భూమి వేట - కాకినాడ సెజ్
may 2013 veekshanam
నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ఆ తర్వాతి క్రమంలో వచ్చిన ప్రత్యేక ఆర్థిక మండలాల (సెజ్) గురించి ప్రగతిశీల శకΩ్తలు
ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటూ, వాటి దాుష్పùలితాల గురించి
ప్రజలకΩ తెలియ చేయడంలో ముందాు వరుసలోనే ఉన్నాయి. 2005లో
వచ్చిన ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం గురించి మేధావులు ముందాుగానే
హెచ్చరించారు. 2006లోనే కాకినాడ సెజ్లకΩ బీజం పడింది. భూమిపై
వేట మొదాలయింది. బంగారం పండే ఎకర భూమికి ముష్టి మూడు లక∆ల
రూపాయలు ఇచ్చి మొత్తంగా వేల ఎకరాల భూమిని చుట్ట పెట్టే ప్రయత్నాలు
ముమ్మరమయ్యాయి. రైతులకూ, రైతు కూలీలకూ నిలువనీడ లేకΩండ
చేసే సెజ్ కΩట్రల్ని పసిగట్టిన పోరాట సంఘాలు 2008లో ప్రతిఘటనకΩ
పూనుకΩన్నాయి. అరెస్టులు, కΩట్ర కేసులు, కోర్టులో న్యాయ పోరాటం,
ఆనాటి తొలిదాశ ఉద్యామం ఆత్మరక∆ణలోనే నడిచింది. మారుతున్న రాజకీయార్థిక పరిస్థితులలో పోలీసుల అత్యుత్సాహాన్ని నిలదీస్తూ, భూమి కోసం రాజీలేని పోరాటానికి సిద్ధాపడుతున్న మహిళలు,
విద్యార్థులు, యువకΩలు ఉద్యామంలో కొత్త నీరై చేరడం మలిదాశ
ఉద్యామంలో ప్రత్యేకతలుగా గుర్తించవచ్చు. వైఎస్ పాలనలో భూ భాగోతాలు
బయటపడడం, వాన్పిక్ భూములలో కెబినెట్ మంత్రులతో సహా జైళ్ల
పాలవడం, ఓట్ల రాజకీయాల కోసమైనా రైతులకΩ అండగా నిలుస్తామని
ప్రతిపక∆ాలు హామీలు ఇవ్వడం. అంతర్జాతీయ ద్రావ్యోల్బణం, మందాకోడిగా
సాగుతున్న దేశీయ మార్కెటు స్థితులు సహజంగానే సెజ్ వ్యతిరేక
ఉద్యామానికి ఊపిరి పోశాయి. మా భూములు మేము దాున్నుకΩంటుంటే
మీరు ఎందాుకΩ వచ్చారు? ఎవరు పంపితే వచ్చారు? అనే కాకినాడ సెజ్
ప్రతిపాదిత ప్రాంతంలో ఏరువాక సాగిస్తున్న భూములలోకి పోలీసుల
ప్రవేశాన్ని నిలదీసిన రమణక్కపేట మహిళల తెగువ ఈస్ట్ ఇండియా
కంపెనీని ఎదిరించిన ర≠ాన్సీ లకీ∆ ్మబాయి వారసత్వాన్ని స్పుùరణకΩ తెచ్చారు.
కాలం చెల్లిన సెజ్ ప్రతిపాదానల్ని కాలదాన్ని మోసపూరితంగా, బలవంతంగా
లాక్కొన్న తమ భూముల్ని దాున్నుకోవడనికి సిద్ధాపడ్డరు. రైతులు
వంటావార్పు నిర్వహించి సెజ్ ఆక్రమణను నిరసించారు. శాంతియుతంగా
'ఏరువాక' నిర్వహిస్తుంటే ఎందాుకΩ తమ భూములలోకి రావల్సి
వచ్చిందాంటూ నిలదీశారు. సెజ్ కోసం అక్రమంగా లాక్కొన్న భూముల్ని
తిరిగి ఇచ్చేంత వరకΩ పోరాటం చేస్తామన్నారు. 2012 మే 11న
ఏరువాకను ఆపడనికి వస్తున్న పోలీసు వాహనాలను తమ దారికి చేరకΩండ
దారి మధ్యాలో మంటలు వేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడికి
చేరుకΩన్న పోలీసు మూకల్ని తిప్పి కొట్టారు. కాకినాడ సెజ్ ప్రతిపాదిత
ప్రాంతంలోని రమణక్కపేటలో తిరిగి రగిలిన పోరాట జ్వాల ఇది. 2008
మార్చ్ 7న అంతర్జాతీయ మహిళా దినం మార్చ్ 8 పోరాట స్పూùర్తితో
ప్రతిఘటన రూపంతో ఉద్యామం మలుపు తిరిగింది. చైతన్యవంతులైన
స్త్రీలు సెజ్ వ్యతిరేక ఉద్యామంలో ఉప్పెనలా వచ్చి పోరాటాన్ని మరింత
పదాునెక్కించారు. మరోవైపు దాళితులు, కొద్ది మంది బహుజనులు ఉద్యామం
నుంచి వెనుదిరిగారు. అభివృద్ధి ఆధాునీకరణ పేరుతో జరుగుతున్న ఈ
క్రమంలో అట్టడుగు వర్గాలుగా ఉన్న దాళితులు ఉద్యామానికి దాూరంగానూ,
భూమి వేట - కాకినాడ సెజ్
అభివృద్ధి పేరుతో, ఉపాధి అవకాశాల ఆశ చూపుతూ రైతుల నుంచి వేలాది ఎకరాల భూమిని లాక్కొన్న పాలకΩలు నిర్వాసితులైన
వారికి సరైన ప్రత్యామ్నాయ ఉపాధి చూపకΩండ, నిలువ నీడ లేకΩండ చేశారని అంటున్నారు హేమా వెంకట్రావ్
సమాజంలో అసమానతకΩ గురయిన స్త్రీలు ఎందాుకΩ ఒక ప్రవాహంలాగా
ఉద్యామంలో చేరుతున్నారు? అలాగే ప్రపంచీకరణ మాయలో పడి కొట్టుకΩ
పోయే ఇతర యువతలాగా కాకΩండ కాకినాడ సెజ్ వ్యతిరేక ఉద్యామంలో
స్థానిక యువత ఎందాుకΩ క్రియాశీలపాత్ర వహిద్దామనుకΩంటుంది? వీటి
సామాజిక, రాజకీయార్థిక నేపథ్యాంలోకి వెళ్లేముందాు అక్కడే వాస్తవాలను
మీ ముందాు ఉంచుతాను.
భూమిలేని దాళిత బహుజనులు దికΩ్కతోచని పరిస్థితులలో ఉన్న గూడును పాడుచేసుకొని (కూల్చేసుకొని) పసిపిల్లలతో సహా సెజ్ ప్రభువులు
కట్టించిన కాలనీల్లోకి గొడ్డుగోదాల్లాగా తరలించారు. ఒకరో, ఇద్దారో కాస్త
భూమి ఉన్న వాళ్లు కూడ గ్రామాలు ఖాళీ కావడంతో తమ సామాజిక
వర్గం కోసం కాలనీలోకి వెళ్లిపోయారు. అసలు ఈ వర్గమే ఎందాుకΩ
నష్టపోతుంది అని ప్రశ్నించుకΩంటే ఈ విషాదాం వెనకాతల సామ్రాజ్యవాదా
ప్రపంచీకరణ చెప్పు చేతుల్లో నడుస్తున్న పాలకవర్గాల కΩట్ర ఉంది. ఆధిపత్య
కΩలాల ధానిక రైతుల నుండి ప్రతిఘటన, వారికి వ్యవస్థలో ఉంటే బార్గైనింగ∑
కెపాసిటీని గుర్తించిన సెజ్ యాజమాన్యం పాలక వర్గాల సహాయంతో
దాళిత బహుజనులను టార్గెట్ చేసుకΩంది. సెజ్ ఏర్పాటుకΩ వ్యవసాయ
పునర్ వ్యవస్థీకరణకΩ తొ(బ)లి మెట్టుగా ఈ వర్గాలను వాడుకΩన్నారు.
ఈ సామాజిక వర్గంలో ప్రలోభాలకΩ లొంగిన కొందారిని దాళారులుగా
మార్చుకొని, వారికి చిన్నచితకా కాంట్రాకΩ్టలు అంటగట్టి, తమ చెప్పు
చేతుల్లో ఉంచుకΩన్నారు. ఇక మిగిలిన వారికి పని లేక పోవడంతో, వచ్చిన
నష్టపరిహారాన్ని కాస్త వారి ఖర్చులకΩ, సెల్ఫోన్లు, మోటారుబైక్ లాంటి
విలాసాలకΩ (వారి తాహతుకΩ మించి) తుడిచిపెట్టుకΩ పోగా కొన్ని నెలల్లోనే
వారు బికారులుగా మారి వీథిన పడ్డరు. గ్రామాల్లో ఉన్నప్పుడు, భూముల్లో
ఏదో పని దొరికేది. ఇప్పుడు పనికోసమే వేరే ప్రాంతాలకΩ వలస పోవలసి
వస్తుంది. విశాలమైన గ్రామ వాతావరణానికి అలవాటు పడ్డ జీవితాలు
అగ్గిపెట్టెలాంటి ఇళ్లలో మగ్గిపోతున్నారు.
అటు పుట్టిన ఊరు నుంచి పెకిలించి వేయబడి ఇటు సెజ్ కాలనీల్లో
ఉపాధిలేక వీరు రెండింటికి చెడ్డ రేవడి కావడమే గాక సెజ్ వ్యతిరేక
పోరాట కమిటీ నాయకత్వం దాృష్టిలో ఉద్యామానికి వెన్నుపోటుదార్లుగా
మిగిలిపోవడం యాదాృచ్ఛికం కాదాు. అభివృద్ధి వెలుగునీడల గురించి
కొత్తచూపు అందించిన ఆర్.ఎస్.రావుగారి మాటల్లో చెప్పాలంటే 'పెట్టుబడి
దాృక్పథాం నుండి చూస్తే గ్రామాలలో ఉండే ఉత్పత్తి శకΩ్తలు, రైతుకూలీలు,
పేదారైతులు, కΩలవృత్తులు చేసేవారు పేదా జనాభాగానే ఉంటారు.
పెట్టుబడిదారీ విధానం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉత్పత్తి శకΩ్తలను, ఉత్పత్తి
పద్ధాతులను, విధానాలను రూపాంతరం చేసి మానవశ్రమ కేంద్రాంగా
ఉత్పత్తులను, మిగులు ఉత్పత్తులను తయారుచేసే వ్యవస్థగా మారుతుంది.
ఈ రూపంలో మిగిలిన ఉత్పత్తి అంటే మిగులు ఉత్పత్తిగా ఈ పనివాళ్లను
సమీకరించిన వ్యక్తికి చెందాుతుంది. పట్టణీకరణ పారిశ్రామీకరణగా
వృద్ధిచెంది పెట్టుబడి ప్రవేశిస్తుంది. దాని ద్వారా వ్యవసాయం పునర్
వ్యవస్థీకరణ చెంది పెద్దా పెద్దా పరిశ్రమలే అభివృద్ధి అని సమాజంలో
వ్యవసాయ రంగం కΩంచించుకΩ పోవాలని అదే అభివృద్ధి అని చెపుతుంది.
విధానవిమర్శ
వీక∆ణం ఖి మే 2013 51
సరిగ్గా సామ్రాజ్యవాదా ప్రపంచీకరణ నేటి మన పాలకΩలతో ప్రజలకΩ
నమ్మబలికిస్తుంది కూడ ఇదే!
అభివృద్ధి, ఉపాధి అని చెప్పినదాని పట్ల కూడ పాలక వర్గాలకΩ నిబద్ధాత లేదాు. కాకినాడ సెజ్లలో ఏ పరిశ్రమలు వస్తాయి? ఎంతమందికి
ఉపాధి దొరుకΩతుంది? అభివృద్ధి ఏ మేరకΩ జరుగుతుంది? అభివృద్ధి
జరిగినా అది ఎవరికి ఉద్దేశించినది? అన్న విషయాలకΩ పాలకవర్గాలకే
కనీస అంచనాలు లేవు. అభివృద్ధి అనేది ఉత్పత్తి శకΩ్తల ప్రాతిపదిక మీదా,
ఉత్పత్తి సంబంధాల ప్రాతిపదిక మీదా, ఆ సంబంధాల మార్పు ద్వారా ఒక
వ్యవస్థలోంచి మరొక వ్యవస్థలోకి మారడం అనేది ఒక ప్రాతిపదిక అయితే
కేవలం ఉత్పత్తి అనేది గాలిలో తిరుగాడుతున్న మాటేగాని ఈనాటి వరకΩ
(ఆరేళ్ల కాలంలో) ఎటువంటి ప్రయత్నం, ప్రాజెకΩ్ట లేదాు. కేవలం కె.వి.
రావు అనే వ్యక్తికి భూములను కట్టబెట్టి పన్ను రాయితీలను ఇచ్చి, రియల్
ఎస్టేట్ భూదాహానికి ప్రతీకగా నిలిచి పోయింది. వలసపాలనలో భూమి
ఈ రోజు పెట్టుబడికి స్థావరం అయింది. అపారమైన ప్రకృతి వనరులు
సెజ్ల పరమై పెట్టుబడి కేంద్రీకరణ జరుగుతుంది. అసలు మొదాటి నుంచి
కాకినాడ సెజ్ దారే వేరు. రాష్ట్రంలో సెజ్ల కోసం ఆంధ్రాప్రదేశ్ మøలిక
సదాుపాయాల సంస్థ (ఎపిఐఐసి) భూములను సేకరించి సెజ్లకΩ కట్టబెడితే
కాకినాడలో ప్రత్యక∆ంగా, కె.వి.రావు అనే డెవలపర్కΩ కట్టబెట్టింది. సెజ్లలో కంపెనీలు పెట్టి ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం ఉన్న
ఉపాధిని పోగొట్టింది. సెజ్ గ్రామాలలో ఉపాధి హామీ పథాకం నిలిపి
వేసింది. బ్యాంకΩల ద్వారా రైతులకΩ రుణాలు ఇవ్వడం నిలిపివేసింది.
