ని చూపిస్తున్న ప్రభుత్వం మరియు దళారీ పెట్టుబడి దారి వర్గాల నైజం ఏమిటో చూద్దాం! వీరిది ఎంతటి పితృస్వామ్య ధోరణి అంటే ప్రభుత్వం ప్రకటించే పునరావాస ప్యాకేజీలో కూడా స్త్రీల ప్రస్తావన లేదు. కనీసం వారి ఊసే లేదు. ఊరిలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని ప్రకటిస్తున్నారు. కానీ కుటుంబంలో ఉద్యోగం ఎవరికి? ఉద్యోగం పురుషలక్షణం కాబట్టి ఆ ఉద్యోగం పురుషునిది. మరి వ్యవసాయంలో పాలుపంచుకొనే, చేతివృత్తులు చేసుకొనే స్త్రీల పరిస్థితి హుళక్కే. ఇకపోతే ఇంటిలో ఉండే పురుషులకు ఇళ్ళ పట్టాల్ని ఇస్తామని ప్రకటించారు. మరి స్త్రీలు/అమ్మయిల సంగతేమిటి? ఎందుకంటే ఆడది కాబట్టి! అంటే ‘ఆడ వుండేది’ కాబట్టే, ఈమెకు ఏ పునరావాస ప్యాకేజి అవసరం లేదు. ఈమె ఒక యంత్రం లేదా సరుకు. ఒక ‘అస్తిత్వమే లేదు’, కూలీ కట్టిస్తారు. మళ్ళీ ఎవరికి మగవారికే’. ఇక్కడ మగవారు ఒక డిమా౦డ్ పెట్టారు. అదేమిటంటే ఇంటికి రెండు గేదెలు. బహుశా వాన్పిక్కు అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులు మగవారి సరదాలకు, సంతోషాలకు ఖర్చైతే, ఆ రెండు గేదెలతో ఆడవాళ్లు సంసారం ఈదాలనేవె! ఎంతటి అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య దేశంలో సిటిజన్ అంటే రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుఫులు ఇరువురు కదా? మరి ఎక్కడా ఆ జాడలే కనిపించవు. ఇటు ప్రభుత్వానికి, పెట్టుబడీదార్లకు సిటిజన్ అంటే కేవలం ”మగవారు” మాత్రమే. వారి అడ్డు తొలగించుకొంటే చాలు. అయిన ఆ..ఆడవారు ఈడవారు కాదు కదా! ఎంతటి సమతుల న్యాయం? అందుకనేవె న్యాయ దేవత స్త్రీ అయినా కళ్ళుమూసిన ఆమె దృష్టిలో స్త్రీలు కూడా కనుమరుగయ్యరు!
ఇదే విషయన్ని స్త్రీల దగ్గర ప్రశ్నిస్తే సాదం కోటాలమ్మ ఏమంటుందంటే ‘తర తరాలుగా మాకు అన్యాయమే జరుగుతంది. కొత్తగా ఈ ప్రభుత్వం గానీ కంపెనోళ్ళు గానీ ఏమి న్యాయం చేస్తారు?” ఇది కోటాలమ్మ మాటల మంటలు కావు. ఏ స్త్రీని కదిపినా ఇవే మాటల బాణాలు. అర్థమయ్యేదేమింటంటే గతం మాత్రమే కాదు వర్తమానం కూడా తమకు న్యాయం చేయదని, తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారవని, వాటి వెనుక వున్న భావజాలం మారదని, ఇంతకంటే పితృస్వామ్య అభివృద్ధి ధోరణికి అద్దం పట్టేదేముంది!
”ప్రభుత్వ ద్వంద్వ నీతి”
రామచంద్రాపురం, నిరీక్షణ గిరి, రుద్రమా౦బపురం, జీడిచెట్ల పాలెం, ఓడరేవు, బాపయ్య నగర్ ఇలా ఎన్నో గ్రావలలోని పల్లెకారులు (అగ్ని కుల క్షత్రియులు) ప్రకృతితో వారి జీవితాలను పెనవేసుకున్నారు. వీరి వృత్తి చేపలవేట. వీరికి ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. మంట లేదు. పురుషులు వేటాడివస్తే స్త్రీలు వాటిని ఎండబెట్టి ఎండుచేపలుగా మార్చి మార్కెటుకు పంపుతారు లేదా పచ్చి చేపలను అమ్ముతారు. ఓడరేవు దోసపల్లి అప్పల నరసమ్మ, ప్రెసిడెంటు మహిళా మండళి, వైస్ ప్రెసిడెంటు ఎలిపిరి కొండమ్మ లెక్కల ప్రకారం సాలుసరి ఆదాయం 15 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మరి ఈ స్త్రీల గతేంటి? వీరికి సమాధానం చెప్పేవారే లేరు. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రకారం సముద్రతీర ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు నిర్మించరాదు. సాంప్రదాయ మత్స్యకారుల పొట్టకొట్టకూడదు. కానీ నేడు జరగబోయేది దానికి విరుద్దం. కానీ ఇక్కడే ఓడరేవులు, విమానాశ్రయలు, ఓడరేవు సంబంధిత పారిశ్రామికీకరణ జరగబోతోంది.
దీనికి అనుగుణంగానే శాస్త్రీయ సత్రాల ఆధారిత సుస్థిర కోస్తాతీర మండలి నిర్వహణ విధానంలో ఒక కోస్తాతీర క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించే పేరుతో పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు 15(బి)/2004-ఎ-||| ద్వారా తేది 19 జులై 2004న పర్యావరణ సంబంధ చట్టము సముద్ర ప్రాంత జీవ వైవిధ్యము, పర్యావరణ ఆర్థిక శాస్త్రము, సాొమాజిక ఆర్థిక శాస్త్రము, రివెట్ సెన్సింగ్, కోస్టల్ ఇంజనీరింగ్ నగర ప్రణాళీకరణ మరియు సముద్ర మత్స్య సంపద వంటి రంగాలలోని వ్యక్తులతో ఆచార్య ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 2005లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు తన నివేదికను పంపించింది. ఈ కమిటీ సిఫార్సు ప్రకారం కోస్తా తీరప్రాంతాలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయల అభివృద్ధి మరియు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయల ఆధునీకరణ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఎస్.బి. 1070(ఇ) తేది. 01-05-2008 కోస్తా తీర నిర్వహణ మండలి (సి.యం.జడ్) ప్రకటన, 2009 పేరుతో ఒక ముసాయిదా ప్రకటన చేసింది. దానిని గెజిట్లో ప్రచురించి దీనిపై ప్రజల అభ్యంతరాలు మరియు సలహాలు కోరేందుకు కేవలం ఆరు రోజుల వ్యవధి ఇచ్చింది. ఇది విద్యావంతులకే కష్టతరమైన పని మరిక అట్టే చదువులేని పల్లెకారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం.
తరుపల్లి పాలెం, పరండపల్లి పాలెం, పెద్దపల్లి పాలెం, బాపయ్యనగర్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ. ఒక చోట అయితే సంఘ భూమిలో మన సంరక్షణ సమితి తరుపున గత రెండేళ్ళుగా సరివి చెట్లు పెంచుతున్నారు. ఇందులో స్త్రీ పురుషులిద్దర భాగస్వాములే. 2006లో కలెక్టరు ఆధ్వర్యంలో ఖాళీగా వున్న భూములను మన సంరక్షణ సమితి వాళ్ళకు అప్పగించగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర.10 లక్షల విలువైన మేర సరుగుడు తోటలను పెంచుతున్నారు. తాత ముత్తాతల నుంచి తన అనుభవంలో వున్న భూములను అటవీశాఖకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్త మత్స్యకారులు హై కోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని మధ్యంతర ఉత్తర్వలు జారీ అయ్యయి. వీరు హై కోర్టులో ఇంకా తమకు న్యాయం కావాలని పోరాడుతున్నారు. వీరి మధ్య చిచ్చుపెట్టి ఈ భూమిని కూడా మింగేసారు. అధికార రాజకీయ నాయకుల అండతో పేదల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి భష్ట్రములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఐ. వెంకటేశ్వరమ్మ ప్రకారం కంపెనోళ్ళు నల్లడబ్బు అంతా ఇలా ఉపయెగపడుతుంది. రెవెన్య లిస్టులో పేరు చూసి ఏడుచోట్ల సంతకాలు పెట్టించుకొని డబ్బులు అక్కడికక్కడే పంచేస్తున్నారు. అందులో సగానికి సగం రాజకీయ నాయకులు కమీషన్ తీసుకుంటున్నారు. వీరికి ఇచ్చే నోట్లలో ఎన్ని చెల్లని నోట్లు ఉన్నాయె అని ప్రజల అనుమానం. బ్యాంకులు, అకౌంట్లు వాటి నియమాలు ఇక్కడ ఏమి వర్తించవు. రెవెన్య అధికారి దీనికి బాధ్యుడు.
అభివృద్ధిలో స్త్రీల ఎంట్రెన్సు ఎక్కడ?
ఇక్కడ మరో విశేషమేమిటంటే సాధారణంగా మిగులు భూములను అసైన్డు భూములుగా మార్చి పట్టాలిస్తారు. కాని ఇక్కడ రైతులు గగ్గోలు పెట్టేదేమిటంటే తమ పట్టాభూములను అసైన్డు మిగా మారుస్తున్నారు. వాన్పిక్ ఒక టీంగా మేము కలవటానికి, వివరాలు అడగడానికి వెళితే కనీసం ఆఫీసులోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. ఫోటోగ్రాఫ్స్కు కూడా అనుమతి లేదు. మనల్ని సెక్యూరిటీ డేగకళ్ళు నిరంతరం వెంటాడుతనే ఉంటాయి. మరి నిజాయితీగా, నియమబద్ధంగా ప్రజల దగ్గర భూములు తీసుకుంటే, ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే సాధారణ పౌరుల వాన్పిక్ కార్యాలయ ప్రవేశానికి ఈ నియమనిబంధనలు ఎందుకో వాన్పిక్ వారే చెప్పాలి. మరి వారి అభివృద్ధి పథాన స్త్రీలకు ఎంట్రన్సు వుంటుందన్న గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ ఎం.పి. దగ్గుబాటి పురంధరేశ్వరికి వంద ఎకరాల పైన భూమి ఉందని ప్రజలు చెబుతున్నారు. వీరికి భూ పరిమితి చట్టం వర్తించదా?
జీవించే హక్కుకై న్యాయపోరాటం :
ప్రజా సంఫల సహకారంతో సంఘటితమైన ప్రజలు వివిధ పోరాట రూపాలు తీసుకుంటనే హై కోర్టును ఆశ్రయించారు. ఇందులో రెండు ముఖ్యమైన పిటిషన్లు వున్నాయి. ఒకటి వెటుపల్లి పోర్టు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేక కమిటీ మరియు కోస్టల్ కారిడార్ భూ సంరక్షణ కమిటీ వేసినవి. వీరు న్యాయస్థానం ముందే కాక మనముందు కూడా అనేక ప్రశ్నలు ఉంచుతున్నారు. వాన్పిక్కై భూముల్ని ఎండపెట్టడం కోసం కావాలని సాగునీరు ప్రభుత్వం అందనివ్వటంలేదని ప్రజల అభియెగం. పోర్టుల ఏర్పాటుకు గల పరవర్థాన్ని ఎక్కడా ప్రజలకు తెలియచెప్పలేదు. ప్రాజెక్టు ఒక ఆకారానికి కూడా రాకుండా జరిపే భూసేకరణ ”సుప్రీం కోర్టు తీర్పు (1991) & ఎస్.సి.సి. 224” కు వ్యతిరేకం. ఎందుకంటే సేకరించాలనుకుంటున్న 26,000 ఎకరాలు సన్నకారు, పేద రైతులది మరి! ఇది వ్యక్తి జీవించే హక్కును భగ్న పరుస్తుంది. అలాగే వాన్పిక్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం యు.ఎ.యి. దేశానికి చెందిన రస్అల్ఖైవతో ఒప్పందం చేసుకోవటం ఆర్టికల్ 253 రాజ్యాంగం ప్రకారం చెల్లదు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకునే అధికారం వుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం రస్అల్ఖైవతో కుదుర్చుకున్న ఒప్పందం రిజిష్టరు చేయబడింది కాదు. వాటిలో అమలు వివరాలు కూడా తెలియ చేయబడలేదు. వీరికి కాలుష్య నియంత్రణ, అటవీ, పర్యావరణ, పరిశ్రమల శాఖ, టౌన్ ప్లానింగ్ అథారిటీ, స్థానిక సంస్థల నుంచి అనుమతి అవసరం. అదీ జరగలేదు.
నిజానికి ప్రాజెక్టు మొదట తయరు చేసింది 33 సంవత్సరాలకు, ఆ తర్వాత రెండు దఫాలలో 22 సం||ల పొడిగింపుతో. ఇది బట్ పద్దతిలో అమలు చేయబడుతుంది. బట్ (బిల్డ్ అండ్ ఆపరేట్ & ట్రాన్స్ఫర్). భూమి సేకరణ కూడా కంపెనీ వారే ప్రజలనుండి చేయలి. కానీ ప్రభుత్వమే భూసేకరణ జరుపుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ ఉండదు. ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే భూములను స్టాంపు డ్యటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. తొలిదశలో కారిడార్ అభివృద్ధికి అవసరమైన వ్యయన్ని డెవలపర్స్ భరించాలి. తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన రాయితీ ఫీజు కింద మినహాయిస్తారు. కానీ ఇదే ప్రభుత్వం ఒక పేదవాడు కరెంటు బిల్లు చెల్లించకపోతే కేసులు పెట్టి వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చిన కుటుంబాలు ఎన్నోకదా!
రెండు పోర్టుల మధ్యదరం 30 కి.మీ. మాత్రమే ఉండగా ఒప్పందం ప్రకారం నిజాంపట్నం పోర్టును ఉత్తరాన 30 కి.మీ. వరకు, ఓడరేవు పోర్టునుంచి దక్షిణాన 30 కి.మీ. అంటే 90 కి.మీ. పొడవు మేర హక్కులను వాన్పిక్కు కేటాయించింది. కనీసం ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు కూడా పిలవలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు (ఎస్.సి.ఎ.ఐ.ఆర్. 1979 ఎస్.సి. 1628)కు వ్యతిరేకం. సెక్షన్ 4(1) భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే వాన్పిక్ ప్రతినిధులు ప్రజల్ని భయపెట్టి, ప్రలోభ పరచి భూసేకరణ చేసారు. ఎ.పి.అసైన్డు లాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యక్ట 1977) ప్రకారం అసైన్డు భూమిదారునికి హక్కు ఉంది. ఒకవేళ భూమి అన్యాక్రాంతం చేయబడితే సెక్షన్ 4 ప్రకారం ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి చేరవలసివుంది. దానికీ ఒక పద్దతి, విచారణ ఉంది. కాని యిక్కడ యివేమి జరగలేదు. ఈ భూసేకరణలో ప్రత్యేక అధికారులు మితిమించిన ఉత్సాహం చ౦పారు. అన్నింటికంటే ముఖ్యమైంది కోస్టల్ కారిడార్కు సంబంధించిన జీ.ఓ. నం. 34 ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి పై కారణాల చేత వాన్పిక్ కోసం చేస్తున్న భూసేకరణ నిలిపి వేయలని, ఆక్రమించిన ముల్ని తిరిగి యిచ్చేయలని బాధితులు కోరారు. న్యాయస్థానాలలో పేదవాడి కోరిక ఏ మేరకు తీరుతుందో వేచి చ్గూడవలసిందే.
ఉత్పన్నమయ్యే ఆహార, ఆరోగ్య సమస్యలు
కోస్టల్ కారిడార్ వలన తొమ్మిది జిల్లాలలో 972 కి.మీ. తీరప్రాంతాన ొభూమిని కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్లో 96 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో 67లక్షల టన్నుల ఉత్పత్తి ఈ జిల్లాలదే. దీని వలన ఆహార కొరత ఏర్పడుతుంది. సహజంగానే ఆ భారం స్త్రీలపైన, వారి ఆరోగ్యంపైన పడుతుంది. కొన్ని లక్షల కొద్దీ సముద్రపు వేటపైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాల, వారి స్త్రీల ఉపాధి నష్టం వెలకట్టలేము. ఇది కాకుండా 1264 కోట్ల విదేశీవరక ద్రవ్యాన్ని 600 కోట్ల ఇతర ఆదాయన్ని కోల్పోతాం. పర్యావరణ సమస్యలు తలెత్తి స్త్రీల ఆరోగ్యాన్నే దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కుటుంబ అస్తిత్వానికి పెనుసవాలుగా వరుతాయి. మహాత్మగాంధీ అన్నట్టు ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది తప్ప ఏ ఒక్కరి దురాశను కాదు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్లమెంటరీ రాజకీయ పార్టీలు
రాజ్యాంగం ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రభుత్వం సహజ వనరులకు సంరక్షకులుగా ఉండి వాటిని అందరికీ చెందేలా చూడాలి. కాని వాన్పిక్ పార్టనర్స్ అందరు ముఖ్యమంత్రి కుటుంబానికి కావలసిన వారు. వారి కంపెనీలలో వాటా వున్న వారు. ప్రజా ప్రతినిధులు చేస్తున్న అన్యాయన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ఏ పార్టీ తమ పోరాటానికి మద్దతు యిస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదు. ఓట్ల రాజకీయల మీద విశ్వాసాన్ని కోల్పోయరు. వారి మాటల్లో చెప్పాలంటే ఎవరికి ఓటు వేస్తే ఏమిటి? కాంగ్రెసుకు ఓటు వేస్తే మొత్తం ఎత్తేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా వాని తాత అవుతాడు. చిరంజీవి కూడా గద్దెనెక్కిన తర్వాత మా కడుపులో కొడ్తాడు అని అంటారు సీతామహాలక్ష్మి పాలకు గారు.
”పగలు రాత్రి లేదు పొద్దాక యిదే యవ్వారం, రేతిర్లు కూడా నిద్దుర లేదు.” గత సంవత్సరకాలం నుండి వాన్పిక్కోసం వ్యాసం
అభివృద్ధి ఎవరి కోసం?
వాన్పిక్ బాధిత మహిళల ఆకోశ్రం……
హేమలలిత
అభివృద్ధి ఎవరి కోసం?
”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే కట్టుకున్నాను. నాలుగో తరం మాది, పళ్ళమ్ముకొని, కూరలమ్ముకొని బతుకుతున్నాము, మేమెక్కడికి పోతాం, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండనీ గాక చావనైనా చస్తాం గానీ…” ఇది కొటికపూడి పద్మావతి వెటుపల్లి గ్రామస్తురాలి వేదన. ఈవిడే కాదు వాన్పిక్ ప్రదేశానికి మనం వెళితే మనసుల్ని కదిలించే సంఘటనలు, వారి ఆవేదన మన ముందుంటాయి. ఇంతగా మహిళల జీవితాన్ని కలిచివేస్తున్న వానపిక్ అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. నిజాంపట్నం ఓడరేవు వద్ద రెండు రేవుల నిర్మాణం చేసి దాని ద్వారా ఎగుమతి దిగుమతులు చేసేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఓ ప్రణా ళికను సిద్ధం చేశారు. దీనినే ఓడరేవు నిజాం పట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) అంటారు. 16 వేల ఎనిమిదివందల కోట్ల వ్యయంతో రేవు నిర్మాణం, పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడకు సముద్రతీరం వెంట 26 కి.మీ. పొడవున నిర్మాణాలు చేపడతారు. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చి, మహిళల జీవితాలలో సునామీ తెస్తున్న ఈ వాన్పిక్ ప్రాజెక్టు ఎందుకోసం అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఒక్కటే ”అభివృద్ధి”.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం ఐదు మండలాలలో, గుంటరులో రేపల్లె, బాపట్ల, నిజాంపట్నం మొదలగు ఆరు మండలాలల్లో 28 వేల ఎకరాలలో రెండు పోర్టులు ఒక ఓడరేవు, 2,100 మెగావాట్ల విద్యుచ్ఛక్తి కర్మాగారం, పెట్రో రసాయన పరిశ్రమలు పెట్టి ప్రజల జీవితాలలో అభివృద్ధి తీసుకొస్తామంటున్నారు. పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. నిజానికి స్థానికులు ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నారు. వెటుపల్లి పోర్టు నిర్మాణానికి భసేకరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి అవగాహన సదస్సులోనే మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క వెటుపల్లి పోర్టు కోసం 8,800 ఎకరాల పైన ఎందు కోసమని ప్రజలు అడిగితే ప్రభుత్వ అధికారుల సమాధానం ”అభివృద్ధి”.