బడుగు బలహీన వర్గాలకΩ ఇచ్చే పాడి పశువులు, గొర్రెలు, మేకలు తదితర
రుణాలు ఇవ్వడం లేదాు. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు పంట
నష్టపరిహారం తాత్కాలిక సహాయం అందాచేయడం లేదాు. ఇందిరమ్మ
గృహాలు, రోడ్లు, పాఠశాల భవనాలు, తుపాను షెల్టర్లలకΩ మరమత్తులు
చేయడం అనేవి జరగడం లేదాు. ఈ మొత్తం క్రమం బడుగు బలహీన
వర్గాలను గ్రామాల నుంచీ దాూరం చేశాయి. కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాటంలో బడుగు బలహీన వర్గాల నాయకత్వం తొలి దాశలో లేనప్పటికీ మలిదాశలో దాళితులు అంబేద్కార్
సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ ద్వారా తమ హకΩ్కల పరిరక∆ణకΩ
పూనుకΩన్నారు. తమ కోసం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకΩన్నారు.
ఐదాు దాళిత గ్రామాలతో పాటు వ్యవసాయ కూలీలు అధికంగా ఉన్న
బి.సి. వర్గానికి చెందిన గ్రామాల్లో కూడ ప్రజల్ని కూడగట్టడనికి
ప్రయత్నించారు. గ్రామ సభలు నిర్వహించారు. అంబేద్కార్ జయంతి
సందార్భంగా 2009 ఏప్రిల్ 14న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ
సభకΩ మానవహకΩ్కల కార్యకర్త డ. బాలగోపాల్, హోప్ ఐల్యాండ్ సముద్రా
తీరాన ఇసుక తవ్వకానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హోప్ ఐల్యాండ్
పరిరక∆ణ కమిటీ సభ్యులు సభలో పాల్గొనగా, కోస్తల్ కారిడర్ వ్యతిరేక
కమిటీ, పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఇతర ఉద్యామకారులు తమ మద్దాతును
ప్రకటించారు. ఈ సంఘం కార్యక్రమాలు సెజ్ యాజమాన్యాన్ని
వణికించాయి. సెజ్ యాజమాన్యం సంఘం నాయకΩల్ని నయానా భయానా
లొంగదీసుకΩంది. దాంతో సెజ్ చూపించే ఉపాధి, లొసుగులు లేని
పునరావాసం వచ్చే వరకైనా పోరాటంలో భాగమవ్వాలని గ్రామాల్ని వదిలి
వెళ్లొద్దాన్న నిర్ణయం నీరుగారి పోయింది. అమ్ముడు పోయిన నాయకΩల
ద్రోహం వలన సంఘం విచ్ఛిన్నమయింది. చరిత్రలో అంటరానివారుగా
వీరు వెలివేయబడితే ఈ రోజు తమకΩ తాముగా వెలివేసుకΩన్న ఒక
సామాజిక వర్గంగా మిగిలిపోయారు. శతాబ్దాలుగా అగ్ర కΩలాల అణిచివేత,
భూమిలేని తనం వల్ల, సెజ్ ద్వారా మెరుగైన ఉపాధి లభిస్తుందాన్న ఆశతో
దాళారీల వలలో చిక్కారు. ఈ బాధా సర్పద్రాష్టుల్ని చూపించి, సెజ్
యాజమాన్యం మొత్తం ప్రజానీకం తమ వెంటే ఉన్నట్లు గోబెల్ ప్రచారం
చేస్తుంది. మొదాటి నుంచి పాలక వర్గాలు ఈ పేదా బలహీన వర్గాల్ని
ఉత్పత్తి శకΩ్తలుగా, సమాజపు పునర్నిర్మాణానికి కేంద్రా శకΩ్తలుగా,
చోదాకశకΩ్తలుగా భావించే నిర్మాణాత్మకమైన వైఖరిని తీసు కోకΩండ
అతిహీనంగా నేడు సెజ్ యాజమాన్యాలకΩ బలిపెడుతున్నారు.
ప్రభుత్వం బలహీన వర్గాల శ్రమను, జ్ఞానాన్ని వినియోగించుకొని భూసంస్కరణల ద్వారా అభివృద్ధిని సాధించలేకపోయింది. సహజంగానే
భూస్వామ్య వ్యవస్థలో ఉత్పత్తిగానీ, మిగులు ఉత్పత్తి గానీ మనిషి శ్రమ
ద్వారా వచ్చిన కూడ అవి ప్రకృతి సహజంగా, భూమి కేంద్రాంగా ఆ
మిగులు మీదా అధికారం శ్రమకΩ కాకΩండ, శ్రమ చేసిన మనిషికి కాకΩండ,
ఆ భూమి మీదా ఉన్న వారికే చెందే క్రమం ఉంది. ఈ వ్యవస్థలో
వ్యవసాయేతర ఉత్పత్తులను, అవి తయారు చేసిన కΩలాలకΩ సామాజిక
విలువ లేదాు. కాబట్టి ఈ రోజు కాకినాడ సెజ్లో బడుగు బలహీనవర్గాలు
భూమి నుంచి పెకిలించడనికి కారకΩలైయారు. భూస్వామ్య సమాజంలో
ప్రకృతి మీదా ఉండే అవగాహన ఈ అవగాహన ద్వారా వచ్చిన ఉత్పత్తి
పరికరాలు, ఆ పరికరాల ద్వారా వచ్చిన ఉత్పత్తి సంబంధాలు నేడు సెజ్ల
ద్వారా చెల్లా చెదాురై పెట్టుబడి కేంద్రీకరణ వ్యవస్థకΩ దారీ తీశాయి.
ఇన్నింటిని పోగొట్టుకΩన్న ఈ బాధితులకΩ అధికార యంత్రాంగం
సరైన పునరావాసాన్ని కూడ అందించలేక పోయింది. ప్రత్యామ్నాయాన్ని
చూపవలసిన పాలక వర్గాలు, దాళారీ పెట్టుబడిదారీ వర్గానికి దాసోహ
మవుతున్నాయి. గ్రామాల నుంచి తరలించబడిన జనం పట్ల ప్రభుత్వం
ఏ బాధ్యాత వహించకΩండ నిమ్మకΩండి పోయింది. మధ్యా ధానిక రైతాంగ
నాయకత్వం ఉన్న సెజ్ వ్యతిరేక పోరాటం దాళిత, బలహీన వర్గాల
అసంతృప్తులను క్రోడుకరించి ఉద్యామ బాటలో కలుపుకోలేక పోతుంది.
భూమిలేని నిరుపేదాలు భూస్వామ్య వ్యవస్థలో కొత్తకాదాు. భూమి మీదా ఆధిపత్యం లేకపోయినా దాని మీదా ఆధారపడ్డ అనుబంధాంతో పోరాడరు.
కానీ భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ విధానంలో ప్రవేశిస్తున్న
నేటి సమాజంలో సెజ్ యాజమాన్యం కొత్త ఆశలు రేకెత్తించి వ్యవసాయ
కూలీలను భూమి నుంచి వేరు చేసింది. రైతులను, కూలీలను విడదీయ
గలిగింది. అంటే భూమి నుంచి యాజమానులను తప్ప మెజారిటీ
మనుషులను దాూరం చేసింది. రైతులు కూలీల మధ్యా వైషమ్యాలు పెంచింది.
రైతులను నిస్సహాయులను చేసి వారి స్థానంలో యంత్రాల వాడకాన్ని
పెంచేలా చేసింది. వ్యవసాయం లాభసాటి కాదాని మరోవైపు ప్రచారం
చేస్తోంది. గమనించవలసిన విషయమేమిటంటే నందిగ్రాం, సింగూరులలో
భూసంస్కరణలకు నోచుకొని ప్రజలు సెజ్ వ్యతిరేక ఉద్యామానికి ఊపిరి
పోస్తే, కాకినాడ సెజ్లో బడుగు బలహీన వర్గాలే యాజమాన్యం చూపిన
ఆశలకΩ బలై ఉద్యామానికి దాూరంగా ఉండిపోయారు. అభివృద్ధి యజ్ఞంలో
సమిధాలుగా మారిన వీరే అన్ని రకాల ఛీత్కారాలకΩ, హింసకΩ గురికావడం
విషాదాం.
ఈ బడుగు బలహీన వర్గాల్లో ఎకΩ్కవ శాతం దాళితులే. వీరిలో 90
శాతం పైగా క్రైస్తవులైనా, స్టేట్ కΩండే హిందాుత్వ ధోరణి వల్ల వీరి మత
హకΩ్కను హరించేస్తోంది. వీరు ప్రభత్వ రికార్డులలో హిందాువులుగా,
సామాజికంగా క్రైస్తవులుగా మిగిలిపోయారు. నాటి బ్రిటిష్ సామ్రాజ్య
వాదాుల కంటే నేటి అమెరికన్ సామ్రాజ్యవాదాుల కంటే క్రూరమైన బ్రహ్మణ
సామ్రాజ్యవాదాం వీరిని క్రైస్తవులుగా గుర్తించదాు. అలా గుర్తింపు కావాలంటే
దాళితుల రాయితీల మీదా వేటు తప్పదాు. అందాుకే అనాదిగా అణగారిన
ఈ కΩలాలు చాలా వరకΩ జనాభా లెక్కల్లో హిందాువులుగానే
మిగిలిపోయారు. ప్రపంచంలో ఏ సామ్రాజ్యవాది చేయనంత హీనంగా,
క్రూరంగా దాళితుల మానవ హకΩ్కల మీదా దాడి చేస్తున్నారు. అందాుకΩ
కాకినాడ సెజ్ మినహాయింపు కాదాు. ఈ దాళిత గ్రామాల్లో ఉన్న చర్చీలు
కూడ మినహాయింపు కాదాు. తరతరాలుగా దాళితులు పూజించుకΩన్న
ప్రార్థన స్థలాలు కూడ సెజ్ కబ్జాలోకి చేరిపోయాయి. హిందాూ మతతత్వ
ఫాసిస్టు ప్రభుత్వం మైనారిటీ హకΩ్కల పట్ల మిన్నకΩండి పోయింది.
ఎందాుకంటే గుజరాత్లో ముస్లిం, మైనారిటీలపై మారణకాండ మాత్రమే
కాకΩండ ఆ మారణకాండ ప్రపంచ బ్యాంకΩ అభివృద్ధి మరొక పార్శ్వమని
విధానవిమర్శ
52 వీక∆ణం ఖి మే 2013
ప్రత్యేక ఆర్థిక మండలాలను అమలుపరుస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి
నేటి హీరో. హిందాూత్వ ఫాసిస్టు శకΩ్తలు అంతగా సామ్రాజ్యవాదాన్ని
బలపరుస్తున్నాయి అనడనికి ఇదొక మచ్చుతునక. వాటిలో కాకినాడ
సెజ్లు కూడ భాగమే. కొసమెరుపు ఏమిటంటే క్రైస్తవ మైనారిటీ సంఘాల
నుంచి, దాళిత సంఘాల నుంచి రావలసినంత ప్రతిఘటన లేకపోవడం!
చట్టవిరుద్ధాంగా భూసేకరణ చేసి ల్యాండ్ మాఫియాతో కΩమ్మక్కై చట్టబద్దాంగా భూసేకరణ చేసినట్టుగా రైతులను నమ్మించి వారి భూముల
నుండి, గ్రామాల నుండి తరలించేందాుకΩ ప్రయత్నించిన అప్పటి తూర్పు
గోదావరి జిల్లా కలెక్టర్ అనిల్ కΩమార్ సింఘాల్, రెవెన్యూ రిజిస్ట్రెషన్
ముఖ్య కార్యదార్శి ఎస్.వి. ప్రసాద్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదార్శి
ఎమ్. శామ్యూల్ల పైన విచారణ జరిపి బాధ్యాులైన వారిపై ఐపిసి సెక∆న్
120(బి), నేరపూరిత కΩట్ర 409 ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి (నమ్మకాన్ని
వమ్ము చేయడం) (బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్) 420 మోసం, అవినీతి నిరోధాక
చట్టం సెక∆న్ రెడ్విత్ 13(2), రెడ్విత్(1)(సి)(డి), అధికార దాుర్వినియోగం
సెక∆న్ 15 కిందా కేసులు నమోదాు చేయాలని మొత్తంగా సిబిఐ విచారణ
జరపాలని చైతన్యవంతమైన నాయకత్వం డిమాండ్ చేస్తున్నది. అయితే
ఇందాులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ మధ్యా వరుస
భూకΩంభకోణాలలో సిబిఐ చూపిస్తున్న పాత్ర పట్ల ప్రజలు ఆకర్షితులై
ఉండవచ్చు. లేదా ఆ మేరకΩ ప్రజాస్వామిక ఆకాంక∆ ప్రభుత్వం
తీరుస్తుందేమోనని ప్రజల నుంచి వచ్చిన ఉద్యామం కావచ్చు. కాని ఏమి
జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. ఇకపోతే ఈ మధ్యా తెరమీదాకΩ
వస్తున్న జాతీయ భూసేకరణ పునరావాసం బిల్లు 2011 బిల్లుకΩ
సంబంధించిన దాని గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదాు. ఎందాుకంటే
అది వలసవాదా చట్టం కంటే లొసుగులతో కూడిన దేశ విద్రోహ చట్టం.
ఇందాులో ఒక నైతిక, సామాజిక స్ప ృహే లేదాు. ఇంతగా చట్టం చట్టుబండలవుతున్నా విపక∆ాల పాత్ర ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సెజ్లకΩ తెర
తీశారు. కాబట్టి సెజ్ బాధితులు ప్రత్యామ్నాయం కోసం వెతికారు. 2009
ఎలక∆న్లకΩ ముందాు సామాజిక న్యాయం అంటూ తెరపైకి వచ్చిన
ప్రజారాజ్యం వైపు సాధారణంగానే ప్రజలు మొగ్గు చూపారు. పిఠాపురం
నియోజక వర్గంలో ప్రజారాజ్యం తరుఫున వంగా గీత నిలబడ్డరు. ఈమె
ఒక కΩల వర్గానికి సంబంధించింది. ఆ కΩలానికి సంబంధించిన వారే
మెజారిటీ. అలాగే రాష్ట్రంలో అనేక మంది దాళిత మేధావులు ప్రజారాజ్యం
సామాజిక న్యాయంపై ఆశలు పెట్టుకొని ఆ పార్టీలో చేరినట్టే ఎకΩ్కవ
శాతం దాళితులు ఆ పార్టీకే ఓటు వేశారు. గమనించవలసిన దేమిటంటే
ఆమె స్థానికΩరాలు కాకపోయిన ఈ వర్గాలే ఆమెను గెలిపించాయి. ఏ
పార్టీని సెజ్ బాధిత ప్రజలు ధిక్కరించారో ఆ పార్టీలోకే ప్రజారాజ్యం పార్టీ
విలీనమయింది. అప్పటి వరకΩ భూములు కాపాడు తామన్న ఆమె
వెనుదిరిగింది. కాకినాడలో పెద్దా ఎత్తున ఏరువాక లాంటి ఉద్యామాలు
నడిపినా ప్రజలకΩ వారి ఆకాంక∆కΩ మద్దాతు ఇవ్వలేదాంటే ఆమె పాలక
పక∆ంలో మమేకమైనట్టే అని ప్రజలు గ్రహించారు. ఉప ఎన్నికల నేపథ్యాంలో సెజ్ల భూములు రైతులకΩ ఇచ్చే వరకూ
పోరు అని 2012 ఏప్రిల్ 20న ప్రజల ముందాు చంద్రాబాబు (తెలుగు
దేశం) ప్రకటించారు. ఇదే చంద్రాబాబు నాయుడు వ్యవసాయం దేశానికి
పనికిరాదాని ప్రపంచ బ్యాంకΩకΩ దాసోహమన్న విషయాన్ని అతను మర్చి
పోయాడేమో గాని ప్రజలు మర్చిపోలేదాు. కాకినాడ వ్యతిరేక ఉద్యామంలో
మొదాటి నుంచి బిజెపి వైఖరి వేరు. గుజరాత్కΩ భిన్నంగా వారి రాజకీయ
ప్రయోజనాల కోసం సెజ్ వ్యతిరేక ఉద్యామానికి మద్దాతు తెలిపారు. ఇక
ఎనిమిది కమ్యూనిస్టు పార్టీలతో ఆవిర్భవించిన కాకినాడ సెజ్ వ్యతిరేక
కమిటీలో మొదాటి నుంచి సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, న్యూడెమోక్రసీ
పార్టీలు పోరాటంలో పాల్గొన్నాయి. ఎన్నో అక్రమ కేసుల్ని ఎదాుర్కొన్నారు.
ఇద్దారు లిబరేషన్ నాయకΩలు జైళ్లపాలైయారు. మొదాట్లో ఉన్న ఉద్యామ
తీవ్రత తగ్గింది. ఒక క్రియాశీల ఐక్య కార్యాచరణ కొరవడింది.
ప్రజాపోరులో ఒక నిర్మాణాత్మకమైన వైఖరిని ఈ సంఘాలు తీసుకోలేకపోయాయి. 2008 నుంచి సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ,
ప్రజా సంఘాల నాయకΩలు, న్యాయవాదిపై పెట్టిన కేసులు కొనసాగుతూ
ముగింపు దాశకΩ చేరుకΩన్నాయి. ఈ కేసులన్ని పిఠాపురం, తుని, కాకినాడ
కోర్టులలో ఉన్నాయి. వారంలో రెండు మూడు రోజులు నాయకΩలు ఏదో
ఒక కేసులో హాజరు కావలసిందే. నాయకΩలకΩ శిక∆ ఖరారు కావడనికి
కావలసిన అబద్దాపు సాక∆ా్యలను సెజ్ యాజమాన్యం ప్రవేశపెడుతుంది.
ఉద్యామ స్పూùర్తితో ముందాుకΩ వెళ్తున్న నాయకΩలకΩ ఎలాంటి శిక∆లు
పడతాయో వేచి చూడవలసిందే!
సెజ్ వ్యతిరేక పోరులో అత్యధికంగా పాల్గొన్నది మహిళలే. పోలీసులు
గ్రామాలపై విరుచుకΩపడితే తామే ముందాుండి తమ వారిని కాపాడు
కోవడంతో పాటు అనేక విషయాలను చర్చించుకΩనేవారు. ప్రజలు ప్రకృతి
వనరులను పోగొట్టు కోవడంతో పాటు దానికి సంబంధించిన జ్ఞానాన్ని
కూడ పోగొట్టుకΩంటారు. వ్యవసాయానికి బదాులు పారిశ్రామికీకరణే
ప్రత్యామ్నాయంగా వచ్చే సమాజంలో నైపుణ్యంతో కూడిన జ్ఞానం
కొరవడుతోంది కాబట్టి స్త్రీలు ఈ విషయాన్ని ముందాు గానే గుర్తించారు.
ప్రత్యామ్నాయ సమాజంలో కావలసిన నైపుణ్యంలేక, ఉన్న కాస్తంత ఆర్థిక
స్వాతంత్య్రాన్ని కోల్పోతామని గృహ పరిధిలోకి నెట్టి వేయబడతామన్న
స్ప ృహ వారికి కల్గింది. స్త్రీలకΩ కΩటుంబ వనరులపై ఆధిపత్య హకΩ్కలు
లేకపోయినా ఓమేరకΩ రక∆ణ ప్యూడల్ వ్యవస్థ కల్పిస్తుంది. సహజంగానే
మొదాటి దాశలో భూమిని కోల్పోయినప్పుడు డబ్బు రూపేణా వచ్చే
పునరావాసం పురుషుని చేతుల్లోకి వెళ్లిపోయింది. పితృస్వామిక సమాజంలో
ఈ మార్పు పురుషుని పెత్తనానికి దారితీసింది. ఇప్పటి వరకΩ ఉద్యోగం
పురుష లక∆ణం కాబట్టి పునరావాస కాలనీలో కల్పిస్తున్న కొన్ని శారీరక
శ్రమకΩ సంబంధించిన పనులు అన్ని పురుషులకే ఇచ్చారు. శ్రామిక వర్గానికి
చెందిన స్త్రీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయి ఇంటికే అంకితమయి పోయారు.
ఇది కΩటుంబ హింసకΩ దారితీసింది. కాబట్టి స్త్రీలు ఉద్యామంలోకి
ఉధాృతంగా వచ్చారు. కాకినాడ సెజ్ రాములమ్మలు, పోలేపల్లి చుక్కమ్మలు,
జిందాల్ దేవుడమ్మలు, రాయిఘడ్, మంగుళారు దీదీలు ఈ కోవకΩ చెందిన
వారే. విషాదామేమిటంటే కాకినాడ సెజ్ యాజమాన్యాన్ని ఠారెత్తించి
ప్రతిఘటించిన స్త్రీలు నాయకత్వ స్థానంలో లేరు. కేవలం ప్రతిఘటనా
స్వరాలుగా మారిపోయారు. సెజ్ ఉద్యామ సారథ్యాన్ని నిర్వహించడంలో
వీరి పాత్ర లేదాు. అందాుకΩ కారణం పితృస్వామ్య ధోరణులు నాయకత్వంలో
ఉండడం. సునామీలా వచ్చి పోలీసులను తరిమి వేసిన స్త్రీలు అంతే వేగంగా
మిన్నకΩండిపోయారు. వంటవార్పు నిరసన కార్యక్రమంలో కూడ స్త్రీల
భాగస్వామ్యం చెప్పుకోతగినదిగా లేదాు. ఉద్యామకారులలో స్త్రీలు ముందాుంటే
పోలీసులు ఏమి చేయరన్న అభిప్రాయం ఉండొచ్చు. కానీ వారిని నాయకత్వ
స్థానంలోకి తీసుకΩ రావాలన్న అభీష్టం లేదాు. అందాుకΩ కారణాలు ఏమైనా
కావచ్చు. కాని కΩటుంబాన్ని ఇద్దారు వ్యకΩ్తల కలయికగా కాకΩండ
పితృస్వామ్య భావజాలంలో ఉన్న విభిన్న అభిప్రాయాలు కలిగిన వ్యకΩ్తలుగా
గుర్తించక పోవడం పెద్దా లోపం. రాష్ట్రంలో సెజ్ ఉద్యామాల ఆదార్శంగా
నిలిచిన కాకినాడ సెజ్ ఉద్యామం మరింత పదాును పెట్టుకోవడనికి
తీసుకోవలసిన అవసరాలలో స్త్రీల నాయకత్వ శ్రేణులను ఏర్పర్చడం తక∆ణ
కర్తవ్యం కావాలి. మహిళా సాధికారత పేరిట ప్రభుత్వం స్వయం సహాయక
గ్రూపులను ఏర్పాటు చేసి తమ ప్రయోజనాలకΩ వేదికగా మలిచింది.
కాని సోంపేట థార్మల్ విద్యాుత్ ప్రాజెకΩ్ట వ్యతిరేక ఉద్యామంలోని స్త్రీలు
ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని నిర్ద్వంద్వాంగా తోసిపుచ్చారన్న వాస్తవం మనకΩ
తెలుసు. మన దేశంలో ఫెమినిస్టు ఉద్యామాలు వ్యక్తిగత సమస్యలకΩ
పరిమితం అయినంతగా, ప్రజా ఉద్యామాలలో మమేకం కాలేక పోతున్నాయి.
కΩటుంబ సంబంధాల సమస్యల పరిధిని దాటి విస్త ృత సమాజ స్థాయిలో
ప్రజలతో కలిసి నడిచినప్పుడే స్త్రీల విముక్తి సాధ్యామవుతుందాన్న ఆచరణ,
స్పృహ నేడు ఫెమినిస్టు ఉద్యామాలకΩ అత్యంత అవసరం. ఈ ఉద్యామాల
విధానవిమర్శ
వీక∆ణం ఖి మే 2013 53
రాజకీయ దాృష్టి, తాత్విక పునాది మరింత పదాునెక్కి సమాజ విముక్తిలో
పాల్గొన్నప్పుడే ఇది సాధ్యాం. సెజ్ గ్రామాల్లోని చదాువుకΩన్న యువత తాము చదాువుకΩన్న చదాువుకΩ
ఉద్యోగాలు రాక గ్రామాలకΩ వెనుదిరుగుతున్నారు. గ్రామాలలో భూములను
కోల్పోయిన తమ తల్లిదాండ్రులకΩ జరిగిన అన్యాయంపైన ఊరూరా తిరిగి
అధ్యాయనం చేశారు. కలసికట్టుగా తమ పొలాల్లో వంటవార్పు నిరసన
కార్యక్రమాన్ని చేపట్టారు. తమ భూములు మేజర్లు కాని తమ అనుమతి
లేకΩండ బదిలి చేయబడిందాని, కాబట్టి తమ భూములపై, తమకΩ కూడ
హకΩ్క ఉందాని ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అందాుకΩ గ్రామాలపై
పడి పోలీసులు యువతను అరెస్టు చేశారు. తల్లితండ్రులను బెదిరించారు.
అయినా యువత వెను దిరగలేదాు. ఇప్పటివరకΩ కొనసాగుతున్న ఉద్యామ
బాటలోనే ప్రయాణిస్తు న్నారు. నాయకత్వ బాధ్యాతలు తీసుకోవడనికి
సంసిద్దాులవుతున్నారు. ఇక ఉప ఎన్నికల సందార్భంలో చంద్రాబాబు రైతులకΩ భూమిని పోరాడి ఇప్పిస్తానన్నాడేకాని ఆ ప్రయత్నాలు ఏమీ లేక పోగా సరికొత్త వేషంతో
అధికారం కోసం పాదాయాత్ర మొదాలు పెట్టారు. బిజెపి, సిపిఎం వంటి
అఖిల భారత పార్టీలయినా, తెలుగుదేశం లాంటి ప్రాంతీయ పార్టీలైనా
సామ్రాజ్యవాదా ప్రపంచీకరణను వ్యతిరేకించే ధోరణిని నటించి అధికారం
లోకి వచ్చినా ఆ పార్టీల నిబద్దాత ఇప్పటి వరకΩ ప్రజలకΩ అనుభవ
పూర్వకమే. ఏ రాజకీయ శకΩ్తలైన, బానిస వ్యవస్థలో భూమిని వాడుకΩన్నారే గాని ఇంతగా భ్రష్టు పట్టించలేదాు. అందాుకే సెజ్లను క∆Ωణ్ణంగా అధ్యాయనం
చేసిన ఆర్ఎస్రావు వివరణ ఎంతో సరైనది. ఆయన ఏమంటారంటే
కమ్యూనిస్టు దేశాలు ఒక్క అడుగు వెనక్కి వేసిన కాలంలో పెట్టుబడి తనదైన
శైలిలో ప్రవేశపెట్టిన ప్రపంచీకరణ కార్యక్రమంలో సెజ్లు అత్యంత
ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. సోషలిస్టు సమాజాలను పునర్నిర్మించే
కార్యక్రమంలో అంతర్ రాష్ట్రీయ పెట్టుబడి ఎంచుకΩన్న రూపం సెజ్. ఈ
పునర్ నిర్మాణ కార్యక్రమంలో మిగిలిన సమాజం దాని చరిత్రతో సంబంధాం
లేకΩండ ప్రభుత్వ ఆధిపత్యానికి దాూరంగా స్వచ్ఛందాంగా పెరిగినవే సెజ్లు
అంటారాయన. పాలకΩలు పెట్టుబడి ద్వారా వృద్ధిని వ్యవస్థాగత మార్పులు
లేకΩండ తేవాలని చూస్తుంటే ప్రజలు వ్యవస్థలో మార్పు ఒక కొత్త
నిర్మాణంలోకి అభివృద్ధిని చూస్తున్నారు. ఇది పాలకΩలకΩ ప్రజలకΩ
మధ్యానున్న వైరుధ్యాం. అభివృద్ధి అనే భావనను నెట్టేసి వృద్ధి అనే భూతాన్ని
ప్రజలకΩ చూపి అదే అభివృద్ధిగా వర్ణిస్తున్నారు. పాత సమాజం నుండి
కొత్త సమాజంలో వృద్ధి సాధ్యాపడినా మిగులు మనుష్యుల సమస్యలు
తీరకపోవడం. పేదారికంతో, నిరుద్యోగంతో బతుకΩతూ పెట్టుబడిదారీ వర్గాల
దాయా దాకి∆ణ్యాల మీదా ఆధారపడేటట్లు మున్ముందాు చేస్తారు.