”మేము ఉంటే అభివృద్ధి కాదా? మేము చేస్తున్న అభివృద్ధి, మా పంట పొలాలు, మా మత్స్య సంపద, సముద్రం అభివృద్ధిలో భాగం కాదా? మీరు చెప్తున్న అభివృద్ధి మాకు వద్దని మహిళలు తెగేసి చెప్పారు. విసిగిపోయిన అప్పటి కలెక్టరు ”మీకు ఇష్టమున్నా లేకున్నా భూసేకరణ ఆగదు. కాలుష్యాన్ని విరజిమ్మే ఫ్యాక్టరీలు వస్తే మీరే ఊరు విడిచి పోతారు.” అని బెదిరించారు. భూసేకరణ చట్టం ప్రకారం మా భూముల్ని ప్రయి వేటు వారి కోసం బలవంతంగా లాక్కోవడం ఎందుకు? ఇందులో ప్రజల ప్రయెజనం ఏముందని నేతలు ఎదురుతిరిగితే అవగాహన సదస్సు ముగింపులో కలెక్టరు గారి మాటల్లో చెప్పాలంటే ”ఈ భూసేకరణ రియల్ఎస్టేట్ కోసం, ప్రయివేటు సంస్థల లాభం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు” అని. గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటే, సదస్సుకు రాలేక, ఇంట్లోను, పనిలోకి వెళ్ళిన స్త్రీలు ఎంతో అభద్రతకు లోనయ్యరు. ఒకవైపు అన్ని సెక్షన్ల స్త్రీలు ఇంతగా అలజడికి లోనవుతుంటే ప్రభుత్వ పక్షాన నిలబడి భూసేకరణ చేస్తూ పెట్టుబడి దారులకు అప్పనంగా భూదానం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది కూడా ఒక మహిళా అధికారే.
వాన్పిక్ ప్రాంతంలో ప్రజలు అధికారులకు చెప్పినట్టు వారికి పని కల్పించి తిండి పెడ్తున్న పొలాలు, చేపలవేటకు అనువైన తీరప్రాంతం ఉంది. సముద్రములో కలిసే ఏర్లలోను చేపల వేటకు అవకాశం ఉంది. ఉపాధి, ఉత్పత్తి, సంపద వారి సొంతం. కొన్ని తరాలుగా ఇక్కడ కష్టావె నష్టవె ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వెటుపల్లి పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు యన్.టి.ఆర్. ప్రభుత్వం సారాను రద్దు చేస్తే సారా కాంట్రాక్టులు చేస్తున్న రైతులు వ్యాపారాన్ని మానేసి తమ భూముల్ని చేపల చెరువులుగా మార్చేసి ఎంతో నష్టపోయరు. అయినా సరే భూతల్లిని వదిలించుకోవాలని వారెప్పుడు చూళ్ళేదు. సముద్రానికి ఒక కిలోమీటరు లోపలే ఓడరేవు కట్టాలి కానీ సముద్రానికి నాలుగు కిలోమీటర్లు ొదూరంలో వున్న ్మా గ్రామాల్ని ఎందుకు ఖాళీ చేయించాలి? అన్న హేతుబద్దమైన వారి వాదనకు ప్రభుత్వం నుండి జవాబు లేదు.
వాన్పిక్ కోసం పట్టాభూములతో పాటు అసైన్డు, అటవీ, ఈనాం భూముల్ని కుడా స్వాధీనం చేసుకుంటున్నారు. లొంగిన రైతులకు ఎంతో కొంత ముట్టచెప్పి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయమే వృత్తిగా ఆధారపడి వరి, వేరుసెనగ, ఉప్పు, పూలు, కూరగాయలు పండిస్తున్న రైతులు, కౌలు రైతులు, కూలీలను నిరాశ్రయులను చేసి నామమాత్రపు పరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వమిచ్చే లక్షా రెండు లక్షలతో బయట భూమి కొనాలంటే అసాధ్యం. ఎందుకంటే బయట ఎకరం కొనాలంటే సుమారు పదిలక్షల నుంచి ఇరవై లక్షల ధర పలుకుతుంది. అసైన్డు భూములకు మరింత తక్కువ పరిహారం అంటకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో తీరప్రాంత గ్రామాలైన అడవిపాలెం, వెటుకుంట, కొత్తపాలెం, దిండి, ఏడు గ్రామాలు, నిజాంపట్నం, ఎక్స్మిటరీ కాలనీ, గోకర్ల మఠం, అల్లరు, ఏటికట్టు, పెద్ద పులుగు వారి పాలెం, పేరలి, పామర్రు గణపవరం, ముత్తాయి పాలెం గ్రామాల్లో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించాలని చస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో వేటపాలెం, చిన్నగంజాం మండలాలలో తీరప్రాంత గ్రామాలైన వెటుపల్లి, నిరీక్షణ గిరి, సీతారామపురం, జీడిచెట్ల పాలెం, కుంకుడు చెట్ల పాలెం, రుద్రవంబపురం, ఊటుకూరి సుబ్బాపాలెం, పొట్టి సుబ్బాయ పాలెం, కఠారి పాలెం, రావపురం, పాపాయి పాలెం, అక్కాయిపాలెం, సర్సారెడ్డి పాలెం, కొత్తపాలెం, అడవీధిపాలెం, కృష్ణనగర్, కొత్తరెడ్డి పాలెం, పాతరెడ్డి పాలెం, పొలిమలింగాల పాలెం, రామచంద్రాపురం, టెంకాయ చెట్ల పాలెం గ్రామాలలో ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇదే ప్రకాశం జిల్లాలో వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల క్రింద గ్రామాల్ని బలవంతంగా ఖాళీ చేయించిన నిర్వాసితులకు 5 సం|| దాటినా ఇంటి స్థలం, యిళ్ళు కట్టించలేని ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నది. ఈ రెండు జిల్లాలోని తీరప్రాంత గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఉప్పు రైతులు, సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన లక్షలాది మంది మత్స్యకారుల, విభిన్న వృత్తుల వారి జీవితాలను అల్లకల్లోల పరుస్తుంది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ అభివృద్ధి పథంలోని వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) ఏరియలో ప్రతి సెజ్లో జరుగుతున్నట్టి ప్రజావ్యతిరేక కుట్రే ఇక్కడ కూడా జరుగుతంది. అదేమిటంటే కొంతమంది రాజకీయ నాయకులకు, కులపెద్దలకు కమీషన్లు ఆశచపించి వశపరచుకొని వారిచే ప్రజల్ని బెదరగొట్టించి చాపక్రింద నీరులా భూముల్ని వశపరచుకొంటున్నారు. ఇక్కడ కులాలు, మతాలు వర్గాలు ఒకటేమిటి అన్నింటిని ఉపయెగించుకొని భూముల్ని లాక్కొంటున్నారు. కాని ఆశ్చర్యమే మంటే వ్యవసాయంలో మూడొంతులు పనిని నిర్వహిస్తున్న స్త్రీలు మాత్రం, వారు ఏ వర్గానికి, కులానికి, మతానికి చెందిన వారైనా వారి నిర్ణయన్ని ఎవరూ అడగలేదు. కాని వారి అందరి నిర్ణయం ఒక్కటే, తమ భముల్ని, సముద్రాన్ని, వనరులను పోగొట్టుకో కూడదని, కాకపోతే పితృస్వామ్యంలో స్త్రీల నిర్ణయధికారానికి ఏ మాత్రపు విలువ వున్నదో మనకు తెలుసు. సీతారాంపురం ఎస్.టి. కాలనీ సారం మల్లేశ్వరి ఏమంటారంటే ”మాకున్న కొద్దిపాటి భూమి, ఇళ్ళు మాకు తెలియకుండానే అమ్మేసారు. ఇంక మేమేం చేసేది?” ఇది కేవలం మల్లేశ్వరి అభిప్రాయమే కాదు భూములను పోగొట్టుకున్న ప్రతి స్త్రీ ఆవేదన కూడా.
ఇక్కడ స్త్రీలు బయటప్రపంచలోకి అడుగుపెట్టి ఇతర సెజ్లలో ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోలేక పోయినా తమ నాయకులు ‘తడ’, గంగవరం’ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసుకొని రావటానికి సహకరించారు. వారి ద్వారా ఎన్నో విషయలు తెలుసుకొని మరింత సూటిగా ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. పేరాబత్తుల సుబ్బారావమ్మ ఏమంటారంటే ”కంపెనీలు వాడి లాభం కోసం పెట్టాలనుకుంటున్నారు. అవి వస్తే ొమాకు ఏం జరిగినా శవాలు బయటకు వస్తాయి తప్ప….. వారి దౌర్జన్యాలకు అంతు పొంత ఉండదు. అప్పుడు మాకెవరు దిక్కు? ఈ ప్రభుత్వం వస్తుందా ఆదుకోవటానికి? అయినా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఏవీ బయటకు రావు. దొ౦గ సచ్చినోళ్ళు……. రేపు మా గతి కూడా అంతే. మేము ఉప్పు వమూలుగా పండిస్తాం. కానీ యంత్రాల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మాకే యంత్రాలు వద్దు. ఈ ఫ్యాక్టరీలు తెచ్చే అభివృద్ధి వద్దు.” నిజానికి ఇక్కడ స్త్రీలు అంతగా చదువుకున్న వారు కారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళే లేరు. అయినప్పటికీ వారి అవగాహన శక్తికి హద్దులే లేవు.
కృష్ణానగర్కు చెందిన దేవరకొండమ్మది (వైస్ ప్రెసిడెంటు, వెటుపల్లి పంచాయితీ) నిరంతర పోరాటం. ఇటు భర్తతో పిల్లలతో ప్రభుత్వంతో కూడా. వడ్డెర కులానికి చెందిన ఈమెకు, ఈమె కుంటుంబానికి సంబంధించిన వారికి 200 ఎకరాలు ఉన్నాయి. ఈమె అందర్ని ఒక్క తాటికింద నిలబెట్టి వాన్పిక్కు సవాలై నిలిచింది. ఈమె ఏమంటారంటే ఇదే కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లు ఇచ్చి. ఇప్పుడేవె పొమ్మంటున్నారు. ఏడకిపోతాం? ఎన్ని సార్లని పోతాం? ఫ్యాక్టరీలు అయితే వస్తాయి కానీ ఈ గాలి నీరు ఆకాశం ఇంత స్వచ్చంగా ప్రశాంతంగా మాకు ఎక్కడైనా దొరుకుతాయ? ఇక్కడ పని లేకపోయినా మేము మా పిల్లలు కూలీలకు వలసపోతాం, అయినా మళ్ళీ యీడకే వస్తాం” అంటుంది. ”కన్నతల్లి లాంటి భూముల్ని మేం ఎందుకు వదులుకోవాలి. ఈ చెట్టు పుట్ట వకు కావాలి గాని వాడి ఫ్యాక్టరీ వద్దు, ఆ అభివృద్ధి వద్దు” ఇది వారి ఆవేదనే కాదు తమ భూమిని కాపాడుకోవడం ఈ రోజున వారి జీవిత ఆశయంగా మారింది. దేవుళ్ళ శాంతమ్మలాంటి వాళ్ళు అయితే తెగేసి చెప్పేశారు. ”పోలీసులపైనైనా ఎదురు తిరుగుతాం, బయటకు పోతే ఎలాగైనా మేము చస్తాం, దాని బదులు ఈ ఫ్యాక్టరీలు ఆపటానికి యిక్కడే చస్తాం!”
పునరావాసంలోను పితృస్వామ్య ధోరణి :
అభివృద్ధి పథంలో సితారల్ని చూపిస్తున్న ప్రభుత్వం మరియు దళారీ పెట్టుబడి దారి వర్గాల నైజం ఏమిటో చూద్దాం! వీరిది ఎంతటి పితృస్వామ్య ధోరణి అంటే ప్రభుత్వం ప్రకటించే పునరావాస ప్యాకేజీలో కూడా స్త్రీల ప్రస్తావన లేదు. కనీసం వారి ఊసే లేదు. ఊరిలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని ప్రకటిస్తున్నారు. కానీ కుటుంబంలో ఉద్యోగం ఎవరికి? ఉద్యోగం పురుషలక్షణం కాబట్టి ఆ ఉద్యోగం పురుషునిది. మరి వ్యవసాయంలో పాలుపంచుకొనే, చేతివృత్తులు చేసుకొనే స్త్రీల పరిస్థితి హుళక్కే. ఇకపోతే ఇంటిలో ఉండే పురుషులకు ఇళ్ళ పట్టాల్ని ఇస్తామని ప్రకటించారు. మరి స్త్రీలు/అమ్మయిల సంగతేమిటి? ఎందుకంటే ఆడది కాబట్టి! అంటే ‘ఆడ వుండేది’ కాబట్టే, ఈమెకు ఏ పునరావాస ప్యాకేజి అవసరం లేదు. ఈమె ఒక యంత్రం లేదా సరుకు. ఒక ‘అస్తిత్వమే లేదు’, కూలీ కట్టిస్తారు. మళ్ళీ ఎవరికి మగవారికే’. ఇక్కడ మగవారు ఒక డిమా౦డ్ పెట్టారు. అదేమిటంటే ఇంటికి రెండు గేదెలు. బహుశా వాన్పిక్కు అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులు మగవారి సరదాలకు, సంతోషాలకు ఖర్చైతే, ఆ రెండు గేదెలతో ఆడవాళ్లు సంసారం ఈదాలనేవె! ఎంతటి అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య దేశంలో సిటిజన్ అంటే రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుఫులు ఇరువురు కదా? మరి ఎక్కడా ఆ జాడలే కనిపించవు. ఇటు ప్రభుత్వానికి, పెట్టుబడీదార్లకు సిటిజన్ అంటే కేవలం ”మగవారు” మాత్రమే. వారి అడ్డు తొలగించుకొంటే చాలు. అయిన ఆ..ఆడవారు ఈడవారు కాదు కదా! ఎంతటి సమతుల న్యాయం? అందుకనేవె న్యాయ దేవత స్త్రీ అయినా కళ్ళుమూసిన ఆమె దృష్టిలో స్త్రీలు కూడా కనుమరుగయ్యరు!
ఇదే విషయన్ని స్త్రీల దగ్గర ప్రశ్నిస్తే సాదం కోటాలమ్మ ఏమంటుందంటే ‘తర తరాలుగా మాకు అన్యాయమే జరుగుతంది. కొత్తగా ఈ ప్రభుత్వం గానీ కంపెనోళ్ళు గానీ ఏమి న్యాయం చేస్తారు?” ఇది కోటాలమ్మ మాటల మంటలు కావు. ఏ స్త్రీని కదిపినా ఇవే మాటల బాణాలు. అర్థమయ్యేదేమింటంటే గతం మాత్రమే కాదు వర్తమానం కూడా తమకు న్యాయం చేయదని, తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారవని, వాటి వెనుక వున్న భావజాలం మారదని, ఇంతకంటే పితృస్వామ్య అభివృద్ధి ధోరణికి అద్దం పట్టేదేముంది!
”ప్రభుత్వ ద్వంద్వ నీతి”
రామచంద్రాపురం, నిరీక్షణ గిరి, రుద్రమా౦బపురం, జీడిచెట్ల పాలెం, ఓడరేవు, బాపయ్య నగర్ ఇలా ఎన్నో గ్రావలలోని పల్లెకారులు (అగ్ని కుల క్షత్రియులు) ప్రకృతితో వారి జీవితాలను పెనవేసుకున్నారు. వీరి వృత్తి చేపలవేట. వీరికి ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. మంట లేదు. పురుషులు వేటాడివస్తే స్త్రీలు వాటిని ఎండబెట్టి ఎండుచేపలుగా మార్చి మార్కెటుకు పంపుతారు లేదా పచ్చి చేపలను అమ్ముతారు. ఓడరేవు దోసపల్లి అప్పల నరసమ్మ, ప్రెసిడెంటు మహిళా మండళి, వైస్ ప్రెసిడెంటు ఎలిపిరి కొండమ్మ లెక్కల ప్రకారం సాలుసరి ఆదాయం 15 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మరి ఈ స్త్రీల గతేంటి? వీరికి సమాధానం చెప్పేవారే లేరు. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రకారం సముద్రతీర ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు నిర్మించరాదు. సాంప్రదాయ మత్స్యకారుల పొట్టకొట్టకూడదు. కానీ నేడు జరగబోయేది దానికి విరుద్దం. కానీ ఇక్కడే ఓడరేవులు, విమానాశ్రయలు, ఓడరేవు సంబంధిత పారిశ్రామికీకరణ జరగబోతోంది.
దీనికి అనుగుణంగానే శాస్త్రీయ సత్రాల ఆధారిత సుస్థిర కోస్తాతీర మండలి నిర్వహణ విధానంలో ఒక కోస్తాతీర క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించే పేరుతో పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు 15(బి)/2004-ఎ-||| ద్వారా తేది 19 జులై 2004న పర్యావరణ సంబంధ చట్టము సముద్ర ప్రాంత జీవ వైవిధ్యము, పర్యావరణ ఆర్థిక శాస్త్రము, సాొమాజిక ఆర్థిక శాస్త్రము, రివెట్ సెన్సింగ్, కోస్టల్ ఇంజనీరింగ్ నగర ప్రణాళీకరణ మరియు సముద్ర మత్స్య సంపద వంటి రంగాలలోని వ్యక్తులతో ఆచార్య ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 2005లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు తన నివేదికను పంపించింది. ఈ కమిటీ సిఫార్సు ప్రకారం కోస్తా తీరప్రాంతాలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయల అభివృద్ధి మరియు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయల ఆధునీకరణ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఎస్.బి. 1070(ఇ) తేది. 01-05-2008 కోస్తా తీర నిర్వహణ మండలి (సి.యం.జడ్) ప్రకటన, 2009 పేరుతో ఒక ముసాయిదా ప్రకటన చేసింది. దానిని గెజిట్లో ప్రచురించి దీనిపై ప్రజల అభ్యంతరాలు మరియు సలహాలు కోరేందుకు కేవలం ఆరు రోజుల వ్యవధి ఇచ్చింది. ఇది విద్యావంతులకే కష్టతరమైన పని మరిక అట్టే చదువులేని పల్లెకారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం.
తరుపల్లి పాలెం, పరండపల్లి పాలెం, పెద్దపల్లి పాలెం, బాపయ్యనగర్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ. ఒక చోట అయితే సంఘ భూమిలో మన సంరక్షణ సమితి తరుపున గత రెండేళ్ళుగా సరివి చెట్లు పెంచుతున్నారు. ఇందులో స్త్రీ పురుషులిద్దర భాగస్వాములే. 2006లో కలెక్టరు ఆధ్వర్యంలో ఖాళీగా వున్న భూములను మన సంరక్షణ సమితి వాళ్ళకు అప్పగించగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర.10 లక్షల విలువైన మేర సరుగుడు తోటలను పెంచుతున్నారు. తాత ముత్తాతల నుంచి తన అనుభవంలో వున్న భూములను అటవీశాఖకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్త మత్స్యకారులు హై కోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని మధ్యంతర ఉత్తర్వలు జారీ అయ్యయి. వీరు హై కోర్టులో ఇంకా తమకు న్యాయం కావాలని పోరాడుతున్నారు. వీరి మధ్య చిచ్చుపెట్టి ఈ భూమిని కూడా మింగేసారు. అధికార రాజకీయ నాయకుల అండతో పేదల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి భష్ట్రములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఐ. వెంకటేశ్వరమ్మ ప్రకారం కంపెనోళ్ళు నల్లడబ్బు అంతా ఇలా ఉపయెగపడుతుంది. రెవెన్య లిస్టులో పేరు చూసి ఏడుచోట్ల సంతకాలు పెట్టించుకొని డబ్బులు అక్కడికక్కడే పంచేస్తున్నారు. అందులో సగానికి సగం రాజకీయ నాయకులు కమీషన్ తీసుకుంటున్నారు. వీరికి ఇచ్చే నోట్లలో ఎన్ని చెల్లని నోట్లు ఉన్నాయె అని ప్రజల అనుమానం. బ్యాంకులు, అకౌంట్లు వాటి నియమాలు ఇక్కడ ఏమి వర్తించవు. రెవెన్య అధికారి దీనికి బాధ్యుడు.