దేశంలో మొట్టమొదాటి సారిగా సెజ్లను తాత్కాలికంగా నిలిపివేసిన గోవాకΩ మేము వెళ్లినప్పుడు అక్కడ సామాజిక కార్యకర్తలు వెళ్లబుచ్చిన
అభిప్రాయం కూడ ఇదే. వారు సెజ్, మైనింగ∑ వ్యతిరేక ఉద్యామాల
అనుభవాలను పంచుకొని కాకినాడ సెజ్ వ్యతిరేక ఉద్యామానికి మద్దాతును
ప్రకటించారు. గోవాలో ఎలక∆న్ల సందార్భంగా నియోజక వర్గాల ఎన్నికల
పోటీలో నిలబడి సెజ్ వ్యతిరేక ఉద్యామాలకΩ అండగా నిలిచిన వారిని
గెలిపించమని తద్వారా సెజ్లను రాష్ట్రంలో మట్టు పెట్టాలని ప్రజలకΩ
పిలుపునిచ్చారు. అప్పటి వరకΩ కాంగ్రెస్ కూటమి హయాంలో ఉన్న
ప్రభుత్వం భూములను సెజ్లకΩ అప్పగించాలని ప్రయత్నిస్తే ప్రజలు
ప్రత్యామ్నాయంగా బిజెపి కూటమిని గెలిపించారు. అప్పటి ప్రతిపక∆నేత
మనోహర్ పారెకర్ నేటి ముఖ్యమంత్రి. ఇతను ప్రతిపక∆నేతగా ఉన్నప్పుడు
ఇనుప ఖనిజ తవ్వకాల్లో అవినీతి అక్రమాలను, మైనింగ∑ కార్యకలాపా
లలోని దోపిడుని ప్రజా ఉద్యామాలు బయటపెట్టాయి. గోవా ఫ్ధండేషన్
అనే స్వచ్ఛంధా సంస్థ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టులో వేసి
అక్రమ మైనింగ∑ కార్యకలాపాలపై దార్యాప్తు చేయాలని కోరింది. అదే
సమయంలో కేంద్రా ప్రభుత్వం జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలో ఒక కమీషన్ను
నియమించింది. 12 ఏళ్ల కాలంలో అక్రమ మైనింగ∑ ద్వారా రాష్ట్ర ఖజానాకΩ
రు. 35 వేల కోట్ల నష్టం జరిగిందాని నిర్ధారించింది. ఈ నేపథ్యాంలోనే
గోవాలో మైనింగ∑ కార్యకలాపాలపై పూర్తి స్థాయి నిషేధాం విధిస్తూ సుప్రీం
కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అఫ్తాబ్ ఆలం నేతృత్వంలోని త్రిసభ్య ధార్మాసనం
ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రా రాష్ట్ర ప్రభుత్వాలకΩ నోటీసులు జారీ
చేసింది. గోవాలో అక్రమ మైనింగ∑పై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని
సుప్రీం సాధికార కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. గోవాలో మైనింగ∑
లీజులు అన్నింటిని చట్టవిరుద్ధాంగా ఇచ్చారని గోవా ఫ్ధండేషన్ తరఫున
హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషన్ సుప్రీం కోర్టుకΩ తెలిపారు.
రాష్ట్రంలోని మైనింగ∑ కార్యకలాపాలపై గోవా ప్రభుత్వం ప్రజల ఒత్తిడితో,
ఎన్నికల నాటి ప్రమాణాలకΩ అనుగుణంగా తప్పని పరిస్థితులలో తాత్కాలిక
నిషేధాం విధించింది. 2012 అక్టోబర్ వరకΩ ఈ నిషేధాం అమల్లో
ఉంటుందాని పేర్కొంది. అయితే తాత్కాలిక నిలుపుదాలతో దీర…కాలిక
ప్రయోజనాలకΩ ఒరిగేది ఏమిలేదాని ఇప్పటికే ప్రైవేటు కంపెనీలు గనుల
నుంచి ఖనిజాన్ని తవ్వి రవాణా చేసుకΩంటున్నా యని ప్రశాంత్ భూషణ్
సుప్రీంకోర్టు దాృష్టికి తీసుకొచ్చారు. ఫలితంగా మైనింగ∑ మాఫియా మీదా
సుప్రీంకోర్టు ఉకΩ్కపాదాం మోపింది. ఆంధ్రాప్రదేశ్, కర్ణాటకలలోని మైనింగ∑
కార్యకలాపాలపై సుప్రీం కోర్టు నిషేధాం విధించిన సంగతి సుపరిచితమే.
సెజ్లపై రద్దాు, మైనింగ∑ కార్యకలాపాలపై ఉకΩ్కపాదాం ప్రజల సంఘటిత
శక్తితో అసాధ్యాలు అనుకΩన్నవి సుసాధ్యాలుగా మారతాయనడనికి ఇవి
మచ్చుతునకలు.
అభివృద్ధి పేరిట జరిగే విధ్వాంసంలో తాము ధ్వాంసం అవుతున్నామని ప్రజలు హెచ్చరికగా తమ పోరును అన్ని రాష్ట్రాలలో వివిధా స్థాయిలలో
కొనసాగిస్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలో సోంపేట, కాకరాపల్లి థార్మల్
విద్యాుత్ పోరాటాలు తీసుకΩన్నట్లయితే అవి మరింత విస్త ృతమయి
భూపోరాటంగా మాత్రమే కాక పర్యావరణం, సహజ ప్రకృతి వనరులను
కాపాడుకోవడం లక∆ ్యంగా కదిలింది. అందాుకే భూమి సొంతదారులే
కాకΩండ ప్రతి ఒక్కరిని ఉద్యామంలో భాగస్వాములను చేసింది.
సామ్రాజ్యవాదా పెట్టుబడిదారీ వర్గ వ్యతిరేక పోరాటంగా రూపుదిద్దాు కొంది.
న్యాయ స్థానాలను ఆశ్రయించినా పోరాటపటిమను కోల్పోలేదాు. అందాుకΩ
ప్రభుత్వ దామనకాండకΩ సోంపేట, కాకరాపల్లిలో జరిగిన పోలీసు కాల్పులే
సాక∆ ్యం. బహుళ జాతి కంపెనీలు, బడ పారిశ్రామిక వేత్తలు, బడ
భూస్వాములు కావడనికి చేసే ప్రయత్నాలకΩ ప్రజలు గండి కొడుతున్నారు.
అందాుకΩ మొన్నటి నందిగ్రాం జయగీతికే సాక∆ ్యం.
ఇప్పుడు ఆంధ్రాప్రదేశ్ ప్రభుత్వం ప్రజల దాగ్గర ఉన్న భూములు లాకΩ్కంటూ ప్రజల దాృష్టిని మరల్చేందాుకΩ మరో విడత భూపంపిణీకి
సిద్ధామవుతుంది. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి 2012 అక్టోబరు 5న
ప్రకటించారు. పేదాలకΩ భూములు పంచేందాుకΩ కనీసం లక∆ ఎకరాలు
భూమి సేకరించాలని జిల్లా కలెక్టర్లనΩ ఆదేశించారు. ఒక వైపు శ్రీకాకΩళం
జిల్లాలోని లకి∆ంపేటలో దామనకాండ జరిగి ఐదాుగురు దాళితులు చనిపోతే,
250 ఎకరాల ప్రభుత్వ భూమిని పంచలేని పాలక వర్గాలు లక∆ల ఎకరాల
భూపంపిణీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. త్వరలో ఆంధ్రాప్రదేశ్
భూనిర్వాహణ సంస్థ ఏర్పాటు కానుందాని, భూముల కేటాయింపు స్వాధీనం
వంటి అంశాలను ఈ సంస్థే పర్యవేకి∆ంచనుందాని సెలవిచ్చారు. మరి
ఇప్పటివరకΩ వేల ఎకరాలను పంచే రంగాన్ని బడ పారిశ్రామికవేత్తలకు
అప్పచెప్పిన ఆంధ్రాప్రదేశ్ మøలిక సదాుపాయాల సంస్థ (ఎపిఐఐసి) కంటే
ఈ సంస్థ ఏవిధాంగా భిన్నమయింది? ఈ విషయాలను సదారు మంత్రిగారు
ప్రస్తావించరు. పైగా క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ భూముల పరిరక∆ణకΩ
చర్యలు తీసుకోవాలని కలెక్టర్లనΩ ఆదేశించారు. ఒక వైపు అణగారిన
వర్గాల నెత్తుటిలో భూమి తడిసి ముద్దావుతుంటే మరోపైపు పాలక వర్గాల
బూటకపు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కొన్ని సంవత్సరాలుగా
విధానవిమర్శ
54 వీక∆ణం ఖి మే 2013
దాుర్వినియోగం అవుతున్న భూముల్ని గుర్తించి వాటిని స్వాధీనం
చేసుకోవాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదార్శి అనిల్ చంద్రాపునేత కలెక్టర్లకΩ
సూచించారు. బడ కంపెనీల ఏజెంట్లుగా పని చేస్తున్న పాలక వర్గాలు,
పాదాయాత్రల పేరుతో అధికారంలోకి రావడనికి ప్రయత్నిస్తున్నా,
ప్రతిపక∆ాలుగాని, సెజ్ పేరు చెప్పి కొల్లగొట్టిన భూములను స్వాధీనం
చేసుకోవడనికి నిర్ధిష్టమైన చర్యలు చేపట్టగలరా? వైఎస్ అనే భూతాన్ని
వదిలించుకోవడనికి పావులుగా రాజకీయ చదారంగం నడుస్తుంది. జాతీయ
స్థాయిలో సంస్కరణల రూపంలో దేశాన్ని టోకΩగా అమ్మివేయడనికి రంగం
సిద్ధాం అయింది. రాష్ట్రంలో సెజ్ వ్యతిరేక ఉద్యామం ఇప్పుడు నివురు గప్పిన
నిప్పులా ఉంది. సామ్రాజ్యవాదా ప్రపంచీకరణలో భాగంగా భూమిని
పోగొట్టుకΩన్న తండ్రుల తరం, తరాల సంపదాని, ఉపాధిని పోగొట్టుకొన్న
ఈ తరం కΩటుంబ ఆర్థిక అస్థిరత్వానికి బలైన స్త్రీలు, మోసగింపబడ్డ
దాళిత, బలహీన వర్గాలు యుద్ధానికి సిద్ధాంగానే ఉన్నాయి. గమనించవలసినది ఏమిటంటే వలసవాదా కాలంలోనూ, స్వాతంత్య్రం
పేరిట అధికార మార్పిడి తర్వాత దేశ ప్ధరులు తమ జీవించే హకΩ్కకై
పోరాడుతూనే ఉన్నారు. సామ్రాజ్యవాదా వ్యతిరేక పోరులో అమరులైన
భగత్సింగ∑ తదితరులు నవజవాన్ సభను ఏర్పాటు చేసి కార్మిక, కర్షక
రాజ్యం కోసం ఉరికంబం ఎక్కారు. తెలంగాణ రైతాంగ ఉద్యామంలో బందాగీ
సోదారులు భూమి పంపకాలు, చాకలి ఐలమ్మ గొంతులో భూస్వాములకΩ
వ్యతిరేకంగా 'దాున్నేవానికే భూమి' నినాదాం పుట్టుకొచ్చింది. ఇదే ఉద్యామం
శ్రీకాకΩళం మరిన్ని రైతాంగ పోరాటాలకΩ భూమిక అయింది. మన పొరుగు
రాష్ట్రం తమిళనాడులో అణువిద్యాుత్ కేంద్రానికి వ్యతిరేకంగా, చత్తీస్గడ్లో
ప్రజలు పెట్టుబడి ఆధారిత, అభివృద్ధి నమూనాలు వ్యతిరేకించి
ప్రత్యామ్నాయ శ్రమ ఆధారిత ఆర్థిక స్వావలంబనకΩ కృషి చేస్తున్నారు.
హింస, ప్రతిహింసలు మొదాలైనా ప్రజలు వెనుదిరుగ లేదాు. అంతిమంగా
ఈ సెజ్ వ్యతిరేక పోరాటం ఒక పటిష్టమైన రాజకీయ దాృష్టి కోణంలో
ప్రజా ఉద్యామ నిర్మాణ బాటలో సంఘటితంగా సామ్రాజ్యవాదా
ప్రపంచీకరణను ఎదాుర్కొనే స్థాయికి చేరినప్పుడే పరిష్కారం దొరుకΩతుంది.
లేనట్లయితే అవి తాత్కాలిక విజయాలే కానీ శాశ్వత పరిష్కారం కావు
కాకినాడ పోరాటానికి ఇది మినహాయింపు కాదాు. అదే జరగాలని ప్రజల
పోరుతో మనం మమేకమవుదాం.
(రచయిత సామాజిక కార్యకర్త
may 2013 veekshanam
-హేమా వెంకట్రావ్
నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ఆ తర్వాతి క్రమంలో వచ్చిన ప్రత్యేక ఆర్థిక మండలాల (సెజ్) గురించి ప్రగతిశీల శకΩ్తలు
ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటూ, వాటి దాుష్పùలితాల గురించి
ప్రజలకΩ తెలియ చేయడంలో ముందాు వరుసలోనే ఉన్నాయి. 2005లో
వచ్చిన ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం గురించి మేధావులు ముందాుగానే
హెచ్చరించారు. 2006లోనే కాకినాడ సెజ్లకΩ బీజం పడింది. భూమిపై
వేట మొదాలయింది. బంగారం పండే ఎకర భూమికి ముష్టి మూడు లక∆ల
రూపాయలు ఇచ్చి మొత్తంగా వేల ఎకరాల భూమిని చుట్ట పెట్టే ప్రయత్నాలు
ముమ్మరమయ్యాయి. రైతులకూ, రైతు కూలీలకూ నిలువనీడ లేకΩండ
చేసే సెజ్ కΩట్రల్ని పసిగట్టిన పోరాట సంఘాలు 2008లో ప్రతిఘటనకΩ
పూనుకΩన్నాయి. అరెస్టులు, కΩట్ర కేసులు, కోర్టులో న్యాయ పోరాటం,
ఆనాటి తొలిదాశ ఉద్యామం ఆత్మరక∆ణలోనే నడిచింది. మారుతున్న రాజకీయార్థిక పరిస్థితులలో పోలీసుల అత్యుత్సాహాన్ని నిలదీస్తూ, భూమి కోసం రాజీలేని పోరాటానికి సిద్ధాపడుతున్న మహిళలు,
విద్యార్థులు, యువకΩలు ఉద్యామంలో కొత్త నీరై చేరడం మలిదాశ
ఉద్యామంలో ప్రత్యేకతలుగా గుర్తించవచ్చు. వైఎస్ పాలనలో భూ భాగోతాలు
బయటపడడం, వాన్పిక్ భూములలో కెబినెట్ మంత్రులతో సహా జైళ్ల
పాలవడం, ఓట్ల రాజకీయాల కోసమైనా రైతులకΩ అండగా నిలుస్తామని
ప్రతిపక∆ాలు హామీలు ఇవ్వడం. అంతర్జాతీయ ద్రావ్యోల్బణం, మందాకోడిగా
సాగుతున్న దేశీయ మార్కెటు స్థితులు సహజంగానే సెజ్ వ్యతిరేక
ఉద్యామానికి ఊపిరి పోశాయి. మా భూములు మేము దాున్నుకΩంటుంటే
మీరు ఎందాుకΩ వచ్చారు? ఎవరు పంపితే వచ్చారు? అనే కాకినాడ సెజ్
ప్రతిపాదిత ప్రాంతంలో ఏరువాక సాగిస్తున్న భూములలోకి పోలీసుల
ప్రవేశాన్ని నిలదీసిన రమణక్కపేట మహిళల తెగువ ఈస్ట్ ఇండియా
కంపెనీని ఎదిరించిన ర≠ాన్సీ లకీ∆ ్మబాయి వారసత్వాన్ని స్పుùరణకΩ తెచ్చారు.
కాలం చెల్లిన సెజ్ ప్రతిపాదానల్ని కాలదాన్ని మోసపూరితంగా, బలవంతంగా
లాక్కొన్న తమ భూముల్ని దాున్నుకోవడనికి సిద్ధాపడ్డరు. రైతులు
వంటావార్పు నిర్వహించి సెజ్ ఆక్రమణను నిరసించారు. శాంతియుతంగా
'ఏరువాక' నిర్వహిస్తుంటే ఎందాుకΩ తమ భూములలోకి రావల్సి
వచ్చిందాంటూ నిలదీశారు. సెజ్ కోసం అక్రమంగా లాక్కొన్న భూముల్ని
తిరిగి ఇచ్చేంత వరకΩ పోరాటం చేస్తామన్నారు. 2012 మే 11న
ఏరువాకను ఆపడనికి వస్తున్న పోలీసు వాహనాలను తమ దారికి చేరకΩండ
దారి మధ్యాలో మంటలు వేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడికి
చేరుకΩన్న పోలీసు మూకల్ని తిప్పి కొట్టారు. కాకినాడ సెజ్ ప్రతిపాదిత
ప్రాంతంలోని రమణక్కపేటలో తిరిగి రగిలిన పోరాట జ్వాల ఇది. 2008
మార్చ్ 7న అంతర్జాతీయ మహిళా దినం మార్చ్ 8 పోరాట స్పూùర్తితో
ప్రతిఘటన రూపంతో ఉద్యామం మలుపు తిరిగింది. చైతన్యవంతులైన
స్త్రీలు సెజ్ వ్యతిరేక ఉద్యామంలో ఉప్పెనలా వచ్చి పోరాటాన్ని మరింత
పదాునెక్కించారు. మరోవైపు దాళితులు, కొద్ది మంది బహుజనులు ఉద్యామం
నుంచి వెనుదిరిగారు. అభివృద్ధి ఆధాునీకరణ పేరుతో జరుగుతున్న ఈ
క్రమంలో అట్టడుగు వర్గాలుగా ఉన్న దాళితులు ఉద్యామానికి దాూరంగానూ,
భూమి వేట - కాకినాడ సెజ్
అభివృద్ధి పేరుతో, ఉపాధి అవకాశాల ఆశ చూపుతూ రైతుల నుంచి వేలాది ఎకరాల భూమిని లాక్కొన్న పాలకΩలు నిర్వాసితులైన
వారికి సరైన ప్రత్యామ్నాయ ఉపాధి చూపకΩండ, నిలువ నీడ లేకΩండ చేశారని అంటున్నారు హేమా వెంకట్రావ్
సమాజంలో అసమానతకΩ గురయిన స్త్రీలు ఎందాుకΩ ఒక ప్రవాహంలాగా
ఉద్యామంలో చేరుతున్నారు? అలాగే ప్రపంచీకరణ మాయలో పడి కొట్టుకΩ
పోయే ఇతర యువతలాగా కాకΩండ కాకినాడ సెజ్ వ్యతిరేక ఉద్యామంలో
స్థానిక యువత ఎందాుకΩ క్రియాశీలపాత్ర వహిద్దామనుకΩంటుంది? వీటి
సామాజిక, రాజకీయార్థిక నేపథ్యాంలోకి వెళ్లేముందాు అక్కడే వాస్తవాలను
మీ ముందాు ఉంచుతాను.
భూమిలేని దాళిత బహుజనులు దికΩ్కతోచని పరిస్థితులలో ఉన్న గూడును పాడుచేసుకొని (కూల్చేసుకొని) పసిపిల్లలతో సహా సెజ్ ప్రభువులు
కట్టించిన కాలనీల్లోకి గొడ్డుగోదాల్లాగా తరలించారు. ఒకరో, ఇద్దారో కాస్త
భూమి ఉన్న వాళ్లు కూడ గ్రామాలు ఖాళీ కావడంతో తమ సామాజిక
వర్గం కోసం కాలనీలోకి వెళ్లిపోయారు. అసలు ఈ వర్గమే ఎందాుకΩ
నష్టపోతుంది అని ప్రశ్నించుకΩంటే ఈ విషాదాం వెనకాతల సామ్రాజ్యవాదా
ప్రపంచీకరణ చెప్పు చేతుల్లో నడుస్తున్న పాలకవర్గాల కΩట్ర ఉంది. ఆధిపత్య
కΩలాల ధానిక రైతుల నుండి ప్రతిఘటన, వారికి వ్యవస్థలో ఉంటే బార్గైనింగ∑
కెపాసిటీని గుర్తించిన సెజ్ యాజమాన్యం పాలక వర్గాల సహాయంతో
దాళిత బహుజనులను టార్గెట్ చేసుకΩంది. సెజ్ ఏర్పాటుకΩ వ్యవసాయ
పునర్ వ్యవస్థీకరణకΩ తొ(బ)లి మెట్టుగా ఈ వర్గాలను వాడుకΩన్నారు.
ఈ సామాజిక వర్గంలో ప్రలోభాలకΩ లొంగిన కొందారిని దాళారులుగా
మార్చుకొని, వారికి చిన్నచితకా కాంట్రాకΩ్టలు అంటగట్టి, తమ చెప్పు
చేతుల్లో ఉంచుకΩన్నారు. ఇక మిగిలిన వారికి పని లేక పోవడంతో, వచ్చిన
నష్టపరిహారాన్ని కాస్త వారి ఖర్చులకΩ, సెల్ఫోన్లు, మోటారుబైక్ లాంటి
విలాసాలకΩ (వారి తాహతుకΩ మించి) తుడిచిపెట్టుకΩ పోగా కొన్ని నెలల్లోనే
వారు బికారులుగా మారి వీథిన పడ్డరు. గ్రామాల్లో ఉన్నప్పుడు, భూముల్లో
ఏదో పని దొరికేది. ఇప్పుడు పనికోసమే వేరే ప్రాంతాలకΩ వలస పోవలసి
వస్తుంది. విశాలమైన గ్రామ వాతావరణానికి అలవాటు పడ్డ జీవితాలు
అగ్గిపెట్టెలాంటి ఇళ్లలో మగ్గిపోతున్నారు.
అటు పుట్టిన ఊరు నుంచి పెకిలించి వేయబడి ఇటు సెజ్ కాలనీల్లో
ఉపాధిలేక వీరు రెండింటికి చెడ్డ రేవడి కావడమే గాక సెజ్ వ్యతిరేక
పోరాట కమిటీ నాయకత్వం దాృష్టిలో ఉద్యామానికి వెన్నుపోటుదార్లుగా
మిగిలిపోవడం యాదాృచ్ఛికం కాదాు. అభివృద్ధి వెలుగునీడల గురించి
కొత్తచూపు అందించిన ఆర్.ఎస్.రావుగారి మాటల్లో చెప్పాలంటే 'పెట్టుబడి
దాృక్పథాం నుండి చూస్తే గ్రామాలలో ఉండే ఉత్పత్తి శకΩ్తలు, రైతుకూలీలు,
పేదారైతులు, కΩలవృత్తులు చేసేవారు పేదా జనాభాగానే ఉంటారు.
పెట్టుబడిదారీ విధానం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉత్పత్తి శకΩ్తలను, ఉత్పత్తి
పద్ధాతులను, విధానాలను రూపాంతరం చేసి మానవశ్రమ కేంద్రాంగా
ఉత్పత్తులను, మిగులు ఉత్పత్తులను తయారుచేసే వ్యవస్థగా మారుతుంది.
ఈ రూపంలో మిగిలిన ఉత్పత్తి అంటే మిగులు ఉత్పత్తిగా ఈ పనివాళ్లను
సమీకరించిన వ్యక్తికి చెందాుతుంది. పట్టణీకరణ పారిశ్రామీకరణగా
వృద్ధిచెంది పెట్టుబడి ప్రవేశిస్తుంది. దాని ద్వారా వ్యవసాయం పునర్
వ్యవస్థీకరణ చెంది పెద్దా పెద్దా పరిశ్రమలే అభివృద్ధి అని సమాజంలో
వ్యవసాయ రంగం కΩంచించుకΩ పోవాలని అదే అభివృద్ధి అని చెపుతుంది.
విధానవిమర్శ
వీక∆ణం ఖి మే 2013 51
సరిగ్గా సామ్రాజ్యవాదా ప్రపంచీకరణ నేటి మన పాలకΩలతో ప్రజలకΩ
నమ్మబలికిస్తుంది కూడ ఇదే!
అభివృద్ధి, ఉపాధి అని చెప్పినదాని పట్ల కూడ పాలక వర్గాలకΩ నిబద్ధాత లేదాు. కాకినాడ సెజ్లలో ఏ పరిశ్రమలు వస్తాయి? ఎంతమందికి
ఉపాధి దొరుకΩతుంది? అభివృద్ధి ఏ మేరకΩ జరుగుతుంది? అభివృద్ధి
జరిగినా అది ఎవరికి ఉద్దేశించినది? అన్న విషయాలకΩ పాలకవర్గాలకే
కనీస అంచనాలు లేవు. అభివృద్ధి అనేది ఉత్పత్తి శకΩ్తల ప్రాతిపదిక మీదా,
ఉత్పత్తి సంబంధాల ప్రాతిపదిక మీదా, ఆ సంబంధాల మార్పు ద్వారా ఒక
వ్యవస్థలోంచి మరొక వ్యవస్థలోకి మారడం అనేది ఒక ప్రాతిపదిక అయితే
కేవలం ఉత్పత్తి అనేది గాలిలో తిరుగాడుతున్న మాటేగాని ఈనాటి వరకΩ
(ఆరేళ్ల కాలంలో) ఎటువంటి ప్రయత్నం, ప్రాజెకΩ్ట లేదాు. కేవలం కె.వి.
రావు అనే వ్యక్తికి భూములను కట్టబెట్టి పన్ను రాయితీలను ఇచ్చి, రియల్
ఎస్టేట్ భూదాహానికి ప్రతీకగా నిలిచి పోయింది. వలసపాలనలో భూమి
ఈ రోజు పెట్టుబడికి స్థావరం అయింది. అపారమైన ప్రకృతి వనరులు
సెజ్ల పరమై పెట్టుబడి కేంద్రీకరణ జరుగుతుంది. అసలు మొదాటి నుంచి
కాకినాడ సెజ్ దారే వేరు. రాష్ట్రంలో సెజ్ల కోసం ఆంధ్రాప్రదేశ్ మøలిక
సదాుపాయాల సంస్థ (ఎపిఐఐసి) భూములను సేకరించి సెజ్లకΩ కట్టబెడితే
కాకినాడలో ప్రత్యక∆ంగా, కె.వి.రావు అనే డెవలపర్కΩ కట్టబెట్టింది. సెజ్లలో కంపెనీలు పెట్టి ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం ఉన్న
ఉపాధిని పోగొట్టింది. సెజ్ గ్రామాలలో ఉపాధి హామీ పథాకం నిలిపి
వేసింది. బ్యాంకΩల ద్వారా రైతులకΩ రుణాలు ఇవ్వడం నిలిపివేసింది.