అభివృద్ధిలో స్త్రీల ఎంట్రెన్సు ఎక్కడ?
ఇక్కడ మరో విశేషమేమిటంటే సాధారణంగా మిగులు భూములను అసైన్డు భూములుగా మార్చి పట్టాలిస్తారు. కాని ఇక్కడ రైతులు గగ్గోలు పెట్టేదేమిటంటే తమ పట్టాభూములను అసైన్డు మిగా మారుస్తున్నారు. వాన్పిక్ ఒక టీంగా మేము కలవటానికి, వివరాలు అడగడానికి వెళితే కనీసం ఆఫీసులోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. ఫోటోగ్రాఫ్స్కు కూడా అనుమతి లేదు. మనల్ని సెక్యూరిటీ డేగకళ్ళు నిరంతరం వెంటాడుతనే ఉంటాయి. మరి నిజాయితీగా, నియమబద్ధంగా ప్రజల దగ్గర భూములు తీసుకుంటే, ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే సాధారణ పౌరుల వాన్పిక్ కార్యాలయ ప్రవేశానికి ఈ నియమనిబంధనలు ఎందుకో వాన్పిక్ వారే చెప్పాలి. మరి వారి అభివృద్ధి పథాన స్త్రీలకు ఎంట్రన్సు వుంటుందన్న గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ ఎం.పి. దగ్గుబాటి పురంధరేశ్వరికి వంద ఎకరాల పైన భూమి ఉందని ప్రజలు చెబుతున్నారు. వీరికి భూ పరిమితి చట్టం వర్తించదా?
జీవించే హక్కుకై న్యాయపోరాటం :
ప్రజా సంఫల సహకారంతో సంఘటితమైన ప్రజలు వివిధ పోరాట రూపాలు తీసుకుంటనే హై కోర్టును ఆశ్రయించారు. ఇందులో రెండు ముఖ్యమైన పిటిషన్లు వున్నాయి. ఒకటి వెటుపల్లి పోర్టు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేక కమిటీ మరియు కోస్టల్ కారిడార్ భూ సంరక్షణ కమిటీ వేసినవి. వీరు న్యాయస్థానం ముందే కాక మనముందు కూడా అనేక ప్రశ్నలు ఉంచుతున్నారు. వాన్పిక్కై భూముల్ని ఎండపెట్టడం కోసం కావాలని సాగునీరు ప్రభుత్వం అందనివ్వటంలేదని ప్రజల అభియెగం. పోర్టుల ఏర్పాటుకు గల పరవర్థాన్ని ఎక్కడా ప్రజలకు తెలియచెప్పలేదు. ప్రాజెక్టు ఒక ఆకారానికి కూడా రాకుండా జరిపే భూసేకరణ ”సుప్రీం కోర్టు తీర్పు (1991) & ఎస్.సి.సి. 224” కు వ్యతిరేకం. ఎందుకంటే సేకరించాలనుకుంటున్న 26,000 ఎకరాలు సన్నకారు, పేద రైతులది మరి! ఇది వ్యక్తి జీవించే హక్కును భగ్న పరుస్తుంది. అలాగే వాన్పిక్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం యు.ఎ.యి. దేశానికి చెందిన రస్అల్ఖైవతో ఒప్పందం చేసుకోవటం ఆర్టికల్ 253 రాజ్యాంగం ప్రకారం చెల్లదు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకునే అధికారం వుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం రస్అల్ఖైవతో కుదుర్చుకున్న ఒప్పందం రిజిష్టరు చేయబడింది కాదు. వాటిలో అమలు వివరాలు కూడా తెలియ చేయబడలేదు. వీరికి కాలుష్య నియంత్రణ, అటవీ, పర్యావరణ, పరిశ్రమల శాఖ, టౌన్ ప్లానింగ్ అథారిటీ, స్థానిక సంస్థల నుంచి అనుమతి అవసరం. అదీ జరగలేదు.
నిజానికి ప్రాజెక్టు మొదట తయరు చేసింది 33 సంవత్సరాలకు, ఆ తర్వాత రెండు దఫాలలో 22 సం||ల పొడిగింపుతో. ఇది బట్ పద్దతిలో అమలు చేయబడుతుంది. బట్ (బిల్డ్ అండ్ ఆపరేట్ & ట్రాన్స్ఫర్). భూమి సేకరణ కూడా కంపెనీ వారే ప్రజలనుండి చేయలి. కానీ ప్రభుత్వమే భూసేకరణ జరుపుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ ఉండదు. ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే భూములను స్టాంపు డ్యటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. తొలిదశలో కారిడార్ అభివృద్ధికి అవసరమైన వ్యయన్ని డెవలపర్స్ భరించాలి. తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన రాయితీ ఫీజు కింద మినహాయిస్తారు. కానీ ఇదే ప్రభుత్వం ఒక పేదవాడు కరెంటు బిల్లు చెల్లించకపోతే కేసులు పెట్టి వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చిన కుటుంబాలు ఎన్నోకదా!
రెండు పోర్టుల మధ్యదరం 30 కి.మీ. మాత్రమే ఉండగా ఒప్పందం ప్రకారం నిజాంపట్నం పోర్టును ఉత్తరాన 30 కి.మీ. వరకు, ఓడరేవు పోర్టునుంచి దక్షిణాన 30 కి.మీ. అంటే 90 కి.మీ. పొడవు మేర హక్కులను వాన్పిక్కు కేటాయించింది. కనీసం ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు కూడా పిలవలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు (ఎస్.సి.ఎ.ఐ.ఆర్. 1979 ఎస్.సి. 1628)కు వ్యతిరేకం. సెక్షన్ 4(1) భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే వాన్పిక్ ప్రతినిధులు ప్రజల్ని భయపెట్టి, ప్రలోభ పరచి భూసేకరణ చేసారు. ఎ.పి.అసైన్డు లాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యక్ట 1977) ప్రకారం అసైన్డు భూమిదారునికి హక్కు ఉంది. ఒకవేళ భూమి అన్యాక్రాంతం చేయబడితే సెక్షన్ 4 ప్రకారం ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి చేరవలసివుంది. దానికీ ఒక పద్దతి, విచారణ ఉంది. కాని యిక్కడ యివేమి జరగలేదు. ఈ భూసేకరణలో ప్రత్యేక అధికారులు మితిమించిన ఉత్సాహం చ౦పారు. అన్నింటికంటే ముఖ్యమైంది కోస్టల్ కారిడార్కు సంబంధించిన జీ.ఓ. నం. 34 ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి పై కారణాల చేత వాన్పిక్ కోసం చేస్తున్న భూసేకరణ నిలిపి వేయలని, ఆక్రమించిన ముల్ని తిరిగి యిచ్చేయలని బాధితులు కోరారు. న్యాయస్థానాలలో పేదవాడి కోరిక ఏ మేరకు తీరుతుందో వేచి చ్గూడవలసిందే.
ఉత్పన్నమయ్యే ఆహార, ఆరోగ్య సమస్యలు
కోస్టల్ కారిడార్ వలన తొమ్మిది జిల్లాలలో 972 కి.మీ. తీరప్రాంతాన ొభూమిని కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్లో 96 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో 67లక్షల టన్నుల ఉత్పత్తి ఈ జిల్లాలదే. దీని వలన ఆహార కొరత ఏర్పడుతుంది. సహజంగానే ఆ భారం స్త్రీలపైన, వారి ఆరోగ్యంపైన పడుతుంది. కొన్ని లక్షల కొద్దీ సముద్రపు వేటపైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాల, వారి స్త్రీల ఉపాధి నష్టం వెలకట్టలేము. ఇది కాకుండా 1264 కోట్ల విదేశీవరక ద్రవ్యాన్ని 600 కోట్ల ఇతర ఆదాయన్ని కోల్పోతాం. పర్యావరణ సమస్యలు తలెత్తి స్త్రీల ఆరోగ్యాన్నే దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కుటుంబ అస్తిత్వానికి పెనుసవాలుగా వరుతాయి. మహాత్మగాంధీ అన్నట్టు ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది తప్ప ఏ ఒక్కరి దురాశను కాదు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్లమెంటరీ రాజకీయ పార్టీలు
రాజ్యాంగం ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రభుత్వం సహజ వనరులకు సంరక్షకులుగా ఉండి వాటిని అందరికీ చెందేలా చూడాలి. కాని వాన్పిక్ పార్టనర్స్ అందర ముఖ్యమంత్రి కుటుంబానికి కావలసిన వారు. వారి కంపెనీలలో వాటా వున్న వారు. ప్రజా ప్రతినిధులు చేస్తున్న అన్యాయన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ఏ పార్టీ తమ పోరాటానికి మద్దతు యిస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదు. ఓట్ల రాజకీయల మీద విశ్వాసాన్ని కోల్పోయరు. వారి వటల్లో చెప్పాలంటే ఎవరికి ఓటు వేస్తే ఏమిటి? కాంగ్రెసుకు ఓటు వేస్తే మొత్తం ఎత్తేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా వాని తాత అవుతాడు. చిరంజీవి కూడా గద్దెనెక్కిన తర్వాత మా కడుపులో కొడ్తాడు అని అంటారు సీతామహాలక్ష్మి పాలకు గారు.
”పగలు రాత్రి లేదు పొద్దాక యిదే యవ్వారం, రేతిర్లు కూడా నిద్దుర లేదు.” గత సంవత్సరకాలం నుండి వాన్పిక్కోసం భసేకరణ జరుగుతున్నప్పటి నుంచి ప్రజల పాట్లు యివి. వివిధ వృత్తులు, వర్గాలకు సంబంధించిన స్త్రీలు నందిగ్రామ్ గురించి, కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట మహిళా సంఘం గురించి యితర సెజ్ పోరాటాల గురించి విన్నప్పుడు వారు ఎంతో ఆసక్తిని కనబరచారు. తాము వాన్పిక్కు వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో పాలు పంచుకుంటున్నామని, అయితే అది అనుకున్నంత స్థాయిలో జరగటం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ముందు ఈ పోరాటంలో మరింతగా స్త్రీలు పాల్గొనేందుకు, వారిని జాగృత పరిచేందుకు మహిళా సంఫన్ని పెట్టుకుంటామని అన్నారు. ఈ సంఘం ద్వారా వాన్పిక్కు వ్యతిరేకించటమే కాదు ఒక వ్యక్తిగా తమకు జరిగే అన్యాయల్ని కుటుంబాలలోను, సంఘంలోను ఎదుర్కొంటున్నామన్నారు. ఒక సంఘంగా నిలబడి ఉద్యామాన్ని బలోపేతం చేస్తామన్నారు.
మహిళల ఉద్యమస్పూర్తి
అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ యజ్ఞంలో సమిధలు ప్రజలు. వారిలో కొందరిని ప్రలోభపెట్టి ఉద్యమాన్ని చీలుస్తున్నారు. వ్యాసం
అభివృద్ధి ఎవరి కోసం?
వాన్పిక్ బాధిత మహిళల ఆకోశ్రం……
హేమలలిత
అభివృద్ధి ఎవరి కోసం?
”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే కట్టుకున్నాను. నాలుగో తరం మాది, పళ్ళమ్ముకొని, కూరలమ్ముకొని బతుకుతున్నాము, మేమెక్కడికి పోతాం, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండనీ గాక చావనైనా చస్తాం గానీ…” ఇది కొటికపూడి పద్మావతి వెటుపల్లి గ్రామస్తురాలి వేదన. ఈవిడే కాదు వాన్పిక్ ప్రదేశానికి మనం వెళితే మనసుల్ని కదిలించే సంఘటనలు, వారి ఆవేదన మన ముందుంటాయి. ఇంతగా మహిళల జీవితాన్ని కలిచివేస్తున్న వానపిక్ అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. నిజాంపట్నం ఓడరేవు వద్ద రెండు రేవుల నిర్మాణం చేసి దాని ద్వారా ఎగుమతి దిగుమతులు చేసేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఓ ప్రణా ళికను సిద్ధం చేశారు. దీనినే ఓడరేవు నిజాం పట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) అంటారు. 16 వేల ఎనిమిదివందల కోట్ల వ్యయంతో రేవు నిర్మాణం, పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడకు సముద్రతీరం వెంట 26 కి.మీ. పొడవున నిర్మాణాలు చేపడతారు. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చి, మహిళల జీవితాలలో సునామీ తెస్తున్న ఈ వాన్పిక్ ప్రాజెక్టు ఎందుకోసం అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఒక్కటే ”అభివృద్ధి”.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం ఐదు మండలాలలో, గుంటరులో రేపల్లె, బాపట్ల, నిజాంపట్నం మొదలగు ఆరు మండలాలల్లో 28 వేల ఎకరాలలో రెండు పోర్టులు ఒక ఓడరేవు, 2,100 మెగావాట్ల విద్యుచ్ఛక్తి కర్మాగారం, పెట్రో రసాయన పరిశ్రమలు పెట్టి ప్రజల జీవితాలలో అభివృద్ధి తీసుకొస్తామంటున్నారు. పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. నిజానికి స్థానికులు ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నారు. వెటుపల్లి పోర్టు నిర్మాణానికి భసేకరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి అవగాహన సదస్సులోనే మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క వెటుపల్లి పోర్టు కోసం 8,800 ఎకరాల పైన ఎందు కోసమని ప్రజలు అడిగితే ప్రభుత్వ అధికారుల సమాధానం ”అభివృద్ధి”.
”మేము ఉంటే అభివృద్ధి కాదా? మేము చేస్తున్న అభివృద్ధి, మా పంట పొలాలు, మా మత్స్య సంపద, సముద్రం అభివృద్ధిలో భాగం కాదా? మీరు చెప్తున్న అభివృద్ధి మాకు వద్దని మహిళలు తెగేసి చెప్పారు. విసిగిపోయిన అప్పటి కలెక్టరు ”మీకు ఇష్టమున్నా లేకున్నా భూసేకరణ ఆగదు. కాలుష్యాన్ని విరజిమ్మే ఫ్యాక్టరీలు వస్తే మీరే ఊరు విడిచి పోతారు.” అని బెదిరించారు. భూసేకరణ చట్టం ప్రకారం మా భూముల్ని ప్రయి వేటు వారి కోసం బలవంతంగా లాక్కోవడం ఎందుకు? ఇందులో ప్రజల ప్రయెజనం ఏముందని నేతలు ఎదురుతిరిగితే అవగాహన సదస్సు ముగింపులో కలెక్టరు గారి మాటల్లో చెప్పాలంటే ”ఈ భూసేకరణ రియల్ఎస్టేట్ కోసం, ప్రయివేటు సంస్థల లాభం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు” అని. గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటే, సదస్సుకు రాలేక, ఇంట్లోను, పనిలోకి వెళ్ళిన స్త్రీలు ఎంతో అభద్రతకు లోనయ్యరు. ఒకవైపు అన్ని సెక్షన్ల స్త్రీలు ఇంతగా అలజడికి లోనవుతుంటే ప్రభుత్వ పక్షాన నిలబడి భూసేకరణ చేస్తూ పెట్టుబడి దారులకు అప్పనంగా భూదానం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది కూడా ఒక మహిళా అధికారే.
వాన్పిక్ ప్రాంతంలో ప్రజలు అధికారులకు చెప్పినట్టు వారికి పని కల్పించి తిండి పెడ్తున్న పొలాలు, చేపలవేటకు అనువైన తీరప్రాంతం ఉంది. సముద్రములో కలిసే ఏర్లలోను చేపల వేటకు అవకాశం ఉంది. ఉపాధి, ఉత్పత్తి, సంపద వారి సొంతం. కొన్ని తరాలుగా ఇక్కడ కష్టావె నష్టవె ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వెటుపల్లి పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు యన్.టి.ఆర్. ప్రభుత్వం సారాను రద్దు చేస్తే సారా కాంట్రాక్టులు చేస్తున్న రైతులు వ్యాపారాన్ని మానేసి తమ భూముల్ని చేపల చెరువులుగా మార్చేసి ఎంతో నష్టపోయరు. అయినా సరే భూతల్లిని వదిలించుకోవాలని వారెప్పుడు చూళ్ళేదు. సముద్రానికి ఒక కిలోమీటరు లోపలే ఓడరేవు కట్టాలి కానీ సముద్రానికి నాలుగు కిలోమీటర్లు ొదూరంలో వున్న ్మా గ్రామాల్ని ఎందుకు ఖాళీ చేయించాలి? అన్న హేతుబద్దమైన వారి వాదనకు ప్రభుత్వం నుండి జవాబు లేదు.
వాన్పిక్ కోసం పట్టాభూములతో పాటు అసైన్డు, అటవీ, ఈనాం భూముల్ని కుడా స్వాధీనం చేసుకుంటున్నారు. లొంగిన రైతులకు ఎంతో కొంత ముట్టచెప్పి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయమే వృత్తిగా ఆధారపడి వరి, వేరుసెనగ, ఉప్పు, పూలు, కూరగాయలు పండిస్తున్న రైతులు, కౌలు రైతులు, కూలీలను నిరాశ్రయులను చేసి నామమాత్రపు పరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వమిచ్చే లక్షా రెండు లక్షలతో బయట భూమి కొనాలంటే అసాధ్యం. ఎందుకంటే బయట ఎకరం కొనాలంటే సుమారు పదిలక్షల నుంచి ఇరవై లక్షల ధర పలుకుతుంది. అసైన్డు భూములకు మరింత తక్కువ పరిహారం అంటకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో తీరప్రాంత గ్రామాలైన అడవిపాలెం, వెటుకుంట, కొత్తపాలెం, దిండి, ఏడు గ్రామాలు, నిజాంపట్నం, ఎక్స్మిటరీ కాలనీ, గోకర్ల మఠం, అల్లరు, ఏటికట్టు, పెద్ద పులుగు వారి పాలెం, పేరలి, పామర్రు గణపవరం, ముత్తాయి పాలెం గ్రామాల్లో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించాలని చస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో వేటపాలెం, చిన్నగంజాం మండలాలలో తీరప్రాంత గ్రామాలైన వెటుపల్లి, నిరీక్షణ గిరి, సీతారామపురం, జీడిచెట్ల పాలెం, కుంకుడు చెట్ల పాలెం, రుద్రవంబపురం, ఊటుకూరి సుబ్బాపాలెం, పొట్టి సుబ్బాయ పాలెం, కఠారి పాలెం, రావపురం, పాపాయి పాలెం, అక్కాయిపాలెం, సర్సారెడ్డి పాలెం, కొత్తపాలెం, అడవీధిపాలెం, కృష్ణనగర్, కొత్తరెడ్డి పాలెం, పాతరెడ్డి పాలెం, పొలిమలింగాల పాలెం, రామచంద్రాపురం, టెంకాయ చెట్ల పాలెం గ్రామాలలో ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇదే ప్రకాశం జిల్లాలో వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల క్రింద గ్రామాల్ని బలవంతంగా ఖాళీ చేయించిన నిర్వాసితులకు 5 సం|| దాటినా ఇంటి స్థలం, యిళ్ళు కట్టించలేని ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నది. ఈ రెండు జిల్లాలోని తీరప్రాంత గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఉప్పు రైతులు, సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన లక్షలాది మంది మత్స్యకారుల, విభిన్న వృత్తుల వారి జీవితాలను అల్లకల్లోల పరుస్తుంది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ అభివృద్ధి పథంలోని వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) ఏరియలో ప్రతి సెజ్లో జరుగుతున్నట్టి ప్రజావ్యతిరేక కుట్రే ఇక్కడ కూడా జరుగుతంది. అదేమిటంటే కొంతమంది రాజకీయ నాయకులకు, కులపెద్దలకు కమీషన్లు ఆశచపించి వశపరచుకొని వారిచే ప్రజల్ని బెదరగొట్టించి చాపక్రింద నీరులా భూముల్ని వశపరచుకొంటున్నారు. ఇక్కడ కులాలు, మతాలు వర్గాలు ఒకటేమిటి అన్నింటిని ఉపయెగించుకొని భూముల్ని లాక్కొంటున్నారు. కాని ఆశ్చర్యమే మంటే వ్యవసాయంలో మూడొంతులు పనిని నిర్వహిస్తున్న స్త్రీలు మాత్రం, వారు ఏ వర్గానికి, కులానికి, మతానికి చెందిన వారైనా వారి నిర్ణయన్ని ఎవరూ అడగలేదు. కాని వారి అందరి నిర్ణయం ఒక్కటే, తమ భముల్ని, సముద్రాన్ని, వనరులను పోగొట్టుకో కూడదని, కాకపోతే పితృస్వామ్యంలో స్త్రీల నిర్ణయధికారానికి ఏ మాత్రపు విలువ వున్నదో మనకు తెలుసు. సీతారాంపురం ఎస్.టి. కాలనీ సారం మల్లేశ్వరి ఏమంటారంటే ”మాకున్న కొద్దిపాటి భూమి, ఇళ్ళు మాకు తెలియకుండానే అమ్మేసారు. ఇంక మేమేం చేసేది?” ఇది కేవలం మల్లేశ్వరి అభిప్రాయమే కాదు భూములను పోగొట్టుకున్న ప్రతి స్త్రీ ఆవేదన కూడా.