బడుగు బలహీన వర్గాలకΩ ఇచ్చే పాడి పశువులు, గొర్రెలు, మేకలు తదితర
రుణాలు ఇవ్వడం లేదాు. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు పంట
నష్టపరిహారం తాత్కాలిక సహాయం అందాచేయడం లేదాు. ఇందిరమ్మ
గృహాలు, రోడ్లు, పాఠశాల భవనాలు, తుపాను షెల్టర్లలకΩ మరమత్తులు
చేయడం అనేవి జరగడం లేదాు. ఈ మొత్తం క్రమం బడుగు బలహీన
వర్గాలను గ్రామాల నుంచీ దాూరం చేశాయి. కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాటంలో బడుగు బలహీన వర్గాల నాయకత్వం తొలి దాశలో లేనప్పటికీ మలిదాశలో దాళితులు అంబేద్కార్
సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ ద్వారా తమ హకΩ్కల పరిరక∆ణకΩ
పూనుకΩన్నారు. తమ కోసం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకΩన్నారు.
ఐదాు దాళిత గ్రామాలతో పాటు వ్యవసాయ కూలీలు అధికంగా ఉన్న
బి.సి. వర్గానికి చెందిన గ్రామాల్లో కూడ ప్రజల్ని కూడగట్టడనికి
ప్రయత్నించారు. గ్రామ సభలు నిర్వహించారు. అంబేద్కార్ జయంతి
సందార్భంగా 2009 ఏప్రిల్ 14న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ
సభకΩ మానవహకΩ్కల కార్యకర్త డ. బాలగోపాల్, హోప్ ఐల్యాండ్ సముద్రా
తీరాన ఇసుక తవ్వకానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హోప్ ఐల్యాండ్
పరిరక∆ణ కమిటీ సభ్యులు సభలో పాల్గొనగా, కోస్తల్ కారిడర్ వ్యతిరేక
కమిటీ, పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఇతర ఉద్యామకారులు తమ మద్దాతును
ప్రకటించారు. ఈ సంఘం కార్యక్రమాలు సెజ్ యాజమాన్యాన్ని
వణికించాయి. సెజ్ యాజమాన్యం సంఘం నాయకΩల్ని నయానా భయానా
లొంగదీసుకΩంది. దాంతో సెజ్ చూపించే ఉపాధి, లొసుగులు లేని
పునరావాసం వచ్చే వరకైనా పోరాటంలో భాగమవ్వాలని గ్రామాల్ని వదిలి
వెళ్లొద్దాన్న నిర్ణయం నీరుగారి పోయింది. అమ్ముడు పోయిన నాయకΩల
ద్రోహం వలన సంఘం విచ్ఛిన్నమయింది. చరిత్రలో అంటరానివారుగా
వీరు వెలివేయబడితే ఈ రోజు తమకΩ తాముగా వెలివేసుకΩన్న ఒక
సామాజిక వర్గంగా మిగిలిపోయారు. శతాబ్దాలుగా అగ్ర కΩలాల అణిచివేత,
భూమిలేని తనం వల్ల, సెజ్ ద్వారా మెరుగైన ఉపాధి లభిస్తుందాన్న ఆశతో
దాళారీల వలలో చిక్కారు. ఈ బాధా సర్పద్రాష్టుల్ని చూపించి, సెజ్
యాజమాన్యం మొత్తం ప్రజానీకం తమ వెంటే ఉన్నట్లు గోబెల్ ప్రచారం
చేస్తుంది. మొదాటి నుంచి పాలక వర్గాలు ఈ పేదా బలహీన వర్గాల్ని
ఉత్పత్తి శకΩ్తలుగా, సమాజపు పునర్నిర్మాణానికి కేంద్రా శకΩ్తలుగా,
చోదాకశకΩ్తలుగా భావించే నిర్మాణాత్మకమైన వైఖరిని తీసు కోకΩండ
అతిహీనంగా నేడు సెజ్ యాజమాన్యాలకΩ బలిపెడుతున్నారు.
ప్రభుత్వం బలహీన వర్గాల శ్రమను, జ్ఞానాన్ని వినియోగించుకొని భూసంస్కరణల ద్వారా అభివృద్ధిని సాధించలేకపోయింది. సహజంగానే
భూస్వామ్య వ్యవస్థలో ఉత్పత్తిగానీ, మిగులు ఉత్పత్తి గానీ మనిషి శ్రమ
ద్వారా వచ్చిన కూడ అవి ప్రకృతి సహజంగా, భూమి కేంద్రాంగా ఆ
మిగులు మీదా అధికారం శ్రమకΩ కాకΩండ, శ్రమ చేసిన మనిషికి కాకΩండ,
ఆ భూమి మీదా ఉన్న వారికే చెందే క్రమం ఉంది. ఈ వ్యవస్థలో
వ్యవసాయేతర ఉత్పత్తులను, అవి తయారు చేసిన కΩలాలకΩ సామాజిక
విలువ లేదాు. కాబట్టి ఈ రోజు కాకినాడ సెజ్లో బడుగు బలహీనవర్గాలు
భూమి నుంచి పెకిలించడనికి కారకΩలైయారు. భూస్వామ్య సమాజంలో
ప్రకృతి మీదా ఉండే అవగాహన ఈ అవగాహన ద్వారా వచ్చిన ఉత్పత్తి
పరికరాలు, ఆ పరికరాల ద్వారా వచ్చిన ఉత్పత్తి సంబంధాలు నేడు సెజ్ల
ద్వారా చెల్లా చెదాురై పెట్టుబడి కేంద్రీకరణ వ్యవస్థకΩ దారీ తీశాయి.
ఇన్నింటిని పోగొట్టుకΩన్న ఈ బాధితులకΩ అధికార యంత్రాంగం
సరైన పునరావాసాన్ని కూడ అందించలేక పోయింది. ప్రత్యామ్నాయాన్ని
చూపవలసిన పాలక వర్గాలు, దాళారీ పెట్టుబడిదారీ వర్గానికి దాసోహ
మవుతున్నాయి. గ్రామాల నుంచి తరలించబడిన జనం పట్ల ప్రభుత్వం
ఏ బాధ్యాత వహించకΩండ నిమ్మకΩండి పోయింది. మధ్యా ధానిక రైతాంగ
నాయకత్వం ఉన్న సెజ్ వ్యతిరేక పోరాటం దాళిత, బలహీన వర్గాల
అసంతృప్తులను క్రోడుకరించి ఉద్యామ బాటలో కలుపుకోలేక పోతుంది.
భూమిలేని నిరుపేదాలు భూస్వామ్య వ్యవస్థలో కొత్తకాదాు. భూమి మీదా ఆధిపత్యం లేకపోయినా దాని మీదా ఆధారపడ్డ అనుబంధాంతో పోరాడరు.
కానీ భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ విధానంలో ప్రవేశిస్తున్న
నేటి సమాజంలో సెజ్ యాజమాన్యం కొత్త ఆశలు రేకెత్తించి వ్యవసాయ
కూలీలను భూమి నుంచి వేరు చేసింది. రైతులను, కూలీలను విడదీయ
గలిగింది. అంటే భూమి నుంచి యాజమానులను తప్ప మెజారిటీ
మనుషులను దాూరం చేసింది. రైతులు కూలీల మధ్యా వైషమ్యాలు పెంచింది.
రైతులను నిస్సహాయులను చేసి వారి స్థానంలో యంత్రాల వాడకాన్ని
పెంచేలా చేసింది. వ్యవసాయం లాభసాటి కాదాని మరోవైపు ప్రచారం
చేస్తోంది. గమనించవలసిన విషయమేమిటంటే నందిగ్రాం, సింగూరులలో
భూసంస్కరణలకు నోచుకొని ప్రజలు సెజ్ వ్యతిరేక ఉద్యామానికి ఊపిరి
పోస్తే, కాకినాడ సెజ్లో బడుగు బలహీన వర్గాలే యాజమాన్యం చూపిన
ఆశలకΩ బలై ఉద్యామానికి దాూరంగా ఉండిపోయారు. అభివృద్ధి యజ్ఞంలో
సమిధాలుగా మారిన వీరే అన్ని రకాల ఛీత్కారాలకΩ, హింసకΩ గురికావడం
విషాదాం.
ఈ బడుగు బలహీన వర్గాల్లో ఎకΩ్కవ శాతం దాళితులే. వీరిలో 90
శాతం పైగా క్రైస్తవులైనా, స్టేట్ కΩండే హిందాుత్వ ధోరణి వల్ల వీరి మత
హకΩ్కను హరించేస్తోంది. వీరు ప్రభత్వ రికార్డులలో హిందాువులుగా,
సామాజికంగా క్రైస్తవులుగా మిగిలిపోయారు. నాటి బ్రిటిష్ సామ్రాజ్య
వాదాుల కంటే నేటి అమెరికన్ సామ్రాజ్యవాదాుల కంటే క్రూరమైన బ్రహ్మణ
సామ్రాజ్యవాదాం వీరిని క్రైస్తవులుగా గుర్తించదాు. అలా గుర్తింపు కావాలంటే
దాళితుల రాయితీల మీదా వేటు తప్పదాు. అందాుకే అనాదిగా అణగారిన
ఈ కΩలాలు చాలా వరకΩ జనాభా లెక్కల్లో హిందాువులుగానే
మిగిలిపోయారు. ప్రపంచంలో ఏ సామ్రాజ్యవాది చేయనంత హీనంగా,
క్రూరంగా దాళితుల మానవ హకΩ్కల మీదా దాడి చేస్తున్నారు. అందాుకΩ
కాకినాడ సెజ్ మినహాయింపు కాదాు. ఈ దాళిత గ్రామాల్లో ఉన్న చర్చీలు
కూడ మినహాయింపు కాదాు. తరతరాలుగా దాళితులు పూజించుకΩన్న
ప్రార్థన స్థలాలు కూడ సెజ్ కబ్జాలోకి చేరిపోయాయి. హిందాూ మతతత్వ
ఫాసిస్టు ప్రభుత్వం మైనారిటీ హకΩ్కల పట్ల మిన్నకΩండి పోయింది.
ఎందాుకంటే గుజరాత్లో ముస్లిం, మైనారిటీలపై మారణకాండ మాత్రమే
కాకΩండ ఆ మారణకాండ ప్రపంచ బ్యాంకΩ అభివృద్ధి మరొక పార్శ్వమని
విధానవిమర్శ
52 వీక∆ణం ఖి మే 2013
ప్రత్యేక ఆర్థిక మండలాలను అమలుపరుస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి
నేటి హీరో. హిందాూత్వ ఫాసిస్టు శకΩ్తలు అంతగా సామ్రాజ్యవాదాన్ని
బలపరుస్తున్నాయి అనడనికి ఇదొక మచ్చుతునక. వాటిలో కాకినాడ
సెజ్లు కూడ భాగమే. కొసమెరుపు ఏమిటంటే క్రైస్తవ మైనారిటీ సంఘాల
నుంచి, దాళిత సంఘాల నుంచి రావలసినంత ప్రతిఘటన లేకపోవడం!
చట్టవిరుద్ధాంగా భూసేకరణ చేసి ల్యాండ్ మాఫియాతో కΩమ్మక్కై చట్టబద్దాంగా భూసేకరణ చేసినట్టుగా రైతులను నమ్మించి వారి భూముల
నుండి, గ్రామాల నుండి తరలించేందాుకΩ ప్రయత్నించిన అప్పటి తూర్పు
గోదావరి జిల్లా కలెక్టర్ అనిల్ కΩమార్ సింఘాల్, రెవెన్యూ రిజిస్ట్రెషన్
ముఖ్య కార్యదార్శి ఎస్.వి. ప్రసాద్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదార్శి
ఎమ్. శామ్యూల్ల పైన విచారణ జరిపి బాధ్యాులైన వారిపై ఐపిసి సెక∆న్
120(బి), నేరపూరిత కΩట్ర 409 ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి (నమ్మకాన్ని
వమ్ము చేయడం) (బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్) 420 మోసం, అవినీతి నిరోధాక
చట్టం సెక∆న్ రెడ్విత్ 13(2), రెడ్విత్(1)(సి)(డి), అధికార దాుర్వినియోగం
సెక∆న్ 15 కిందా కేసులు నమోదాు చేయాలని మొత్తంగా సిబిఐ విచారణ
జరపాలని చైతన్యవంతమైన నాయకత్వం డిమాండ్ చేస్తున్నది. అయితే
ఇందాులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ మధ్యా వరుస
భూకΩంభకోణాలలో సిబిఐ చూపిస్తున్న పాత్ర పట్ల ప్రజలు ఆకర్షితులై
ఉండవచ్చు. లేదా ఆ మేరకΩ ప్రజాస్వామిక ఆకాంక∆ ప్రభుత్వం
తీరుస్తుందేమోనని ప్రజల నుంచి వచ్చిన ఉద్యామం కావచ్చు. కాని ఏమి
జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. ఇకపోతే ఈ మధ్యా తెరమీదాకΩ
వస్తున్న జాతీయ భూసేకరణ పునరావాసం బిల్లు 2011 బిల్లుకΩ
సంబంధించిన దాని గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదాు. ఎందాుకంటే
అది వలసవాదా చట్టం కంటే లొసుగులతో కూడిన దేశ విద్రోహ చట్టం.