ఇక్కడ స్త్రీలు బయటప్రపంచలోకి అడుగుపెట్టి ఇతర సెజ్లలో ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోలేక పోయినా తమ నాయకులు ‘తడ’, గంగవరం’ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసుకొని రావటానికి సహకరించారు. వారి ద్వారా ఎన్నో విషయలు తెలుసుకొని మరింత సూటిగా ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. పేరాబత్తుల సుబ్బారావమ్మ ఏమంటారంటే ”కంపెనీలు వాడి లాభం కోసం పెట్టాలనుకుంటున్నారు. అవి వస్తే ొమాకు ఏం జరిగినా శవాలు బయటకు వస్తాయి తప్ప….. వారి దౌర్జన్యాలకు అంతు పొంత ఉండదు. అప్పుడు మాకెవరు దిక్కు? ఈ ప్రభుత్వం వస్తుందా ఆదుకోవటానికి? అయినా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఏవీ బయటకు రావు. దొ౦గ సచ్చినోళ్ళు……. రేపు మా గతి కూడా అంతే. మేము ఉప్పు వమూలుగా పండిస్తాం. కానీ యంత్రాల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మాకే యంత్రాలు వద్దు. ఈ ఫ్యాక్టరీలు తెచ్చే అభివృద్ధి వద్దు.” నిజానికి ఇక్కడ స్త్రీలు అంతగా చదువుకున్న వారు కారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళే లేరు. అయినప్పటికీ వారి అవగాహన శక్తికి హద్దులే లేవు.
కృష్ణానగర్కు చెందిన దేవరకొండమ్మది (వైస్ ప్రెసిడెంటు, వెటుపల్లి పంచాయితీ) నిరంతర పోరాటం. ఇటు భర్తతో పిల్లలతో ప్రభుత్వంతో కూడా. వడ్డెర కులానికి చెందిన ఈమెకు, ఈమె కుంటుంబానికి సంబంధించిన వారికి 200 ఎకరాలు ఉన్నాయి. ఈమె అందర్ని ఒక్క తాటికింద నిలబెట్టి వాన్పిక్కు సవాలై నిలిచింది. ఈమె ఏమంటారంటే ఇదే కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లు ఇచ్చి. ఇప్పుడేవె పొమ్మంటున్నారు. ఏడకిపోతాం? ఎన్ని సార్లని పోతాం? ఫ్యాక్టరీలు అయితే వస్తాయి కానీ ఈ గాలి నీరు ఆకాశం ఇంత స్వచ్చంగా ప్రశాంతంగా మాకు ఎక్కడైనా దొరుకుతాయ? ఇక్కడ పని లేకపోయినా మేము మా పిల్లలు కూలీలకు వలసపోతాం, అయినా మళ్ళీ యీడకే వస్తాం” అంటుంది. ”కన్నతల్లి లాంటి భూముల్ని మేం ఎందుకు వదులుకోవాలి. ఈ చెట్టు పుట్ట వకు కావాలి గాని వాడి ఫ్యాక్టరీ వద్దు, ఆ అభివృద్ధి వద్దు” ఇది వారి ఆవేదనే కాదు తమ భూమిని కాపాడుకోవడం ఈ రోజున వారి జీవిత ఆశయంగా మారింది. దేవుళ్ళ శాంతమ్మలాంటి వాళ్ళు అయితే తెగేసి చెప్పేశారు. ”పోలీసులపైనైనా ఎదురు తిరుగుతాం, బయటకు పోతే ఎలాగైనా మేము చస్తాం, దాని బదులు ఈ ఫ్యాక్టరీలు ఆపటానికి యిక్కడే చస్తాం!”
పునరావాసంలోను పితృస్వామ్య ధోరణి :
అభివృద్ధి పథంలో సితారల్ని చూపిస్తున్న ప్రభుత్వం మరియు దళారీ పెట్టుబడి దారి వర్గాల నైజం ఏమిటో చూద్దాం! వీరిది ఎంతటి పితృస్వామ్య ధోరణి అంటే ప్రభుత్వం ప్రకటించే పునరావాస ప్యాకేజీలో కూడా స్త్రీల ప్రస్తావన లేదు. కనీసం వారి ఊసే లేదు. ఊరిలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని ప్రకటిస్తున్నారు. కానీ కుటుంబంలో ఉద్యోగం ఎవరికి? ఉద్యోగం పురుషలక్షణం కాబట్టి ఆ ఉద్యోగం పురుషునిది. మరి వ్యవసాయంలో పాలుపంచుకొనే, చేతివృత్తులు చేసుకొనే స్త్రీల పరిస్థితి హుళక్కే. ఇకపోతే ఇంటిలో ఉండే పురుషులకు ఇళ్ళ పట్టాల్ని ఇస్తామని ప్రకటించారు. మరి స్త్రీలు/అమ్మయిల సంగతేమిటి? ఎందుకంటే ఆడది కాబట్టి! అంటే ‘ఆడ వుండేది’ కాబట్టే, ఈమెకు ఏ పునరావాస ప్యాకేజి అవసరం లేదు. ఈమె ఒక యంత్రం లేదా సరుకు. ఒక ‘అస్తిత్వమే లేదు’, కూలీ కట్టిస్తారు. మళ్ళీ ఎవరికి మగవారికే’. ఇక్కడ మగవారు ఒక డిమా౦డ్ పెట్టారు. అదేమిటంటే ఇంటికి రెండు గేదెలు. బహుశా వాన్పిక్కు అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులు మగవారి సరదాలకు, సంతోషాలకు ఖర్చైతే, ఆ రెండు గేదెలతో ఆడవాళ్లు సంసారం ఈదాలనేవె! ఎంతటి అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య దేశంలో సిటిజన్ అంటే రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుఫులు ఇరువురు కదా? మరి ఎక్కడా ఆ జాడలే కనిపించవు. ఇటు ప్రభుత్వానికి, పెట్టుబడీదార్లకు సిటిజన్ అంటే కేవలం ”మగవారు” మాత్రమే. వారి అడ్డు తొలగించుకొంటే చాలు. అయిన ఆ..ఆడవారు ఈడవారు కాదు కదా! ఎంతటి సమతుల న్యాయం? అందుకనేవె న్యాయ దేవత స్త్రీ అయినా కళ్ళుమూసిన ఆమె దృష్టిలో స్త్రీలు కూడా కనుమరుగయ్యరు!
ఇదే విషయన్ని స్త్రీల దగ్గర ప్రశ్నిస్తే సాదం కోటాలమ్మ ఏమంటుందంటే ‘తర తరాలుగా మాకు అన్యాయమే జరుగుతంది. కొత్తగా ఈ ప్రభుత్వం గానీ కంపెనోళ్ళు గానీ ఏమి న్యాయం చేస్తారు?” ఇది కోటాలమ్మ మాటల మంటలు కావు. ఏ స్త్రీని కదిపినా ఇవే మాటల బాణాలు. అర్థమయ్యేదేమింటంటే గతం మాత్రమే కాదు వర్తమానం కూడా తమకు న్యాయం చేయదని, తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారవని, వాటి వెనుక వున్న భావజాలం మారదని, ఇంతకంటే పితృస్వామ్య అభివృద్ధి ధోరణికి అద్దం పట్టేదేముంది!
”ప్రభుత్వ ద్వంద్వ నీతి”
రామచంద్రాపురం, నిరీక్షణ గిరి, రుద్రమా౦బపురం, జీడిచెట్ల పాలెం, ఓడరేవు, బాపయ్య నగర్ ఇలా ఎన్నో గ్రావలలోని పల్లెకారులు (అగ్ని కుల క్షత్రియులు) ప్రకృతితో వారి జీవితాలను పెనవేసుకున్నారు. వీరి వృత్తి చేపలవేట. వీరికి ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. మంట లేదు. పురుషులు వేటాడివస్తే స్త్రీలు వాటిని ఎండబెట్టి ఎండుచేపలుగా మార్చి మార్కెటుకు పంపుతారు లేదా పచ్చి చేపలను అమ్ముతారు. ఓడరేవు దోసపల్లి అప్పల నరసమ్మ, ప్రెసిడెంటు మహిళా మండళి, వైస్ ప్రెసిడెంటు ఎలిపిరి కొండమ్మ లెక్కల ప్రకారం సాలుసరి ఆదాయం 15 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మరి ఈ స్త్రీల గతేంటి? వీరికి సమాధానం చెప్పేవారే లేరు. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రకారం సముద్రతీర ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు నిర్మించరాదు. సాంప్రదాయ మత్స్యకారుల పొట్టకొట్టకూడదు. కానీ నేడు జరగబోయేది దానికి విరుద్దం. కానీ ఇక్కడే ఓడరేవులు, విమానాశ్రయలు, ఓడరేవు సంబంధిత పారిశ్రామికీకరణ జరగబోతోంది.
దీనికి అనుగుణంగానే శాస్త్రీయ సత్రాల ఆధారిత సుస్థిర కోస్తాతీర మండలి నిర్వహణ విధానంలో ఒక కోస్తాతీర క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించే పేరుతో పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు 15(బి)/2004-ఎ-||| ద్వారా తేది 19 జులై 2004న పర్యావరణ సంబంధ చట్టము సముద్ర ప్రాంత జీవ వైవిధ్యము, పర్యావరణ ఆర్థిక శాస్త్రము, సాొమాజిక ఆర్థిక శాస్త్రము, రివెట్ సెన్సింగ్, కోస్టల్ ఇంజనీరింగ్ నగర ప్రణాళీకరణ మరియు సముద్ర మత్స్య సంపద వంటి రంగాలలోని వ్యక్తులతో ఆచార్య ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 2005లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు తన నివేదికను పంపించింది. ఈ కమిటీ సిఫార్సు ప్రకారం కోస్తా తీరప్రాంతాలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయల అభివృద్ధి మరియు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయల ఆధునీకరణ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఎస్.బి. 1070(ఇ) తేది. 01-05-2008 కోస్తా తీర నిర్వహణ మండలి (సి.యం.జడ్) ప్రకటన, 2009 పేరుతో ఒక ముసాయిదా ప్రకటన చేసింది. దానిని గెజిట్లో ప్రచురించి దీనిపై ప్రజల అభ్యంతరాలు మరియు సలహాలు కోరేందుకు కేవలం ఆరు రోజుల వ్యవధి ఇచ్చింది. ఇది విద్యావంతులకే కష్టతరమైన పని మరిక అట్టే చదువులేని పల్లెకారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం.
తరుపల్లి పాలెం, పరండపల్లి పాలెం, పెద్దపల్లి పాలెం, బాపయ్యనగర్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ. ఒక చోట అయితే సంఘ భూమిలో మన సంరక్షణ సమితి తరుపున గత రెండేళ్ళుగా సరివి చెట్లు పెంచుతున్నారు. ఇందులో స్త్రీ పురుషులిద్దర భాగస్వాములే. 2006లో కలెక్టరు ఆధ్వర్యంలో ఖాళీగా వున్న భూములను మన సంరక్షణ సమితి వాళ్ళకు అప్పగించగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర.10 లక్షల విలువైన మేర సరుగుడు తోటలను పెంచుతున్నారు. తాత ముత్తాతల నుంచి తన అనుభవంలో వున్న భూములను అటవీశాఖకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్త మత్స్యకారులు హై కోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని మధ్యంతర ఉత్తర్వలు జారీ అయ్యయి. వీరు హై కోర్టులో ఇంకా తమకు న్యాయం కావాలని పోరాడుతున్నారు. వీరి మధ్య చిచ్చుపెట్టి ఈ భూమిని కూడా మింగేసారు. అధికార రాజకీయ నాయకుల అండతో పేదల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి భష్ట్రములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఐ. వెంకటేశ్వరమ్మ ప్రకారం కంపెనోళ్ళు నల్లడబ్బు అంతా ఇలా ఉపయెగపడుతుంది. రెవెన్య లిస్టులో పేరు చూసి ఏడుచోట్ల సంతకాలు పెట్టించుకొని డబ్బులు అక్కడికక్కడే పంచేస్తున్నారు. అందులో సగానికి సగం రాజకీయ నాయకులు కమీషన్ తీసుకుంటున్నారు. వీరికి ఇచ్చే నోట్లలో ఎన్ని చెల్లని నోట్లు ఉన్నాయె అని ప్రజల అనుమానం. బ్యాంకులు, అకౌంట్లు వాటి నియమాలు ఇక్కడ ఏమి వర్తించవు. రెవెన్య అధికారి దీనికి బాధ్యుడు.
అభివృద్ధిలో స్త్రీల ఎంట్రెన్సు ఎక్కడ?
ఇక్కడ మరో విశేషమేమిటంటే సాధారణంగా మిగులు భూములను అసైన్డు భూములుగా మార్చి పట్టాలిస్తారు. కాని ఇక్కడ రైతులు గగ్గోలు పెట్టేదేమిటంటే తమ పట్టాభూములను అసైన్డు మిగా మారుస్తున్నారు. వాన్పిక్ ఒక టీంగా మేము కలవటానికి, వివరాలు అడగడానికి వెళితే కనీసం ఆఫీసులోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. ఫోటోగ్రాఫ్స్కు కూడా అనుమతి లేదు. మనల్ని సెక్యూరిటీ డేగకళ్ళు నిరంతరం వెంటాడుతనే ఉంటాయి. మరి నిజాయితీగా, నియమబద్ధంగా ప్రజల దగ్గర భూములు తీసుకుంటే, ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే సాధారణ పౌరుల వాన్పిక్ కార్యాలయ ప్రవేశానికి ఈ నియమనిబంధనలు ఎందుకో వాన్పిక్ వారే చెప్పాలి. మరి వారి అభివృద్ధి పథాన స్త్రీలకు ఎంట్రన్సు వుంటుందన్న గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ ఎం.పి. దగ్గుబాటి పురంధరేశ్వరికి వంద ఎకరాల పైన భూమి ఉందని ప్రజలు చెబుతున్నారు. వీరికి భూ పరిమితి చట్టం వర్తించదా?
జీవించే హక్కుకై న్యాయపోరాటం :
ప్రజా సంఫల సహకారంతో సంఘటితమైన ప్రజలు వివిధ పోరాట రూపాలు తీసుకుంటనే హై కోర్టును ఆశ్రయించారు. ఇందులో రెండు ముఖ్యమైన పిటిషన్లు వున్నాయి. ఒకటి వెటుపల్లి పోర్టు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేక కమిటీ మరియు కోస్టల్ కారిడార్ భూ సంరక్షణ కమిటీ వేసినవి. వీరు న్యాయస్థానం ముందే కాక మనముందు కూడా అనేక ప్రశ్నలు ఉంచుతున్నారు. వాన్పిక్కై భూముల్ని ఎండపెట్టడం కోసం కావాలని సాగునీరు ప్రభుత్వం అందనివ్వటంలేదని ప్రజల అభియెగం. పోర్టుల ఏర్పాటుకు గల పరవర్థాన్ని ఎక్కడా ప్రజలకు తెలియచెప్పలేదు. ప్రాజెక్టు ఒక ఆకారానికి కూడా రాకుండా జరిపే భూసేకరణ ”సుప్రీం కోర్టు తీర్పు (1991) & ఎస్.సి.సి. 224” కు వ్యతిరేకం. ఎందుకంటే సేకరించాలనుకుంటున్న 26,000 ఎకరాలు సన్నకారు, పేద రైతులది మరి! ఇది వ్యక్తి జీవించే హక్కును భగ్న పరుస్తుంది. అలాగే వాన్పిక్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం యు.ఎ.యి. దేశానికి చెందిన రస్అల్ఖైవతో ఒప్పందం చేసుకోవటం ఆర్టికల్ 253 రాజ్యాంగం ప్రకారం చెల్లదు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకునే అధికారం వుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం రస్అల్ఖైవతో కుదుర్చుకున్న ఒప్పందం రిజిష్టరు చేయబడింది కాదు. వాటిలో అమలు వివరాలు కూడా తెలియ చేయబడలేదు. వీరికి కాలుష్య నియంత్రణ, అటవీ, పర్యావరణ, పరిశ్రమల శాఖ, టౌన్ ప్లానింగ్ అథారిటీ, స్థానిక సంస్థల నుంచి అనుమతి అవసరం. అదీ జరగలేదు.
నిజానికి ప్రాజెక్టు మొదట తయరు చేసింది 33 సంవత్సరాలకు, ఆ తర్వాత రెండు దఫాలలో 22 సం||ల పొడిగింపుతో. ఇది బట్ పద్దతిలో అమలు చేయబడుతుంది. బట్ (బిల్డ్ అండ్ ఆపరేట్ & ట్రాన్స్ఫర్). భూమి సేకరణ కూడా కంపెనీ వారే ప్రజలనుండి చేయలి. కానీ ప్రభుత్వమే భూసేకరణ జరుపుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ ఉండదు. ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే భూములను స్టాంపు డ్యటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. తొలిదశలో కారిడార్ అభివృద్ధికి అవసరమైన వ్యయన్ని డెవలపర్స్ భరించాలి. తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన రాయితీ ఫీజు కింద మినహాయిస్తారు. కానీ ఇదే ప్రభుత్వం ఒక పేదవాడు కరెంటు బిల్లు చెల్లించకపోతే కేసులు పెట్టి వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చిన కుటుంబాలు ఎన్నోకదా!
రెండు పోర్టుల మధ్యదరం 30 కి.మీ. మాత్రమే ఉండగా ఒప్పందం ప్రకారం నిజాంపట్నం పోర్టును ఉత్తరాన 30 కి.మీ. వరకు, ఓడరేవు పోర్టునుంచి దక్షిణాన 30 కి.మీ. అంటే 90 కి.మీ. పొడవు మేర హక్కులను వాన్పిక్కు కేటాయించింది. కనీసం ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు కూడా పిలవలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు (ఎస్.సి.ఎ.ఐ.ఆర్. 1979 ఎస్.సి. 1628)కు వ్యతిరేకం. సెక్షన్ 4(1) భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే వాన్పిక్ ప్రతినిధులు ప్రజల్ని భయపెట్టి, ప్రలోభ పరచి భూసేకరణ చేసారు. ఎ.పి.అసైన్డు లాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యక్ట 1977) ప్రకారం అసైన్డు భూమిదారునికి హక్కు ఉంది. ఒకవేళ భూమి అన్యాక్రాంతం చేయబడితే సెక్షన్ 4 ప్రకారం ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి చేరవలసివుంది. దానికీ ఒక పద్దతి, విచారణ ఉంది. కాని యిక్కడ యివేమి జరగలేదు. ఈ భూసేకరణలో ప్రత్యేక అధికారులు మితిమించిన ఉత్సాహం చ౦పారు. అన్నింటికంటే ముఖ్యమైంది కోస్టల్ కారిడార్కు సంబంధించిన జీ.ఓ. నం. 34 ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి పై కారణాల చేత వాన్పిక్ కోసం చేస్తున్న భూసేకరణ నిలిపి వేయలని, ఆక్రమించిన ముల్ని తిరిగి యిచ్చేయలని బాధితులు కోరారు. న్యాయస్థానాలలో పేదవాడి కోరిక ఏ మేరకు తీరుతుందో వేచి చ్గూడవలసిందే.
ఉత్పన్నమయ్యే ఆహార, ఆరోగ్య సమస్యలు
కోస్టల్ కారిడార్ వలన తొమ్మిది జిల్లాలలో 972 కి.మీ. తీరప్రాంతాన ొభూమిని కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్లో 96 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో 67లక్షల టన్నుల ఉత్పత్తి ఈ జిల్లాలదే. దీని వలన ఆహార కొరత ఏర్పడుతుంది. సహజంగానే ఆ భారం స్త్రీలపైన, వారి ఆరోగ్యంపైన పడుతుంది. కొన్ని లక్షల కొద్దీ సముద్రపు వేటపైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాల, వారి స్త్రీల ఉపాధి నష్టం వెలకట్టలేము. ఇది కాకుండా 1264 కోట్ల విదేశీవరక ద్రవ్యాన్ని 600 కోట్ల ఇతర ఆదాయన్ని కోల్పోతాం. పర్యావరణ సమస్యలు తలెత్తి స్త్రీల ఆరోగ్యాన్నే దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కుటుంబ అస్తిత్వానికి పెనుసవాలుగా వరుతాయి. మహాత్మగాంధీ అన్నట్టు ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది తప్ప ఏ ఒక్కరి దురాశను కాదు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్లమెంటరీ రాజకీయ పార్టీలు
రాజ్యాంగం ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రభుత్వం సహజ వనరులకు సంరక్షకులుగా ఉండి వాటిని అందరికీ చెందేలా చూడాలి. కాని వాన్పిక్ పార్టనర్స్ అందర ముఖ్యమంత్రి కుటుంబానికి కావలసిన వారు. వారి కంపెనీలలో వాటా వున్న వారు. ప్రజా ప్రతినిధులు చేస్తున్న అన్యాయన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ఏ పార్టీ తమ పోరాటానికి మద్దతు యిస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదు. ఓట్ల రాజకీయల మీద విశ్వాసాన్ని కోల్పోయరు. వారి వటల్లో చెప్పాలంటే ఎవరికి ఓటు వేస్తే ఏమిటి? కాంగ్రెసుకు ఓటు వేస్తే మొత్తం ఎత్తేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా వాని తాత అవుతాడు. చిరంజీవి కూడా గద్దెనెక్కిన తర్వాత మా ౧౨౩౪౫౫౬ కడుపులో కొడ్తాడు అని అంటారు సీతామహాలక్ష్మి పాలకు గారు.
”పగలు రాత్రి లేదు పొద్దాక యిదే యవ్వారం, రేతిర్లు కూడా నిద్దుర లేదు.” గత సంవత్సరకాలం నుండి వాన్పిక్కోసం భసేకరణ జరుగుతున్నప్పటి నుంచి ప్రజల పాట్లు యివి. వివిధ వృత్తులు, వర్గాలకు సంబంధించిన స్త్రీలు నందిగ్రామ్ గురించి, కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట మహిళా సంఘం గురించి యితర సెజ్ పోరాటాల గురించి విన్నప్పుడు వారు ఎంతో ఆసక్తిని కనబరచారు. తాము వాన్పిక్కు వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో పాలు పంచుకుంటున్నామని, అయితే అది అనుకున్నంత స్థాయిలో జరగటం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ముందు ఈ పోరాటంలో మరింతగా స్త్రీలు పాల్గొనేందుకు, వారిని జాగృత పరిచేందుకు మహిళా సంఫన్ని పెట్టుకుంటామని అన్నారు. ఈ సంఘం ద్వారా వాన్పిక్కు వ్యతిరేకించటమే కాదు ఒక వ్యక్తిగా తమకు జరిగే అన్యాయల్ని కుటుంబాలలోను, సంఘంలోన ఎదుర్కొంటున్నామన్నారు. ఒక సంఘంగా నిలబడి ఉద్యవన్ని బలోపేతం చేస్తామన్నారు.
మహిళల ఉద్యమస్పూర్తి
అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ యజ్ఞంలో సమిధలు ప్రజలు. వారిలో కొందరిని ప్రలోభపెట్టి ఉద్యమాన్ని చీలుస్తున్నారు. వ్యాసం
అభివృద్ధి ఎవరి కోసం?
వాన్పిక్ బాధిత మహిళల ఆకోశ్రం……
హేమలలిత
అభివృద్ధి ఎవరి కోసం?
”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే కట్టుకున్నాను. నాలుగో తరం మాది, పళ్ళమ్ముకొని, కూరలమ్ముకొని బతుకుతున్నాము, మేమెక్కడికి పోతాం, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండనీ గాక చావనైనా చస్తాం గానీ…” ఇది కొటికపూడి పద్మావతి వెటుపల్లి గ్రామస్తురాలి వేదన. ఈవిడే కాదు వాన్పిక్ ప్రదేశానికి మనం వెళితే మనసుల్ని కదిలించే సంఘటనలు, వారి ఆవేదన మన ముందుంటాయి. ఇంతగా మహిళల జీవితాన్ని కలిచివేస్తున్న వానపిక్ అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. నిజాంపట్నం ఓడరేవు వద్ద రెండు రేవుల నిర్మాణం చేసి దాని ద్వారా ఎగుమతి దిగుమతులు చేసేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఓ ప్రణా ళికను సిద్ధం చేశారు. దీనినే ఓడరేవు నిజాం పట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) అంటారు. 16 వేల ఎనిమిదివందల కోట్ల వ్యయంతో రేవు నిర్మాణం, పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడకు సముద్రతీరం వెంట 26 కి.మీ. పొడవున నిర్మాణాలు చేపడతారు. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చి, మహిళల జీవితాలలో సునామీ తెస్తున్న ఈ వాన్పిక్ ప్రాజెక్టు ఎందుకోసం అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఒక్కటే ”అభివృద్ధి”.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం ఐదు మండలాలలో, గుంటరులో రేపల్లె, బాపట్ల, నిజాంపట్నం మొదలగు ఆరు మండలాలల్లో 28 వేల ఎకరాలలో రెండు పోర్టులు ఒక ఓడరేవు, 2,100 మెగావాట్ల విద్యుచ్ఛక్తి కర్మాగారం, పెట్రో రసాయన పరిశ్రమలు పెట్టి ప్రజల జీవితాలలో అభివృద్ధి తీసుకొస్తామంటున్నారు. పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. నిజానికి స్థానికులు ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నారు. వెటుపల్లి పోర్టు నిర్మాణానికి భసేకరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి అవగాహన సదస్సులోనే మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క వెటుపల్లి పోర్టు కోసం 8,800 ఎకరాల పైన ఎందు కోసమని ప్రజలు అడిగితే ప్రభుత్వ అధికారుల సమాధానం ”అభివృద్ధి”.
”మేము ఉంటే అభివృద్ధి కాదా? మేము చేస్తున్న అభివృద్ధి, మా పంట పొలాలు, మా మత్స్య సంపద, సముద్రం అభివృద్ధిలో భాగం కాదా? మీరు చెప్తున్న అభివృద్ధి మాకు వద్దని మహిళలు తెగేసి చెప్పారు. విసిగిపోయిన అప్పటి కలెక్టరు ”మీకు ఇష్టమున్నా లేకున్నా భూసేకరణ ఆగదు. కాలుష్యాన్ని విరజిమ్మే ఫ్యాక్టరీలు వస్తే మీరే ఊరు విడిచి పోతారు.” అని బెదిరించారు. భూసేకరణ చట్టం ప్రకారం మా భూముల్ని ప్రయి వేటు వారి కోసం బలవంతంగా లాక్కోవడం ఎందుకు? ఇందులో ప్రజల ప్రయెజనం ఏముందని నేతలు ఎదురుతిరిగితే అవగాహన సదస్సు ముగింపులో కలెక్టరు గారి మాటల్లో చెప్పాలంటే ”ఈ భూసేకరణ రియల్ఎస్టేట్ కోసం, ప్రయివేటు సంస్థల లాభం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు” అని. గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటే, సదస్సుకు రాలేక, ఇంట్లోను, పనిలోకి వెళ్ళిన స్త్రీలు ఎంతో అభద్రతకు లోనయ్యరు. ఒకవైపు అన్ని సెక్షన్ల స్త్రీలు ఇంతగా అలజడికి లోనవుతుంటే ప్రభుత్వ పక్షాన నిలబడి భూసేకరణ చేస్తూ పెట్టుబడి దారులకు అప్పనంగా భూదానం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది కూడా ఒక మహిళా అధికారే.
వాన్పిక్ ప్రాంతంలో ప్రజలు అధికారులకు చెప్పినట్టు వారికి పని కల్పించి తిండి పెడ్తున్న పొలాలు, చేపలవేటకు అనువైన తీరప్రాంతం ఉంది. సముద్రములో కలిసే ఏర్లలోను చేపల వేటకు అవకాశం ఉంది. ఉపాధి, ఉత్పత్తి, సంపద వారి సొంతం. కొన్ని తరాలుగా ఇక్కడ కష్టావె నష్టవె ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వెటుపల్లి పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు యన్.టి.ఆర్. ప్రభుత్వం సారాను రద్దు చేస్తే సారా కాంట్రాక్టులు చేస్తున్న రైతులు వ్యాపారాన్ని మానేసి తమ భూముల్ని చేపల చెరువులుగా మార్చేసి ఎంతో నష్టపోయరు. అయినా సరే భూతల్లిని వదిలించుకోవాలని వారెప్పుడు చూళ్ళేదు. సముద్రానికి ఒక కిలోమీటరు లోపలే ఓడరేవు కట్టాలి కానీ సముద్రానికి నాలుగు కిలోమీటర్లు ొదూరంలో వున్న ్మా గ్రామాల్ని ఎందుకు ఖాళీ చేయించాలి? అన్న హేతుబద్దమైన వారి వాదనకు ప్రభుత్వం నుండి జవాబు లేదు.
వాన్పిక్ కోసం పట్టాభూములతో పాటు అసైన్డు, అటవీ, ఈనాం భూముల్ని కుడా స్వాధీనం చేసుకుంటున్నారు. లొంగిన రైతులకు ఎంతో కొంత ముట్టచెప్పి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయమే వృత్తిగా ఆధారపడి వరి, వేరుసెనగ, ఉప్పు, పూలు, కూరగాయలు పండిస్తున్న రైతులు, కౌలు రైతులు, కూలీలను నిరాశ్రయులను చేసి నామమాత్రపు పరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వమిచ్చే లక్షా రెండు లక్షలతో బయట భూమి కొనాలంటే అసాధ్యం. ఎందుకంటే బయట ఎకరం కొనాలంటే సుమారు పదిలక్షల నుంచి ఇరవై లక్షల ధర పలుకుతుంది. అసైన్డు భూములకు మరింత తక్కువ పరిహారం అంటకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో తీరప్రాంత గ్రామాలైన అడవిపాలెం, వెటుకుంట, కొత్తపాలెం, దిండి, ఏడు గ్రామాలు, నిజాంపట్నం, ఎక్స్మిటరీ కాలనీ, గోకర్ల మఠం, అల్లరు, ఏటికట్టు, పెద్ద పులుగు వారి పాలెం, పేరలి, పామర్రు గణపవరం, ముత్తాయి పాలెం గ్రామాల్లో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించాలని చస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో వేటపాలెం, చిన్నగంజాం మండలాలలో తీరప్రాంత గ్రామాలైన వెటుపల్లి, నిరీక్షణ గిరి, సీతారామపురం, జీడిచెట్ల పాలెం, కుంకుడు చెట్ల పాలెం, రుద్రవంబపురం, ఊటుకూరి సుబ్బాపాలెం, పొట్టి సుబ్బాయ పాలెం, కఠారి పాలెం, రావపురం, పాపాయి పాలెం, అక్కాయిపాలెం, సర్సారెడ్డి పాలెం, కొత్తపాలెం, అడవీధిపాలెం, కృష్ణనగర్, కొత్తరెడ్డి పాలెం, పాతరెడ్డి పాలెం, పొలిమలింగాల పాలెం, రామచంద్రాపురం, టెంకాయ చెట్ల పాలెం గ్రామాలలో ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇదే ప్రకాశం జిల్లాలో వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల క్రింద గ్రామాల్ని బలవంతంగా ఖాళీ చేయించిన నిర్వాసితులకు 5 సం|| దాటినా ఇంటి స్థలం, యిళ్ళు కట్టించలేని ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నది. ఈ రెండు జిల్లాలోని తీరప్రాంత గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఉప్పు రైతులు, సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన లక్షలాది మంది మత్స్యకారుల, విభిన్న వృత్తుల వారి జీవితాలను అల్లకల్లోల పరుస్తుంది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ అభివృద్ధి పథంలోని వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) ఏరియలో ప్రతి సెజ్లో జరుగుతున్నట్టి ప్రజావ్యతిరేక కుట్రే ఇక్కడ కూడా జరుగుతంది. అదేమిటంటే కొంతమంది రాజకీయ నాయకులకు, కులపెద్దలకు కమీషన్లు ఆశచపించి వశపరచుకొని వారిచే ప్రజల్ని బెదరగొట్టించి చాపక్రింద నీరులా భూముల్ని వశపరచుకొంటున్నారు. ఇక్కడ కులాలు, మతాలు వర్గాలు ఒకటేమిటి అన్నింటిని ఉపయెగించుకొని భూముల్ని లాక్కొంటున్నారు. కాని ఆశ్చర్యమే మంటే వ్యవసాయంలో మూడొంతులు పనిని నిర్వహిస్తున్న స్త్రీలు మాత్రం, వారు ఏ వర్గానికి, కులానికి, మతానికి చెందిన వారైనా వారి నిర్ణయన్ని ఎవరూ అడగలేదు. కాని వారి అందరి నిర్ణయం ఒక్కటే, తమ భముల్ని, సముద్రాన్ని, వనరులను పోగొట్టుకో కూడదని, కాకపోతే పితృస్వామ్యంలో స్త్రీల నిర్ణయధికారానికి ఏ మాత్రపు విలువ వున్నదో మనకు తెలుసు. సీతారాంపురం ఎస్.టి. కాలనీ సారం మల్లేశ్వరి ఏమంటారంటే ”మాకున్న కొద్దిపాటి భూమి, ఇళ్ళు మాకు తెలియకుండానే అమ్మేసారు. ఇంక మేమేం చేసేది?” ఇది కేవలం మల్లేశ్వరి అభిప్రాయమే కాదు భూములను పోగొట్టుకున్న ప్రతి స్త్రీ ఆవేదన కూడా.
ఇక్కడ స్త్రీలు బయటప్రపంచలోకి అడుగుపెట్టి ఇతర సెజ్లలో ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోలేక పోయినా తమ నాయకులు ‘తడ’, గంగవరం’ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసుకొని రావటానికి సహకరించారు. వారి ద్వారా ఎన్నో విషయలు తెలుసుకొని మరింత సూటిగా ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. పేరాబత్తుల సుబ్బారావమ్మ ఏమంటారంటే ”కంపెనీలు వాడి లాభం కోసం పెట్టాలనుకుంటున్నారు. అవి వస్తే ొమాకు ఏం జరిగినా శవాలు బయటకు వస్తాయి తప్ప….. వారి దౌర్జన్యాలకు అంతు పొంత ఉండదు. అప్పుడు మాకెవరు దిక్కు? ఈ ప్రభుత్వం వస్తుందా ఆదుకోవటానికి? అయినా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఏవీ బయటకు రావు. దొ౦గ సచ్చినోళ్ళు……. రేపు మా గతి కూడా అంతే. మేము ఉప్పు వమూలుగా పండిస్తాం. కానీ యంత్రాల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మాకే యంత్రాలు వద్దు. ఈ ఫ్యాక్టరీలు తెచ్చే అభివృద్ధి వద్దు.” నిజానికి ఇక్కడ స్త్రీలు అంతగా చదువుకున్న వారు కారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళే లేరు. అయినప్పటికీ వారి అవగాహన శక్తికి హద్దులే లేవు.
కృష్ణానగర్కు చెందిన దేవరకొండమ్మది (వైస్ ప్రెసిడెంటు, వెటుపల్లి పంచాయితీ) నిరంతర పోరాటం. ఇటు భర్తతో పిల్లలతో ప్రభుత్వంతో కూడా. వడ్డెర కులానికి చెందిన ఈమెకు, ఈమె కుంటుంబానికి సంబంధించిన వారికి 200 ఎకరాలు ఉన్నాయి. ఈమె అందర్ని ఒక్క తాటికింద నిలబెట్టి వాన్పిక్కు సవాలై నిలిచింది. ఈమె ఏమంటారంటే ఇదే కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లు ఇచ్చి. ఇప్పుడేవె పొమ్మంటున్నారు. ఏడకిపోతాం? ఎన్ని సార్లని పోతాం? ఫ్యాక్టరీలు అయితే వస్తాయి కానీ ఈ గాలి నీరు ఆకాశం ఇంత స్వచ్చంగా ప్రశాంతంగా మాకు ఎక్కడైనా దొరుకుతాయ? ఇక్కడ పని లేకపోయినా మేము మా పిల్లలు కూలీలకు వలసపోతాం, అయినా మళ్ళీ యీడకే వస్తాం” అంటుంది. ”కన్నతల్లి లాంటి భూముల్ని మేం ఎందుకు వదులుకోవాలి. ఈ చెట్టు పుట్ట వకు కావాలి గాని వాడి ఫ్యాక్టరీ వద్దు, ఆ అభివృద్ధి వద్దు” ఇది వారి ఆవేదనే కాదు తమ భూమిని కాపాడుకోవడం ఈ రోజున వారి జీవిత ఆశయంగా మారింది. దేవుళ్ళ శాంతమ్మలాంటి వాళ్ళు అయితే తెగేసి చెప్పేశారు. ”పోలీసులపైనైనా ఎదురు తిరుగుతాం, బయటకు పోతే ఎలాగైనా మేము చస్తాం, దాని బదులు ఈ ఫ్యాక్టరీలు ఆపటానికి యిక్కడే చస్తాం!”