ఇందాులో ఒక నైతిక, సామాజిక స్ప ృహే లేదాు. ఇంతగా చట్టం చట్టుబండలవుతున్నా విపక∆ాల పాత్ర ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సెజ్లకΩ తెర
తీశారు. కాబట్టి సెజ్ బాధితులు ప్రత్యామ్నాయం కోసం వెతికారు. 2009
ఎలక∆న్లకΩ ముందాు సామాజిక న్యాయం అంటూ తెరపైకి వచ్చిన
ప్రజారాజ్యం వైపు సాధారణంగానే ప్రజలు మొగ్గు చూపారు. పిఠాపురం
నియోజక వర్గంలో ప్రజారాజ్యం తరుఫున వంగా గీత నిలబడ్డరు. ఈమె
ఒక కΩల వర్గానికి సంబంధించింది. ఆ కΩలానికి సంబంధించిన వారే
మెజారిటీ. అలాగే రాష్ట్రంలో అనేక మంది దాళిత మేధావులు ప్రజారాజ్యం
సామాజిక న్యాయంపై ఆశలు పెట్టుకొని ఆ పార్టీలో చేరినట్టే ఎకΩ్కవ
శాతం దాళితులు ఆ పార్టీకే ఓటు వేశారు. గమనించవలసిన దేమిటంటే
ఆమె స్థానికΩరాలు కాకపోయిన ఈ వర్గాలే ఆమెను గెలిపించాయి. ఏ
పార్టీని సెజ్ బాధిత ప్రజలు ధిక్కరించారో ఆ పార్టీలోకే ప్రజారాజ్యం పార్టీ
విలీనమయింది. అప్పటి వరకΩ భూములు కాపాడు తామన్న ఆమె
వెనుదిరిగింది. కాకినాడలో పెద్దా ఎత్తున ఏరువాక లాంటి ఉద్యామాలు
నడిపినా ప్రజలకΩ వారి ఆకాంక∆కΩ మద్దాతు ఇవ్వలేదాంటే ఆమె పాలక
పక∆ంలో మమేకమైనట్టే అని ప్రజలు గ్రహించారు. ఉప ఎన్నికల నేపథ్యాంలో సెజ్ల భూములు రైతులకΩ ఇచ్చే వరకూ
పోరు అని 2012 ఏప్రిల్ 20న ప్రజల ముందాు చంద్రాబాబు (తెలుగు
దేశం) ప్రకటించారు. ఇదే చంద్రాబాబు నాయుడు వ్యవసాయం దేశానికి
పనికిరాదాని ప్రపంచ బ్యాంకΩకΩ దాసోహమన్న విషయాన్ని అతను మర్చి
పోయాడేమో గాని ప్రజలు మర్చిపోలేదాు. కాకినాడ వ్యతిరేక ఉద్యామంలో
మొదాటి నుంచి బిజెపి వైఖరి వేరు. గుజరాత్కΩ భిన్నంగా వారి రాజకీయ
ప్రయోజనాల కోసం సెజ్ వ్యతిరేక ఉద్యామానికి మద్దాతు తెలిపారు. ఇక
ఎనిమిది కమ్యూనిస్టు పార్టీలతో ఆవిర్భవించిన కాకినాడ సెజ్ వ్యతిరేక
కమిటీలో మొదాటి నుంచి సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, న్యూడెమోక్రసీ
పార్టీలు పోరాటంలో పాల్గొన్నాయి. ఎన్నో అక్రమ కేసుల్ని ఎదాుర్కొన్నారు.
ఇద్దారు లిబరేషన్ నాయకΩలు జైళ్లపాలైయారు. మొదాట్లో ఉన్న ఉద్యామ
తీవ్రత తగ్గింది. ఒక క్రియాశీల ఐక్య కార్యాచరణ కొరవడింది.
ప్రజాపోరులో ఒక నిర్మాణాత్మకమైన వైఖరిని ఈ సంఘాలు తీసుకోలేకపోయాయి. 2008 నుంచి సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ,
ప్రజా సంఘాల నాయకΩలు, న్యాయవాదిపై పెట్టిన కేసులు కొనసాగుతూ
ముగింపు దాశకΩ చేరుకΩన్నాయి. ఈ కేసులన్ని పిఠాపురం, తుని, కాకినాడ
కోర్టులలో ఉన్నాయి. వారంలో రెండు మూడు రోజులు నాయకΩలు ఏదో
ఒక కేసులో హాజరు కావలసిందే. నాయకΩలకΩ శిక∆ ఖరారు కావడనికి
కావలసిన అబద్దాపు సాక∆ా్యలను సెజ్ యాజమాన్యం ప్రవేశపెడుతుంది.
ఉద్యామ స్పూùర్తితో ముందాుకΩ వెళ్తున్న నాయకΩలకΩ ఎలాంటి శిక∆లు
పడతాయో వేచి చూడవలసిందే!
సెజ్ వ్యతిరేక పోరులో అత్యధికంగా పాల్గొన్నది మహిళలే. పోలీసులు
గ్రామాలపై విరుచుకΩపడితే తామే ముందాుండి తమ వారిని కాపాడు
కోవడంతో పాటు అనేక విషయాలను చర్చించుకΩనేవారు. ప్రజలు ప్రకృతి
వనరులను పోగొట్టు కోవడంతో పాటు దానికి సంబంధించిన జ్ఞానాన్ని
కూడ పోగొట్టుకΩంటారు. వ్యవసాయానికి బదాులు పారిశ్రామికీకరణే
ప్రత్యామ్నాయంగా వచ్చే సమాజంలో నైపుణ్యంతో కూడిన జ్ఞానం
కొరవడుతోంది కాబట్టి స్త్రీలు ఈ విషయాన్ని ముందాు గానే గుర్తించారు.
ప్రత్యామ్నాయ సమాజంలో కావలసిన నైపుణ్యంలేక, ఉన్న కాస్తంత ఆర్థిక
స్వాతంత్య్రాన్ని కోల్పోతామని గృహ పరిధిలోకి నెట్టి వేయబడతామన్న
స్ప ృహ వారికి కల్గింది. స్త్రీలకΩ కΩటుంబ వనరులపై ఆధిపత్య హకΩ్కలు
లేకపోయినా ఓమేరకΩ రక∆ణ ప్యూడల్ వ్యవస్థ కల్పిస్తుంది. సహజంగానే
మొదాటి దాశలో భూమిని కోల్పోయినప్పుడు డబ్బు రూపేణా వచ్చే
పునరావాసం పురుషుని చేతుల్లోకి వెళ్లిపోయింది. పితృస్వామిక సమాజంలో
ఈ మార్పు పురుషుని పెత్తనానికి దారితీసింది. ఇప్పటి వరకΩ ఉద్యోగం
పురుష లక∆ణం కాబట్టి పునరావాస కాలనీలో కల్పిస్తున్న కొన్ని శారీరక
శ్రమకΩ సంబంధించిన పనులు అన్ని పురుషులకే ఇచ్చారు. శ్రామిక వర్గానికి
చెందిన స్త్రీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయి ఇంటికే అంకితమయి పోయారు.
ఇది కΩటుంబ హింసకΩ దారితీసింది. కాబట్టి స్త్రీలు ఉద్యామంలోకి
ఉధాృతంగా వచ్చారు. కాకినాడ సెజ్ రాములమ్మలు, పోలేపల్లి చుక్కమ్మలు,
జిందాల్ దేవుడమ్మలు, రాయిఘడ్, మంగుళారు దీదీలు ఈ కోవకΩ చెందిన
వారే. విషాదామేమిటంటే కాకినాడ సెజ్ యాజమాన్యాన్ని ఠారెత్తించి
ప్రతిఘటించిన స్త్రీలు నాయకత్వ స్థానంలో లేరు. కేవలం ప్రతిఘటనా
స్వరాలుగా మారిపోయారు. సెజ్ ఉద్యామ సారథ్యాన్ని నిర్వహించడంలో
వీరి పాత్ర లేదాు. అందాుకΩ కారణం పితృస్వామ్య ధోరణులు నాయకత్వంలో
ఉండడం. సునామీలా వచ్చి పోలీసులను తరిమి వేసిన స్త్రీలు అంతే వేగంగా
మిన్నకΩండిపోయారు. వంటవార్పు నిరసన కార్యక్రమంలో కూడ స్త్రీల
భాగస్వామ్యం చెప్పుకోతగినదిగా లేదాు. ఉద్యామకారులలో స్త్రీలు ముందాుంటే
పోలీసులు ఏమి చేయరన్న అభిప్రాయం ఉండొచ్చు. కానీ వారిని నాయకత్వ
స్థానంలోకి తీసుకΩ రావాలన్న అభీష్టం లేదాు. అందాుకΩ కారణాలు ఏమైనా
కావచ్చు. కాని కΩటుంబాన్ని ఇద్దారు వ్యకΩ్తల కలయికగా కాకΩండ
పితృస్వామ్య భావజాలంలో ఉన్న విభిన్న అభిప్రాయాలు కలిగిన వ్యకΩ్తలుగా
గుర్తించక పోవడం పెద్దా లోపం. రాష్ట్రంలో సెజ్ ఉద్యామాల ఆదార్శంగా
నిలిచిన కాకినాడ సెజ్ ఉద్యామం మరింత పదాును పెట్టుకోవడనికి
తీసుకోవలసిన అవసరాలలో స్త్రీల నాయకత్వ శ్రేణులను ఏర్పర్చడం తక∆ణ
కర్తవ్యం కావాలి. మహిళా సాధికారత పేరిట ప్రభుత్వం స్వయం సహాయక
గ్రూపులను ఏర్పాటు చేసి తమ ప్రయోజనాలకΩ వేదికగా మలిచింది.
కాని సోంపేట థార్మల్ విద్యాుత్ ప్రాజెకΩ్ట వ్యతిరేక ఉద్యామంలోని స్త్రీలు
ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని నిర్ద్వంద్వాంగా తోసిపుచ్చారన్న వాస్తవం మనకΩ
తెలుసు. మన దేశంలో ఫెమినిస్టు ఉద్యామాలు వ్యక్తిగత సమస్యలకΩ
పరిమితం అయినంతగా, ప్రజా ఉద్యామాలలో మమేకం కాలేక పోతున్నాయి.
కΩటుంబ సంబంధాల సమస్యల పరిధిని దాటి విస్త ృత సమాజ స్థాయిలో
ప్రజలతో కలిసి నడిచినప్పుడే స్త్రీల విముక్తి సాధ్యామవుతుందాన్న ఆచరణ,
స్పృహ నేడు ఫెమినిస్టు ఉద్యామాలకΩ అత్యంత అవసరం. ఈ ఉద్యామాల
విధానవిమర్శ
వీక∆ణం ఖి మే 2013 53
రాజకీయ దాృష్టి, తాత్విక పునాది మరింత పదాునెక్కి సమాజ విముక్తిలో
పాల్గొన్నప్పుడే ఇది సాధ్యాం. సెజ్ గ్రామాల్లోని చదాువుకΩన్న యువత తాము చదాువుకΩన్న చదాువుకΩ
ఉద్యోగాలు రాక గ్రామాలకΩ వెనుదిరుగుతున్నారు. గ్రామాలలో భూములను
కోల్పోయిన తమ తల్లిదాండ్రులకΩ జరిగిన అన్యాయంపైన ఊరూరా తిరిగి
అధ్యాయనం చేశారు. కలసికట్టుగా తమ పొలాల్లో వంటవార్పు నిరసన
కార్యక్రమాన్ని చేపట్టారు. తమ భూములు మేజర్లు కాని తమ అనుమతి
లేకΩండ బదిలి చేయబడిందాని, కాబట్టి తమ భూములపై, తమకΩ కూడ
హకΩ్క ఉందాని ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అందాుకΩ గ్రామాలపై
పడి పోలీసులు యువతను అరెస్టు చేశారు. తల్లితండ్రులను బెదిరించారు.
అయినా యువత వెను దిరగలేదాు. ఇప్పటివరకΩ కొనసాగుతున్న ఉద్యామ
బాటలోనే ప్రయాణిస్తు న్నారు. నాయకత్వ బాధ్యాతలు తీసుకోవడనికి
సంసిద్దాులవుతున్నారు. ఇక ఉప ఎన్నికల సందార్భంలో చంద్రాబాబు రైతులకΩ భూమిని పోరాడి ఇప్పిస్తానన్నాడేకాని ఆ ప్రయత్నాలు ఏమీ లేక పోగా సరికొత్త వేషంతో
అధికారం కోసం పాదాయాత్ర మొదాలు పెట్టారు. బిజెపి, సిపిఎం వంటి
అఖిల భారత పార్టీలయినా, తెలుగుదేశం లాంటి ప్రాంతీయ పార్టీలైనా
సామ్రాజ్యవాదా ప్రపంచీకరణను వ్యతిరేకించే ధోరణిని నటించి అధికారం
లోకి వచ్చినా ఆ పార్టీల నిబద్దాత ఇప్పటి వరకΩ ప్రజలకΩ అనుభవ
పూర్వకమే. ఏ రాజకీయ శకΩ్తలైన, బానిస వ్యవస్థలో భూమిని వాడుకΩన్నారే గాని ఇంతగా భ్రష్టు పట్టించలేదాు. అందాుకే సెజ్లను క∆Ωణ్ణంగా అధ్యాయనం
చేసిన ఆర్ఎస్రావు వివరణ ఎంతో సరైనది. ఆయన ఏమంటారంటే
కమ్యూనిస్టు దేశాలు ఒక్క అడుగు వెనక్కి వేసిన కాలంలో పెట్టుబడి తనదైన
శైలిలో ప్రవేశపెట్టిన ప్రపంచీకరణ కార్యక్రమంలో సెజ్లు అత్యంత
ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. సోషలిస్టు సమాజాలను పునర్నిర్మించే
కార్యక్రమంలో అంతర్ రాష్ట్రీయ పెట్టుబడి ఎంచుకΩన్న రూపం సెజ్. ఈ
పునర్ నిర్మాణ కార్యక్రమంలో మిగిలిన సమాజం దాని చరిత్రతో సంబంధాం
లేకΩండ ప్రభుత్వ ఆధిపత్యానికి దాూరంగా స్వచ్ఛందాంగా పెరిగినవే సెజ్లు
అంటారాయన. పాలకΩలు పెట్టుబడి ద్వారా వృద్ధిని వ్యవస్థాగత మార్పులు
లేకΩండ తేవాలని చూస్తుంటే ప్రజలు వ్యవస్థలో మార్పు ఒక కొత్త
నిర్మాణంలోకి అభివృద్ధిని చూస్తున్నారు. ఇది పాలకΩలకΩ ప్రజలకΩ
మధ్యానున్న వైరుధ్యాం. అభివృద్ధి అనే భావనను నెట్టేసి వృద్ధి అనే భూతాన్ని
ప్రజలకΩ చూపి అదే అభివృద్ధిగా వర్ణిస్తున్నారు. పాత సమాజం నుండి
కొత్త సమాజంలో వృద్ధి సాధ్యాపడినా మిగులు మనుష్యుల సమస్యలు
తీరకపోవడం. పేదారికంతో, నిరుద్యోగంతో బతుకΩతూ పెట్టుబడిదారీ వర్గాల
దాయా దాకి∆ణ్యాల మీదా ఆధారపడేటట్లు మున్ముందాు చేస్తారు.