పునరావాసంలోను పితృస్వామ్య ధోరణి :
అభివృద్ధి పథంలో సితారల్ని చూపిస్తున్న ప్రభుత్వం మరియు దళారీ పెట్టుబడి దారి వర్గాల నైజం ఏమిటో చూద్దాం! వీరిది ఎంతటి పితృస్వామ్య ధోరణి అంటే ప్రభుత్వం ప్రకటించే పునరావాస ప్యాకేజీలో కూడా స్త్రీల ప్రస్తావన లేదు. కనీసం వారి ఊసే లేదు. ఊరిలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని ప్రకటిస్తున్నారు. కానీ కుటుంబంలో ఉద్యోగం ఎవరికి? ఉద్యోగం పురుషలక్షణం కాబట్టి ఆ ఉద్యోగం పురుషునిది. మరి వ్యవసాయంలో పాలుపంచుకొనే, చేతివృత్తులు చేసుకొనే స్త్రీల పరిస్థితి హుళక్కే. ఇకపోతే ఇంటిలో ఉండే పురుషులకు ఇళ్ళ పట్టాల్ని ఇస్తామని ప్రకటించారు. మరి స్త్రీలు/అమ్మయిల సంగతేమిటి? ఎందుకంటే ఆడది కాబట్టి! అంటే ‘ఆడ వుండేది’ కాబట్టే, ఈమెకు ఏ పునరావాస ప్యాకేజి అవసరం లేదు. ఈమె ఒక యంత్రం లేదా సరుకు. ఒక ‘అస్తిత్వమే లేదు’, కూలీ కట్టిస్తారు. మళ్ళీ ఎవరికి మగవారికే’. ఇక్కడ మగవారు ఒక డిమా౦డ్ పెట్టారు. అదేమిటంటే ఇంటికి రెండు గేదెలు. బహుశా వాన్పిక్కు అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులు మగవారి సరదాలకు, సంతోషాలకు ఖర్చైతే, ఆ రెండు గేదెలతో ఆడవాళ్లు సంసారం ఈదాలనేవె! ఎంతటి అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య దేశంలో సిటిజన్ అంటే రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుఫులు ఇరువురు కదా? మరి ఎక్కడా ఆ జాడలే కనిపించవు. ఇటు ప్రభుత్వానికి, పెట్టుబడీదార్లకు సిటిజన్ అంటే కేవలం ”మగవారు” మాత్రమే. వారి అడ్డు తొలగించుకొంటే చాలు. అయిన ఆ..ఆడవారు ఈడవారు కాదు కదా! ఎంతటి సమతుల న్యాయం? అందుకనేవె న్యాయ దేవత స్త్రీ అయినా కళ్ళుమూసిన ఆమె దృష్టిలో స్త్రీలు కూడా కనుమరుగయ్యరు!
ఇదే విషయన్ని స్త్రీల దగ్గర ప్రశ్నిస్తే సాదం కోటాలమ్మ ఏమంటుందంటే ‘తర తరాలుగా మాకు అన్యాయమే జరుగుతంది. కొత్తగా ఈ ప్రభుత్వం గానీ కంపెనోళ్ళు గానీ ఏమి న్యాయం చేస్తారు?” ఇది కోటాలమ్మ మాటల మంటలు కావు. ఏ స్త్రీని కదిపినా ఇవే మాటల బాణాలు. అర్థమయ్యేదేమింటంటే గతం మాత్రమే కాదు వర్తమానం కూడా తమకు న్యాయం చేయదని, తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారవని, వాటి వెనుక వున్న భావజాలం మారదని, ఇంతకంటే పితృస్వామ్య అభివృద్ధి ధోరణికి అద్దం పట్టేదేముంది!
”ప్రభుత్వ ద్వంద్వ నీతి”
రామచంద్రాపురం, నిరీక్షణ గిరి, రుద్రమా౦బపురం, జీడిచెట్ల పాలెం, ఓడరేవు, బాపయ్య నగర్ ఇలా ఎన్నో గ్రావలలోని పల్లెకారులు (అగ్ని కుల క్షత్రియులు) ప్రకృతితో వారి జీవితాలను పెనవేసుకున్నారు. వీరి వృత్తి చేపలవేట. వీరికి ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. మంట లేదు. పురుషులు వేటాడివస్తే స్త్రీలు వాటిని ఎండబెట్టి ఎండుచేపలుగా మార్చి మార్కెటుకు పంపుతారు లేదా పచ్చి చేపలను అమ్ముతారు. ఓడరేవు దోసపల్లి అప్పల నరసమ్మ, ప్రెసిడెంటు మహిళా మండళి, వైస్ ప్రెసిడెంటు ఎలిపిరి కొండమ్మ లెక్కల ప్రకారం సాలుసరి ఆదాయం 15 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మరి ఈ స్త్రీల గతేంటి? వీరికి సమాధానం చెప్పేవారే లేరు. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రకారం సముద్రతీర ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు నిర్మించరాదు. సాంప్రదాయ మత్స్యకారుల పొట్టకొట్టకూడదు. కానీ నేడు జరగబోయేది దానికి విరుద్దం. కానీ ఇక్కడే ఓడరేవులు, విమానాశ్రయలు, ఓడరేవు సంబంధిత పారిశ్రామికీకరణ జరగబోతోంది.
దీనికి అనుగుణంగానే శాస్త్రీయ సత్రాల ఆధారిత సుస్థిర కోస్తాతీర మండలి నిర్వహణ విధానంలో ఒక కోస్తాతీర క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించే పేరుతో పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు 15(బి)/2004-ఎ-||| ద్వారా తేది 19 జులై 2004న పర్యావరణ సంబంధ చట్టము సముద్ర ప్రాంత జీవ వైవిధ్యము, పర్యావరణ ఆర్థిక శాస్త్రము, సాొమాజిక ఆర్థిక శాస్త్రము, రివెట్ సెన్సింగ్, కోస్టల్ ఇంజనీరింగ్ నగర ప్రణాళీకరణ మరియు సముద్ర మత్స్య సంపద వంటి రంగాలలోని వ్యక్తులతో ఆచార్య ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 2005లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు తన నివేదికను పంపించింది. ఈ కమిటీ సిఫార్సు ప్రకారం కోస్తా తీరప్రాంతాలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయల అభివృద్ధి మరియు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయల ఆధునీకరణ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఎస్.బి. 1070(ఇ) తేది. 01-05-2008 కోస్తా తీర నిర్వహణ మండలి (సి.యం.జడ్) ప్రకటన, 2009 పేరుతో ఒక ముసాయిదా ప్రకటన చేసింది. దానిని గెజిట్లో ప్రచురించి దీనిపై ప్రజల అభ్యంతరాలు మరియు సలహాలు కోరేందుకు కేవలం ఆరు రోజుల వ్యవధి ఇచ్చింది. ఇది విద్యావంతులకే కష్టతరమైన పని మరిక అట్టే చదువులేని పల్లెకారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం.
తరుపల్లి పాలెం, పరండపల్లి పాలెం, పెద్దపల్లి పాలెం, బాపయ్యనగర్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ. ఒక చోట అయితే సంఘ భూమిలో మన సంరక్షణ సమితి తరుపున గత రెండేళ్ళుగా సరివి చెట్లు పెంచుతున్నారు. ఇందులో స్త్రీ పురుషులిద్దర భాగస్వాములే. 2006లో కలెక్టరు ఆధ్వర్యంలో ఖాళీగా వున్న భూములను మన సంరక్షణ సమితి వాళ్ళకు అప్పగించగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర.10 లక్షల విలువైన మేర సరుగుడు తోటలను పెంచుతున్నారు. తాత ముత్తాతల నుంచి తన అనుభవంలో వున్న భూములను అటవీశాఖకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్త మత్స్యకారులు హై కోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని మధ్యంతర ఉత్తర్వలు జారీ అయ్యయి. వీరు హై కోర్టులో ఇంకా తమకు న్యాయం కావాలని పోరాడుతున్నారు. వీరి మధ్య చిచ్చుపెట్టి ఈ భూమిని కూడా మింగేసారు. అధికార రాజకీయ నాయకుల అండతో పేదల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి భష్ట్రములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఐ. వెంకటేశ్వరమ్మ ప్రకారం కంపెనోళ్ళు నల్లడబ్బు అంతా ఇలా ఉపయెగపడుతుంది. రెవెన్య లిస్టులో పేరు చూసి ఏడుచోట్ల సంతకాలు పెట్టించుకొని డబ్బులు అక్కడికక్కడే పంచేస్తున్నారు. అందులో సగానికి సగం రాజకీయ నాయకులు కమీషన్ తీసుకుంటున్నారు. వీరికి ఇచ్చే నోట్లలో ఎన్ని చెల్లని నోట్లు ఉన్నాయె అని ప్రజల అనుమానం. బ్యాంకులు, అకౌంట్లు వాటి నియమాలు ఇక్కడ ఏమి వర్తించవు. రెవెన్య అధికారి దీనికి బాధ్యుడు.
అభివృద్ధిలో స్త్రీల ఎంట్రెన్సు ఎక్కడ?
ఇక్కడ మరో విశేషమేమిటంటే సాధారణంగా మిగులు భూములను అసైన్డు భూములుగా మార్చి పట్టాలిస్తారు. కాని ఇక్కడ రైతులు గగ్గోలు పెట్టేదేమిటంటే తమ పట్టాభూములను అసైన్డు మిగా మారుస్తున్నారు. వాన్పిక్ ఒక టీంగా మేము కలవటానికి, వివరాలు అడగడానికి వెళితే కనీసం ఆఫీసులోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. ఫోటోగ్రాఫ్స్కు కూడా అనుమతి లేదు. మనల్ని సెక్యూరిటీ డేగకళ్ళు నిరంతరం వెంటాడుతనే ఉంటాయి. మరి నిజాయితీగా, నియమబద్ధంగా ప్రజల దగ్గర భూములు తీసుకుంటే, ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే సాధారణ పౌరుల వాన్పిక్ కార్యాలయ ప్రవేశానికి ఈ నియమనిబంధనలు ఎందుకో వాన్పిక్ వారే చెప్పాలి. మరి వారి అభివృద్ధి పథాన స్త్రీలకు ఎంట్రన్సు వుంటుందన్న గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ ఎం.పి. దగ్గుబాటి పురంధరేశ్వరికి వంద ఎకరాల పైన భూమి ఉందని ప్రజలు చెబుతున్నారు. వీరికి భూ పరిమితి చట్టం వర్తించదా?
జీవించే హక్కుకై న్యాయపోరాటం :
ప్రజా సంఫల సహకారంతో సంఘటితమైన ప్రజలు వివిధ పోరాట రూపాలు తీసుకుంటనే హై కోర్టును ఆశ్రయించారు. ఇందులో రెండు ముఖ్యమైన పిటిషన్లు వున్నాయి. ఒకటి వెటుపల్లి పోర్టు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేక కమిటీ మరియు కోస్టల్ కారిడార్ భూ సంరక్షణ కమిటీ వేసినవి. వీరు న్యాయస్థానం ముందే కాక మనముందు కూడా అనేక ప్రశ్నలు ఉంచుతున్నారు. వాన్పిక్కై భూముల్ని ఎండపెట్టడం కోసం కావాలని సాగునీరు ప్రభుత్వం అందనివ్వటంలేదని ప్రజల అభియెగం. పోర్టుల ఏర్పాటుకు గల పరవర్థాన్ని ఎక్కడా ప్రజలకు తెలియచెప్పలేదు. ప్రాజెక్టు ఒక ఆకారానికి కూడా రాకుండా జరిపే భూసేకరణ ”సుప్రీం కోర్టు తీర్పు (1991) & ఎస్.సి.సి. 224” కు వ్యతిరేకం. ఎందుకంటే సేకరించాలనుకుంటున్న 26,000 ఎకరాలు సన్నకారు, పేద రైతులది మరి! ఇది వ్యక్తి జీవించే హక్కును భగ్న పరుస్తుంది. అలాగే వాన్పిక్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం యు.ఎ.యి. దేశానికి చెందిన రస్అల్ఖైవతో ఒప్పందం చేసుకోవటం ఆర్టికల్ 253 రాజ్యాంగం ప్రకారం చెల్లదు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకునే అధికారం వుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం రస్అల్ఖైవతో కుదుర్చుకున్న ఒప్పందం రిజిష్టరు చేయబడింది కాదు. వాటిలో అమలు వివరాలు కూడా తెలియ చేయబడలేదు. వీరికి కాలుష్య నియంత్రణ, అటవీ, పర్యావరణ, పరిశ్రమల శాఖ, టౌన్ ప్లానింగ్ అథారిటీ, స్థానిక సంస్థల నుంచి అనుమతి అవసరం. అదీ జరగలేదు.
నిజానికి ప్రాజెక్టు మొదట తయరు చేసింది 33 సంవత్సరాలకు, ఆ తర్వాత రెండు దఫాలలో 22 సం||ల పొడిగింపుతో. ఇది బట్ పద్దతిలో అమలు చేయబడుతుంది. బట్ (బిల్డ్ అండ్ ఆపరేట్ & ట్రాన్స్ఫర్). భూమి సేకరణ కూడా కంపెనీ వారే ప్రజలనుండి చేయలి. కానీ ప్రభుత్వమే భూసేకరణ జరుపుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ ఉండదు. ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే భూములను స్టాంపు డ్యటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. తొలిదశలో కారిడార్ అభివృద్ధికి అవసరమైన వ్యయన్ని డెవలపర్స్ భరించాలి. తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన రాయితీ ఫీజు కింద మినహాయిస్తారు. కానీ ఇదే ప్రభుత్వం ఒక పేదవాడు కరెంటు బిల్లు చెల్లించకపోతే కేసులు పెట్టి వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చిన కుటుంబాలు ఎన్నోకదా!
రెండు పోర్టుల మధ్యదరం 30 కి.మీ. మాత్రమే ఉండగా ఒప్పందం ప్రకారం నిజాంపట్నం పోర్టును ఉత్తరాన 30 కి.మీ. వరకు, ఓడరేవు పోర్టునుంచి దక్షిణాన 30 కి.మీ. అంటే 90 కి.మీ. పొడవు మేర హక్కులను వాన్పిక్కు కేటాయించింది. కనీసం ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు కూడా పిలవలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు (ఎస్.సి.ఎ.ఐ.ఆర్. 1979 ఎస్.సి. 1628)కు వ్యతిరేకం. సెక్షన్ 4(1) భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే వాన్పిక్ ప్రతినిధులు ప్రజల్ని భయపెట్టి, ప్రలోభ పరచి భూసేకరణ చేసారు. ఎ.పి.అసైన్డు లాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యక్ట 1977) ప్రకారం అసైన్డు భూమిదారునికి హక్కు ఉంది. ఒకవేళ భూమి అన్యాక్రాంతం చేయబడితే సెక్షన్ 4 ప్రకారం ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి చేరవలసివుంది. దానికీ ఒక పద్దతి, విచారణ ఉంది. కాని యిక్కడ యివేమి జరగలేదు. ఈ భూసేకరణలో ప్రత్యేక అధికారులు మితిమించిన ఉత్సాహం చ౦పారు. అన్నింటికంటే ముఖ్యమైంది కోస్టల్ కారిడార్కు సంబంధించిన జీ.ఓ. నం. 34 ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి పై కారణాల చేత వాన్పిక్ కోసం చేస్తున్న భూసేకరణ నిలిపి వేయలని, ఆక్రమించిన ముల్ని తిరిగి యిచ్చేయలని బాధితులు కోరారు. న్యాయస్థానాలలో పేదవాడి కోరిక ఏ మేరకు తీరుతుందో వేచి చ్గూడవలసిందే.
ఉత్పన్నమయ్యే ఆహార, ఆరోగ్య సమస్యలు
కోస్టల్ కారిడార్ వలన తొమ్మిది జిల్లాలలో 972 కి.మీ. తీరప్రాంతాన ొభూమిని కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్లో 96 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో 67లక్షల టన్నుల ఉత్పత్తి ఈ జిల్లాలదే. దీని వలన ఆహార కొరత ఏర్పడుతుంది. సహజంగానే ఆ భారం స్త్రీలపైన, వారి ఆరోగ్యంపైన పడుతుంది. కొన్ని లక్షల కొద్దీ సముద్రపు వేటపైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాల, వారి స్త్రీల ఉపాధి నష్టం వెలకట్టలేము. ఇది కాకుండా 1264 కోట్ల విదేశీవరక ద్రవ్యాన్ని 600 కోట్ల ఇతర ఆదాయన్ని కోల్పోతాం. పర్యావరణ సమస్యలు తలెత్తి స్త్రీల ఆరోగ్యాన్నే దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కుటుంబ అస్తిత్వానికి పెనుసవాలుగా వరుతాయి. మహాత్మగాంధీ అన్నట్టు ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది తప్ప ఏ ఒక్కరి దురాశను కాదు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్లమెంటరీ రాజకీయ పార్టీలు
రాజ్యాంగం ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రభుత్వం సహజ వనరులకు సంరక్షకులుగా ఉండి వాటిని అందరికీ చెందేలా చూడాలి. కాని వాన్పిక్ పార్టనర్స్ అందర ముఖ్యమంత్రి కుటుంబానికి కావలసిన వారు. వారి కంపెనీలలో వాటా వున్న వారు. ప్రజా ప్రతినిధులు చేస్తున్న అన్యాయన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ఏ పార్టీ తమ పోరాటానికి మద్దతు యిస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదు. ఓట్ల రాజకీయల మీద విశ్వాసాన్ని కోల్పోయరు. వారి వటల్లో చెప్పాలంటే ఎవరికి ఓటు వేస్తే ఏమిటి? కాంగ్రెసుకు ఓటు వేస్తే మొత్తం ఎత్తేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా వాని తాత అవుతాడు. చిరంజీవి కూడా గద్దెనెక్కిన తర్వాత మా ౧౨౩౪౫౫౬ కడుపులో కొడ్తాడు అని అంటారు సీతామహాలక్ష్మి పాలకు గారు.
”పగలు రాత్రి లేదు పొద్దాక యిదే యవ్వారం, రేతిర్లు కూడా నిద్దుర లేదు.” గత సంవత్సరకాలం నుండి వాన్పిక్కోసం భసేకరణ జరుగుతున్నప్పటి నుంచి ప్రజల పాట్లు యివి. వివిధ వృత్తులు, వర్గాలకు సంబంధించిన స్త్రీలు నందిగ్రామ్ గురించి, కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట మహిళా సంఘం గురించి యితర సెజ్ పోరాటాల గురించి విన్నప్పుడు వారు ఎంతో ఆసక్తిని కనబరచారు. తాము వాన్పిక్కు వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో పాలు పంచుకుంటున్నామని, అయితే అది అనుకున్నంత స్థాయిలో జరగటం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ముందు ఈ పోరాటంలో మరింతగా స్త్రీలు పాల్గొనేందుకు, వారిని జాగృత పరిచేందుకు మహిళా సంఫన్ని పెట్టుకుంటామని అన్నారు. ఈ సంఘం ద్వారా వాన్పిక్కు వ్యతిరేకించటమే కాదు ఒక వ్యక్తిగా తమకు జరిగే అన్యాయల్ని కుటుంబాలలోను, సంఘంలోన ఎదుర్కొంటున్నామన్నారు. ఒక సంఘంగా నిలబడి ఉద్యవన్ని బలోపేతం చేస్తామన్నారు.
మహిళల ఉద్యమస్ఫర్తి
అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ యజ్ఞంలో సమిధలు ప్రజలు. వారిలో కొందరిని ప్రలోభపెట్టి ఉద్యవన్ని చీలుస్తున్నారు. భమితో, కుటుంబంతో వారి జీవితాలలో రాబోయే అభద్రతలోను స్త్రీలు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టటానికి సిద్ధంగా లేరు. వారు ఏ కులానికి, వర్గానికి చెందిన వారైనా అందరిది ఒకటే మాట ‘వాన్పిక్ని తరిమికొడతామ’ని. స్త్రీలు సంఘంగా ఏర్పడిన తర్వాత వీరిని చీల్చడం సాధ్యమయ్యే పనికాదు. వారు ఏ త్యాగాలకైనా సిద్ధంగానే వున్నారు. పండ్రాజు సుబ్బారావమ్మ వటల్లో చెప్పాలంటే ‘నా కొడుకుని నక్సలైటుగా ముద్ర వేసారు. ప్రభుత్వానికి, వాన్పిక్కు వ్యతిరేకంగా పోరాడుతున్న నా కొడుకును ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏమైనా చెయ్యొచ్చు. అయినా సరే, ఫర్వాలేదు. నాకు నలుగురు కొడుకులు, అందులో ఒక కొడుకును న్యాయపోరాటంలో కోల్పోయినా ఫర్వాలేదు. కాని ఇది మా బ్రతుకుల్ని, మా సముద్రాన్ని, మా గాలిని, నీరుని అన్ని సంపదల్ని దోచుకుంటున్న వారికి వ్యతిరేకంగా జరుగుతున్నది, ఈ పోరాటం మాత్రం ఆపం. ఆఖరికి 10 సం||ల కొటికెలపూడి శిరీష అనే పాప కూడా కలెక్టరునే ప్రశ్నించే స్థాయికి ఎదిగింది అంటే ఆ పోరాటం నుండి మనం స్స్పూర్తిని తీసుకోవాలి.
మహిళలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు?
ఇంతగా ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి మంత్రానికి స్త్రీలు ఎందుకు అడ్డుకుంటున్నారు? వారి జీవితాలలో కావలసిన ప్రత్యావ్నయ అభివృద్ధి ఏమి కోరుకుంటు న్నారు? వారు పండించే పంటలకు సరైన విత్తనాలు మందులు లభించడం లేదు. వ్యాసం
అభివృద్ధి ఎవరి కోసం?
వాన్పిక్ బాధిత మహిళల ఆకోశ్రం……
హేమలలిత
అభివృద్ధి ఎవరి కోసం?
”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే కట్టుకున్నాను. నాలుగో తరం మాది, పళ్ళమ్ముకొని, కూరలమ్ముకొని బతుకుతున్నాము, మేమెక్కడికి పోతాం, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండనీ గాక చావనైనా చస్తాం గానీ…” ఇది కొటికపూడి పద్మావతి వెటుపల్లి గ్రామస్తురాలి వేదన. ఈవిడే కాదు వాన్పిక్ ప్రదేశానికి మనం వెళితే మనసుల్ని కదిలించే సంఘటనలు, వారి ఆవేదన మన ముందుంటాయి. ఇంతగా మహిళల జీవితాన్ని కలిచివేస్తున్న వానపిక్ అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. నిజాంపట్నం ఓడరేవు వద్ద రెండు రేవుల నిర్మాణం చేసి దాని ద్వారా ఎగుమతి దిగుమతులు చేసేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఓ ప్రణా ళికను సిద్ధం చేశారు. దీనినే ఓడరేవు నిజాం పట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) అంటారు. 16 వేల ఎనిమిదివందల కోట్ల వ్యయంతో రేవు నిర్మాణం, పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడకు సముద్రతీరం వెంట 26 కి.మీ. పొడవున నిర్మాణాలు చేపడతారు. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చి, మహిళల జీవితాలలో సునామీ తెస్తున్న ఈ వాన్పిక్ ప్రాజెక్టు ఎందుకోసం అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఒక్కటే ”అభివృద్ధి”.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం ఐదు మండలాలలో, గుంటరులో రేపల్లె, బాపట్ల, నిజాంపట్నం మొదలగు ఆరు మండలాలల్లో 28 వేల ఎకరాలలో రెండు పోర్టులు ఒక ఓడరేవు, 2,100 మెగావాట్ల విద్యుచ్ఛక్తి కర్మాగారం, పెట్రో రసాయన పరిశ్రమలు పెట్టి ప్రజల జీవితాలలో అభివృద్ధి తీసుకొస్తామంటున్నారు. పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. నిజానికి స్థానికులు ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నారు. వెటుపల్లి పోర్టు నిర్మాణానికి భసేకరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి అవగాహన సదస్సులోనే మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క వెటుపల్లి పోర్టు కోసం 8,800 ఎకరాల పైన ఎందు కోసమని ప్రజలు అడిగితే ప్రభుత్వ అధికారుల సమాధానం ”అభివృద్ధి”.
”మేము ఉంటే అభివృద్ధి కాదా? మేము చేస్తున్న అభివృద్ధి, మా పంట పొలాలు, మా మత్స్య సంపద, సముద్రం అభివృద్ధిలో భాగం కాదా? మీరు చెప్తున్న అభివృద్ధి మాకు వద్దని మహిళలు తెగేసి చెప్పారు. విసిగిపోయిన అప్పటి కలెక్టరు ”మీకు ఇష్టమున్నా లేకున్నా భూసేకరణ ఆగదు. కాలుష్యాన్ని విరజిమ్మే ఫ్యాక్టరీలు వస్తే మీరే ఊరు విడిచి పోతారు.” అని బెదిరించారు. భూసేకరణ చట్టం ప్రకారం మా భూముల్ని ప్రయి వేటు వారి కోసం బలవంతంగా లాక్కోవడం ఎందుకు? ఇందులో ప్రజల ప్రయెజనం ఏముందని నేతలు ఎదురుతిరిగితే అవగాహన సదస్సు ముగింపులో కలెక్టరు గారి మాటల్లో చెప్పాలంటే ”ఈ భూసేకరణ రియల్ఎస్టేట్ కోసం, ప్రయివేటు సంస్థల లాభం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు” అని. గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటే, సదస్సుకు రాలేక, ఇంట్లోను, పనిలోకి వెళ్ళిన స్త్రీలు ఎంతో అభద్రతకు లోనయ్యరు. ఒకవైపు అన్ని సెక్షన్ల స్త్రీలు ఇంతగా అలజడికి లోనవుతుంటే ప్రభుత్వ పక్షాన నిలబడి భూసేకరణ చేస్తూ పెట్టుబడి దారులకు అప్పనంగా భూదానం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది కూడా ఒక మహిళా అధికారే.
వాన్పిక్ ప్రాంతంలో ప్రజలు అధికారులకు చెప్పినట్టు వారికి పని కల్పించి తిండి పెడ్తున్న పొలాలు, చేపలవేటకు అనువైన తీరప్రాంతం ఉంది. సముద్రములో కలిసే ఏర్లలోను చేపల వేటకు అవకాశం ఉంది. ఉపాధి, ఉత్పత్తి, సంపద వారి సొంతం. కొన్ని తరాలుగా ఇక్కడ కష్టావె నష్టవె ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వెటుపల్లి పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు యన్.టి.ఆర్. ప్రభుత్వం సారాను రద్దు చేస్తే సారా కాంట్రాక్టులు చేస్తున్న రైతులు వ్యాపారాన్ని మానేసి తమ భూముల్ని చేపల చెరువులుగా మార్చేసి ఎంతో నష్టపోయరు. అయినా సరే భూతల్లిని వదిలించుకోవాలని వారెప్పుడు చూళ్ళేదు. సముద్రానికి ఒక కిలోమీటరు లోపలే ఓడరేవు కట్టాలి కానీ సముద్రానికి నాలుగు కిలోమీటర్లు ొదూరంలో వున్న ్మా గ్రామాల్ని ఎందుకు ఖాళీ చేయించాలి? అన్న హేతుబద్దమైన వారి వాదనకు ప్రభుత్వం నుండి జవాబు లేదు.
వాన్పిక్ కోసం పట్టాభూములతో పాటు అసైన్డు, అటవీ, ఈనాం భూముల్ని కుడా స్వాధీనం చేసుకుంటున్నారు. లొంగిన రైతులకు ఎంతో కొంత ముట్టచెప్పి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయమే వృత్తిగా ఆధారపడి వరి, వేరుసెనగ, ఉప్పు, పూలు, కూరగాయలు పండిస్తున్న రైతులు, కౌలు రైతులు, కూలీలను నిరాశ్రయులను చేసి నామమాత్రపు పరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వమిచ్చే లక్షా రెండు లక్షలతో బయట భూమి కొనాలంటే అసాధ్యం. ఎందుకంటే బయట ఎకరం కొనాలంటే సుమారు పదిలక్షల నుంచి ఇరవై లక్షల ధర పలుకుతుంది. అసైన్డు భూములకు మరింత తక్కువ పరిహారం అంటకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో తీరప్రాంత గ్రామాలైన అడవిపాలెం, వెటుకుంట, కొత్తపాలెం, దిండి, ఏడు గ్రామాలు, నిజాంపట్నం, ఎక్స్మిటరీ కాలనీ, గోకర్ల మఠం, అల్లరు, ఏటికట్టు, పెద్ద పులుగు వారి పాలెం, పేరలి, పామర్రు గణపవరం, ముత్తాయి పాలెం గ్రామాల్లో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించాలని చస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో వేటపాలెం, చిన్నగంజాం మండలాలలో తీరప్రాంత గ్రామాలైన వెటుపల్లి, నిరీక్షణ గిరి, సీతారామపురం, జీడిచెట్ల పాలెం, కుంకుడు చెట్ల పాలెం, రుద్రవంబపురం, ఊటుకూరి సుబ్బాపాలెం, పొట్టి సుబ్బాయ పాలెం, కఠారి పాలెం, రావపురం, పాపాయి పాలెం, అక్కాయిపాలెం, సర్సారెడ్డి పాలెం, కొత్తపాలెం, అడవీధిపాలెం, కృష్ణనగర్, కొత్తరెడ్డి పాలెం, పాతరెడ్డి పాలెం, పొలిమలింగాల పాలెం, రామచంద్రాపురం, టెంకాయ చెట్ల పాలెం గ్రామాలలో ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇదే ప్రకాశం జిల్లాలో వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల క్రింద గ్రామాల్ని బలవంతంగా ఖాళీ చేయించిన నిర్వాసితులకు 5 సం|| దాటినా ఇంటి స్థలం, యిళ్ళు కట్టించలేని ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నది. ఈ రెండు జిల్లాలోని తీరప్రాంత గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఉప్పు రైతులు, సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన లక్షలాది మంది మత్స్యకారుల, విభిన్న వృత్తుల వారి జీవితాలను అల్లకల్లోల పరుస్తుంది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ అభివృద్ధి పథంలోని వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్పిక్) ఏరియలో ప్రతి సెజ్లో జరుగుతున్నట్టి ప్రజావ్యతిరేక కుట్రే ఇక్కడ కూడా జరుగుతంది. అదేమిటంటే కొంతమంది రాజకీయ నాయకులకు, కులపెద్దలకు కమీషన్లు ఆశచపించి వశపరచుకొని వారిచే ప్రజల్ని బెదరగొట్టించి చాపక్రింద నీరులా భూముల్ని వశపరచుకొంటున్నారు. ఇక్కడ కులాలు, మతాలు వర్గాలు ఒకటేమిటి అన్నింటిని ఉపయెగించుకొని భూముల్ని లాక్కొంటున్నారు. కాని ఆశ్చర్యమే మంటే వ్యవసాయంలో మూడొంతులు పనిని నిర్వహిస్తున్న స్త్రీలు మాత్రం, వారు ఏ వర్గానికి, కులానికి, మతానికి చెందిన వారైనా వారి నిర్ణయన్ని ఎవరూ అడగలేదు. కాని వారి అందరి నిర్ణయం ఒక్కటే, తమ భముల్ని, సముద్రాన్ని, వనరులను పోగొట్టుకో కూడదని, కాకపోతే పితృస్వామ్యంలో స్త్రీల నిర్ణయధికారానికి ఏ మాత్రపు విలువ వున్నదో మనకు తెలుసు. సీతారాంపురం ఎస్.టి. కాలనీ సారం మల్లేశ్వరి ఏమంటారంటే ”మాకున్న కొద్దిపాటి భూమి, ఇళ్ళు మాకు తెలియకుండానే అమ్మేసారు. ఇంక మేమేం చేసేది?” ఇది కేవలం మల్లేశ్వరి అభిప్రాయమే కాదు భూములను పోగొట్టుకున్న ప్రతి స్త్రీ ఆవేదన కూడా.
ఇక్కడ స్త్రీలు బయటప్రపంచలోకి అడుగుపెట్టి ఇతర సెజ్లలో ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోలేక పోయినా తమ నాయకులు ‘తడ’, గంగవరం’ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసుకొని రావటానికి సహకరించారు. వారి ద్వారా ఎన్నో విషయలు తెలుసుకొని మరింత సూటిగా ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. పేరాబత్తుల సుబ్బారావమ్మ ఏమంటారంటే ”కంపెనీలు వాడి లాభం కోసం పెట్టాలనుకుంటున్నారు. అవి వస్తే ొమాకు ఏం జరిగినా శవాలు బయటకు వస్తాయి తప్ప….. వారి దౌర్జన్యాలకు అంతు పొంత ఉండదు. అప్పుడు మాకెవరు దిక్కు? ఈ ప్రభుత్వం వస్తుందా ఆదుకోవటానికి? అయినా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఏవీ బయటకు రావు. దొ౦గ సచ్చినోళ్ళు……. రేపు మా గతి కూడా అంతే. మేము ఉప్పు వమూలుగా పండిస్తాం. కానీ యంత్రాల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మాకే యంత్రాలు వద్దు. ఈ ఫ్యాక్టరీలు తెచ్చే అభివృద్ధి వద్దు.” నిజానికి ఇక్కడ స్త్రీలు అంతగా చదువుకున్న వారు కారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళే లేరు. అయినప్పటికీ వారి అవగాహన శక్తికి హద్దులే లేవు.
కృష్ణానగర్కు చెందిన దేవరకొండమ్మది (వైస్ ప్రెసిడెంటు, వెటుపల్లి పంచాయితీ) నిరంతర పోరాటం. ఇటు భర్తతో పిల్లలతో ప్రభుత్వంతో కూడా. వడ్డెర కులానికి చెందిన ఈమెకు, ఈమె కుంటుంబానికి సంబంధించిన వారికి 200 ఎకరాలు ఉన్నాయి. ఈమె అందర్ని ఒక్క తాటికింద నిలబెట్టి వాన్పిక్కు సవాలై నిలిచింది. ఈమె ఏమంటారంటే ఇదే కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లు ఇచ్చి. ఇప్పుడేవె పొమ్మంటున్నారు. ఏడకిపోతాం? ఎన్ని సార్లని పోతాం? ఫ్యాక్టరీలు అయితే వస్తాయి కానీ ఈ గాలి నీరు ఆకాశం ఇంత స్వచ్చంగా ప్రశాంతంగా మాకు ఎక్కడైనా దొరుకుతాయ? ఇక్కడ పని లేకపోయినా మేము మా పిల్లలు కూలీలకు వలసపోతాం, అయినా మళ్ళీ యీడకే వస్తాం” అంటుంది. ”కన్నతల్లి లాంటి భూముల్ని మేం ఎందుకు వదులుకోవాలి. ఈ చెట్టు పుట్ట వకు కావాలి గాని వాడి ఫ్యాక్టరీ వద్దు, ఆ అభివృద్ధి వద్దు” ఇది వారి ఆవేదనే కాదు తమ భూమిని కాపాడుకోవడం ఈ రోజున వారి జీవిత ఆశయంగా మారింది. దేవుళ్ళ శాంతమ్మలాంటి వాళ్ళు అయితే తెగేసి చెప్పేశారు. ”పోలీసులపైనైనా ఎదురు తిరుగుతాం, బయటకు పోతే ఎలాగైనా మేము చస్తాం, దాని బదులు ఈ ఫ్యాక్టరీలు ఆపటానికి యిక్కడే చస్తాం!”
పునరావాసంలోను పితృస్వామ్య ధోరణి :
అభివృద్ధి పథంలో సితారల్ని చూపిస్తున్న ప్రభుత్వం మరియు దళారీ పెట్టుబడి దారి వర్గాల నైజం ఏమిటో చూద్దాం! వీరిది ఎంతటి పితృస్వామ్య ధోరణి అంటే ప్రభుత్వం ప్రకటించే పునరావాస ప్యాకేజీలో కూడా స్త్రీల ప్రస్తావన లేదు. కనీసం వారి ఊసే లేదు. ఊరిలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని ప్రకటిస్తున్నారు. కానీ కుటుంబంలో ఉద్యోగం ఎవరికి? ఉద్యోగం పురుషలక్షణం కాబట్టి ఆ ఉద్యోగం పురుషునిది. మరి వ్యవసాయంలో పాలుపంచుకొనే, చేతివృత్తులు చేసుకొనే స్త్రీల పరిస్థితి హుళక్కే. ఇకపోతే ఇంటిలో ఉండే పురుషులకు ఇళ్ళ పట్టాల్ని ఇస్తామని ప్రకటించారు. మరి స్త్రీలు/అమ్మయిల సంగతేమిటి? ఎందుకంటే ఆడది కాబట్టి! అంటే ‘ఆడ వుండేది’ కాబట్టే, ఈమెకు ఏ పునరావాస ప్యాకేజి అవసరం లేదు. ఈమె ఒక యంత్రం లేదా సరుకు. ఒక ‘అస్తిత్వమే లేదు’, కూలీ కట్టిస్తారు. మళ్ళీ ఎవరికి మగవారికే’. ఇక్కడ మగవారు ఒక డిమా౦డ్ పెట్టారు. అదేమిటంటే ఇంటికి రెండు గేదెలు. బహుశా వాన్పిక్కు అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులు మగవారి సరదాలకు, సంతోషాలకు ఖర్చైతే, ఆ రెండు గేదెలతో ఆడవాళ్లు సంసారం ఈదాలనేవె! ఎంతటి అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య దేశంలో సిటిజన్ అంటే రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుఫులు ఇరువురు కదా? మరి ఎక్కడా ఆ జాడలే కనిపించవు. ఇటు ప్రభుత్వానికి, పెట్టుబడీదార్లకు సిటిజన్ అంటే కేవలం ”మగవారు” మాత్రమే. వారి అడ్డు తొలగించుకొంటే చాలు. అయిన ఆ..ఆడవారు ఈడవారు కాదు కదా! ఎంతటి సమతుల న్యాయం? అందుకనేవె న్యాయ దేవత స్త్రీ అయినా కళ్ళుమూసిన ఆమె దృష్టిలో స్త్రీలు కూడా కనుమరుగయ్యరు!
ఇదే విషయన్ని స్త్రీల దగ్గర ప్రశ్నిస్తే సాదం కోటాలమ్మ ఏమంటుందంటే ‘తర తరాలుగా మాకు అన్యాయమే జరుగుతంది. కొత్తగా ఈ ప్రభుత్వం గానీ కంపెనోళ్ళు గానీ ఏమి న్యాయం చేస్తారు?” ఇది కోటాలమ్మ మాటల మంటలు కావు. ఏ స్త్రీని కదిపినా ఇవే మాటల బాణాలు. అర్థమయ్యేదేమింటంటే గతం మాత్రమే కాదు వర్తమానం కూడా తమకు న్యాయం చేయదని, తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారవని, వాటి వెనుక వున్న భావజాలం మారదని, ఇంతకంటే పితృస్వామ్య అభివృద్ధి ధోరణికి అద్దం పట్టేదేముంది!
”ప్రభుత్వ ద్వంద్వ నీతి”
రామచంద్రాపురం, నిరీక్షణ గిరి, రుద్రమా౦బపురం, జీడిచెట్ల పాలెం, ఓడరేవు, బాపయ్య నగర్ ఇలా ఎన్నో గ్రావలలోని పల్లెకారులు (అగ్ని కుల క్షత్రియులు) ప్రకృతితో వారి జీవితాలను పెనవేసుకున్నారు. వీరి వృత్తి చేపలవేట. వీరికి ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. మంట లేదు. పురుషులు వేటాడివస్తే స్త్రీలు వాటిని ఎండబెట్టి ఎండుచేపలుగా మార్చి మార్కెటుకు పంపుతారు లేదా పచ్చి చేపలను అమ్ముతారు. ఓడరేవు దోసపల్లి అప్పల నరసమ్మ, ప్రెసిడెంటు మహిళా మండళి, వైస్ ప్రెసిడెంటు ఎలిపిరి కొండమ్మ లెక్కల ప్రకారం సాలుసరి ఆదాయం 15 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మరి ఈ స్త్రీల గతేంటి? వీరికి సమాధానం చెప్పేవారే లేరు. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రకారం సముద్రతీర ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు నిర్మించరాదు. సాంప్రదాయ మత్స్యకారుల పొట్టకొట్టకూడదు. కానీ నేడు జరగబోయేది దానికి విరుద్దం. కానీ ఇక్కడే ఓడరేవులు, విమానాశ్రయలు, ఓడరేవు సంబంధిత పారిశ్రామికీకరణ జరగబోతోంది.