దేశంలో మొట్టమొదాటి సారిగా సెజ్లను తాత్కాలికంగా నిలిపివేసిన గోవాకΩ మేము వెళ్లినప్పుడు అక్కడ సామాజిక కార్యకర్తలు వెళ్లబుచ్చిన
అభిప్రాయం కూడ ఇదే. వారు సెజ్, మైనింగ∑ వ్యతిరేక ఉద్యామాల
అనుభవాలను పంచుకొని కాకినాడ సెజ్ వ్యతిరేక ఉద్యామానికి మద్దాతును
ప్రకటించారు. గోవాలో ఎలక∆న్ల సందార్భంగా నియోజక వర్గాల ఎన్నికల
పోటీలో నిలబడి సెజ్ వ్యతిరేక ఉద్యామాలకΩ అండగా నిలిచిన వారిని
గెలిపించమని తద్వారా సెజ్లను రాష్ట్రంలో మట్టు పెట్టాలని ప్రజలకΩ
పిలుపునిచ్చారు. అప్పటి వరకΩ కాంగ్రెస్ కూటమి హయాంలో ఉన్న
ప్రభుత్వం భూములను సెజ్లకΩ అప్పగించాలని ప్రయత్నిస్తే ప్రజలు
ప్రత్యామ్నాయంగా బిజెపి కూటమిని గెలిపించారు. అప్పటి ప్రతిపక∆నేత
మనోహర్ పారెకర్ నేటి ముఖ్యమంత్రి. ఇతను ప్రతిపక∆నేతగా ఉన్నప్పుడు
ఇనుప ఖనిజ తవ్వకాల్లో అవినీతి అక్రమాలను, మైనింగ∑ కార్యకలాపా
లలోని దోపిడుని ప్రజా ఉద్యామాలు బయటపెట్టాయి. గోవా ఫ్ధండేషన్
అనే స్వచ్ఛంధా సంస్థ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టులో వేసి
అక్రమ మైనింగ∑ కార్యకలాపాలపై దార్యాప్తు చేయాలని కోరింది. అదే
సమయంలో కేంద్రా ప్రభుత్వం జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలో ఒక కమీషన్ను
నియమించింది. 12 ఏళ్ల కాలంలో అక్రమ మైనింగ∑ ద్వారా రాష్ట్ర ఖజానాకΩ
రు. 35 వేల కోట్ల నష్టం జరిగిందాని నిర్ధారించింది. ఈ నేపథ్యాంలోనే
గోవాలో మైనింగ∑ కార్యకలాపాలపై పూర్తి స్థాయి నిషేధాం విధిస్తూ సుప్రీం
కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అఫ్తాబ్ ఆలం నేతృత్వంలోని త్రిసభ్య ధార్మాసనం
ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రా రాష్ట్ర ప్రభుత్వాలకΩ నోటీసులు జారీ
చేసింది. గోవాలో అక్రమ మైనింగ∑పై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని
సుప్రీం సాధికార కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. గోవాలో మైనింగ∑
లీజులు అన్నింటిని చట్టవిరుద్ధాంగా ఇచ్చారని గోవా ఫ్ధండేషన్ తరఫున
హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషన్ సుప్రీం కోర్టుకΩ తెలిపారు.
రాష్ట్రంలోని మైనింగ∑ కార్యకలాపాలపై గోవా ప్రభుత్వం ప్రజల ఒత్తిడితో,
ఎన్నికల నాటి ప్రమాణాలకΩ అనుగుణంగా తప్పని పరిస్థితులలో తాత్కాలిక
నిషేధాం విధించింది. 2012 అక్టోబర్ వరకΩ ఈ నిషేధాం అమల్లో
ఉంటుందాని పేర్కొంది. అయితే తాత్కాలిక నిలుపుదాలతో దీర…కాలిక
ప్రయోజనాలకΩ ఒరిగేది ఏమిలేదాని ఇప్పటికే ప్రైవేటు కంపెనీలు గనుల
నుంచి ఖనిజాన్ని తవ్వి రవాణా చేసుకΩంటున్నా యని ప్రశాంత్ భూషణ్
సుప్రీంకోర్టు దాృష్టికి తీసుకొచ్చారు. ఫలితంగా మైనింగ∑ మాఫియా మీదా
సుప్రీంకోర్టు ఉకΩ్కపాదాం మోపింది. ఆంధ్రాప్రదేశ్, కర్ణాటకలలోని మైనింగ∑
కార్యకలాపాలపై సుప్రీం కోర్టు నిషేధాం విధించిన సంగతి సుపరిచితమే.
సెజ్లపై రద్దాు, మైనింగ∑ కార్యకలాపాలపై ఉకΩ్కపాదాం ప్రజల సంఘటిత
శక్తితో అసాధ్యాలు అనుకΩన్నవి సుసాధ్యాలుగా మారతాయనడనికి ఇవి
మచ్చుతునకలు.
అభివృద్ధి పేరిట జరిగే విధ్వాంసంలో తాము ధ్వాంసం అవుతున్నామని ప్రజలు హెచ్చరికగా తమ పోరును అన్ని రాష్ట్రాలలో వివిధా స్థాయిలలో
కొనసాగిస్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలో సోంపేట, కాకరాపల్లి థార్మల్
విద్యాుత్ పోరాటాలు తీసుకΩన్నట్లయితే అవి మరింత విస్త ృతమయి
భూపోరాటంగా మాత్రమే కాక పర్యావరణం, సహజ ప్రకృతి వనరులను
కాపాడుకోవడం లక∆ ్యంగా కదిలింది. అందాుకే భూమి సొంతదారులే
కాకΩండ ప్రతి ఒక్కరిని ఉద్యామంలో భాగస్వాములను చేసింది.
సామ్రాజ్యవాదా పెట్టుబడిదారీ వర్గ వ్యతిరేక పోరాటంగా రూపుదిద్దాు కొంది.
న్యాయ స్థానాలను ఆశ్రయించినా పోరాటపటిమను కోల్పోలేదాు. అందాుకΩ
ప్రభుత్వ దామనకాండకΩ సోంపేట, కాకరాపల్లిలో జరిగిన పోలీసు కాల్పులే
సాక∆ ్యం. బహుళ జాతి కంపెనీలు, బడ పారిశ్రామిక వేత్తలు, బడ
భూస్వాములు కావడనికి చేసే ప్రయత్నాలకΩ ప్రజలు గండి కొడుతున్నారు.
అందాుకΩ మొన్నటి నందిగ్రాం జయగీతికే సాక∆ ్యం.
ఇప్పుడు ఆంధ్రాప్రదేశ్ ప్రభుత్వం ప్రజల దాగ్గర ఉన్న భూములు లాకΩ్కంటూ ప్రజల దాృష్టిని మరల్చేందాుకΩ మరో విడత భూపంపిణీకి
సిద్ధామవుతుంది. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి 2012 అక్టోబరు 5న
ప్రకటించారు. పేదాలకΩ భూములు పంచేందాుకΩ కనీసం లక∆ ఎకరాలు
భూమి సేకరించాలని జిల్లా కలెక్టర్లనΩ ఆదేశించారు. ఒక వైపు శ్రీకాకΩళం
జిల్లాలోని లకి∆ంపేటలో దామనకాండ జరిగి ఐదాుగురు దాళితులు చనిపోతే,
250 ఎకరాల ప్రభుత్వ భూమిని పంచలేని పాలక వర్గాలు లక∆ల ఎకరాల
భూపంపిణీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. త్వరలో ఆంధ్రాప్రదేశ్
భూనిర్వాహణ సంస్థ ఏర్పాటు కానుందాని, భూముల కేటాయింపు స్వాధీనం
వంటి అంశాలను ఈ సంస్థే పర్యవేకి∆ంచనుందాని సెలవిచ్చారు. మరి
ఇప్పటివరకΩ వేల ఎకరాలను పంచే రంగాన్ని బడ పారిశ్రామికవేత్తలకు
అప్పచెప్పిన ఆంధ్రాప్రదేశ్ మøలిక సదాుపాయాల సంస్థ (ఎపిఐఐసి) కంటే
ఈ సంస్థ ఏవిధాంగా భిన్నమయింది? ఈ విషయాలను సదారు మంత్రిగారు
ప్రస్తావించరు. పైగా క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ భూముల పరిరక∆ణకΩ
చర్యలు తీసుకోవాలని కలెక్టర్లనΩ ఆదేశించారు. ఒక వైపు అణగారిన
వర్గాల నెత్తుటిలో భూమి తడిసి ముద్దావుతుంటే మరోపైపు పాలక వర్గాల
బూటకపు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కొన్ని సంవత్సరాలుగా
విధానవిమర్శ
54 వీక∆ణం ఖి మే 2013
దాుర్వినియోగం అవుతున్న భూముల్ని గుర్తించి వాటిని స్వాధీనం
చేసుకోవాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదార్శి అనిల్ చంద్రాపునేత కలెక్టర్లకΩ
సూచించారు. బడ కంపెనీల ఏజెంట్లుగా పని చేస్తున్న పాలక వర్గాలు,
పాదాయాత్రల పేరుతో అధికారంలోకి రావడనికి ప్రయత్నిస్తున్నా,
ప్రతిపక∆ాలుగాని, సెజ్ పేరు చెప్పి కొల్లగొట్టిన భూములను స్వాధీనం
చేసుకోవడనికి నిర్ధిష్టమైన చర్యలు చేపట్టగలరా? వైఎస్ అనే భూతాన్ని
వదిలించుకోవడనికి పావులుగా రాజకీయ చదారంగం నడుస్తుంది. జాతీయ
స్థాయిలో సంస్కరణల రూపంలో దేశాన్ని టోకΩగా అమ్మివేయడనికి రంగం
సిద్ధాం అయింది. రాష్ట్రంలో సెజ్ వ్యతిరేక ఉద్యామం ఇప్పుడు నివురు గప్పిన
నిప్పులా ఉంది. సామ్రాజ్యవాదా ప్రపంచీకరణలో భాగంగా భూమిని
పోగొట్టుకΩన్న తండ్రుల తరం, తరాల సంపదాని, ఉపాధిని పోగొట్టుకొన్న
ఈ తరం కΩటుంబ ఆర్థిక అస్థిరత్వానికి బలైన స్త్రీలు, మోసగింపబడ్డ
దాళిత, బలహీన వర్గాలు యుద్ధానికి సిద్ధాంగానే ఉన్నాయి. గమనించవలసినది ఏమిటంటే వలసవాదా కాలంలోనూ, స్వాతంత్య్రం
పేరిట అధికార మార్పిడి తర్వాత దేశ ప్ధరులు తమ జీవించే హకΩ్కకై
పోరాడుతూనే ఉన్నారు. సామ్రాజ్యవాదా వ్యతిరేక పోరులో అమరులైన
భగత్సింగ∑ తదితరులు నవజవాన్ సభను ఏర్పాటు చేసి కార్మిక, కర్షక
రాజ్యం కోసం ఉరికంబం ఎక్కారు. తెలంగాణ రైతాంగ ఉద్యామంలో బందాగీ
సోదారులు భూమి పంపకాలు, చాకలి ఐలమ్మ గొంతులో భూస్వాములకΩ
వ్యతిరేకంగా 'దాున్నేవానికే భూమి' నినాదాం పుట్టుకొచ్చింది. ఇదే ఉద్యామం
శ్రీకాకΩళం మరిన్ని రైతాంగ పోరాటాలకΩ భూమిక అయింది. మన పొరుగు
రాష్ట్రం తమిళనాడులో అణువిద్యాుత్ కేంద్రానికి వ్యతిరేకంగా, చత్తీస్గడ్లో
ప్రజలు పెట్టుబడి ఆధారిత, అభివృద్ధి నమూనాలు వ్యతిరేకించి
ప్రత్యామ్నాయ శ్రమ ఆధారిత ఆర్థిక స్వావలంబనకΩ కృషి చేస్తున్నారు.
హింస, ప్రతిహింసలు మొదాలైనా ప్రజలు వెనుదిరుగ లేదాు. అంతిమంగా
ఈ సెజ్ వ్యతిరేక పోరాటం ఒక పటిష్టమైన రాజకీయ దాృష్టి కోణంలో
ప్రజా ఉద్యామ నిర్మాణ బాటలో సంఘటితంగా సామ్రాజ్యవాదా
ప్రపంచీకరణను ఎదాుర్కొనే స్థాయికి చేరినప్పుడే పరిష్కారం దొరుకΩతుంది.
లేనట్లయితే అవి తాత్కాలిక విజయాలే కానీ శాశ్వత పరిష్కారం కావు
కాకినాడ పోరాటానికి ఇది మినహాయింపు కాదాు. అదే జరగాలని ప్రజల
పోరుతో మనం మమేకమవుదాం.
(రచయిత సామాజిక కార్యకర్త
No comments:
Post a Comment