దీనికి అనుగుణంగానే శాస్త్రీయ సత్రాల ఆధారిత సుస్థిర కోస్తాతీర మండలి నిర్వహణ విధానంలో ఒక కోస్తాతీర క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించే పేరుతో పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు 15(బి)/2004-ఎ-||| ద్వారా తేది 19 జులై 2004న పర్యావరణ సంబంధ చట్టము సముద్ర ప్రాంత జీవ వైవిధ్యము, పర్యావరణ ఆర్థిక శాస్త్రము, సాొమాజిక ఆర్థిక శాస్త్రము, రివెట్ సెన్సింగ్, కోస్టల్ ఇంజనీరింగ్ నగర ప్రణాళీకరణ మరియు సముద్ర మత్స్య సంపద వంటి రంగాలలోని వ్యక్తులతో ఆచార్య ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 2005లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు తన నివేదికను పంపించింది. ఈ కమిటీ సిఫార్సు ప్రకారం కోస్తా తీరప్రాంతాలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయల అభివృద్ధి మరియు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయల ఆధునీకరణ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ఎస్.బి. 1070(ఇ) తేది. 01-05-2008 కోస్తా తీర నిర్వహణ మండలి (సి.యం.జడ్) ప్రకటన, 2009 పేరుతో ఒక ముసాయిదా ప్రకటన చేసింది. దానిని గెజిట్లో ప్రచురించి దీనిపై ప్రజల అభ్యంతరాలు మరియు సలహాలు కోరేందుకు కేవలం ఆరు రోజుల వ్యవధి ఇచ్చింది. ఇది విద్యావంతులకే కష్టతరమైన పని మరిక అట్టే చదువులేని పల్లెకారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం.
తరుపల్లి పాలెం, పరండపల్లి పాలెం, పెద్దపల్లి పాలెం, బాపయ్యనగర్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ. ఒక చోట అయితే సంఘ భూమిలో మన సంరక్షణ సమితి తరుపున గత రెండేళ్ళుగా సరివి చెట్లు పెంచుతున్నారు. ఇందులో స్త్రీ పురుషులిద్దర భాగస్వాములే. 2006లో కలెక్టరు ఆధ్వర్యంలో ఖాళీగా వున్న భూములను మన సంరక్షణ సమితి వాళ్ళకు అప్పగించగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర.10 లక్షల విలువైన మేర సరుగుడు తోటలను పెంచుతున్నారు. తాత ముత్తాతల నుంచి తన అనుభవంలో వున్న భూములను అటవీశాఖకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్త మత్స్యకారులు హై కోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని మధ్యంతర ఉత్తర్వలు జారీ అయ్యయి. వీరు హై కోర్టులో ఇంకా తమకు న్యాయం కావాలని పోరాడుతున్నారు. వీరి మధ్య చిచ్చుపెట్టి ఈ భూమిని కూడా మింగేసారు. అధికార రాజకీయ నాయకుల అండతో పేదల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి భష్ట్రములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఐ. వెంకటేశ్వరమ్మ ప్రకారం కంపెనోళ్ళు నల్లడబ్బు అంతా ఇలా ఉపయెగపడుతుంది. రెవెన్య లిస్టులో పేరు చూసి ఏడుచోట్ల సంతకాలు పెట్టించుకొని డబ్బులు అక్కడికక్కడే పంచేస్తున్నారు. అందులో సగానికి సగం రాజకీయ నాయకులు కమీషన్ తీసుకుంటున్నారు. వీరికి ఇచ్చే నోట్లలో ఎన్ని చెల్లని నోట్లు ఉన్నాయె అని ప్రజల అనుమానం. బ్యాంకులు, అకౌంట్లు వాటి నియమాలు ఇక్కడ ఏమి వర్తించవు. రెవెన్య అధికారి దీనికి బాధ్యుడు.
అభివృద్ధిలో స్త్రీల ఎంట్రెన్సు ఎక్కడ?
ఇక్కడ మరో విశేషమేమిటంటే సాధారణంగా మిగులు భూములను అసైన్డు భూములుగా మార్చి పట్టాలిస్తారు. కాని ఇక్కడ రైతులు గగ్గోలు పెట్టేదేమిటంటే తమ పట్టాభూములను అసైన్డు మిగా మారుస్తున్నారు. వాన్పిక్ ఒక టీంగా మేము కలవటానికి, వివరాలు అడగడానికి వెళితే కనీసం ఆఫీసులోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. ఫోటోగ్రాఫ్స్కు కూడా అనుమతి లేదు. మనల్ని సెక్యూరిటీ డేగకళ్ళు నిరంతరం వెంటాడుతనే ఉంటాయి. మరి నిజాయితీగా, నియమబద్ధంగా ప్రజల దగ్గర భూములు తీసుకుంటే, ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే సాధారణ పౌరుల వాన్పిక్ కార్యాలయ ప్రవేశానికి ఈ నియమనిబంధనలు ఎందుకో వాన్పిక్ వారే చెప్పాలి. మరి వారి అభివృద్ధి పథాన స్త్రీలకు ఎంట్రన్సు వుంటుందన్న గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ ఎం.పి. దగ్గుబాటి పురంధరేశ్వరికి వంద ఎకరాల పైన భూమి ఉందని ప్రజలు చెబుతున్నారు. వీరికి భూ పరిమితి చట్టం వర్తించదా?
జీవించే హక్కుకై న్యాయపోరాటం :
ప్రజా సంఫల సహకారంతో సంఘటితమైన ప్రజలు వివిధ పోరాట రూపాలు తీసుకుంటనే హై కోర్టును ఆశ్రయించారు. ఇందులో రెండు ముఖ్యమైన పిటిషన్లు వున్నాయి. ఒకటి వెటుపల్లి పోర్టు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేక కమిటీ మరియు కోస్టల్ కారిడార్ భూ సంరక్షణ కమిటీ వేసినవి. వీరు న్యాయస్థానం ముందే కాక మనముందు కూడా అనేక ప్రశ్నలు ఉంచుతున్నారు. వాన్పిక్కై భూముల్ని ఎండపెట్టడం కోసం కావాలని సాగునీరు ప్రభుత్వం అందనివ్వటంలేదని ప్రజల అభియెగం. పోర్టుల ఏర్పాటుకు గల పరవర్థాన్ని ఎక్కడా ప్రజలకు తెలియచెప్పలేదు. ప్రాజెక్టు ఒక ఆకారానికి కూడా రాకుండా జరిపే భూసేకరణ ”సుప్రీం కోర్టు తీర్పు (1991) & ఎస్.సి.సి. 224” కు వ్యతిరేకం. ఎందుకంటే సేకరించాలనుకుంటున్న 26,000 ఎకరాలు సన్నకారు, పేద రైతులది మరి! ఇది వ్యక్తి జీవించే హక్కును భగ్న పరుస్తుంది. అలాగే వాన్పిక్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం యు.ఎ.యి. దేశానికి చెందిన రస్అల్ఖైవతో ఒప్పందం చేసుకోవటం ఆర్టికల్ 253 రాజ్యాంగం ప్రకారం చెల్లదు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకునే అధికారం వుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం రస్అల్ఖైవతో కుదుర్చుకున్న ఒప్పందం రిజిష్టరు చేయబడింది కాదు. వాటిలో అమలు వివరాలు కూడా తెలియ చేయబడలేదు. వీరికి కాలుష్య నియంత్రణ, అటవీ, పర్యావరణ, పరిశ్రమల శాఖ, టౌన్ ప్లానింగ్ అథారిటీ, స్థానిక సంస్థల నుంచి అనుమతి అవసరం. అదీ జరగలేదు.
నిజానికి ప్రాజెక్టు మొదట తయరు చేసింది 33 సంవత్సరాలకు, ఆ తర్వాత రెండు దఫాలలో 22 సం||ల పొడిగింపుతో. ఇది బట్ పద్దతిలో అమలు చేయబడుతుంది. బట్ (బిల్డ్ అండ్ ఆపరేట్ & ట్రాన్స్ఫర్). భూమి సేకరణ కూడా కంపెనీ వారే ప్రజలనుండి చేయలి. కానీ ప్రభుత్వమే భూసేకరణ జరుపుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ ఉండదు. ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే భూములను స్టాంపు డ్యటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. తొలిదశలో కారిడార్ అభివృద్ధికి అవసరమైన వ్యయన్ని డెవలపర్స్ భరించాలి. తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన రాయితీ ఫీజు కింద మినహాయిస్తారు. కానీ ఇదే ప్రభుత్వం ఒక పేదవాడు కరెంటు బిల్లు చెల్లించకపోతే కేసులు పెట్టి వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చిన కుటుంబాలు ఎన్నోకదా!
రెండు పోర్టుల మధ్యదరం 30 కి.మీ. మాత్రమే ఉండగా ఒప్పందం ప్రకారం నిజాంపట్నం పోర్టును ఉత్తరాన 30 కి.మీ. వరకు, ఓడరేవు పోర్టునుంచి దక్షిణాన 30 కి.మీ. అంటే 90 కి.మీ. పొడవు మేర హక్కులను వాన్పిక్కు కేటాయించింది. కనీసం ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు కూడా పిలవలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు (ఎస్.సి.ఎ.ఐ.ఆర్. 1979 ఎస్.సి. 1628)కు వ్యతిరేకం. సెక్షన్ 4(1) భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే వాన్పిక్ ప్రతినిధులు ప్రజల్ని భయపెట్టి, ప్రలోభ పరచి భూసేకరణ చేసారు. ఎ.పి.అసైన్డు లాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యక్ట 1977) ప్రకారం అసైన్డు భూమిదారునికి హక్కు ఉంది. ఒకవేళ భూమి అన్యాక్రాంతం చేయబడితే సెక్షన్ 4 ప్రకారం ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి చేరవలసివుంది. దానికీ ఒక పద్దతి, విచారణ ఉంది. కాని యిక్కడ యివేమి జరగలేదు. ఈ భూసేకరణలో ప్రత్యేక అధికారులు మితిమించిన ఉత్సాహం చ౦పారు. అన్నింటికంటే ముఖ్యమైంది కోస్టల్ కారిడార్కు సంబంధించిన జీ.ఓ. నం. 34 ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి పై కారణాల చేత వాన్పిక్ కోసం చేస్తున్న భూసేకరణ నిలిపి వేయలని, ఆక్రమించిన ముల్ని తిరిగి యిచ్చేయలని బాధితులు కోరారు. న్యాయస్థానాలలో పేదవాడి కోరిక ఏ మేరకు తీరుతుందో వేచి చ్గూడవలసిందే.
ఉత్పన్నమయ్యే ఆహార, ఆరోగ్య సమస్యలు
కోస్టల్ కారిడార్ వలన తొమ్మిది జిల్లాలలో 972 కి.మీ. తీరప్రాంతాన ొభూమిని కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్లో 96 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో 67లక్షల టన్నుల ఉత్పత్తి ఈ జిల్లాలదే. దీని వలన ఆహార కొరత ఏర్పడుతుంది. సహజంగానే ఆ భారం స్త్రీలపైన, వారి ఆరోగ్యంపైన పడుతుంది. కొన్ని లక్షల కొద్దీ సముద్రపు వేటపైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాల, వారి స్త్రీల ఉపాధి నష్టం వెలకట్టలేము. ఇది కాకుండా 1264 కోట్ల విదేశీవరక ద్రవ్యాన్ని 600 కోట్ల ఇతర ఆదాయన్ని కోల్పోతాం. పర్యావరణ సమస్యలు తలెత్తి స్త్రీల ఆరోగ్యాన్నే దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కుటుంబ అస్తిత్వానికి పెనుసవాలుగా వరుతాయి. మహాత్మగాంధీ అన్నట్టు ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది తప్ప ఏ ఒక్కరి దురాశను కాదు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్లమెంటరీ రాజకీయ పార్టీలు
రాజ్యాంగం ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రభుత్వం సహజ వనరులకు సంరక్షకులుగా ఉండి వాటిని అందరికీ చెందేలా చూడాలి. కాని వాన్పిక్ పార్టనర్స్ అందర ముఖ్యమంత్రి కుటుంబానికి కావలసిన వారు. వారి కంపెనీలలో వాటా వున్న వారు. ప్రజా ప్రతినిధులు చేస్తున్న అన్యాయన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ఏ పార్టీ తమ పోరాటానికి మద్దతు యిస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదు. ఓట్ల రాజకీయల మీద విశ్వాసాన్ని కోల్పోయరు. వారి వటల్లో చెప్పాలంటే ఎవరికి ఓటు వేస్తే ఏమిటి? కాంగ్రెసుకు ఓటు వేస్తే మొత్తం ఎత్తేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా వాని తాత అవుతాడు. చిరంజీవి కూడా గద్దెనెక్కిన తర్వాత మా ౧౨౩౪౫౫౬ కడుపులో కొడ్తాడు అని అంటారు సీతామహాలక్ష్మి పాలకు గారు.
”పగలు రాత్రి లేదు పొద్దాక యిదే యవ్వారం, రేతిర్లు కూడా నిద్దుర లేదు.” గత సంవత్సరకాలం నుండి వాన్పిక్కోసం భసేకరణ జరుగుతున్నప్పటి నుంచి ప్రజల పాట్లు యివి. వివిధ వృత్తులు, వర్గాలకు సంబంధించిన స్త్రీలు నందిగ్రామ్ గురించి, కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట మహిళా సంఘం గురించి యితర సెజ్ పోరాటాల గురించి విన్నప్పుడు వారు ఎంతో ఆసక్తిని కనబరచారు. తాము వాన్పిక్కు వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో పాలు పంచుకుంటున్నామని, అయితే అది అనుకున్నంత స్థాయిలో జరగటం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ముందు ఈ పోరాటంలో మరింతగా స్త్రీలు పాల్గొనేందుకు, వారిని జాగృత పరిచేందుకు మహిళా సంఫన్ని పెట్టుకుంటామని అన్నారు. ఈ సంఘం ద్వారా వాన్పిక్కు వ్యతిరేకించటమే కాదు ఒక వ్యక్తిగా తమకు జరిగే అన్యాయల్ని కుటుంబాలలోను, సంఘంలోన ఎదుర్కొంటున్నామన్నారు. ఒక సంఘంగా నిలబడి ఉద్యవన్ని బలోపేతం చేస్తామన్నారు.
మహిళల ఉద్యమస్పూర్తి
అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ యజ్ఞంలో సమిధలు ప్రజలు. వారిలో కొందరిని ప్రలోభపెట్టి ఉద్యవన్ని చీలుస్తున్నారు. భమితో, కుటుంబంతో వారి జీవితాలలో రాబోయే అభద్రతలోను స్త్రీలు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టటానికి సిద్ధంగా లేరు. వారు ఏ కులానికి, వర్గానికి చెందిన వారైనా అందరిది ఒకటే మాట ‘వాన్పిక్ని తరిమికొడతామ’ని. స్త్రీలు సంఘంగా ఏర్పడిన తర్వాత వీరిని చీల్చడం సాధ్యమయ్యే పనికాదు. వారు ఏ త్యాగాలకైనా సిద్ధంగానే వున్నారు. పండ్రాజు సుబ్బారావమ్మ వటల్లో చెప్పాలంటే ‘నా కొడుకుని నక్సలైటుగా ముద్ర వేసారు. ప్రభుత్వానికి, వాన్పిక్కు వ్యతిరేకంగా పోరాడుతున్న నా కొడుకును ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏమైనా చెయ్యొచ్చు. అయినా సరే, ఫర్వాలేదు. నాకు నలుగురు కొడుకులు, అందులో ఒక కొడుకును న్యాయపోరాటంలో కోల్పోయినా ఫర్వాలేదు. కాని ఇది వ బ్రతుకుల్ని, వ సముద్రాన్ని, వ గాలిని, నీరుని అన్ని సంపదల్ని దోచుకుంటున్న వారికి వ్యతిరేకంగా జరుగుతున్నది, ఈ పోరాటం వత్రం ఆపం. ఆఖరికి 10 సం||ల కొటికెలపూడి శిరీష అనే పాప కూడా కలెక్టరునే ప్రశ్నించే స్థాయికి ఎదిగింది అంటే ఆ పోరాటం నుండి మనం స్ఫర్తిని తీసుకోవాలి.
మహిళలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు?
ఇంతగా ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి మంత్రానికి స్త్రీలు ఎందుకు అడ్డుకుంటున్నారు? వారి జీవితాలలో కావలసిన ప్రత్యావ్నయ అభివృద్ధి ఏమి కోరుకుంటు న్నారు? వారు పండించే పంటలకు సరైన విత్తనాలు మందులు లభించడం లేదు. భూమిని మరింత విస్తృతంగా ఉపయెగంలోకి తీసుకురావటానికి సరైన నీటివసతి లేదు. ఉన్న నీటివనరులను వాన్పిక్ ప్రాజెక్టు కోసం ఎండగడుతున్నారు. వారి పిల్లలకు చదువు చెప్పించటానికి సరైన విద్యాలయలు లేవు. అరకొరగా వున్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అందులో మందులు సరిగా లేవు. అన్నీ ప్రైవేటీకరణలో మూసుకుపోయయి. కార్పోరేటు శక్తుల ముందు జీవించే హక్కును కోల్పోయరు. వారి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. పనికి గ్యారంటీ యిచ్చి కార్మికుల హక్కుల్ని కాపాడే పరిశ్రమలు లేవు. పైగా వున్న ఉపాధిని లాగేసుకుంటున్నారు.
స్త్రీలు కోరుకుంటున్న అభివృద్ధి దేశాన్ని తాకట్టుపెట్టి ఈస్టిండియ కంపెనీ లాంటి కార్పోరేట్ శక్తులకు సంపదలను దోచిపెట్టే అభివృద్ధి కాదు. ప్రజాస్వామ్య దేశంలో తమ జీవించే హక్కును కాపాడుకుంటూ, తరతరాల తమ వనరులను మరింత మెరుగుపర్చుకుంట అభివృద్ధిని సాధిద్దామనుకుంటున్నారు. ప్రజలే పాలకులుగా వుండే విధానంలో ప్రభుత్వ హయంలో నడిచే పరిశ్రమలను కోరుకుంటున్నారు. తమ సంపదకు ప్రభుత్వం సంరక్షకులుగా వుండాలని ఆశిస్తున్నారే తప్ప, ప్రభుత్వమే బడా గుత్త పెట్టుబడీదారి వర్గాలకు తాకట్టు పెట్టాలనుకోవట్లేదు. తమకు కావలసిన కూడు, గుడ్డ, నీరు, ఆరోగ్యం, విద్య, జీవించే హక్కుని కోరుకుంటున్నారే తప్ప తమ జీవితాలలో విధ్వంసాన్ని కాదు. స్త్రీలను వ్యక్తులుగా గుర్తించే వ్యవస్థను కోరుకుంటున్నారు. తమ శ్రమకు తగిన గుర్తింపు కావాలనుకొంటున్నారు. ఇటు కుటుంబాలలో, బయట జరిగే దోపిడి పోవాలనుకుంటున్నారు. ప్రకృతితో తమకు వుండే అనుబంధాన్ని అలాగే కొనసాగాలనుకుంటున్నారు.
ఇప్పటికే కొన్ని ప్రజాసంఘ్హాలు వాన్పిక్ వ్యతిరేక పోరాటానికి మద్దతునిస్తున్నాయి. ప్రజా ప్రయెజనాకలు వ్యతిరేకంగా దేశంలోని వనరులని తాకట్టుపెట్టి, దేశ సార్వభౌమత్వానికి ఎసరు తెచ్చే ఈ అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాన్పిక్ బాధిత మహిళలకు, ఆ పోరాట కమిటీకి ఈ క్లిష్ట పరిస్థితులలో మహిళా కార్మిక, కర్షక, విద్యార్థి సంఘ్హాలు కూడా మరింత మద్దతును అందజేయవలసిన అవసరం, కర్తవ్యం ఎంతైనా వుంది.
Subscribe to:
Posts (Atom)